UNIVERSAL
LIBRARY
తూ
OU 20427
Advddl |
IvVSdAIAINN
౮9-23-౨ శ-శ69--5,000,.
OSMANIA UNIVERSITY LIBRARY
Call No. T8 రె K Accession No. PF,
Author ౦కే ఏరాయ ఇడ్త్ర wo:
Tide కర్న ree |25సి -
This book should be returned లి before t the date
ast-.marked below. et
క ఛానరిత్సోగర ము
వేదము వేం6టరాయకా స్కి వ్ర ణీరము,
వేదము వేంకటరాయశౌస్త్రి అండ్ బ్రదర్స్,
4, మల్లి శేశ్వరస్వామిగుడి సందు, లింగిసెట్టివథి
జి, టి, ముద రాస్,
తృతీయ ముడ ణము
చంద్రికా ముద్ర,ణొలయము, ఇాకలవేట,
ముద రాను, నవంబరు 1952,
క థానరిత్సాగర ము.
తృతీయభాగము, విషయాను క్రమణిక,
సూర్య ప్రభ లంబకము,
విషయము, పుట, విషయము, పుటః
వజుప్రభుని యాగమనము 718 _దివ్యతూణీరమును ధనూరత్న
సూర్య, పభుని కథ 714 మును సాధించుట 776,779
ఇంద్రుడు చంద ప పృభునికడ వయస్యులు దివ్యధనువులను
వ దూత్యముష వంవుట 78] సాధించుట 780
చంద పృభుడు సునీథఖదేహ సూర రి పృభుడు మోహినీ
ముం జొచ్చుట 785 వరివర్థినులను సాధించుట?దీ]
కాలుండను వివ్రుని కథ 728 శ్ర తశర కడకు దూత్యము 7 (84
సునీథుండు తల్లిని లీలావతిని రెసదికో 787
దశికాంచుట 48 విలాసీనీసమాగమము 708
సునీథుండు బలినిదర్శించుట745 మీషధీసాధనము 790
కలావతి సూర్య ప్ర భునికడకు పృభాసునివూర్ణచరి త్రము 791
వచ్చుట 748 యుద్ధయ్మాత్ర 795
సూర్యు వ్రచుడు ప్రవ్లోదుని సంగావముము 708
దర్శించుట 751 నూర్యప్రభునివత్నుల
మహాల్లిక 754, 758 సల్లాపములు 808
కళావఆతారదులవివాహము?6] వ భాసునియుద్దము 806
కళ్ణ్ణపు సందర్శనము 700 గుణళర్మకథ 810
సూర్య ప్ర; వభుండు శ్తుతళ ర్మ యుడాంతేము 842
(UU)
తో ప పోర సమకట్టుట 771
9
సూర్య వ్ర భునివిజయము 8లో
టసషీయము, చుట, విషయము, పుటః
"కా ళాల Q ఆ లో
మమాడమణీవివాహము85తి సూర్య ప్రభుని విద్యాధర
రాజ్యాఖిషెశము రి?
అలంకారవతిలంబకము
) వతిక న న సె ల
“ 963 రు ద ట్రికథ 945
రాముడు సీతను సము ద శూరునికథ 947
విడనాడుట 8౮5 సమరతుంగునికథ 950
మరలంగలయుట 872 a gx OF
పృథ్వీ రూపరాజుకథ్ర 874 వాలమహాోరాజుక శ్ర 99!
నరవాహనదత్తుండు సుందర
ఫురమునకుంబోవుట 888
హఠశ ర్మకథ 8936
అనంగరతికథ 892
అనంగ ప థ్ 899
పొవముదటని కార్చటికునిక థగ2]
వ్రలంబ బొవాననికథ 927, 080
వీరవరునికథ 027
శ్రీహరి నలువుర నచ్చరల
నిచ్చుట 989
అథకావమ౯ా భోగవమకాల
రథ 951
చిరదాతృ ప్ర సంగులకథ 950
కనకనర్షుని క్ 961
మహీపాలుని కథ ౧79
చ త్ నెట్టి కథ 091
మహోతపుని కథ 004
తి భువనరాజు కథ 997
దమయంతి కథ 1000
సూర్య ప్రభలంబకము,
౧ - వ తరంగము,
క, తలంచెదను గర్ల వాతో
న లస త్సిందూర రంజిత విహాయసుని౯
నలువుగ నకాలసంధ్య౯
గలిగించెడు నాంగ దోంచుగజముఖ దేవు౯.
వ టె వ్ర భుని యాగమనము,
ఈ రీతిని నరవాహనదత్తుండు భార్యలతో కౌశాంబిలో
తం డ్రి యింట సుఖముండెను, తం డ్రి యాస్ధానమున సున్న యా
నరవాహనదత్తుని ఒకనాండు దివ్యరూపుండు ఒక పురుషుడు
ఆకాశమునుండి దిగి వచ్చి దర్శనము చేసికొనెను. ప్ర ఇతుం
డయిన యా పురుషుని నరవాహానద తుడు తండ్రి యుం దానును
సత్కరించి *నీ పెవరవు? ఏల వచ్చితివి? అని ప ్యయడి చెను ఆ
పురుషుండు చెవ్పసాగెను:..-.హిమవంతమునె త్త త్రమున వ జె సార
మయ మగుటచేత వ బ్రకూట మనెడి యన్వర్థ సు ఫుర
మొకటి కలదు, అందు నేను విద్యాధరాధిపుండను, వజనిర్మిత
దేహుండ నగుటవేత వ టె ప ప్రభుం డని నాకు సార్థకనానును.
నా తవస్నునకు తుష్టుం en శంకరుడు తాను Fn
216 క ఛాసరిత్సాగరము, లం ౮ త, ౧
ఇతనిని కొనిపోయి. విద్యాభరేంద్రపదము నిచ్చునట్టి విద్యలను
మ. ఇతనికి శత్రువు విద్యాధ రేశ్వరుండు శ్రతశర్మ
యనువాండు కలడు. వానికి ఆవదవిని వంద్రు,. డిచ్చినాండు,
వ్రతండు అతనిని జయించి విద్యాధరచ | వర్పి యగును” ఇట్లు
మయుడు పలుకణా చంద వభుండు ధన్యుల మయితిమి,
1)
వ్రతండు పుణ్యవంతుండు, నీ యిచ్చప, కారము కొనిపొమ్లు.”
అనెను, అంతట మయుడు రాజును విడ్కొని సూర్య ప్రభుని
అమాత్యస మేతముగా పాతాళమునకు కొని పోయి అచట
రాజప్ప త్రునికి తనను — వానివలన రాజపు త్రుడు
ఇ జ జో = జ్య
మం శ్రిపుత్రులతో 6 గూడ శృఘ్రముగా విద్యు లెల్ల నేర్చెను,
నుయాసురుడు సూర్య ప్ర భునికి విమానసాధనవిద్యను నేర్పెను,
దానిచేత సూర్య పృభుడు భూతాసన మను విమానమును
కల్పీంచుకొనెను, అం దెక్కి.ంచి యతనిని మంత్రులతో (గాడ
మయాసురుడు అతని శాకలప్రురమునకు కొనిపోయి తం ట్రీ
ఒప్పుగించి యువరాజుతో “అయ్యా, నేను పోయొదను ; నీవు
నిద్ధభాగములను అనుభవించుచుండుము ; నేను మరల వచ్చి
దను. అని వలిక సత్కృతుం డై పోయెను, కుమారునికి నిద్యలు
లభించినందులకు చంద్ర ప్రభుండు సంత్ “షింవెను,
అధి మొదలు సూర్య ప్రభుండు విద్యా వ భావముచే
శ బం అగ
మం త్ర లతొ( గూడ విమాన మెక్కి. సర్వదా నానా దేశముల
శేగి విలాసముగా సంచరించుచుంజెను. ఎక్క. జెక్కడం గాని
రో
(అ
థం
శ
చ
లా
oo
52
ఇ
సలలను.
బగ్
ద్రితనిని జూచిన 'రాజన్యక లెల్లరును కామ మోహత లై నచ్చి
జగ శ ష్ , న ర్ ల
స్వయముగా వరించుచుండిరి, మొదటివి తెమ్రల ్యశ్యరుం
డయిన వీకభటుని కూతురు మదననేన, రెండవది పశ్చిమ
దేశాధినాథుం డయిన సుభటునికూంతురు, ల వంటిసుండ
'లేంబడ న్్ వవలంబడిన చంద్ర కావతి, మూడవది కాంచీ
ల కుంఫీరుని కూంతుగు రూవనాలీిని వరూణనెన, నాలవది
లావాణకరాజు హౌరవుని కూంతురు చారులోచన సులోచన
యనునది, ఐదవది చీనరాజు సురోహుని కూ(తుగు కాంచన
నన్శగాత్కి విద్యునాల, ఆజవది నీ కంఠ దేశాధీశుదు కాంతి
ae A శీ (అ
నేనరాజు కూతురు కాంతిచే అచ్చరలను గౌలిచినది కాంతివతి,
వడవఏి కౌళాంబీశగరీవతి యెన జనమేజయుని కూంతురు మంజు
ల న VY nf లా . qui VTE A
భామల మ యస రిదిః ఈకనర్ణిలను గై బర్ఫి వృ భుండు
పిద్యాబలా ఫకుండు తమ యెటుక లక హరింపంగా తద్బంధువులు
చేయునది "లేక 'వెతసవృ ట్రీ ననలంబించి యుండిరి, సూర్య
వ్రభుండు విచ్యామపిామచె వెక్కు_ చెహములు జెలి ఆకాశ
విహార సంగీత పాన గోస్టులయందు విద్యలతోసుంబోలె ఆయం
ఏ we ల వే ఆ me
గనలతో "ను వహన్తాది మంత్రులకి ను య థెచ్చ భెగము
లనుభవించు చుండెను, ఎవ్య చిత్ర కళ ఎట్ంగినబాయడ విద్యా
నం, ౧...
ఇ బగ ఆస SS “Af నో హ్ ఒగర్యా రి
ధ'రాంగనల రూవవకులసు వా పరిహాస నద్ర, కులు న్
ఆ చి యలకు అలుక. బుట్టంచుచు, బొముముడియు నరుఇాతుణ
ములుం గల వారివదనములవేతను, ఇవ్మోనికంవిల్ల నస్పష్ట్రముగా
వారు పలికిన వచనముల చేతను, ఆనంద మనుభవించు చుండెను,
720 క -థాసరితాగరము. అలరి, ౮, త్, ౧
వోలె నొప్పుచుండెను. వీరభటు(డు సంబంధిని అల్లుని చక్కగా
పూజించి యథావిధిగా తనయలను దానము చేసి వివాహ
మహోత్సవము నే అ. వేయిబారువుల బంగారమును,
రత్నా భరణములభారములతోడి నూటు లొట్రయలసు్కు నానా
వస్త భాశములతోడి యేనూలటు లొట్టివిట్టలను, వండు పెలగుజ్జ
ములను, అయిదువేల యేసుంగులను, * రూపాభకణవతు లయిన
వార స్త్రీలను వేగు"ను, వీకభటముహోరాజు వేదియందు కొవూ
రిత అరువుకు ఇచ్చెను. అల్లునికిని సంబంధికిని సృదృత్న్టముల
తోను చేశములతోను ఉపచారములు వేసీ ప్రార మంత్రులను
(౮ హసాదులను కూడ యథారముగా సమానిం చెను, పురజను
లెల్ల హర్షించు నట్లుగా మహోత్సవము చెనెను. సూర్య
చృభుడు తం Gg యు దానును ప్రి యాన్వితుం డై ఆసమయ
మందు నానాహారపానాయాదిభోగము లనుభవించుచుండెను,
ఇంతలో రంభునియొగ్గనుండి వ డొ సారనగరమునుండి
దూత నచ్చి ఆస్థానములో తమదొరమాటగా ఇట్లు విన్న
వీధానః “విద్యా బలగర్వితుం డైన యువరాజు మాకొమారి
తను హరించి మము అవమానఫణిచినాడు. ఇప్పుడు మాకు
తెలిసినది. వీగభటమహాశాజుతో ఎట్టి సంబంధము. చేసితిరో
తత్సమానన్యససుండ నయిన నాతోను అక్లే చేయవలయు నని
కోరుచున్నాను. మాసంధిని అంగీకరించి మిరు ఇచటికి వత్తు
చేని సరియే, రానియెడల మృత్యువువలన మాకస్థము తీజును౪
నూర్య ప్ర, ప, భునీక థం 21
దానిని విని చంద పృభుడు వీరభటుని "హెాచ్చరికమిా(ద వ్రహ
స్తుని పిలిచి “నీవే పోయి కంభునితో మామాటగా ఏల చింతి
ల్లైదవు *? నీయబ్లుని శంకరుండు విద్యాధరచ కృవ_ర్ధిగా నిగ
యించి యున్నాండు, అతనికి -ఈకన్యలు భార్య లగుదురని సిద్దులు
ముందే వలికియున్నారు. నీకొమారిత తనచోటు చేరినది, లేర
శుండవు గావున నిన్ను ప్రాథి౯ంప లేదు. నీవు మాకు సఖుండవు,
సంతోషింపుము, మేము అచటికి వవ్చెదము” అని చెప్పుము.”
అని పలుకగా అతడు జామునేపులో వజ జసారవురమునకు
పోయి రంభునికి ఆ వార్త చెప్పి అతని క. న కొని
చంద్ర ప బ్ర భునియొద్దకు వచ్చి ఆవృత్రాంతమును తెలిపెను, చంద్ర,
వ్ర నయ వ్ర ఛాసుం డనుమం తి ని పంపి అతనిచే తుం
రంభునికూంతును తారావళిని "లెప్పించెను. సూర్య వ్ర భునితోను
వీరభటాదులతోను కూడుకొని విమాన మెక్కి. చం దృప్పభుడు
వజ, సారమునకు పోయెను. తనరాకను జనులెల్ల నెదురు సూచు
చుండ, రంభుండు ఎదురు వచ్చి నోడొ గాని వోంగాా చం ద్ర
వ్ర భుండు రాజనముందిరమునకు పోయెను, అచట రంభుండు వివా
హోత్సవము జరిపి కొమారితకు లెక్క లేని సువర్ల గ జాళ్వ
రత్నాదికము నిచ్చెను. అల్లునికి గొప్ప సత్కారములు చేసి
సొంతభోగములను మజుపీంచెను,
వా రందటు అచటనే ఉత్సవముగా సుఖ ముండంలా
'కాంచీనగరినుండి రంభునియొద్దకు దూత వచ్చెను, అతని సందేశ
46
20 కథాసరిత్సాగరము, 00, ౮ త్ర, ౧
మును విని రంభుడు చంద్రవ్రభునితో “దేవా నాయన్న
కుంభీరమహోరాజు శకాంచీవురము నేలుచున్నాండు, ఆయన
కడనుండి దూత వచ్చి యిట్లు చెప్పినాండు; “సూర్యు వ్ర భుండు
ముందుగా నాకొమారితను హరించి విమల నీక్రొమూారితను
హరించినాండు, నీవు వారితో సఖ్యము చేసితి వని వింటిని, కనుక
నాకును వారితో సఖ్యము కల్పింపుము. వారు నా యింటికి
వత్తురుగాక, సూర్య వ్ర భునికి నాచేతిమాందుగా వరుణనేనను
ఇచ్చెదను గాక.” ఇది యతేనిస్రాథ౯ాన, మిరు నెబివేరవల
యును” అని చెన్పెను. అతనిమాటను పాటించి చంద్ర
వృభుడు వెంటనే పహ స్తునిచేత శాకలమునుండి వరుణనేనను
"తెప్పించి మటునా(డు పరివారస మేతముగా సూర్యు వ్రభుని రంభ
వీరభటాదులను తోడ్కొని కాంచీపురమునకు పోయెను, కుంభీ
రుడు ఎదురు రాయగా వీరు గుణగుంభిత గ్మె భూ బేవీకాంచికం
బోని కాంచీప్రరిని అ) "వేళించిరి, కుంఫీరుడు య ఛానిధిగా
కొమారితను సూర్యు ప్రభుని కిచ్చి ఆవధూనరులకు వి సారము
ధన మిచ్చెను,
వివాహ మై భోజన మె సుఖముగా కూర్చుండియున్న
చంద్రప్ర భునితో ప్రహస్తుడు అందటు వినుచుండ ని ట్లనియెః _
“దేవా, నేను జేశాటనము చేయుచు ఒకప్పుడు శ్రీకంఠ దేశము
నకు పోయియుండి కాంతిశేనమహోరాజును చూచితిని, ఆయన
శ్రనకొ మారితను సూర్య భుడు హరించినట్లున్కు తనయింటికి
నూర్యప్రృభునికథ, 728
వచ్చిన యథావిధిగా తాను అల్లుని సత్క_రించునట్లును, రాని
యెడల సుకాన్నేహాముచే ప్రాణములు వదలునట్టును, చెప్పి
నాయడు, నేను నీతో ఇప్పుడు చెప్పితిని” వెంటనే చంద్ర వ భుడు
“కాంతిమలిని "కాంత సనునియొద్దకు చేర్చును, మేమును అచ
టికే వచ్చెదము.” అని వ్రహాస్తుని కాజ్ఞావీం చెను. ప్రహస్తుడును
అళ్లు చేనెను, లెల్లవాజంగానే కుంభీరమహారాజు కూడ రాగా
అందటును విమాన మెక్కి ఆశాశమాగ్షమున ్రీకంళబేళ
మునకు పోయిరి, కాంతినేనముహారాజు వీరికి ఎదురు వచ్చి
యింటికి తోడొ గ్రానిపోయి యథావిధిగా కొమా ర్త వివాహము
జరివఐను, కాంతిమతికిని సూరి ప్రభునికిని ఆతం డిచ్చిన బంగా
రపురాసులు చాచి ఆరాజు లెల్ల ఆశ్చర్యుపడిరి.
వారందలును అచటనే నానాభోగములలో నుండంగా
కాశాంబినుండి దూత వచ్చి యి ట్లనియెః._ “జనమేజయ
మహారాజు మాతో చెప్పు మన్నమాటః.ఎవడో ఇప్పుడే
నాసుతేను పరపుష్హ్ర యనుదానిని హరించినా(డు, పరపుష్ట
సూర్య ప్రభుని చేతిలో చిక్కి_యున్న దని ఇట మాకు తెలిసినది,
ఆమెను తోడని అతడు మాయింటికి నిశ ఎంకముగా వచ్చును
గాక్క సత్కరించి స భార్యునింగా వంవెదను, రానియెడల మోకు
మేము మాకు మీరు శత్రువులమే. అని” ఇట్లు పలికి దూత
ఏరమింపంగా చం ద్రవ భుండు రాజు లందజతోను వకాంతములో
ఇంతగర్వ్యముగా సలుకుచున్న యతనియింటికి పోవచ్చునా a
724 కథాసరిత్సాగరబు, లం రా. త, ౧,
అనెను, ఆమాటకు నిద్ధార్థండనునుం [| “దేవా, వేటువిధముగా
తలంపంగూడదు,. ఆయన యిట్లు పలుకుట అక్త్హమే. ఆరాజు
మహోదాత, సత్కులవనూతుండు, పండితుడు నూరుండు,
టల
అళ్య మేధయాజి, పరాజయ మెన్నండు నెజలుంగనివాడయ, ఆయన
ఉన్నది యున్నట్లు తెలిపినాడు, అతనివలన విరుడ్గ మేమున్నది?
అతండు వస్తావించిన ర] శ్రుత్వము వం ద్రుుడు కల్పించినది. కనుక
అతనియింటికి పోవలనినది, ఆరాజు సత్యసంధుండు, అయినను
ఆయన మనస్సును అెలిసికొనుటకై దూతను పంపుండు అని
చెప్పగా అందటును అంగీకరించిరి.
అంతట చం దప భుండు జనమేజయుని యభిస్రాయమును
తెలిసికొనుటశై ప్రహస్తుని పంపి జనమేజయునిదూతేను సత్క_
రించెను, వ్ర హాస్తుశు కాశాంబికి జన మేజయునియొద్దకు పోయి
వ్రచటి యుద్దేశ స్టములను ఆయనకు తెలివి ఆయనవలన జాబు
(గృహించి చం ద్ర వభునికి తెచ్చి యిచ్చెను. అంతట రాజు
పహాసునే శాకలమునకు పంపి పరపుషను అతనితో జనమేజ
a నారి రు
యుని యొద్దకు పంచెను. అంతట చంద స భాదులు కాంతినేనా
© (WU
సూర్యు ల భసహితు నై కెంగశౌంబికి పోయిరి, అచట వియ్యం
కుని అల్లుడు 'మొదలయినవారిని జనమేజయుడు వినయముతో
సన్గూనిం చెను, కుమారికి వివాహము చేస్తి అయిదువేల యీనుం
గులను లత వ రాళ్వములను, రత్న కాంచన సదర్శన్తశర్చూ
రాగురుభారములతో క్రుంగుచున్న మమైదు వేలలొట్టియలను ఇచ్చి
నూర్యప్రృభునికథ, 725
వాద స్రన్సృత్యమయము గాను సమౌానిత సర్వ రాజకము గాను
వూజిత బాహణో త్రమముగాను లోకమహోత్సము చేసెను.
ఆసమయములో ఆకస్మికముగా ఆకాశము ఎటు పెక్కి
సూర రి పృభునికి కానున్న రక్తారుణతషమును సూచించునదివో లె
నొవ్చెను, ఆకాశమాగకామున వచ్చిన పరనసై న్యమును మాచి
భయపడినవియుంబోలె దిక్కులెల్ల సంకులళ బములు నేయు
చుండినవి. ఆతుణములో ేచరులతోడి యుబ్ధముకకై. భూచరు
లను ఎగురజేయునదివోలె మహావాతము వీవ సాగాను. తణ
ములో శతేజోరాజితదిక్చక మై విద్యాధరనై న్యము దిక్కులు
పిక్కటిల్ల సింహధ్య్వనులు నేయుచు మహావేగముతో వచ్చెను,
దానినడుమ మిక్కిలి యందగాని విద్యాధరకుమారుని చూచి
సూర్య వభౌదులు ఆళ్చర్యపడిరి, 'ఆహాభళ్యరునికుమారుడ
దామోదరుడు యువరాజు సర్బత్కృష్టు(డు, గీరి మనుష్య.
డా భూచరా సూర్య ప్రభుండా, అతనిపాదములలో వడురా
ఓరి జనమేజయుండాా మా (వ్రభువునకు నమస్కరింపుము. నీక్రొ
'మారితను అనస్హ్మని కిచ్చితివి. _పణిపాతమునంగాని మా ప్రభువు
నిన్ను తుమింపండులి అని ఆసమయమున విద్యాధరవంది ఆకా
శముననుండి దామోదరునియెదుట బిగ్గరగా పలికెను.
సూర్యు వ్ర భుడు ఆమాట విని ఆనై న్యమును చూచ్చి
డాలు, కత్తియుు కేలంబూని కోవముతో ఆకాశమున కెగనెను.
వెంటనే వహస్తుడు, భాసుడు, ఇదరం ప్ర జ్ఞాఢ్య్యండు,
726 కథ్రాసరిత్సాగరము, లం, ౮. త, ౧.
సర్వదమనుండు, వీతభీతి శుభంకరుయడు ననుమంత్రులు ప్ర భు
వుతో ఆకాశమున శేగసీరి, వారితో విద్యాధరులకు గప్ప
యుద్దము జరిగెను, సూర్య వ్ర భుడు చదామోదరునిమోందికి
పోయి ఎదిరినవారిని కత్తితో నబుకుచు వారియాయుధముల
దెబ్బలకు డాలుతో తన్ను కాచుకొొనుచు నుండెను. ఆయుద్ద
ములో మనుష్యులు కొం చెముమంది, విద్యాధరులు లశుమంది;
అయినను, ఇరువాగును పరస్పరము సమానముగానే పోను,
రుధిరారుణములును ఆకులములును నె ఖడ్లలతలు యమధర
వ ౧ =
'రాజుదృష్టులుం బోలె కూరకాయములందు వడుచుండినవి,
భయపడి శరణుంజొచ్చినవియుంబోలె విదార్థిధరులశిరములును
శరీరములును భూమిమోంద చం ద్నపభునియెదుట పడినవి,
సూర్య ప భుడు లోకులకు: బ్రత్యత మైన ఛేచరశ్రీతో నొప్పు
చుండెను. ఆకాశము నీందూరపూగ్గ ముంబో లె ర_క్షముశోత
శెంపెక్కె_ను. సూర్య పృభుడు కత్తియు డాలును చేతం బూని
దామోదరునితో పోనెను. పోరుచు కరణ ప్ర యోగముచేత
అతనియందు వ్ర వెశించి క త్తితో డాలు తెగ నటికి అతనిని నేలల
గనా లేను, సూర్య వ్ర, భుండు త్రుళ్ధపడుచున్న యరియొక్క_
శిరమును తెగ నలుక నుండగా ఆకాశమునుండి విష్ణువు వంక
రించెను. దానిని విని హరిని చూచి ననస్ర్రుడ్రై సూర $
ప్రభుడు హారిగెరవముచేత డామోదరుని వదలెను, చావు
తప్పిన నిజభ కుని దామోదరుని తోడ్కొని హరి ఎచటికో
సూర్యప్రృభునిక థ, 727
పోయెను. ఆడేనుఃతు సద్భ క్పులను బ్రహపరములందు రకీంచు
వాడు గదా. దచానోదరుని యనుచరు లెల్ల ఎచటివారు
అచటికి పోయిరి. సూర్య వ భుడును ఆకాశమునుండి తం టె
యొద్దకు దిగాను. మం తి సమేతముగా గాయవడక కుమారుడు
రాయగా చంద్ర వభుండు సంతోషించెను, బ్రతరరాజులును సూర్య
వభుని వరా క మమును ఫృతర్థితీముగా చమూచినవారె అతనిని
టం ల షష Q__
ఫాగడిరి,
అందబజు తుష్టు లై ఆజయకథ సె మరల చెప్పుకొను చుం
డగా సుభటమహో రాజునొద్గనుండి దూత వచ్చి చం దవ భుని
ది Wy
యెదుట ఒకజాబు నుంచెను. గ దానిని పగులంగొ ట్
సభలో 9 ట్లని చదివను... “శ్రీమంతుడు ఉన్న తనంశ
మా_క్లికమణియు నగు చం ద్ లు] భూవతికి కొంకణ చేశమునుండి
సుభటుండు సాదరముగా వ్రాయునది.._-నాకొమారితను వీదో
సత్ర పము రా తి అపహరించికొని పోయినది, ఆమె నీకుమా
ఆవ Uy
రునికి దొరకిన దని విని సంతోషించితిని! కనుక మీరు మో
కుమారుని తోడొ గాని మాయింటికి వచ్చిన నాకొమారితను
పరలోకమునుండి మరల వచ్చినదానింబోలె చూచి సంతో
4 rs న దై
షించి వివాహకశకారన్థిము నెబివేర్చెదను.’ అట్లు మ్
చదువంగా చంద్ర ప్రభుండు సరియే యని దూతను సత్క_రించెను.
ఆ | ఆ షే se జ హ్
త ఆ] ణమే వడమటిదేశమునకు సుభటునియొద్దకు ప్రవాస్తునిళ
జ
చంది కావతిని వంవెను, మటబునాండు ఎల వారును సూర్య
నా. ఇవి,
720 క థాసరిత్సాగరము, లం, ౮ా తే, ౧.
ప్రభుని తోడని జనమేజయసమేతముగా విమాన మెక్కి
పడమటిదిక్కు_నకుం బోయిరి. సుభటరాజు తన కొమారిత వోరకి
నందులకు సంతోషించి వారిని మిక్కిలి వూజించి కొమారితకు
వివాహమహోత్సవమును జరివెను, అతడు కొమారిత
కిచ్చిన రత్నాదికమును చూచి విరభటాదులు తా మిచ్చిన
స్వల్పమునకు లజ లజితు లయిరె,
సూర్య ప్ప క్ష పుండు అచటనే మామగారియింట నుండగా
లావాణకమునుండి పౌరవరాజు దూత వచ్చి తన యేలిక వన
నముగా ని ట్లనియెః._ “నాఫొవూరితను మూ కుమారుడు
అవహారించినాడు, అందులకు నాకు చింత లేదు. మీరు
అతనిని తోడొ గాని మాయింటికి రా గాడదా ? లోశకాచార
మయిన వివాహకార్యమును చేనెదను* వంటనే చం ద్ర
క్ల పృభుడు సృహస్తునిత్" సులోచనను తం డ్రి యొద్దకు పంపి మలు
గ్. సుఫటునిగాడ తోడ-ని ఎల్లవారును సులోచనా
సూర్య ప్రభులతో విమాన మెక్కి లావాణకమునకు పోయిరి,
పౌరవు(డు వివాహోత్సవము జరిపి రాజుల నెల్ల సత్క_రిం చెను,
అతనివలన ఉపచర్యలు పొందుచు వీ రందటు అచట
నుండంగా చీనన రేంద్రుండు సురోహుండు దూతను పంపను,
కన్యలను కోలుపోయిన యితరరాజులవలె తానును వారిని
తనయింటికి ర మని దూతముఖముగా నడిగెను, అంతట చం ద్ర
వ భమహాోరాజు సంతోషించి సురోహునికూంతును విద్యున్నా
లను తండ్రియొప్టకు ప్ర హస్తునితో పంపించెను, మటబునా(డు
వం కుల అందు సూర పుభ్రునితో 6 గూడ పౌరవ
రాజుతో గూడ చీనదేశమునకు పోయిరి, చినరాజు వారికి
ఎదురు వచ్చి తనకోటకు తోడ్కొని కొమారిత వివాహము
జరిపి వధూవరులకు లెక్కలేని సువర్శగ జాశ్ళ రత్న చీనాంబ
రాదుల నిచ్చెను. అచట చంద్నప్ప్కభాదులు నానాభోగములను
అనుభవించుచు కొంతకాలము సుఖముండిరి, సూర్య ్రభుండు
అచట విలసక్లనయావనుండై ప్రావృట్కాలమువో లె విద్యు
వ్ ప UU
నాలచే శ భితు ఇ యుండెను,
లే యా
ఇట్లు సూర్య ప్రభుం మామగార్గ యిండ్లలో ఆయా
కాంతతో సబాంధవుం డై భోగములు అనుభవించుచుండెను.
వీముట సూర్య వ,భుండు నీడ్తారాది మంతులతో నాలోచించు
ఆశీ థ థి rE
కొని వీరభటావిరాజులను వారివారి దండుతొ ఇండ్లకు పంపి
సురోహమహా రాజును వీడ్కొలిపి భూతాసనవిమాన మెక్కి
శాకలనగరమునకు పోయెను. నృత్యములు ఒకచోట, సంగీతక
రసము ఒకవంక, సాన వ్ర డలు ఒళయెడ, సుందరీజనుల యలం
కారవిథాన మొకతానున కోరినకోరికలు తీజీన వై తాళికుల
స్తుతి రవములు ఎలయెడలనుండగా పుర మంతయు సూర్య వ భు.
అలరి ౧m శ్
'రాకచే వమదపూన్ష్మమై యుండెను. పుట్టినింఢ్ల నున్న భార్యల
నందణను రప్పించినవాం డై వారితోను వారితండ్రులు వారి
లా
కిచ్చిన భనరాసులతోను, ఆరాసుల బరువుచే వంగిన వీఫ్యలు
780 కథాసరిత్సాగరము, లం, ౮ త, ౨.
గలవి లెక్కకు మిక్కుట మెన లొట్లివిటలతోను, వు
౬ వా ఈ లు
వ్ర వేశించి తనయొక్క దిగ్విజయ విభవములను విలాసముగా
లోకులకు చూవీ వినోదము చేసెను,
ఆ సమయమందు ఆ మహాభోగి యున్న యా శౌాకల
నగరము బహాుువసువును భూరినిథానము నై అమరాన త్యలకా
భోగవతీ నగరములనే ఒకటిగా చేర్చి నిర్సించినయట్టు ఒప్పు
చుండెను. సూర్య ప్పభుడు వదన నేనతో యశథాభిముతభోగము
లనుభవించుచు, తండ్రిత్ ను, మంత్రులతో “ను, తనయితర
భార్యలతో సు సుఖ మున్నవాండై మయాసురుడు వచ్చెద
నన్న ప్రకారము అతనిరాక నెదురు సూచు చుండెను.
౨ _ వ తరంగము,
అనంతరము ఒక నాడు చం ద్ర సృభ మహారాజును
సూర్య ప్రభుండును తమ యాస్థానమందు సమ_స్థసచివస మేతు
లై యుండగా, నీదాథాక౯ాదులు చెప్పుచున్న కథలలో మయా
సురుని ప్రస్తావము స్మృతియు రాయగా ఆకస్మికముగా సభా
మధ్యములో భూమి బొక్క_పడి అందునుండి మొదట సశోబ్ద
ముగా పరిమళవంత మయిన వాయువు వీచి పిమ్మట వముయా
సురుండు వలువడెను, కృష్లోన్న తశిరుడుసు, న్ ఎ్రంగజ్బలత్కేశ
మహోొషధియు ర శ్రాంబరొ చ్చలద్ధాతువు నై. రాత్రియందు పర్వ
ఇంద్రుండు చంద్రప్రభునికడకు దూత్యము పంపుట, 73]
గ
తమువోలె మయాసుకుండు వచ్చెను. చంప పభమహారాజు
వలన యథోచిత సత్కారములు వడనీ రత్నాసనాపనుం డై
మయాసురుః డిట్లు పలికెను. “మోరు భూలోక భోగము
లనుభవించితిరి. ఇంక వేబుభోగముల కొజకు యల్నించుటకు
కాలము కనుక ఇప్పుడు ఆయత్నము ఆరంభింప్రుండు. దూతలను
పంపి మోసంబంధి బాంధవ్రు లయిన రాజులను పిలివింప్రండు,
విమ్వట పోయి విద్యాధ రేంద్రు€ డైన సుమేరునుతో కలయు
వము శృతశర్శ ను జయించి విద్యాధర శ్యోర్యమును పాందు
దము. సుమేరుని ఆదిలోనే శంకరుడు “సూర్య ప్రభుని "కాపా
డుము, అతనికి నీకొమారిత నిమ్లు. అని ఆజ్ఞావించియున్నా డు.”
బట్టు మయాసురుఃడు పలుకగా చం ద్రవ, భుండు ఆకాశ గాము
లయిన ప్ర హస్తాదులను సకలరాజుల యొద్దకు దూతలనుగా
పంచెను. సూర ప్ప భుుడు మయుని పంపున తనభార్యులకును
మం త్రులకును అంతకు మున్ను తాను ఇయ్యనివిద్యల నన్నిటిని
ఇచ్చెను.
ఇం ద్రుండు చంద్ర ప్రభునికడకు దూత్యము పంపుట,
వా రచట నుండగానే ప్రభా భానిత దిజ్ఞుఖుం డగుచు
ఆకాశమునుండి నారదవముపోముని దిగాను. సంగతి యొఅగి
కూర్చుండి మహాముని చంద్భప్రభునితో “రాజ్యా ఇంద్రుడు
నన్ను పంపినాండు, నీకు ఈవా ర చెప్పుమన్నా(డుః..'మోరు
మనుష్యుదేహు6 డై యున్న యీ సూర్య షప్రభునికి శంకరుని
722 కథాసరిత్బాగరము, లం, ౮, తీ, ౨,
యా దేశముచేతను మయాసురుని తోడ్చ్బాటుశేత్రను సర్యవిద్యా
ధరచకృవ_ర్థి పదమును సాధింప జూచుచున్నా రను సంగతిని
నె నెలుంగుదును. మో రట్టుచేయం గూడదు. ఆ యధికార
మును మేము శ్రుతశర్మకు ఇచ్చినారము, విభ్యాధరవంశాం
భోధిచంద్రుం డైన యతనికి అది వంశ క్ర మాగతము గదా,
మాకు విరునముగా మోర ఏమిచేసినను దానివలన మోకు
వినాళ మే కలుగును, ఫూర్వము నీవు రుద్రయజ్ఞ ము చేయు
వాండ వై ముందుగా ఆళ్య మేధము చేయు మని నేను బోధిం
వగా నామాట చేయ వైతివి. అట్లు చేవతలను లత వెట్టక
రుదుని మాతము ఆశ ్యించి మూరు చేయువని మోకు
U Uy UU
మేలునకు గాదు.’ అని
9 ట్లని నారదమహాోముని ఇం ద్ర సందేశమును చెప్పగా
సవుచు మయాసురుం డి ట్లనియె: “దుహామునీ ఇంద్రుని
మాట ఉచితము గాదు. సూర్య ప్రభుండు మర్చ మాత్రు డని
అ లా WU
ఇంద్రుడు పలుకుచున్నాడు గదా! ఆ మ్య ర్థిత్సము ఎట్టిదో
దామోదరునితోడి యుద్ధములో ఇంద్రుడు మూడలేదా! ఆ
మర సత్వము వలన అతని కేమి లోవము? మర్త్య లే స త్స
ఎలి Dun 0) —O
వంతులు, అన్ని సం అకు అధికారులు, పూర్వము నహుుమో
దులు వ్రం ద్ర వదమును సాధింపలేదా! తాను ఈసాన్రూజ్యమును
శుతశర కు ఇచ్చినట్లును, అది అతనికి క మాగత మనియును,
Uy ఆశి గా WU
ఇంద్రుడు పలుకుచున్నాండు గదా. అదియు అయు క్రమే,
ణం రుడు చంద్రృప్రభునికడకు దూత్యము పంపుట, 7383
మెహాళ్య్వరుండు దాత యయినచోట ఇతరుని శెవనికి వమియధి
కారము కలదు ? హిరణ్యామునికి జ్యేస్థూగత మయిన యిం ద్ర
త్వము ఎట్లు తస్పింపంబడినది ? మేము శ్రుత్వమును పూను
చున్నా మనియు అధర ములో? బ వేశించుచున్నా మనియు
- Wy
చెప్పుచున్నాడు గదా, అదియు పాకలభాటు, అతంజే నూ
ప యోజనమందు మావ బలాత్మా_రముగా ద్వేషము వహపొం
| ౧6...
చుచున్నా(డు. మేము శ త్రువును జయింవం జూచుచున్నా ము.
మునిభార్యను హరింప లేదు, బ్రహ్మహత్య శేయ లేదు నూకు
అధర్మ మెక్కడిది ? అశ మేధము చేయమియు దేవతలను తిర
స్క_రించుటయును శో సావించుచున్నాడు గదా. రు ద్ర యజ్ఞ ము
చేసీనచోట ఇతర యజ్ఞ మువలన ఏమి ప్రయోజనము ? దేవ
దేవేశు. డయిన శంభువును ఆరాధింహగా ఏచదేనుని అర్చించి
నట్లు గాదు? రుద్రునియందు మాత్రము భ_క్లియుంచి ఇతర
దేవతలను సరకు గొనమి ఉచితము గా దనుచున్నాడు గదా,
అది పారంబాటు ! హరుడు వెలుంగుచోట ఇతరదేవసమూాహా
ములవలన ఏమి వని ? సూర్యుండు ఉదయింవలా ఇతర బోర్టతి
స్సులు వెలుంగునా ? మహామునీ ఇది సర్వమును నీవు ఇందు,
నికి చెన్పవలయును, మేము మాకు వ్ర స్తుత మయిన దానిని
చేయుచుండెదము, అతనికి తోచినట్లు అతడు చేయునుగాకో
ఇట్లు మయాసురుండు పలుకగా నారదుడు వల్లె యని
యా వ్రతిసం దేశమును గ హించి యింద్రు,నియొద్దకు పోయెను,
784 కళాసరి త్సాగరము, లర, ౮ త్ర, De
అతండు పోయా అం ద్ర సం చేశమునకు వెబుచుచున్న చం ద్ర వ్ర భ్
నుహారాజుతో మయాసురుం డిట్లు పలికెనుః_ “మికు ఇంద్రుని
వలన భయము వలదు, అతడు మనమోాంది 'ద్వేషముచే యుద్ధ
ములో చేవగణములతోలయనాడ శ్రుతశర్శపక్షములో నుండును,
వష్లోదాధిస్టితుల మయిన మేము లెక్క_లేనివారము దైత్య
దానవ్రులతోంగూడ. నీవక్షమున నుండెదము. త్రివురాంతకుడు
మనకు వ్ర సన్ను. డై యుద్యు క్రుం డై యుండగా ఇతరులకు
మ్రుక్క-డులకు ఈ మూండులోకనములలో ఏమి శ ఒకి కలదు?
కనుక మరు -ఈవనిలో వ్రయత్న మూారంభింపుడు.” ఇట్లు
మయుడు వలుకంగా చం ద్ర ప్ర భాదు లంగీకరించి సంతోషించిరి,
పిమ్మటు దూతలవలన వార్తల నంది శృమముగా వన
భటాదిరాజులు మిత్తబాంధవులు సై న్యసమేతు లై వచ్చి
యుచిత సత్కారములు పొంది యుండగా మరల మయా
సురుడు చంన్నఫ్క ఛరాజుతో ని ట్లనియె... “రాజా, నీను ఈ
రాతి రుదునికి మహాబలి యిము, తరువాత నేను చెప్పునట్టు
WJ (J భు iE
ల కర అ మో జ
సర్వము చేయుదును గాక. ఆమాట, ప, కారము చంద్ర పృభుం
డును రు ద బలీసంభఖారము నీదము చేయించెదను, విమట రాతి
Wy థి ధా Uy
అడవికి పోయి చం ద్ర ప్ర భుడు మయుండే ఫరోహితుడు
“కాంగా స్వయముగానే రు ద్ర బలిని సర్భమును శ్ర ద్ధత్ చనెను,
అతండు నిశ ంకముగా హోమము చేయుచుండగా భూత
గణాధిపు(డు నందీశ గరుడు ప్ర త స్టతమె రాజుచే విధ్యుకృముగా
చంద్న పృభు(డు సునీథబేవాముం జొచ్చుట, 735
సత్కృతుఃడై యి ట్లనియెః.“నాముఖముగా సాంబమూం్చి
స్వయముగా చెప్పుచున్నాడు, నీకు నూజుగురు అంద్రులు
ఎ త్తివచ్చినను భయము అక్క_అ లేదు. సూర్య ప్రభుండు విద్యా
ధరులకు చృకృవ_ర్ది కానే అగును. ఇట్లు శంకరాజ్ఞను నివే
దించి తనబలిభాగమును (ఖే హించి నందీశ్వరుండు భూతగణము
లతో గూండ అంతరానము పొందెను. వీమట చంద వభుండు
p కార్డీ (YAU
కుమారుని యభ్యుదయమున నమ్మకము గలవాడై బలిని
ముగించి మయాసురునితోంళాడ నగరమునకు పోయెను,
చంద్రృప్రభుండు సునీథదేవాముం జొచ్చుట,
మలునాండు ఉదయమున కుమారునితోను చేవితోను
మంత్రులతోను సుఖానినుందై యున్న చంద్ర ప భభూవతితో
మయుం డి ట్లనియె;--ీరాజూ, చిరరతీత మయిన రహస్య
మొకటి చెవ్పెదను. నీవు సునీథుం డను దానవుడవ్రు నా
కుమారుడవు, మహాబలుండవు. సూరి వ్రభుండు సుముండీ
కుడు నీతమ్గుండు. మీర లిరువురును దేవతలతోోడికయ్యములో
మడినీ ఇచట తం డ్రికొశుకులై వుట్టిలిరి, నీచానవశరీరమునకు
ఘృతాదులను టపధులను శా ప! యోగ ప్రకారము
ఫూసి దాచి రఖీంచి యున్నాను, కనుక బిల వ్ర సన ముని
పాతాళమునకు పోయి నీసొంతడదేహములో నా వెవ్పెడి
యు_క్తిచేత ప్రవేశింపుము,. అందులో చౌరయానే తేబోవీర్య
బలాధికుడ వె చెవతలను యుద్ధములో జయించునాండ వగు
786 క ఖాసరి త్పాగరము, లం, ౮ త, శ
దును. సూర్య పుభుడు ఈ సుందరాంగముతోనే విద్యాధలే
శరం డగునుగాకలి ఇట్లు మయుడు వలుకంగా చం ద్ర డో భుతు
సంతోషించి అంగీకరించెను,
ఆ సమయమందు నసీద్గార్గకు(డు అట్లు అడిగాను,
“వేలు చేపాము వొచ్చినవాండు, చచ్చినవాండే, -ఈ మార్చు
వలన మా కేమి సంతోషము? నుటీయు ఇతయ దేహోం
తక వ్రవిష్టుం డై వరలోకగతునివ లెనే మమ్ము మజచును. అంతట
ఇతం జెవరో మే మెవరమా? మయు డి ట్లనియః._ యోగ
మహిమే సర్షితంత్రు,డై పరకాయ ఫ్ర వేశము చేయు నితనిని
మీరు కూడ వచ్చి చూడుండు,. ఆదేహము చేరియు ఇతండు
మిమ్ములను మణవండు, కారణము వినుడు. అస్వతంత్రు. డై
చచ్చి గర్భములో పుట్టినవాడు మరణాదిశ్లేశములచే స్మృతి
పోయి ఏమియు జ్జ _వృియుంచుకొ"నం జాలండు, స్వాతం Ww రముచే
వెబుదేహములో యోగయు క్లిచే అంతణకరణముతోను అం ద్రి,
యములతోను చొచ్చు జ్ఞాని 'యోగేశ్వరుండు, మనోబుద్భలు
చెడక, యింటినుండి యింటికి పోవువాడు వోలె సకలమును
సరించును, కనుక మోకు సందేహము వలదు, ఈరాజు
శ్రందువలన జరారోగనివర్ణి త మైన దివ్య దేహమును పాందును,
మో రందటును దానవులే. రసాతలము చొచ్చి అమృతము
తాగి రోగరహిత మయిన దివ్యదేహములు పొందుండు
నుయునసి యీనూట అందటు నమ్మి శంక మాని యుండిరి,
చం దృవ,భుండు నునీథచేవాముం జోచ్చుట, 787
అతనిమాట వ్ర కారమే మటునాండు చం దృవ ణుడు
సకలరాజులను న్ ఇ రావతిచంద్ర భాగల సంగమము
నకు పోయి, అచట వెలుపల రాజులను ఉంచి, సూర్య ప భుని
యంతఃప్రగములను వారికి అప్పగించి, నీళ్ళ లో మయుడు
చమూవీన బవిలములో నూ IN ప భునితోను చేవితో ను సక రార
మంత్రులతో ను ను ర, నశించి, బహూదూాకము పోయి ఒకదివ్యు
'చేవాలయము వూచి అందణతోను అందులోవలికి పోయెను,
ఇంతలో 'పెలువలనున్న రాజులమిోందికి విద్యాధరులు ఆకాశము
సుండి వచ్చి వారిని తమవిద్యలచే _స్థంభితులను చేసి సూర్య
వ్రభుని భాకర్థిలను చె గొనిపోయిరి, ఆశ్షణములో ఆకాశ
మున: “జరి త తళ ర్క పాపాత్తుండా, చ రవ _ర్టియొక్క_ యీ
భార్యలను ₹ re విని తడ న స నై న్యములతోంహాడ చత్తును,
కనుక వీరిని నీను కసత కూతురు గౌరవముతో కుం
చుందడుము, బ్రప్పుజే నిన్ను చంపి వీరి నేల విడవింసననయగ్యా, ఇందు
లకు కారణము గలదు, నీయొ్యానే ఆంరదురు గాక అ దివ్యు
వాక్కు. వినబడెను, అంతట విద్యాధరులు అదృశ్యులైరి, ఆ
రాణివాసములను కోలుపోయిన యవమానమునకు వీరభటాది
"రాజులు ప్రాణత్యాగము చేయుట కై ఒండొరునవులతో పోర
సమకట్టిరి, మీాకొమారితలకు నాశము లేదు వారిని మిరు
మరల కలసికొనియెదరు, సాహసము వేయకుండు, మోకు మేలు
కలుగును.” అని వలికి ఆకాశవాణి వారియత్నమును మాన్నెను,
47
703 క థాసరీత్సాగరము, లం, రో, త, ౨,
-ఈలోవల అందజతోను పాతాళములో దేవాలయములో
సున్న చంద వ భునితో మయుండు;.._ “రాజూ ఏకాగ
Uy ©
చిత్తుడ వై వినుము. నీ కిపుడు పరకాయ వ వేశ యోగమును
pw Uy
ఉపదేశించెవను. అని హెచ్చరించి యోగమును సాంఖస్థిమును
రహస్యములతోం గూడ నేర్పి చేహాంతర ప్రవేశ యోగమును
గాడ ఉపదేశించి యిభునియెః. ఇదే ఆ నీది, అణిమాడె వ్ ర్య
ములకు కారణ మయినజ్ఞానమును స్వాతం త్ర్యమును వ్రదే, ఈ
మైళ్యర్యమం దున్న వా 3 సురెళ్ళరులు మోశతమును సూడ
QQ. QQ...
అవేశీంపరు. ఇతరులు మహానుభావులు దీనికొటేకే జవ తవ
ములు చేయుదురు, లభించిన స్వళ్ణభోగములను కూడ అంగీక
రింపరు. ఇందులకు నిదర్శనము వినుము.
పురాకల్చ్పమున కాలుండని ఒక ్రాహాణు6 డుంటడెను,
అతండు పుష్క్లరద్యాపమునకుం బోయి దివానిశము జపము
చేయుచుండెను. ఆరితిని రెండువందల దివ్యువర్ష ములు గడ చెను,
అంత అతనిశిరస్సునుండి అవిచ్చిన్న ముగా మహాజూ్యల యొకటి
వు స్రైను, వెలు వడిన యాజ్యాలచేత ఆకాశములో సూర్యా
దులగతి నిలిచి పోయినది మూండు లోకములును మండి
పోయినవి. బహోదిదేవతలు అతనియొద్గకు వచ్చి '* బాహూణా,
U3 ఎట లి
నీకు శావలసీన వరమును అడుగుము, నీతేజస్సుచేత లోక
ముల్లు మండి పోవ్టచున్నవి.” అని యడిగిరి, “నాకు జపము
“ాంలుండను విప్రుని కథ, (89
చేయుచుండుట కంకు వేటు విషయమున నా బుది స వెశింప
కుండును గాత బంత కన్న వెబువరము నాకు అక్కల
లేదు.” అని ఆతడు వారికి ఉ _త్రరము చెప్పెను, వారు నిర్చం
ధింపగాం అతడు ఆచోటు వదలి హివువంతము ను_త్పరఖాగ
మున చేరి జపము చేయుచుండెను. అచట ఆలేజము మజీయు
వృద్ధమె అసహ్యము కాంగా ఇంద్రుండు విఘ్నార్థము దేవాంగ
నలను పంచెను. వురులుగొ లుపుచున్న యాయచ్చకలను ఆ
ధీరుడు సరకుగొనం డామెను. అంతట దేవతలు కార్యనిర్యా
హామునకు సర్యాధికారమును ఇచ్చి అతనియొద్దకు మృత్యువును
తి. మృత్యు దేవత వచ్చి ఆయనతో 'బ్రాహాణుండా,
మునుష్యులు ఇంత కాలము ట్ర దుకర్కు లోక మర్యాదను అతి
క్రమింపకుము, దేహత్యాగము చేయుము, అనెను, “నా
యాయుస్సు ముగినీనయెడల నీవె నన్నేల కొనిపోవు? కనువెట్టి
యున్నా వేమి? ఓరి పాళశహస్తా నేను స్వయముగా దేహత్యా
గము చేయను, బుద్ధి పూర్వకముగా శరీరమును వదలిన ఆత్త
ఘాతి నగుదును. అని బ్రాహణుండు పలికెను. అతనిని తానే
కొనిపోవుటకు ప్రభావము చాలక మృత్యువు వచ్చిన దారిన
పోయెను. అంతట కాలుని జయించిన యాకశకాలుని ఇంద్రుండు
భుజముమిోింద ఎత్తుకొని సురలోకమునకు కొనిపోయును,
అచటను అతడు ఎడతెగక జపము చేయుచునే యుండగా
ఇంద్రు, దు అతనిని దింవివెనెను, అంత నతడు మరల హినూ
740 కళ్రాసరిత్సాగరము, లం, ౮. త, ౨,
లయమునకు పోయెను, మరల ఇండ్రాదులు అతనిని వరము
ఖే హింపవు మని వేండుకొనుచుండిరి,
ఆసమయములో బ్రక్యూకు నను రాజు ఆమాగ్ష మున
వచ్చెను. ఆయన యావద్య ఎ త్తైంతమును తెలిసికొని జూవ
కునితో “అయ్యా దేవతల వలన వరము నొనన ననాశ అలన
గొనుముూ అనెను. జూపకుండు నవ్వి “దేవతలవలనంగూడ వరము
గొనని నాకు వర మిచ్చుటకు నీవు శ కుడవా? అని రాజుతో
ననియెను. “నాకు శ్రి లేదు నీకుం గలదు కనుక నీవే నాకు
వర మిము.’ అని రాజు చెప్పెను, 'నీకోరిక అడుగుము, ఇచ్చె
—3
దను. అని బ్రాహాణుడు పలికెను, రాజు ఆలోచింప సాగాను.
ళ్ ట్ హ్
నేను ఇచ్చుట -ఈట్రాహాణుండు. పుచ్చుకొనుటయు ఆం
(క్రమము ఇతండు ఇచ్చుట నేను పుచ్చుకొనుటయు. విపరీత
ముగా నున్నది* అని ఆరాజు సంశయించుచు విలంబము
చేయుచుండంగాా ఆసమయములో అచటికి ఇ్రదటు బాహాణులు
© లి
వివాదపడుచు వచ్చిరి, వారు ఆ రాజును మాచి న్యాయాాము
చెప్పుకొనిరి. ఒకడు “అయ్యా, ఇతండు నాకు గోవును దత్లీ
ణతో ఇచ్చినాడు, దానినే నేను మరల ఇచ్చిన నావలన ప్రతి
గ హింపడు.” అతరుండు “అయ్యా, నేను వ్రింతవణకు వతి
గ టం
గృహము వేనీన వాండను గాను నాకు అక్కఅ కూడ "లేదు,
వ్రతం 'జేల నన్ను బలాత్కారముగా ( త్రి గ పాము చేయింప
వభయును? అంతట రజా 'ఆ కేవకుని వశము శుద్ధము గాదు,
"కాలుండను విపుని క wa
ల ప్రుని కథ, (11
ఇతడు మొదట పుచ్చుకొని ఆగోవును ఇచ్చినవానికే మరల
ఏల యాయ వలయును? అనియొనుు ఆసందర్నము గొని
బంద్ఫుడు రాజుత్రో “రాజూ ఇంత యెొలుంగుదు న్! నాయ్య
ముగా జాపకునివలన వరము వేడి ఏల నీవ్రు వుచ్చుకొనను ₹
అనెను, అంతట ఉ తర మేమియు చెప్ప లేక రాజు బాహాణు
జా Y=
నితో *బావాణో తమా, నీజవములో సగము ఫలము నా కీము
YJ క శ
ఇదే నావరము* అనెను. *సరియిి నాజపములో సగము ఫలము
నీకు కలుగును గాక,’ అని జావకుండు వర మిచ్చెను. అందువలన
ఆరాజు సర్వలోక గమనము వాందెసు, జూవకుయను. శివ మను
"వేరి చేవలోకగమనము పొందెను, అచట అనేక కల్పములు ఉండి
మరల భూతలమునకు వచ్చి యోగమువలన స్యాతంత్ర్యమును
గాంది స పొందెను. ఇట్లు వెప్దలు స గ్రాదిభోగము
లను లత్యువెట్టక స్వినే కోరుదురు. దానిని నీవ్రు పొందిత్వి,
లు (0
Rs
అ “మే ఒం చీ అగ టు
స్వతంత్రుండ వై నిపహములొ గ్ర, పొంపుము---
అట్టు మయుండు యోగవివ్వ నిచ్చి పలుకంగా చంద్ర,
ప | 3 స
పృభుడు భారార్ట తనయ ఏ8 ంత్రులతోం గనూడ మిగుల సంతో
షించెను. వీమ్వట మయుడు రాజును వుత్రైదులత్ గాడ
రెండవ పాతాళమునకు గొనిపోయొను. అగట వా రందటు
గొ ప్పయోషధులతో ను నేతితోను అష విక డై వికృతాకృతిచే
భయంకరుం డ్రై విష్య్టువదనాంభోజ ఎన త్య రాజకన్యల'చే
అవృతుం డై యున్న యొక మహాపురుషుని మహాక్షాశయన
742 కథాసరి త్సాగరము, లం, ౮ త, ౨
మందు పవ్వళించి నిడి తుండుంబోలె నున్నట్టి వానిని చూచిరి,
“ఇందులో ప్ర వేశింపుము. ఇదియీ నీవూర్వ దేహము, దీనిచుట్టు
సులకు నరు సీ వూర్యభారర్థిలు.' అని మయుండు పలుక గా ఆరాజు
మయుండునేర్పిన యూగముచే తన దేహమును వదలి ఆదానవ
దేహము చొచ్చెను. అంతట శయనములోని పురుషుండు ఆవు
లించి మెల్లమెల్లగా కన్నులు అెజుచి ని ద్ర మేలొ_న్న వాండుం
బోలె వడకనుండి లేచెను. అంతట అసురాంగనలును సంతో
పించి “ఆహో మాస్రాణనాథుండు సునీథుండు చి, దికినాండూ అని
శేకవేసిరి. పాణహీనమె పడిపోయిన చంద పభ దేహమును
Uy య UU
చూచి సూర్య ప్ర భాదు లందటును దుఃఖతు లైరిః సునీథుండును
సుఖనిన నుండి మేలుకొన్న వా(డుం బోలె లేచి తన తండిని
Ww wy)
మయుని చూచి పాదముల వాలీ నమస్కరించెను, తండి య
అహా. UU
అతనిని కౌగిలించుకొని ఎల్ల వారియెదుటను “ఫుల్రైం నీ విప్పుడు
రెండు జనములను సరించుచున్నావా * అని యడిగాను,
+ -
అతడు “సరించుచున్నాను అని పలికి చంద వ ఛ సునీథ
ధా Wy
జన్మములయొక్క_ వృత్తాంతములను చెప్పి, క్రీ _ర్థీమతీదేవిని సూర్య
వ్ర భాదులను ఫపూర్వభార్యు లయిన దనుజాంగనలను ఒకరొకరిని
చేర్కొ_ని ఓడార్చెను. ఎప్పటిశై న పనికివచ్చు నని చం దృప్రభ
చేహమును మయుడు ఆజ్యావధులచేత కాపాడి యుంచెను,
అతనికి స ఎలి యున్నందు కె సూర $ వ్ర భాదులు సంతోషించిరి,
సునీథుండు తల్లిని లీలావరీని దర్శించుట, 743
అంతట మయాసురుడు వారి నందణను అటనుండి
కొనిపోయి "హామరత్న ఖచిత మయిన మజియొక పురమునకు
తోడ్కొని పోయెను. అచటికి పోయి వారు సుథారసముతో
నిండిన వై దూర్యపు బావిని చూచి చానియొడ్లునం గనార్పుండిరి
అమృతాధిక మయిన యా సుథాకసమును విచి త్ర మణిపాత్ర,
ములతో సునీథ భార్య కెచ్చి యీయంగా శ్రాగిరి, ఆపానముచే
అందటు శె వెక్కి. ని డ్రించి మేలుకొన్న. వారుంబో లె అయి
దివ ఫ్ర దేవులును మహోబలప ర్నాకృములును అయిరి,
సునీథుండు శల్లిని లీలావతిని దర్శించుట,
మయాసురుండు చంద్రప్రభ సునీథునితో “పుత్రా రా
చిరకాలమునకు మియమ్తును చమూాతువ్రు గాని.’ అని అతనిని
సూర్య పృభాదులత్ నాలవ పాతాళమునకు కొనిపోయును,
అచట వారు నానాధాతుమయము లయిన చి అ పురములను
చూచుచు నెంగి రత్న స్థంభమయమై సర్వసంపదాస్పద మయిన
యొక _సౌవన్ష నగరమందు సురాంగనలను "గెలిచిన రూపవతిని
అసుకకన్యాపరివృతను స ర్యాభ రణభూషితను సునీథునితల్లీని
లీలావతిని చూచిరి. ఆమెయు సునీథుని చూచుచునే తొట్రు
పాటులో లేచెను. సునీథుండు నమస్కరించి ఆమె పాదముల
వ్రాలిను. ఆమె చిరకాలమునకు అగవడిన యాకుమారుని
ఆనందబాప్పములు గురియుచు కవుంగిలించుకొని, అతనిని తెచ్చి
చూపించినందులకు తనవతిని మయుని కొనియాడెను. “దేవీ,
744 కథాసరిత్పాగరము. లం, ౮ త, ౨,
ఈ సూర్య ప్రభుండు నీ “రెండవ కుమారుడు సుముండీకుండు,
వ్రతండు సీపు శ్ర్రనికి ఈసునీథునికి ఫ్ర త్రుతుగా జన ౦చినాండు,
ఇతడు విద్యాధయిలకు ఈ 'దేహముతోనే చకవ ర్తి యగు నని
J —©o
రుద్దు (డు నియమించి యున్నాడు. ఆని మయుడు చెప్పను,
ఆమాట విని ఉత్సుకద్భష్టులతో చూచుచున్న తల్లి పాదముల
re వ ల వో నూ సు, "వ శ సువ డీ
సూ సఖుడు మంత్రులతి (గూడ బ్రా లెను పుత్రా, సుముం
చేహ మేల? ఇదే బాగుగా నున్నది.’ అని లీలావతి దీవించెను.
ఆ వుత్రాభ్యుదయ సమయములో మయుడు తన
కూంతురు మందోదరిని విభీషణుని సృరింపగా వారును వచ్చిరి,
విఖషణుండు వచ్చి. సత్కారము పూర్ “దాన పెంద్రా, నా
మాట చేయుదుపెని నే నొకటి చెప్పెదను. చదానవులలో నీ
వెౌకండ వ సుకృతివి, కుభజీవితుండవు, నీవు నిష్కారణముగా
"దేవతలతో 'ద్వెషింపం గూడదు. వారితో ద్వేషించుటవలన
మాకు అపాయమేగాని గుణ మేమియు లేదు, యుగ్ధములో
"దేవతలచే అసురులు మడినిరిగాని అసురులచేత సురలు నశింప
లేదు. అనెను. “మేము బలాత్కారముగా వమియు చేయము.
రింద్రుడు హఠమునం జేయు చుండగా ఎట్టు సహింతుము ?
చెపుము, దేవతలచేం గూలిన యసురులు పమతులుగా నుండిరి,
పా వై
అప్ర మత్తు లయిన బలి క భృతు లే మయిన హతు లయిరా?
అని మయుడు పలికెను. అంతట విభీషణుడు మందోదరిని
తోడని తన నివాసమునకుం బోయెను,
సునిథుండు బలిని దర్శించుట, (45
సునీథుడు బలిని దర్శించుట,
అంతట మయుడు సూర్య ప్ర భాదిసమేతుని సునీథుని
బలిచక వ రీ దర్శనాగము మూడ పాతెళమునకుం గొని
Jo dH
మారం సషముకం కు ఆధిక వయిన యాపాతాళమున వా
రందటును హాోరకిరిట ఛారి యయి వై త్యదానవ పరివృతుంజై
యున్న బలీని చూచిరి, సునీథాదులు కృమముగా ఆతనిపాద
ముల వ్రాలిరి, అతండును వారిన యథోచిత సత్కారములచే
గౌరవించి మయునివలన వృత్తాంతము విని సంతోషించి ఫు)
ముగా ప్రృస్లాదాది దానవులను రావించెను, సునీథాదులు
వారి పాదములకును నమస్కరించిరి. వారును ఆనంద నిర వ
లయి య ణతులను వీరిని అఫినందించిరి. బలి యి ట్లనియెః._
“మన యీసునీథుండు భూమిలో చం ద్రతభుడుగా అవతరించి
యుండ మరల తనదేహమును పాండి (బ్రదిక్ వచ్చినాడు,
సుముండీకుని యవతార మైన యీాసూర్యు ర భుండును వచ్చి
యున్నాండు, ఇతండు విద్యాధరచ కవ రి యగు నని శంకరుడు
సులీ అజాత
అనుగ హించి యున్నా (డు. వీరి యజ వఖావముచేత నా
©) a \
బంధనములు డఊడినవి. కనుక వీరు దొరకుటచే నిశ్చయముగా
మనకు అభ్యుదయము కలుగును.” ఇట్లు బలి వలుకంగా అతని
ఇ అ (6 అల అస ల
గురువు శుకాచార్యుం డి ట్లనియెః._ ధర్యసత్యపవూర్వశముగా
వ్యవహరించు వారికి అనభ్యుదయ 'మన్నయును కలుగదు,
కనుక ధర్మముగా నడచుకొనుడు, ఇప్పటికిని నామాట జరు
746 కథాసరిత్సాగరము, లం, ౮, త, ౨.
వుడు.” ఆమాట విని అచటం గూడియున్న స కృపాతాళపతులు
వల్ణై యని క్ర తిజ్జ వేనీర, సుసీథుడు మగల లభించినందులకు
బలియు అచట ఉత్సవము చేసెను.
ఈలోపల నారదముని వచ్చి తర చనులు పొంది
ఆనీనులై. దానవులతో ని ట్లనియె:._“నన్ను ఇంద్భుడు ఇటకు
పంవినాడు. సునీథుండు ట్ర దికినందులకు తనకు పరమసంతోవ
మనియు ప్రవుడు మరల నిప్మూరణముగా మారు వైరము
వూన వల దనియు తన యా శ్రితుం డయిన శ్రుతశర మో(ద
దేంపింప వల దనియు, బందు డు మోకు తెలువుచున్నా (డు.
నారదుడు ఈయిం ద్ర సందేశమును ముగింవంగా, ప్ర ఫ్లోదుండు
పలికెను.-“ఇంగ్రు నికి సునీథుండు (బదికినందులకు తృ_ప్టిగా
శేమి? అకారవిరోధము మేము చేయము, ఇప్పుడే గురువు
నెదుట కతిజ్ఞ చేసే యున్నాము. శుతశర తనకు సహాయు
Ja WU 3
లున్నారు గదా యని బలాత్కారముగా మాకు విరోధము
చేయుచున్నాడు. మాయందు దోష మేమి? సూర్య ప్రభునికి
తదారాభన ప్రసన్ను6 డయిన శంకరుడు ముందే ఈపదమును
అనుగహించి యున్నాడు. ఈశ పరుడు ఆగావించిన యీ
ఖ్ ఖా
కార్య్యమందు మే మేమి చేయంగలము? కనుక ఇంద్రుంజే నిప్కూ_
రణముగా అనుచితేములు వలుకుచున్నా(డు.”. బట్టు దాన
వేంద్రుండు వ్ర హ్లోదుడు వలుకంగా అ దంతయు సరియే
యని, బంద్రు,సె నిందించి నారదముని అదృళ్యుం 'డాయెను,
సునీభుండు బలిని దర్శించుట. 747
అడు పోయానే శకాబారుర్ణండు దాన పెంద్రు లతో
స్. పనయ్ ఈమయమనములో అంతుశకు బజ్బద్వషుడు.
గగ yy థి
నకు మ పాళ్యరుండు సుషసన్నుం డె యుండంగా ఇందు.
(UU 0 ల
'జేమి చేయగలడు? ఆతని విష్షుభ_క్రివలన ఏమి వ, యోజనముఃి
ఇట్లు గసరువ్రు పలుక చానవులు అంగీకరించి బలి శ హ్ల్లోదుల వలన
చెల వొంది నిజాలయముల కరిగిరి విమట వపహాదుయ తన
3 U3
నివాస మైన నాలవపాతాళమునకు పోలా, బలియు కొలువు
వదలి లోనగరికి పోయెను. మయుండును సునీథ సూర్య ప్రభు
లును బలికి నమస్కరించి తమ నివాసములకు పోయిరి,
అచట భోజనపానము లెన విమట తలి లీలావతి
ర అ య
సునీథునితో “పుత్రా ఈ నీభార్యలు గొప్పవారి కొమారితలు,
ఎఅుంగుదువు గదా; 'లేజస్వతి ధనేశుసికూతురు, మంగలావతి
తుంబురుని కూతురు చం చవ ఛశరికములో నీవు వివాహ
మాడిన శీ రిమతి ప భానుః డను వసువుకూంతురు ఈముగురను
౨ yy ౧
నీవు సమదృష్టితో చూచుకొనుచుండ వలయును.” అనిచెప్పి
ల
ఆముఖ్య భార్యలను మువ్వురను అతనికి సమర్చించెను. ఆరా తీ
సునీథుండు వెద్దభార్య మైన లేజస్వతితొ డ శయన మంగ్నీ
కరించెను, అచట చిరోత్స్నుక యయిన యామెతో భ్వుక్త
ఫూర్వ్యము లయినను నూతనములం బోలె నానా శ్రీ డలను అను
భవించెను. సూర్య ప్రృభుడు మటీయొక పడుకయింట మంత్రు
లతోంగాడ ఆరా wu భార "లేక శయనించి యుండెను, “న్నేహ
48 కథాసరిత్సాగరము. లం, ౮. తే, ౨,
హీను: డయి భార్యలను బయట విడిచి వచ్చిన యితనితో నేమి
వని” అనియుంబోలె సస్త్రనిత్యుం డయిన యితంయయ ఇప్పుడు
ఏకాకిగా నున్న ను వ్రతనియొద్దకు నిద. రాకుండెను. కార
ఇ ది wy నీ
చింతొనంగి యను నీర్ల ఫ్ర చేతనుంబో లె క హాస్తునియొఇకును
యె ED ©
జ ఒరి
నృ రాకపోయెను. ఇతరులు వీరిచుట్టు సుఖముగా ని (| ంచు
చుండిరి,
కళావతి నూర్య శ్ భునికదకు వచ్చుట,
ఇంతలో అచటికి సఖీయుతముగా నొకకన్యావత్నము
వచ్చి అ యిరువురకు అగవడినవి, ఆమెను సృజించి “ఈ మెవలన
నా చేనీన సురాంగనాసృష్ల, వలవలయబోకుండును గాకి యని
భహ్ల్గాదేవుుడు పాతాళములో నుంచెనా యనునట్లు ఆకన్నియ
వన్నె మణి యుండెను. ఆమె ఎనతెయో యని సూర్య వ్రభుండు
ఆలోచించుచుండంగా, ఆమె అతని చెలికాం త్రను ఒక్కొక్కరిని
సమివపించి చూచి చకవర్థి చివ్నా హీనులను గా నెజింగి
లో నల
ము 3 షో ఇడ జట ఇ
వారిని వదలి తల్ల త.ణాన్వితుని తన్షృధ్య శాయిని సూర్య
వభునిం దజిీస్కి వెలితో “సఖ, ఇతండే అతండు, ఇతనిని నీటిచే
చల నయినచేతులతో తాం మేలొ_లుపుముు” అనియెను,
య
ఖ్ ఆర “Ann ఆ అగ
సఖయు అశు చేయంలా సూర్య ప్రభుడును. వ్యాజని ద్రను
మాని కన్నులు తెజుచి చూచి ఆకన్యలను “మూ రెవరు 1? వచటి
"కేల వచ్చితిరి ప అని యడిగెను, సఖి చెప్పుచున్నది. *బేవా,
వినుము. రెండవపాతాళములో అమోలు డని హిరణారాత
కళావతి సూర్య పృభునికడకు వచ్చుట, 749
సుతుతు జయ లీలుండు దైల్యేం దు డున్నాండు, ఈమె కలా
వతి యని యతనికి ప్రాణాధిక యయిన కూతుంరు. ఆయన
అవ్వుడు బలీయొ్పునుంటిె వచ్చి యి ట్రనియె:.__“ఆహో ! ఈ
దనము సునీభూకు యై దిక్ వచ్చినాడు; సుముండీ కావతారము
నూర $ వ్ర భుండను చిన్న వాడును అగవడినాయ, అతనిని విద్యా
ధర చక ర్లినిగా శంకరుడు వర్చరించి యున్నాడు. కనుక
‘| జాలి
ఇహ్పుడు సునీథునికి ఆనందసమూనము చెనెదను, నాకుమాారిని
కళావతిని సూర్య భునికి ఇచ్చెదను, సునీథుండు ఏకగోత్రుం
డగుటచేత ఈమెను ఈయం దగదు, సూర్య పృభుడు అతనికి
రాజజన్మ ములో కుమూరుండు గాని అసుకజన్న ములోం గాంచు,
కనుక ఆకుమూరగువికి సమానము చేనిన అది తం ట్రే క సమాన
మగును,’ తం యె యిట్లు వపలుకంగా నీగుణములు లాగంగా ఈమె
నిన్నుం జూడం గోరి వచ్చినది” సఖి యిట్లు వలుకుచుండంగా
సూర్యు వ్ర భుండు కళావతయొక్క యఖిప్రాయమును_ లెలియం
గోరినవాండె కవటని దను పాటించి యుండెను, అంత నాకన్య
స ర Wy
మేలుకొని యున్న వహ స్తుసియొస్టకు పోయి. సఖీముఖముగా
సర్వము అతనికి తెలివి వడలి పోయెను,
ప్రహస్తుడు వచ్చి సూర్య ప్రభుని 'డేవా, మేలుకొని
యున్నా వా లేదా?” అని యడిగను, మి త్రి మ్మా మేలుకొ
నియే యున్నాను. ఏకాకి నయిన నాకు ఇప్పుడు నిద్ర యెక్క
డిది?, విశేష మొకటి చెప్పెదను, నీయొద్ద 'దావవలసినది నా
7050 కళాసరీత్సాగరము, లం, రో త, ౨,
"కీ మున్నది 1 ఇప్పుడే ఇచటికి ఒకకన్య వెలితొంనాడ వచ్చి
నాకు అగపడినది, ఆమెకు సాటి యయినది ఈ = లోకర్ణమందు
లేదు. ఆమె నామనస్సును హరించి తణములో ఎచ్చటికో
పోయినది, ఇచటనే ఎచటనో ఉండును, త శ్రణమే వెదకి
లమ అని సూర్య వభుయ పలికెను. ప్రహస్తుడు వెలుపలికి
ఆశ Uy Wy లి
పోయి సఖీ సహిత మై యచట నున్న యా కన్యను యూచి
౧
“దేవీ, నీఫొణకు నేను నాస్వామిని మేలుకొలివిత్ని, నీవు నా
కొకు నాస్యామికి మరల దర్శన మిము. కన్నులపండు వైన
యతనిరూపమును మరల కనుము, నీమావునకే వళ్యుం డయిన
యతండును నీరూప్రును మరల చూచును గాక. మేలుకొలీవి
అతనితో నీపసావము చేయగా, *ఎటనుండి మొనను తెచ్చి
J =
యాకలికిని నాకు చూపుము, ఆట్టు చేయవేని నేను బ్రదుకుట
యెక్క_డిది * అని యతండు వలుకుచున్నాండు. నేను నిన్ను
'వదకుకొని వచ్చినాండను. రము.” అని వహస్తుడు వలుకంగా,
శీ ఆ
లజ్ఞాపరవశం రా లయి ఆమె పోజూలక సంశయించుచుండ౯గా,
ప హస్తుతు ఆమె శేలు పట్టుకొని పోయి సూర్య ప్రభునిక్ అర్చిం
Ma రు (WU
చెను. వచ్చి పృక్కను నిలిచిన యామెతో సూర్య ప్రభుడు
“దండు నీను చెర స్టముచే సృవెళంచి ని శ ౦చుచున్న నాహృదయ
మును దొంగలించికవి. అందులకు దండింవక దొంగను నిన్నెట్లు
వదలుదును ₹ అనెను. ఆమాట విని వెరవరి యైన యామెచెలి
యి ట్లనియె? ఈమె దొంగ యని ముందుగా ఎజిగియే
నూర్య ప్రృభుండు పృషోదురి దర్శించుట గర]
యీమొతం డ్రి దండనార్భము ఈమెను నీకు ఇయ్య నిశ్చాయించు
కొని యున్నా (డు. అట్టిచో నిన్ను ఇచట అడ్డగించువాం డెవడు?
ఈమె దొంగతనమునకు తగిన దండన ఏల చేయవు * అంతట
సూర్య వ్ర భుడు కవుంగిలించుకొనంబో౮గా లజ్ఞిత యె “వలదు
ఆర్యపుల్రైా వలదు: ? కనను గదా నేను అని కళావతి
పలికెను. అంతట ప్రహస్తుడు “దేవీ, నీకు సందేహము అక్క_జ
లేదు, సకల వివాహములలోను శాస్ట్యమెన గాంధర్యవివాహము
సుమా యిది.” అని వాకొని, ఇతరానుచరుల నందణను
తోకొని, వెడలి పోయెను. వెంటనే సూర్య ప్రభుంశు కళావతిని
భారళ్థిను చేసీకొని ఆమెకో అతర్కితోసనత మయి మృర్త్థ్థ
దుక్తభ మైన నవసంభోగమును పొందెను, శతేల్లవాటుజామున
కళావతి నిజనివాసమున కేగొను,
నూర్య ప్రృభుండు తనదు? దర్శించుట,
సూర్య ప్రభుడు సునీథమయాసురులకడకు పోయెను,
వా రందటు గూడ వహ్లోదునియ్యొకు పోయిరి, అతండు
వారిని యథాక్ష్మముగా సమ్మ్హానించి మయునితో _'సునీథుని
యో యభ్యుదయమందు మన మందణము ఉత్సవము "చేయ
వలనీనది, కనుక ఈదినము మన మందజము ఒక్క-చోటనే
భుజింతము. అనెను, *అశ్లే చేయుదము దోష మేమి?’
అని మయుడు పలుకగా వ్ర స్లోదుండు దూతలను పంపి ఆసు
రాధిపతులను రప్పించెను, అంధటును. ఎల్లపాతాళములనుండి
752 క థాసరిత్పాగరము, లం, ౮ తీ, అ,
వరుసగా వచ్చిరి, మొదట్క లెక్క లేని మహాసురులు వెంట
గొలుచుచు రాయగా బలిచక్రవర్సి యేకెంచను. విమ్గుట వరుసగా
అమిీాలుండూ దురారోవహాుండు, నిర్యనంతుండు, సుమవూయుండు,
తంతుకచ్చు(డు, వికటాక్షుండు, యో కంవనుండు, భూమేతుండు,
మహామాయు(డునుు ఇక కడమ యసురెళ్వరులును ఒక్కొ.
క్కంండును తనతన వెగురు సామంతులు వెంట గొలుచుచు రా
నేతెంచి పరస్పరవందనములు చేసికొని యా సభను నిం కించిరి,
ప్ర పాదుడు వారిని (్రృవమముగా కూర్చుండంబెట్ట సమూ
నించెను. భోజనవపేళ శాంగానే వా రందటు మయునితోం
గూడ నేగి గంగలో స్నానమాడి మహాసభకు భోజనమునకు
వచ్చిరి. ఆసభ నూజుయోజనముల విరివి యె రత్న _సంభముల
చేతను బంగాకవ్రగచ్చుతో థ్ మణులనెలకట్టుశోతను వలుంగుచు
మణిమయము లయిన పలి w భోజన పా ర ములతో నిండి
యుండెను. అందు వ హోదునితోను నునీభమయులతోను సచివ
యుక్షు. డయిన సూర్య, భునితోను కూడి మహోసురులు
నానావిధ భత్యభోజ్య లహ్యాదికమును పషడ్రస మయిన దివ్యా
న్నమును భుజించి ఉత్తమ మయిన పానమును నేవించిరి,
(
అందబును భుజించి త్రాగి మటియుక శాలకు పోయి అందు
చై త్యదానవ కన్యలయొక్క_ యు _తృమన్ఫత్యమును దర్శించిరి,
ల అం RN ల్
ఆసందర,నములో వ్రహాదుని యాజ్ఞ రాత్ర తత్సు Ww
నుహాస్లీకయు నృత్య మాడైను, తన లావణ్యముచ దిశలను
నూర్య ప్ర భుతు వ్ర హ్లాదుని దర్శించుట, 758
వెలిగించుచు భూవరనేత ములకు అముతవన్నష్ని యొ పాతాళ
మునకు వేడుకచే వచ్చిన చంద్రమూ_ర్థియోా యన నొప్పారు
చుండెను. లలాట తిల కోవేతయు చారు నూపుర పాదికయు
అన్ య ఖో
సృరదృష్టియు నైన యా తరుణ్మి నృత్తవిద్యనే ఆరూపున
బృహాచేవుండు నృజించెనా యను నట్లు ఉండెను. నంకరకురులు
శిఖరిరదనములు వృ త్తవమోజములును గలిగి కొత్తవృత్త
మును సృజించునదియుం బోలె రజిల్లుచుండెను, అట్టి యా
క మో జ ఎ 9
కన్నను సూర వ్ర భుండు చమూాచిన మాత్రాననే ఆ చండ
అంతకుమున్ను ఇతరలు హారించినడానినే అయినను అతని
హృదయమును హఠనున హరించెను. హరుడు కాల్చంగా
ea బో PAE షి ఆ
బ్రహ మరల సృజించిన స్మరుడొో యన నా యసురేంద్రుల
నడుమ నొప్పు చున్న యా సూర్య పృభుని ఆమెయు మూచి
చూూదినమా తాన అతనికి లోనయి పోయెను, ఆ యవినయ
గ
మునకు కోపగించినది వోలె ఆమెయొక్క_. యాంగికాఖినయము
నిలిచి పోయినది. నభాస్తారులును ఆ యిరువ్రర_ యా భావ
మును కనివట్టి “ అంక ఆట చాలును రాజసుత బడలీనది అని
మాన్నించిరి. మహాల్లిక సూర్య ప్రభుని ఓరచూపులు చూచుచు
తండ్రిచే నెలవు పొంది దాన వెంద్రులకు నమస్కరించి అంతః
పురమునకు పోయెను. అసురేం దు లందటు తమతమ యిండ్లకు
వెడలి. సాయంకాలమున తన నివాసమునకు పోయి సూర్య
పభుడును రాతి, కళావతి మరల రాయగా ఆమెతో లోవల
\(U 4
75% కళథాసరిత్సాగరము, లం, ౮ త, ౨,
నిద్రించు చుండెను. అనుచరు లందటును వెలుపల నిగ్బించు
చుండిరి,
మవాల్లి క నూర్య ప భునికడకుం బోవుట,
అంతలో మహృల్టికయు నమక మయిన యిరునురు చెలి
క శియలం దోడ్కొని అతనిం జూడ మేడి అచటికి వచ్చి లోవలిక
పోజూ ముచుండలా ఆతణమంచే నిదుర మేల్కొని ప జ్ఞాథ్య్యం
ya
డను సూర్య పృభసచివుడు “దేవీ తణముండుము; నేను లోవలికం
బోయి వచ్చిదను. అనెను. “మ నెవరు ? పలువలనె మమ్ము
నిలుప్రుటకు కారణ మేమి?” అని శంకితమై యామె యడుగగా
కో జొూత 6 న సంస
వ్రజ్లాఢథ్యుడు, పః యశేచ్చముగా నిప్రతుం డై ,యున్న
వానియొద్దకు తటాలున పోవచ్చునా ? (వృతవళము చేత మా
ర్కోఖువు ఒంటరిగా నిద్రించుచున్నాండు.. అనెను. ఆమే
ఆళ్చర్యపడి అటు కానిమ్ము, లోవలీకి పో.’ అని వలుకంగా
క జాఢ్య్యండు లోపలికి పోయి కలావతి ని? ంచుచుండుటను
Ue U
గాంచి సూర్య ప్రభుని నిద లేసీ మహాల్లికర'*కను నివేదిం చెను.
క © గా
సూర వ్రభుండు లెలిసికొని మెల్లగా లేచి వెడలి వచ్చి సఖీద్య
యముతోడి మహాల్లికను చూచి యి ట్లనియః_* ఈ యభ్యా
గతుండు కృతారుండై నాండు, ఈచోటు గూడ కృతాగ్గ మగును
థి ఆ థి
గాక, వ్రదిగో ఆసనము ఆలంకరింపంబడును గాక, * అంతట
మహాల్లిక చెలిక_క్తెలతో కూర్చుండెను. సూర్య ప్రభుడును
దాఢ్యస మేతుం డై కూర్చుండి యి ట్రనియె క్స్ తన్నీ,
et
ల
మహాల్లి క నూర్య ప,భునికడకుం బోవుట, 755
నీవు సభలో నన్నుం బోలె ఇతరులసు గూడ చమూచుట'చేత
నాకు అవమానము చేయనే చేనీలివి, అయినను ఓ చవలాల్వీ
ప న రః నో గ
స _త్తమును సౌందర్యమును భూచినమా శాన నానే త్ర
ములు సఫలము లయినవి* ఆమె 'ఆర్యపుత్రై, వది నా యప
రాధము గాదు సభలో అభినయము తవ్చి లజ్జ పాందునట్లు
న న్నెవండు చేసీనాండో వానీది ఈ తప్పు అనెను, “ఓడితిని
జ “rn ల ళల ఆద్య
అని నవ్వుచు పలికి సూర్యప్ర భుడు బలాత్మా_ర ర్స్ హాణము
చేతనో యనునట్లు చెమర్పుచును వడంకుచును ఉన్నయామె
కేలిని తనకేలం బక్టైను, 'ఆర్యవుర్ర్రా వదలుమ్సు నేను కన్యను;
తస్లీ దండ్రుల వశములో నున్న దానను అని యామె పలుకు
అ ల ° (J జ్
చుండంగా వ్ర జధుర్ణడు ్రిట్లనియెః._ దేవీ, కన్యలకు గాంధర్యు
వివాహము లేదా? నీతండ్రి నీయభిస్రాయ మెటి(గి యున్నాడు,
నిన్ను మణి యొకనికి ఈయ(డు. ఆయన నిశ్చయముగా ఇతనికి
సమానము చేయును, కనుక భయము వలదు, ఈసమాగమము
అవిఫల మగును గాక,”
ఇట్లు ప్రజ్ఞాఢ్యుండు పఒజకు సమయములో లోపల కళా
వతి మేలుకొని, శయనీయవమందు ప్రా, గొళ్వరునిం గానక, కొం
చెము సేపు లేచి శంకించి బయటకి వచ్చి మహల్లికతో నున్న
నిజవల్లభునిం గాంచి సకోపయు సభయయు సలజ్ఞయు ఆయెను,
ఆమెను చూచి మహాల్లీకయు లజ్ఞాభయములు పాం చెను.
జో అ 9 జ వే << జ శ ఇ
సూరస్యప్రభుండు వొనిన వ్రతిమవ లె ని శ్చెష్టాండాయెను నన్ను
{56 క థాసరిత్సాగరము, Yo. ౮% త, టలు 9
చూచినారువి ఇంక ఎట్టు తొలంగుదును ? నాకు అవమానము
ఈర్ష్య్యయు అగుచున్న వి.” అని తలంచి కళావతి వారియొద్ద కే
పోయి అసూయతో మహాల్లికను “సఖీ కుశలమా? ఈరాత్రి,
వేళ ఇట్లు ఎచటికి వచ్చితివి అని యడిగెను. * ఇది నాయిల్లు
నీవ అన్యపాతాళ గృహమునుండి వచ్చిన దానవు, సీవే ఇపుడు
నాకు అతిథివి లభించితివి.” అని మహన్లిక పలికను, కళావతి
నవ్వుచు ని ట్లనియె._'సరి ! సరి ! అగవడుచునె యున్న ది. నీవు
బ్రచ్చటికి వచ్చినవాని శెల్ల అతిథి సత్కారములు చేయుచునే
యుందువు. మహాల్లిక యి ట్లనియఃనేను ప్రీతితో పలికిన,
నీన్ర సిగ్గు లేక ద్వేపముతోొ. నిష్టంరము లాడుచున్నా వు. నే
నేమి నీబోంటిదాననా? నేనేమి బంధువులు ఈయకియ దూర
మునుండి వచ్చి పరస్థలములో రహస్యముగా రాత్రి ఏకాకినిగా
వరునిశయనమందు వరుంటినా ? నేను నాతం డ్రి యతిథిని
నా చోటనే చూచుటకు అత్థి సత్కారమునకు ఇరువురు
చాలులను తోడని వచ్చితిని, -ఈ మంత్రి మము వంచించి
లోవలికి వచ్చినప్పుడే ఐడి నే నెజింగిలిని. ఇప్పుడు నీవే బయట
'పెట్టుళొంటివి.” బట్టు మహాన్నిక పలుకంగా, కళావతి త్రీ యునివై
రోష కహాయవీతణములు అడ్డముగా నిగిడించి అటనుండి
వెడలిపోయెను, మహాల్లికయు “బవావల్లభ, పోయివచ్చెదను.”
అని సూర్యప్ప భునితో రోషమున పలికి వెడలెను, ఆసమయ
మందు నసూర్యషప్ప భుడు విమనస్కు( డాయె ననుట ఉచితమే
మవాల్లి క సూర్య పృభునికడకుం బోవుట, 757
గదా. ఎ టనయా, అతనిమనస్సు కాంత లిరున్రురకును తగులు
కొని వారితోనే పోయినది గదా.
అంతట సూర్య ప్రృభుండు కళావతియొక్క_ కలహాోంతర
చేష్టి వితమును లెలినిఖొని రమ్మని తత్తణమె నిద్ర "లేప్ వ్రఖాసుం
జు మం కర్రని అ. అశ్వ మహల్లిక ల! ప్రవాస్మోని పంప్
తాను వారి నెదురు చూచుచు ప్రజ్ఞాఢ్యునతోం గూర్చుండి
యుండెను, ర్కోఖ సుడు కలావతిచేషి బితమును కనిపట్టి వచ్చి
"రాజును త. అతం డడుగంగా నిక క నియె “దేవ్యా నెను
నావిద్యలచే అదృశ్యుండ నై తను. "రెండవ పాతాళములో
కళావతీ నివాస గృహమునకు పోయి అచట వెలుపల బద్దలు
చేటికల సంభాషణను వింటిని, ఒకతె అడిగినదిఒసఖీ, వష
అప్పుడు కళావతి ఏగులుపడియున్న ది?' రెండవది చెప్పినది:
“సఖీ కారణమును వినుము. ఇప్పుడు నాలవ పాతాళములో
సుముండీకావతార మైన సూర్య వ్రభుయు మదనుని జయించిన
రూపవంతుండు వచ్చి యున్నాండు, మననెచ్చెలి స్వయముగా
ఆతనికి తన్ను అర్చించుకొన్నది, ఈరా 2, ఈమె అతనియొద్దకు
పోయా అచటికి వ ప్లోదునికూంతురు మహాన్లికకూడ సయ
ముగా వచ్చినది. ఆమెతో ఈమె ఈర్థ్యాకలహము ఆడి వచ్చి
ఆత త్ర హత్య చసితొనుటకు యత్నించుచుండంగా ఈమెను తోం
బుట్టువు సుఖావతి చూచి నివారించి రహీంచినది, అంతట
లోపలికి వచ్చి శయననుమిోాఃద ప్రాలినదై తనవృత్తాంతనును
758 కథాసరి త్సాగరము, అలరి, ౮ ర్, ఎ
ఆ తోయిట్టువు అడుగగా చెవ్పి ఆమెతోం గూండ నున్నది,
ఆమెయు మిగుల దిగులుపడి యున్నది? ఇట్లు చేటికలు సంభా
షింపగా విని లోవలికి పోయి ఆతీరుననే యున్న కళావతీ సుఖా*
వతులను సమానాకృతులను చూచి వచ్చితిని,”
మవాల్లి కో వివాహము.
వకాంతమున వ్రభాసుండు ఇట్లు చెప్పి ముగింపంగానే
చవాస్తుండు వచ్చి యడుగంబడి యిట్లు వలిశెను:ఎ_ నెను ఇట
నుండి మహాల్లికయింటికి 'పోవునప్పటికి ఆమెయు కలశంబాతిన
చిత్తముతో సఖులతోంగూడ వ్ర వేశించినది. నేను విడ్యాప్రుభా
వముచేత అదృశ్యుండ నై వారివెంటనే లోవలికి పోయి అచట
ఆమెవంటివారిని తత్సఖులను పం డ్రౌండుగురను చూాచితిని,
వారును రత్నాలమంచమువై. గూర్చున్న యా మహన్శిక
చుట్టును ఉపవేశించిరి. వారిలో నొకతె యడిగినది...- (బలీ
వల నీవు ఆకస్మికముగా చెంగపడిన ట్లున్నావు? వివాహము
సిద్ధ మయి యుండంగా నీకు ఈకొందల మేమి?” అంతట ప్రవ్లోద
తనయ పరికించి “నాకు వివాహమా? ఎవనికి న న్నిచ్చినారు ?
నీతో ఎవరు చెప్పినారు ¥) అని యడిగెను. వా రనిరి, “జేపు
ఉదయము నీకు వివాహము నిళ్చయింపంబడినది. నిన్ను సూర్యు
వ్రభునికి ఇచ్చినారు. నీన్ర ఇక్కడ లేక పోయితివి, మాయమ్మ దేవి
బ్రప్పుడే వచ్చి -ఈనృత్రాంతము నిచటవెప్పి నిన్ను మెండ్లికూం
తున్ను జేయు ముని మమ్ములను ఆజ్ఞాపించి పోయినది, కనుక
నువాల్లిశొ వివావాము, 750
ఎవనిని చూూచినయంగనాజనులు త దూపలుబలె రాతి నిద
"లేక వేయుదురో ఆనూర $ నట. క న నస భు.
0 టె ఫీ
రాలవు, ఇకను మే మెవరమో నీ వెవరవో? అతనిని భ్రర్తంగా
పాంది నీవు మమ్ము మజతు వని మేము విషజ్ఞలమై యున్నాము
మహాల్లీక “మీ రేమయిన అతనిని మాచితిరా? మో మనస్సు
అతనినె తగులుకొన్న డా?” అని యడిౌాను. “మేము మేడ
మోాందినుండి అతనిని చూచినారము. చూచినమాత్రాన ఆతని
వె మనస్సు తగులని స్త్రీ యును ఉండునా? అనిరి, “అ ట్లయిన
నేను నాయన నడిగి మిమ్ములను కూడ అతనికే ఇప్పించెదను.
అట్లు జరిగిన మనకు ఎడంబాపు కలుగదు. అని మహల్లిక
చెప్పగా వారు కలంగి *“చెలియరో, అట్లు చేయకుము,
అది తగదు. మాకు లజ్జ యగుచున్నది* అనిరి, “ఏమి తప్పుకో
నన్ను ఒకితెనే ఆతడు వివాహ మాడునా? దైత్యదాననులు
అందటును అతనికి కొమా_ర్జెలను ఇయ్య. బోవుచున్నారు,
ఇప్పటికే అతండు వివాహ మాడిన రాజకన్యలు భూలోకములో
నున్నారు. అనేక విద్యాధరకన్యలను కూడ అతడు వివాహ
మాడంగలండు, ఇందజలో మీరు కూడ అతనిని పెండ్లి
యయిన నా శేమి నష్టి! పరస్పరము సఖుల మయిన మనము
సుఖముగా ఒకచోటనే ఉండుదము, నాకు విరుద్ధ లయిన
యితరలతో ఏమి వని? ఈవిషయములో మో కేమి నిగ్గు!
సర్వమును నేను నెజపేర్చెదనుల అని నువాల్లీక చెప్పెను,
ఫి
760 క థాసరిత్చాగరము, అలరి, ౮ ర్, ౨,
ఇట్లు వారు నీయందు సక్షచిత్తలై భాషించుచుండంా
నేను వెలువడి నీయొద్దకు వచ్చితిని. ప్రృహస్తునివలన నిట్లు విని
సూరష్థ పృభుఃడు నిద పట్టకయె సంతోపముతో ఆరతి
గడ వను,
'తెలవాజంగా సూర కవ, భుడు మయనునీథులతోలనాడ
అసు రాధివతిని వ్ర ఫ్లోదుని దర్శించుట్నకె ఆతనిసభకు పోయెను,
వృహాోదుడు సాదరముగా సునీథునితో ని ట్లనియె:.- “ఈ
సూర్య ప భునికి నాకూతురు మహన్లికను ఇచ్చెదను. ఇతనికి
అతిథిసత్మ్కా_రమునుు నీకు ప్రియమును నేను చేయవలనీన
వాండను గదా.” “అందులకు సునీథుడు సంతోషించి యంగీ
కరించెను. అంతట ప్రహ్లాదుండు మధ్యజ్వలితపానక మయిన
'వేదిమింద మహా్లీకను. కూర్చ్పుండం బెట్టి ఆమెప్రభ చేత రత్న
_స్టంభ ములు 'దేదపస్యమానము లై ఆవేదిని వలింగించుచుండంగా,
అ బో అహ ర ఆ జ aren]
సూర్య పృభునికి అసుర సాస్తూజ్యమునకు తగినవిభూతులతొ్ం
గాడ మవాప్లికను వ్రదానము చేనెను, కొమరితకును అల్లునికి
ప్ర ప్లోదుండు దేవతలను 7లిచి తెచ్చిన రత్నశాసులను మేరు
శిఖరములవంటివానిని ఇచ్చెను, “నాయనా నాచెలీక్తెలను
పం్రెండుగురను కూడ బ్రతనిశే ఇమ అని మహన్లిక యడు
గంగా వ్ర హ్లాదుండు “పు త్తి , వారు నాభ్రాతకు స్వాథీనలు,
నేను ఇచ్చుట. యుక్తము గాదు”? అనెను, వివాహ మయి
ల జర అ 4
సాయంకాలను కాంగా రాత్రి సూర్య ప్రభుండు మహల్లికళోం
కళొావత్యాదుల్ల వినాహము, 761
గూడ శయనగ్భహము ప్ర వెశించి సర్వ కామోపచారభూయిస్థ
మయిన సంభోగ మనుభవించెను,
క ₹ావత్యాదుల వివాహము,
మటభునాండు ప్ర హోదుడు అనుచకసమేతముగా సభకు
వచ్చినప్పుడు అమలు డను దానవాధీశుండు వపళదాదులతొ
Jom
ని ట్లు నియెః:._“ఇప్పుడు మోరందటు నాయింటికి రావలయును,
అచట నేను సూర్య ప్రభునికి ఆతిథ్యము చేనెవనను* మీకును
సమ్మతియేని నాకొమారితను కళావతిని అతని కిచ్చెదను. అందు
లకు ఆందటును సరియే యని యంగీకరించిరి. ఆంతట అంద
బును మయ సూర్య వ్ర భాదిసమేతు లై రెండవ పాతాళమునకు
పోయిరి. అచట అమిీాలుండు తన తనయను కళావతిని అంతకు
ముందే ఇచ్చుకొన్న దానినై నను ఆచార్యా మై మరల సూర్య
ప భునికి ఇచ్చెను, ప హ్లోదునియింట వివాహము జరిపి ఆసుగ
() KI
సమేతుందై భుజించి సూర్య ప్రభుండు ఆదినము గడ వెను,
మటునాండు దురారోవుఃడను నసు రేశ్వరుండు అందణను
వీవీచి అయిదవది యయిన తన పాతాళమునకు కొనిపోయి
సూర్య ప్ర భునికి కుముదావతి యను జేరి తన కొమారితను
5 «3 ౪ అ
అన్యులు చేసిన ళ్లు ఆతిథ్యాగ్ధము విధ్యు_ క్షృమాన్షమున ప్రదా
నము వేనెను. పగలు అందజతోను భోగములలోం గడవి
సూగ్టిప్రభుడు రాత్రి త్రిలోకసుందరి మైన కుముదావతితో
శయనగ్భహమున నానాభోగము లనుభవింఛెను. మణునా(డు
762 క థాసరితాగరము. అం, తః ర్, ఎలి,
తంతుకచ్చుండు వృహ్లాదాది సమేతముగా సూర్య పృభుని పిలిచి
ఏడవ పాతాళమందలి తన నివాసమునకుం గొనిపోయి, తే ప్ప
జాంబూనద ప్రభ యయిన తన కూతురు మనోవతిని రత్నా
భరణ సమేతముగా అతనికీ ప్రృదానము కావించెను. సూసి
వ్రభుండు. వగలు అందజతోను సుఖముండి రాత్రి మనోనతీ
నవాశ్లేష సుఖములలో కడవెను. మణునా(డు నిమంత్రించి
సుమాయు( డను నసు రేశ్వరుండు తన దైన యాజవపాతాళ
మునకు వారినెల్లం గొనిపోయి సూర్య వ్ర భునికి వంచళర
మయమూ_ల్ధి రియో యన నొప్పు దూర్యాలకా శ్యామలాంగీని
సుభద్య యను తనకొమూరితసు ఇచ్చెను. సంభోగయోగ్య
హా. యాసుభ ద్రా పూ లేందువదనతో సూరర్థిష్క భుండు
ఆపనము గడ వెను, eres ఆప, కారమే బలిచకృన రి
అతనిని తనదైన మూండవ పాతాళమునకు. గొనిపోయి
సుందరి యనువేరి తన కొమారితను లేం జిగురువన్నె దానిని
బండిగురి పందవూలగు_ట్రియుం బోని కన్యారత్నమును అతని!
సమర్పించెను, ఆ కన్యారత్నముతో సూర్య ప్రభు డు దివ్యభోగ
రంజితు౭డై. ఆదినము గడ విను. మభజునాండు మయుడు గూండ
అతనిని మరల తన దైన నాలనపాతాళ మునకు స్వమందిర
మునకు తోడ్కొని పోయెను. మయమాయావినిరిత మయిన
యామందికము విచి త్ర రత్న ప్రాసాద భాసురం బయి నీరిచే
ఎప్పటి కవ్బటికి 'వెలువిధముగా ర్రొత్సదిగా అగపడుచుండెను,
కళావత్యాదుల నివావాము, 768
అందు మయుడు మూ గ్రిభవించిన తన శ_క్టియో యన నున్న
సమాయ యను తన కొొమారితను జగ దొళ్చర్య రూపవను
సూర్య ప్ర భునికి ఇచ్చను, మనుష్య దేహం డగుటచేత ఇయ్య
వచ్చు నని మయుండు నిశ్చయించి అట్లు చేసెస ఆమెతో
సూర్య ప్ర భుయు ఆదినము శ్రీడించుచుండెను. విద్యా పృభావము
చేత సూర్య పృభుఃడు వెక_జేహములు దాల్నీ ఏక శాలమం'జే
సకలాసురకన న ను విహరించుచుండెను. విశేషించి ప్రయ
తమ మయిన వపహాదాసువకన న్యక మహాలి కతోడ గం. తి్యక
సా ౧ 38
జేహముతో క్రీడించుచుండెను,
త సూర్య పృభుడు అఫిజాత యయిన యా
వొహలికను పసావవశమున రాతి, “తేయస్కీ నీతోడం
గా అ త Uy
గూడ ఆరా త్రి వచ్చిన లీక టై లీరున్చరును ఎక్క డివారు ?
ఎక్కడికి పోయినారు? మరల అగవడ ల దేమి? అని
యడాగను, మహాన్లిక యి ట్రనియె:._.... ఆర్యువుత్రై, చక్క_ంగా
జ్ఞాపకము చనితీవి. వారు బద్దలు మాత్రమె గారు, నాకు
అట్ట వయస్యలు వం డెండుగురు కలరు, స నావెదతండి
Uy U
స్వన్హమునుంటి అవహారించి బందిగ్రాహము గా లెచ్చినాండు,
అందు ఒక తెవేరు అమృత పభ, రెండవది “నిని: రళవుకును
పహోతముని కొమారితలు. మూడవది శకాళింగ్క నాలవది
భవ్రక, అయివవది చారులోచన, వీరు చేవలమహాోముని
ఫొమారితలు, అజవది సౌదామన్మి ఏడవది ఉజ్జ్వల, వీ రిరువురు
(64 కథాసరిత్సొగరము, లం, రో తే, ౨,
పోహాగంధర్వుని తనయలు, ఎనిమిదవది వీవర యనునది
వుుహూగంధర్యుని కూతురు. తొ న్యిదవది అంజనిక కాలుని
కరా(తురు. పదియవపి' శేసరావళి వింగళుం డనుగణో త్తముని
కూతురు. వదునొకండవది మాలిని కంబళుని యాత జ
పండ్రెండవది మందారమాల వసువుకూంతురు, వీరందటు ఆ ఆస్పన
సం. పల్లు దివ్యాంగనలు, నాకు వివాహము కాంగానే వారు
జ వృథమపాతాళమునకు పోయినారు. వారిని సూడ నీకే ఇయ
కా! అ టయిన మాకు వియోగ ముండదు. వారికి నే ని
యస్థమును వ తిజ కనీ యుంటిని, వారియందు నా స్నేహ
J
మిని, మా నాయనతో అట్లు జామున నెను చెప్పలా
హే అన్న యభిప్రాయము నెజుంగువాండై నేను కోరినట్లు
© యా గు
చేయం డాయొనుల ఇట్లు ఆమె చెవ్చంగా అళ్చర్యపడి సూర్య
వృభుడు “ప్రే యన్ఫీ నీవు మహోనుభొవురాలన్ర, కాని ఇట్లు
నే నెట్టు చేయుదును? అనెను. అంతట రోమించి మహాల్లీక
“నాయెదుట యితరలను పెండ్లి యాడుదువు. ఎవరిని బాన
నను వణ మయినను ర క్తి నుండం జాలనో ఆ వెలులను
మాతము అంగీకరింపవ్రు.’ అనెను. అంతట సూర్య వ భుండు
టట న్న
ఆమె యిష్టమును నెజపెర్పుటకు సముతించెను, తత్తణమే అమె
ట్. శీ యి
అతనిని చ థమ వె+తాళమునకుం గొనిపోయి వారిని వం డ్రం
డుగురను అతనికి సమర్పించెను. ఆరాత్రి యే సూర్య ప్రభుండు
అదివ్యాంగనలను టం. వరుసగా నిగాహానూయెను,
మటలటునా(డు ద్ర భాసుని పంపి వారిని తెప్పించి యా నాలవ
రసాతలములో మహాల్లి కానుమతిని దాచి యుంచను, తానును
వ్రతరులకు అవృళ్యుండై. ఆమెతో అచటనే (శ్రీడించుచుంటెను
యభథ్యాప, కారము. దక కృనార్థము సగహ్లాదుని సభకు పోయెను,
అచట “నాయసుశేంద్రు (డు మయసునీథులతో “5ండి అంద
అము దితి త. ఇరువురను దర్శించుటకు పోదము+
అనెను. ఆగీకరించి మయ నునీథ సూర్యు వ్రభులు రసాతలము
నుండి తక్రణమే జసురులతో తమతమకు తగినట్లు బయలు
వెడలి, చింతిణాగత మయిన యాభూతాసన విమాన మెక్కి
సుమేరుసానుగత మయిన కళ Soa ల్రో మమునకుం బోయిరి.
కళశలగపసందర్శనము,
అశట సాదళముగా మునిజనులశేత నివెదితు లె
దితిషనున్రులను దర్శించి వారిపాదములకు భ క్లితొ ర,ామిట్లీరి,
అనుచరనహీతులసు _ వారినందటను చూచి ఆ యసుగమాతలు
సంతనీన్గి శిఇములు మూర్మొ-ని ఆశీర్వాదములు చేసీ మయు
నితో నిట్లనిరి.---'ఫుత్త క ముల బ్రతికి వచ్చిన నీయీకువూ
రుని సునీథుని చూచి మాన్మెత్రములు సఫలము లయినవి, నీవు
మహాపుణ్యాత్తుండవు, సూర్య వభ దేహముతో . బుట్టి దివ్యా
కృఠయె యసాథావణగుణుం రై భావి ృయుసూచక లతణగుణ
సమేతుడై యున్న యిీసుముండీకుని చూచిన సంతసముచే
అత్
మేము మాదేహములలో ఇముడయజాలక యున్నాము, పుస్త, త
706 కథాసరిత్సాగరము, లం, ౮, త, ౨,
కులారా లెండ్కు త్వరగా పోయి ఆర్యువుత్త నుని పృజాపతిని
దర్శింపు(డు, ఆదర్శనముచే మీకు కార ర్యనిద్ధి యగును. వారి
మాటలచొవ్వున నడచుకొనుండు, మోకు sos కలుగును.”
ఇట్లు ఆ దేవేరులు వలకయా తష్థ్రణమె మయాదులు ఆదివ్యా
శ మములో కళ్యపమునిని సందర్శించిరి. ఆ దేవా శ మమందు
WU SE
కరింగిన మేలి బంగారమువ లె "వలుంగుచు జ్యూలలంబొ ని కం
జడలు దాల్చి లేజబోమయులడై యగ్నియుంబోని యా దూరా
QQ.
ధర్గుని కశ ర్థిసమునిసి గాంచి అందటుసను సహాసుచరులుగా
వరుసగా ఆతేనిపొదముల. వ్రాలిరి, ఆయన సంత్ కంచి. ఆశీ
ర్భదించి కరార్ప్చుండనియమించి వారితో ని ఖనియె. 'సుతుల
నందణిను ఇట్లు చూచుటవలన నాకు హోామాగంద మయినగి,
మయా, సత్పథము నుల్ల ౦ఘీంపక సర్వవిద్యాస్పఎమ వై యున్న
నీవు స్లౌఘ్యుండవు. సుసీఖా, ధమ్యుండవు నీవు, చచ్చియు మకల
ద్రిదికితవి, నూ పప భులండా, నీన్ర పుణ్యవంలే తుడవు, విద్యా
"రెళ్ళరుడ వగుదూవు, నామాట వినుయి, ధర మ్వామును
తప్పకు(డు. అ ట్లున్న పర యుర్ రరమును సుఖములను సంత
తము అనుభ వింప్రుదురు, మునుపటివ లె శత్రు వ్రలవలన వరా
వము మోకు గలుగదు; ధర్షాతి కృవుము చనీన యసునులు
గదా మురారిచ కృము పా లయినారు. సునీ థా చేవహతు పైన
యసురులు మృర్ష్యవీరులుగా వీరే జనించినారు. నీతమ్ముండు
సుముండీకుండే యీ నూర్యు వ్రభుండు. కడమ యసురులు మో
కళ్యపసందర్భనము, 767
వయసులు, వ్రతనిశే బంధువులు గాప్పుట్ట యున్నారు. శంబరమహో
సురుండే ఇతని వంతి వహస్తుడు. మయసచివు' డయిన యా
WJ ఆని
శి సిరసుంటే నా వాతొవీదానన్సండు వ్రతనివుం శ,
వజ్ఞాథ్యుతుగా జన్మించినాడు, ఆయులూకదానవు(డే ఇతని
కిన్నుండు చెలికాండుగా నున్న శుభంకరుఃడు, ఇతని యిప్పటి
మజీయొక ఇలికాయడు వీతఫీతయే కాలాసురుయు, వృషవర్యా -
సురుండు ఈభాసమం (| నవతరించినాండు, ప్ర బలాసురుండే
యీ ప్పభాసుం డై నాడు. వత్నమయుం జైనయెవండు శత్రువు
లయిన దేవతలు యాచించినను పెనుదివియక శరిరము రెండుగా
చీల్చి యిచ్చినాండో, ఎవని చేహమునుండి సక లరత్న ములు
పుట్టినవో, అందులకు సంతోషించి చండికా బేని ఎవనికి చేహాం
తర'నుభవనీయ మైన వర మొసంగినదో, అతండే యీ వ్ర భా
సుడు; ఆ వవవహివమువెత మసహాబలుడుగా శ త్ర దుష్ప
సపాండుగా పు3నాండు. సుందోవసుందు లని యుండిరి గదా!
VS)
వారు ఆతని మంత్రు లయిన యీ సర్వదమన భయంకరులుగా
అవతరించినారు. హయ గీన వికటాతు లనువారు నసీకబుది
(WU ® @
౧m
యిప్పటి యితేర మంత్రులు మామగార్లు "మొదలయినవాళు
మహాబుద్ధి ఆసువేన్త ఇతని మంత్రుల. గా జిన్మించినారు. తని
పూర్వము వంగ్రాదులసు పలమాటు జయించిన యసురులు,
ఇప్పు డీ చేహముల అవతరించి యున్నారు. ఇట్లు మోపతీము
మగల 'క మముగా న్నది బొంపినగా, కనుక థైర్భృము కొనుడి,
క్రమముగా నృష్ధి కె
768 కథాసరిత్సాగరము. లం, ౮ త, ౨,
ధర్మమును వదలకుండ, పరమసమ్మృ్యని మొం చెతరుూో
ఇట్లు కళ గ్ర్పుుడు పలుకు చుండ మాధ్యందిన సవన
కాలము కాంగా ఆయనభార్యలు దతీవ్రు ల్రికలు ఆడిత్యాదులు
వచ్చిరి. వారు నవస్క- రించిన మయాదులను దీవించి భ
యొక్క. మాథ్యాహ్ని కొజ్జ లను నెబవేర్చి ఉన్నట్టి సమయ
ములో ఆ మహామునిని దర్శించుటకు ఇంద్రుడు లోకపాల
సమేతముగా వచ్చెను, అంద్రుండు సభార్యుం డయిన నే స్ట్వునికి
నమస్కరించి. తాను మయాదులచే నమస్కాాములు గొని
సూరర్థప్రభునివై పు రోషముతో చూచుచు మయుని “ఈచిన్న
వాడు విద్యాధరచ కవి పనమును అభిలమించినాండు గదా?
ఎటుంగుదును ఎలుఃంగుదును. వ్రతం జేల అంత స్వల్పముతో "నే
తుష్టి పొందినాడు? ఇం దృత్వమునే యల కోకడు? అని
మడ వరో వన మేశ్వరునిశ ఆయింద్వ తము నీకును
ఈ ఖేచకత్వము ్రతనికిని న యింపంబడినవి* అని మయుడు
పలికెను, ఆమాటకు కోపముతో నవ్వుచు ఇందు (శు “సు
లకశ్షణుః డైన యితనియాకృథికి ఆ 'ఖేచరపదము అత్యల్బ్పము
గదా.” అనెను, శ్ తశర భచ్రరం న దృ్కతష్షమునకు తగి యుం
డగా ఇతనియాకృతి | ఇం ధ్ర త్వమునకు తగనే తగును సుమా”
అని మయుడు చెప్పెను, అందులకు ఇంద్రుడు కోపించి
మయునిమిందికి వజ్రాయుధము నెత్తి లేచెను. అంతట కళ్యవ
ముని కోపవాంకారము వేసెను. దిత్యాదులు చీచీ యనుచు
కళ్ళపసందర్భనము, 769
కోపముచే మొగము లెట్లచేసీకొనిరి. అంతట శావభయముచే
ఇంద్రుండు ఆయుధము నువసంహరించి కూర్చుండెను,
సభార్యుని ఆ సురాసురజనకుని కళ రిపషమునిని పాద ప్రణ
తుండై యింద్రుండు వ్రసన్నునిం చేసి కృ ఆాంజలి య యిట్లు
విన్నపించుకొనెను-_. “స్వామి నేను శుతశర్శకు ఇచ్చిన
విద్యాధ రాధిరాజత్యమును హరించుటకు ఈ సూర్యు వ్ర యుండు
ఉద స్రమించుచున్నాండు,సర్వ వ్ర 'కారముల ఈమయుండు వాని శై
దానిని సాధింప జూచుచున్నాండు. అందులకు భారా్యానహితుం
జడ కరా త రాగ
డై మహాముని _ “మఘన్రయా, శ్రుతళర్మ నీకు ఇష్టుడు,
“<a, జ ఒర జ
సూర్య్యవ య్ ఈశ్వరునికి ఇష్టుండు. అతనియిచ్చ తప్పదు.
అతండే మయుని యత్నింపు మని యాజ్ఞాపించినాయ, ఈవిష
యములో మయునియందు ఏమి యపరాధ మున్నదో నీవే
చెప్పుము. ఇతండు ధర నిరతుండు, డన విజ్ఞాన సంవన్నుండు,
గురుప్ర ఆఅతుండు వీనిని చెనకియుంటివేని మా ర్రోథాగ్ని నిన్ను
బ్రిప్పటికి భస్మ కరించియే యుండును. ఇతని మీంయికి నీకు శ జ
లేదు, ఇతని ప్రభావమును ఎటుగవాో ఇట్లు ముని సభార్యుం
డయి పలుకగా ఇంద్రుడు లజ్జా భయాన్నితు(డై తలవాంచి
యుండెను. అంతట ఆళశ్రుతశర ఎట్లివాండో తెచ్చి చూపుమని
VJ + టి
అదితి యడిగను. వెంటనే శ రుడు మాతలిని పంపి శ్రుత
శర్శను రప్పించెను. వినతుం డయిన యతనిన్కి సూర్య ప్రభుని,
ఛభూచ్చి కళ ఫ్టిపుని ఆయిరువురలో ఎవడు ధూవలతుణాధికుండో
49
770 కథాసరిత్సాగగము. లం, ౮. త, ౨,
చెవ్వు మని భార్యలు అడిగిరి, “ఇతనికి కాయ గదా ఇతని
సచివునికి కూడ శ్రుతశర్శ సమానుండు కాండు, సాటిలేని
యితనికి సమానుం డె ట్లగును? సూర్య పృ భుని రూప లశ్న్ణములు
దివ్యుములు, వాని ప్రభావముచే ఇంద త్వ మైనను ఇతనికి
యత్నించిన సిద్ధించును ay అని కళ స్రపముహాముని వచించెను, ఆంద
లును బాగు బాగు" అని యామాటను u నత గృహించిరి,
కశ ్థిపషముని బింద్రు వుండు తల. యు. పట్టు
స్తు మిన్చెను:.ఎఫ్రుత్త కా, ఇందు కు నీవ ఆయుధ మెలి
వచ్చినను నీవ్రు నిర్వి ౪ *రుండ "న్ ర్ గదా, అందువలన
వా
నీన్ర అజరామపండను వజమయాంగుండవు అతతుండవును
ఆయిలివి, మహోసత్తు్య్నులెన యీనునీథ సూర్య వ్రభులు కూడ
నీకు సమానులును శత్రు వ్యమునకు అజయ్యులును అగపదురు,
శరత్కాల చంద్ర "కాంత్ యయిన యీోనాకుమారుఃడు సువా
నుడు ఆవదాతులయందు తలంచినమాతాన వచ్చి మోకు
లో మో స్తో
తోడ్చడును. ఇృట్టు వహాముని చెవ్చంగా ఆయనభార్యలును
బుషులును లోకపాలురును అందబును సభలో మయాదులకు
వగము లిచ్చిరి, అంతట ఆవిరి శ కునితో “ఇందా, ఈ
న్ా, /
యవినయము మానుమ్కు మయాని ప్రసన్నునిం జెసీకొనుము,
అతనికి ఇప్పుడు కలిగిన సద్వరములు మభూడంగా నీకు వినయ
ఫలము తెలియ లేదా? అని "హాచ్చరించెను. ఆమాట విని
ఇందు (డు మయుని శేలు పట్టుకొని సంభావించెను, సూర్యు
నూర్య పృభుఃత క్రుతళర తో పోర సమకట్టుట, 771
వ్రభాభిభూతుం డై శృతశర్శయు వగలిటిచం ద్రునివలె నాయెను,
ఫొద్రుడు ఉక సరు ఆకళ సపమహామునిని సకల లోక
పాలక సమేతుం కై నమస్కరించి వచ్చిన దారినె పోయెను,
మయాదులు మునివరుని యాజ్ఞ పాంది వ్ర కృత కార్య సక
ఆశమమునుండి వెడలిరి,
లీ
3 _ వ తరంగము,
ఆజ ఖీ క ప్రలయులాలా
నూర్యప్రభుండు (క్కు కుతేళర్య తో పోర సమకట్టుట,
పిమట కళ్యపా శ మమునుండ్కి మయ నసునీథ సూర్య
ఆశీ ల
వ వ్రభులు తమ మిత్ర త్ర బౌంధవు లైన రాజులబృ్బందము సూర్యు
స చ్రభనై కనువె విష్టుకొనియున్న ' యాయెరానతీ చంద్ర భాగాసం
గౌనుమునకు పోయిరి. మరల వచ్చిన సూర్య ప్ప భుని మావి యా
రాజులు ఏడ్చుచు విషణ్లు లై మరణోనుఖు లె లేచిరి. చంద
దా a జీ ల శ్
వ్రభుండు అగవడనందున వారికి ఈదుఃఖము కలిగిన దని తలంచి
సూర్య వ్ర భుండు జరిగినవృ తంత మంతయు వారికి చెప్పెను,
అప్పటికిని వారు దుఃఖతులు గానే యుండిరి, సూర్య వ్రభుడు
అడుగంగా అతని భార్యలను శ్రుతశర్శ హారించుటయు ఆయన
మానముచేత తాము దేహ త్యాగము చేసికొన నిశ్సయించు
కొొనుటయు దివ్యవాణి తమ్ము అప, యత్నమునుండి మాన్ను
టయు ఎట్టకేలకు విన్నవించిరి, అంతట కోఫావేశముచేత
772 కళాసరిత్పాగరము, లం, రొ తే, 3,
సూర్య ప్రభుండు “ఎహోది దేవత లందబటు అడవడి రహీంప
Uy U3 య
వచ్చినను నిశ్చయముగా నేను పరడారాపహరణమందు కపట
ప్రాగల కము కలవానిని ఆ శరుని నుతశర ను నీరూలను
ఖ wae =
ప. ఆయి యని రోజ చేని ఆతనిమోందికి వెడలు
వాడై, వెంటనే గణకులు ఏడవపినమందు మంచిలగ్న ము నిన్ల
యింవంగా, ఆలగ్నమున బయలు బేలుటకు నిశ లన లోన.
విజయాక్షము పయనము సమకటి యున్న యా సూర వ భుని
థి లు ని
మణీయు దృథవణిచి మయుం డి ట్లనియె;:.__నిశ్చయముగా
నీను విజయమునకు పోవువాండపె యేని చెప్పెదను వినుము.
ఆకాలములో నేనే మాయను ప్రయోగించి నీ వ్రియలను గొని
పోయి పాతాళములో ఊాంచితిని, అ ట్లయిన నీవు తరగా
విజయోదన్యమము చేయుదు వని, గాలి తోడ్చడిన మంవనట్లు
అగ్ని స్వయముగా ముండదు గదా. కనుక పాతాళమునకు
వ ని ప్రీ యలను నీకు చూవెదను* మయుం డిట్లు
చెవ్చంగా అచటి వారందటును మిగుల సంతోషించిరి, అంతట
ఆ మొనటి విలముగుండ నే అందటును మయాసురునిషంబడి
నాలవపాతాళ మునకు బోయిరి,
అచట నొక పడుకటిల్లు చేబచి మయుడు అం దున్న
మదన నేనాడి భార్యలను సూ కెద, ఏ భునికి సమర్చించెను, వారిని
అసురాత్మజ లయిన తన యితరథొర్యలను గ్ర గ హించి సూర్య
వ్ర్రభుడు మయునిబోధనచవే ప న క బోయెను,
నూర్య పృభుండు కుతళర్శ తో పోర సమకట్టుట, 2
సూర్య స్క స భునికి లఖించినవవ “ము లన్ని టిని మయుని సినలనవిన్కి ప హ్లో
పు
we,
దుడు తనకు [ ణమిట్లన సూర్య ప్ప సు భునసియొక్క... సత వు
పరీతీంచువాండె అతనిమిాందికి క తిదూనీకొని పోయి కోథా
Q___ తటి నం.
మర ముఫినయుంచును. ఒర యురాబారురడ్యూ. "పంటిని. జమా
నాయన్న సంపాదించిన పం డెండుగురు కన్యలను నివు హరించి
తివి, అందునశై నిన్న చంపెచసు మూడు.” అనుచు వై
కొనెను, ఆమాటకు పకృతి నొందకయె యతనిని చూచుచు
సూర్య ప్రభుండు 'నాశొరీీము_ నీయథిగము. అవినీతుని నన్ను
దండింప్రుము అనెను, అ టుతండు వలుకంగా నవమి స హాదుడు
ధం yom
కనుగొంటిని నిన్ను, నీకు గర్భము లశ మయినను లేదు,
వరము 'వెడుము మెచ్చుకొంటని* అనెను. సూర్య ప్రభుడు
వె యని గురుఖ కియు శంకరభ క్షియు వర మడిగాను,
(౧ ॥ me అలవి తి
అందుల కందటు సంతో 'మించుచుండంగా ప్రహ్లాదుడు యామిని
యను తనచెండవఫొవమూరితను కూడ ఆతనికి పచ్చను. సహో
యయులనుగా తన కుమారులలో వద్దజను ఇచ్చను.
విమ్మటు వా రందణతోసు సూర్య ప్రభుండు అమిోాలుని
యొద్దకు పోయెను. అతండును నరస్రాప్టి విని సంతోషించి,
సూర్య ప్రభునికి తన రెం ee సుఖానతిన్తి సాహాయ్య్యా
స్థ్థ్రము ఇరువురు కుమారులను ఇచ్చెసు, పిమ్మట కడమ యసు
రః ఏలన ప త్ రించుచు సూ
౮"ధీశ్వరులను గూడ సాహాయ్యాన్థము దర్శిం సూ
వ్రభుడు ఆభార్యలతో అఆదినము అచటనే గడ వెను. సునీథి
774 కాసరిత్సాగరము, లం, ౮ త, ౨,
భార్యలు ముగ్గురును రాజకన్య లయిన తనభార్యలును గగ
లయి రని సూర్య ప్రభుండు మయాదులగోష్టి సుండంగా తెలియ
వచ్చినది. వారిని దోహద మడుగంగా అందటును మహాయుద్ధము
చూడం దమకు కోరిక యని పలికిరి, అందులకు సంతోషించి
మయుడు “ఆహా! పూర్ణము హతు లయిన యసురులు వీరి
గర్భములయం దున్నారు. కనుకనే వీరికి ఇట్టి కోరిక కలిగినది.”
అని చెప్పెను. -ఈరీతిని ఆటు దినములు గడచినవి, ఏడవ దిన
మందు సూర్యు ప్ర భాదులందటును భా ర్యాయు కులే పాతాళము
వెలువడిరి, ఫ్ వ "యో
లువడిరి. వారికి విఘ్నార్థము శత్రువులు ప్రయోగించిన
యుత్పాతమాయను చింతితోవనతు డై సువాసకుమూరుండు
నాళము చేసెను,
'విమ్గుట మయునిబోధనవేత చం దృప్తభ వు త్రుని థిశునును
ర అ ౬ ద, 9
రత్న భుని వపృథ్వ'రాజ్యుమునకు అభిపెకము చెసి అందలణును
భూతాననవిమాన మెక్కి. గంగాలిర తపోవనవందు సుమేరుం
డను విద్యాధ"లంద్రు ని నివాసమునకి పోయిరి. మయునివలన
సకల వృత్తాంతమును విని శంకరునియానతిని స్రరించుకొన్న
— ఆశీ
వాం డై సుమేరువు మె తిక వచ్చినవీరిని సత్కరించెను, ఆదేశ
న 6... ౬ఒ
మందే ఉండి సూర్యు చ్రభాదులు తమ తమ నై న్యములను బంధు
వ్ త్రులను సంపూర్ణముగా రావించుకొనిరి, మొదట, సూర్య
ప్రభుని మామల కొమరులు మయునియాజ్ఞ్హ వే విద కీలను సాధించి
సప్రయత్ను లై యున్నవారు వచ్చిరి. ఆ హరిభటాదులు పదు
నూర్య ప్రభుండు శ్రుతళర్శ తో పోర 'సమకట్టుట, 775
నల్యురలో ఒక నొకనితోను వదివేల రథములు ఇరువదివేల
'కాల్చ్బలమును వచ్చినది. పిమ్మట సంకత మెటింగి సూర్య పృభుని
మాములు, మామవంక వాంట్రు, ఇ్రతరబంధున్రులును, అగు దైత్య
దానవులు వచ్చిరి. హృష్టరోముండు మహామాయుండూ, సింహ
దంపుడు వకంవనుండు, తంతుకచ్చుండు, పతా వతు
ed) UU వ
సుమాయు(డు, వ టె, వంజరుండు ధూమె*తుండు, వ్ర మథనుండు,
వికటాతుండు, మొదలగువారు అనేకులు స ప్పపాతాళముల
నుండియు వచ్చిరి. డౌబ్బడివేల రథములతో ఒక(డు, ఎనుబది
వేలతో మటియొకడు, అటునదఏివేలతో ఇంకొకండు, ముప్పది
వేలతో ఒకండూ అందణలోను తక్కు_వవాడు పదివేలతోను
వచ్చిరి. ఒకనికి కాల్బలము మూడు లశులుు _ మణియొకనికి
రెండులతులు, ఒకనికి లక్ష, అధమునికి అరలత. ఇళ్లు ఒక్కొ
క్క నికి వానికి తగిన వసుంగులదండు గుజవుదండదును వమెను,
గ్రా క ప
విమ్వట మయ సునీథుల సైన్యము అసంఖ్యముగా వచ్చెను,
సూర్య స్ప భుని సొంతబలమును "లెక్క లెనిది నచ్చను. అశ్లే
వసుద తౌదిరాజులదియు సుమురున్రుదియు వచ్చెను,
విమ్మటు వమయాసురుడు చింతితాగతుని సువాసకుమా
రుని సూర్యు ప్ర భాదిసహితుం గై “స్వామి, ఈనై న్యము చెదరి
యున్నది, ఇంత యని యొకమాటుగా అగపడదు, ఒక్కచూపు
లోనే ఇది యంతయు వ్యాపించి ఏచోట అగవడయణలదు ? నెల
విమ్తు అని యడిగెసు, “ఇచటికి 'యోజనమా త దూరమున
776 కళాసరిత్సాగరము, లం, ౮. త. క,
కలాపగామ మనువేరి పచేశ మున్నది. అచట నిలిపి యీ
Uy ©
బలము నంతయు ఒక్క_ద్భష్రిలోనె చూడవచ్చును.” అని
మునికుమూరుయ పలికెను. అంతట అండబును ఆకువూగుని
సుమేరువును వెంటంొని కలావగ్రామమునకు పోయిరి. అచట
ఉన్నతస్తానతు లె వారు వేర్యేలుగా అసురుల నేనలను రాజుల
థి థి =
నేనలను నిలిపి చూచిరి, అపుడు నసుమేరువు వలను. “శ్రత
వకు బలము ఎక్కువ. అతని పతములో నూటయొక్క_రు
విద్యాధ ర+ధీశ(రులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కంయును
ముప్పదియిద్దజు రాజులకు అధిపతి. కానిమ్లు, వారిలో కొంద
అను భేదోపాయముచే నీతో చేర్చెదను. అందులశై చేపు
పాతఃకాలమున వనీ కనామక మయిన ప భేళమునకు పోను
Wy ఆఆ (|
దముః ఇప్పు తిధి ఫాల్లున బవుళపమాష్ట్రమి గదా. నాడు
అచట చకవ రిలశిణ మయినయుక యములపాడి యుత్పన్న
Wy -2 మి
మగును. దానికై అచటికి నాండు విద్యాధరులు పోవుదురు
నూర్య ప్రృభుండు దివ్యతూణీరమును సాధించుట,
అందటును ఆదినము సైన్య సంవిఛానములోం గడి
మటునాఃటి యుదయమున రథ బల సమేతులై వస్తి కమునకు
పోయి అచట హిమనవంతముయొక్క.. దశ్నీణసానువ్రున స న్య
Q_
భఘోవషముతొొ విడినీరి, అచటికి విద్యాధ రళులు అనెకులు వచ్చి,
కుండములలో అగ్నిని జ్వలింపం జేసీ కొందటు హోమమును
కొొందటు జపమును ఆరంభఖించిరి. సూర్య ల భుండును గొప్ప
నూర్య ప్రృభుండు దివ్యతూణీరమును సాధించుట, 777
వహ్ కుండము చేసెను. అందు ఆతనివిదార వ భావముచే
a dU
అగ్ని స్వయముగా జ్వలింప సాగెను, దానిని మాడా సుమేరు
వునకు తుష్టి'ము విడ్యాధరులకు మక్చరమును కలిగినవి, వారిలో
ఒకం డిట్టనియె.-'చీ! సుమేరూ, నిద్యాధ రేం గ్రతను మాని న్
భూమిగోచరుని ఈ సూర్య ప్రభుని అనువ_రించుచున్నా వు!”
ఆమాట విని నుమేరున్ర వానిని కోపముతో బెదరించెను,
వానిపేరు సూర్య ప్రభుః డడుగంగా “పహటడ నిరా విద్యా
ధరుడు గలడు. వానిఖార్యను బహా కామించెను. బహాకు
2 తి =
వీడు జని ౦చినాయ. రహస్యముగా బవాకు పుటినాడు
శారీ లి లు
కావున బ్రహ్గగున్తు. డని వీనికి వేరు. కనుక తన పుట్టుకకు
తగినట్లు వీడు వలికినాడు.' అని చెప్పి సుమేరువ్రు తానును ఒక
యగ్నికుండమును మననం సూర్య వ్ర భుండును అతడును
అగ్నిలో హోమము చేసిరి తుొణములో భూమిలోని
బొక్క_నుండి ఆతిభయంకర మయిన మహాజగర మొకటి లేచి
Ya జ వి గి ఏను రద యూ క CE
నగి, సుమేకువుచ నింగెతుం డయిన చ వ్లాగుస్తుడు దానిని
వసం బరు గె తెను. ఆయజగరముయొక్క.. బుస వానిని ఎండిన
6 ఎం
యాకునుం బోలె కొనిపోయి నూజు బెల దూరమున పాణి
వె 8 కో న యడ సి
వై చెను. అంతట లేజ ప్రభుం డను విద్య్యాధ రాధీళుశు దానిని
పట్టవచ్చి మొదటివానిగతినె పొందెను. విమ్వట దుష్టదమనుం
వం ల రీ రు
| య వలెనే > న
డను విద్యాధ రాధిశ్వారుండు వచ్చి ఆ యిద్దణిప లెనె దూ? మున
పడెను. విరూపాక్నుం డనెడు విద్యాధరుండు వచ్చి దిని
778 కథాసరిత్సాగరము, లం, ౮. త. 3.
బసకు గడ్డపరకవ లె కొట్టుకొని పోయి దూరమున వజేను,
అంగారక విజృంభకు లనెడు రాజులు రాయగా అది వారిని
దమూరమునకు డఊాందివె చినది, ఈక కారము క మముగా విద్యా
యా Uy శ్
ధరాధిశకు లందటును దానిఫూత్కారముచే దూరముగాంబవ
రాతి దెబ్బలచే దూర్లీ కృతము లయిన చేహములతో ఎట్టకేలకు
చేచిపోయిరి. అంతట శుతళక గర్వముచే ఆసర్పమును పట్లు
(0 లి ౦ క
వాల్రై వచ్చి ఇతరులవలెసె భ్యాసవాయువ్రు = దూరమున
బడెను. సమూవమంచే పడి లేచి ముల నచ్చి బుసచేత మణీయు
దూరమున పోయి నేలంబజెను. ఈ స, కారము ఒడ లంతయు
నలిగి భుతళగ విలతుం డె బేవలగా ఆపామును బటుటకు
Wy a ట్
సుమేరువు సూర్యు వ్ర భుని వ్ర రించెను. *“నచూడుండు మూడుందు!
అజగరనును వట్టుటకు వీయను లేచినాండు ! ఆహో! మను
ష్యులు కోంతులవంటివార్వు స లేనివారు వతకులు వమి
శయయగా చూతురో దానిని అనుకరింతురు.” అని విద్యా
ధరులు సూర్యు ప్ర భుని పరిహాసించిరి. నవ్వు చున్న యా విద్యా
ధరులను లత పట్టక సూర్య వ్ర భుండు పోయి అజగగమును
నోరు వటి బిలమునుండి వెకి లాగను, తతణమే ఆసర్చము
రు: య చు
ఉత్తమ మయిన యములవాది యాయెను,. నూన్య ప్రభుని
—0 ర Wy
యౌాదలను ఆకాశమునుండి పువ్వులవాన గురిసెను. “సూర్య
పభ నీకు ఈ యతయ తూణూత్నము నసీగొంచినది, దీనిని
(WU (య
పుచ్చుకొము.? అని యాకాళమునుండి యళరిరవాణి ఘోషిం
సూర్య వ్ర, ఛుండు ధనూరత్న మును సాధించుట, (౮
చెను. అంతట విద్యాధరులు ఖిన్ను లైరి. సూర్య ప్ర ప భుండు
తూణమును పుచ్చుకొనెను. మయ సునీథ సు మేరులు సమో
దము నొందిరి, శ తగ ౫ విద్యాధర వబలమును వంటంగొని పడలి
ప్లూ ఆకు వచ్చిన సూరస్ట్మస, భునితో “సూర ర్మ, లా
శ్రీ మంతుండు శ్రృతళర్మ నీవు (బ్రదుకం గోరిన వాండవేని యీ
యమ్ముల పాదిని తనకు 9 మని నీకు ఆజ్ఞావించుచున్నాడు” అని
చెప్పెను, సూర్య ప భుండు ఇట్లు బదులుచెవ్పిను._*దూతా,
అతని శరింమే నాబెణములచే ఆవృత మై అతనికి తూణ మగు
నని చెప్పుము.” ఈ పృతిసందేశేము గొని దూత మరలి పోగా
అందటు త్త తశర యొక్క. యా రభస వచనమునకు నవ్విరి,
మేకను సు సూర్య ప్ర ప్రభుని కవ్రంగిలించి “ఆహో, శివుని వాక్యము
es సంశయము లేదు. ఈ తూణర రత్నము నీ్ధించి
నందున నీకు స _క్రిత్వోము సిద్ధించిన బె. అ రము, .
కులుండ వె తం త్న ములు సాధింతున్రు గాని. అనెను,
సూర్య పృభుడు ధనూరత్నమును సాధించుట,
ట్లు సు మెరునివలన విని సూర్య కృభాదు లందటును,
ఆతడే ముందు నడువగా అటనుండి హేామకూటమునకు
పోయి దాని యు_త్తర పార్గ్వమందు మానస సరోవరమును
సము దనిరాణార్ల మెన బహాదేవుని వరకముంబోని దానిని
Wr pm me ణా
చేరిరి. అందు జల క్రీడ లాడుచున్న దివ్యాంగనల ముఖములు
వికనించియున్న కనక కమలములవలన తెలియ రాకుండెన..
780 కథాసరిత్సాగరము. లం, ౮, త, 3,
ఆసరస్సుయొక్క_ నొంపును వారు మాచు చుండగా అచణకి
స్ట్ సూర ప భాదులు
శ్రుతళ ర్యాదులు కూడ వచ్చిరి. అంతట సూర్య పృభా
అచట ఘృతాంబుజములతో హూోేమమును ఆరంభించిరి.
తుణములో భయంకర వాయిన మేఘము ఒకటి ఆసవస్సు
నుండి లేచి ఆకాశమును ఆవరించి మహాోవగ్ష ము కురిసెను.
ఆమేఘము నడుమనుండి నల్ల పాము ఒకిటి రాలెను. సుమేరువు
వాం అ నూరంక భు నానిని కరి ను.
సాచ్చరింపగా సూర్య వ భుండు లేచి దానిని ప క్ ర్ట x
అంతట ఆసర్సము ధను స్పాయెను, ఆగి థసుస్సు కాంగానే
ఆమేఘమునుండి మటియొక నాగము పడెను. చాని విబూగ్ను
లకు భయవడి విద్యాధరు లందలును పాజిపోయిరి, దానిని
మునువటివలెనె సూక్యవ్రభుండయు. సట్టుకొనెను. అధియు. థను
త్ కు
రుణ మాయెను, “సూర్యు వభుండ్హా అమితబల మయిన యి 3
౧ టో
ధనుస్సు సక స్యంచినది. ఆ జృద్యు ములు. మ ల.
నీసంచినఏ. ఈ రండుకత్నము ను గ హింపుము. అని ఆకాశి
య ఆ)
వాణి పలిశెను, పుష్పువర్ష ము గురినెను. సూర విటులు గుణ
స ఆధ 3 ame MIMD ried
యు_క్టమయిన యాధనుస్సుసు గప్ ౦ చెను, య్. దఃఖతుం
డయి అనుచరసమేతు డై తపోవనమునకు పోయెను. మయా
దులు అందటు సంతో షి.0ఛరి. ధనుస్పుయొక్క_ పుట్టుకను
మయాదులు అడుగగా సుమేరు డి ట్లనియె
వయన్యులు దివ్యధనువులను సాధించుట,
“అయ్యా; వఇచట బొంగువ ఎల్లి యడవి గొక్పుఏ యొకటి
నూర్య వ,భుండు మోహినీ పరివర్థినులను సాధించుట, 781
యున్నది, అందునుండి కొట్లితెచ్చి యీాసరస్సులో వె చిన
౬ QQ.
వెదుళ్లు గొప్ప దివర్ణి ధనుస్సులు ఆగును. వానిని పూర్వము
దేవతలు అసురులు గంధర్వ్యుబు విద్యాధరొ *_త్తములును
సాధించిరి. వాని నాముభేయములు పేటువేలు, అమృతబలము
లు ఎరోట త్ న_ర్టి ధనుస్సులను ఇందు సూలు చె యుండిరి,
వ్ల శ
FD ను శ 3 << న్ ఇ, కా జ ణో ,.
అవి ప్రణ ష్ ఛవిష్యచ్చక, స్ప లగుషొందణకు ఈశ
శెళ్చచ ర్తి నైళములచె లభించును. అగి యా మహాధనుస్సు
సూర్య వ భునికి నింంచినవ, ఇతని వయస్యులును తమకు తమకుం
ల్ల థి గ
దగిన యీాధనువ్రులను సాధింతురు గాక, స్కవిద్యు లయిన యా
వీరులకు వీనిని సాధించుటకు "యోగ్యత కలదు. ఇప్పటికిని అవి
ర న సీిపంచును* సూరర్న స భునివ
యో గ్య్యులకు తగినట్లు ష్. సును. సూ న్ట్న్సభుని లన ఇట్లు
సు తారలు సమ నటయుస నంట కీచక వనము
విని సూ వరి ప్పభుని వయస్యులు ప్రభ సాదులు ఆకిచక వనమునకు
పేయి తద్రయకుం డయిన చండదండుం డనురాజును కొట్టి
వద్యూను తెచ్చి ఆసరస్సులో వడవైచి ఆతీంమందు ఉపవసించి
జహోవుములు చేయుచుండిరి. ఏడునినములలో వారికి
ఢసుస్సులు ప వాదు పచ్చి సహ; లెలువలగా మయా
దులతో సూర్యు పృభుండు సు సు మేకునితపోవన మునకు పోయెను,
నూర్య పసృభుడు మోహినీ పరివర్టినులను సాధించుట,
అచట సుమేమను సూర్య పృభునితో ప.
మిత్సులు అజయ్యూని చండదండుని జయించుట అదంత
నున్నది, అతనియొప్ద మోహిని యనువిద్యా యున్నది, దానిన
(is) క థాసరిత్నాగరబు, అరి, ౮ గ్, 3
అతండు దుర్భయు(డు, దానిని అతడు నిశ ఎయముగా చ్రథాన
స్ట శ్ర వ వయిన నీకొజకు దాంచి యున్నాండు, కనుకనే అతండు
దానిని నీవయస్యులమిందికి ఇప్పుడు ప్రయోగింప లేదు. అది
ఒకసర్యాయ మే అతనికి ఫలించును మరల మరల పఫలింపదు.
శ్ అగ ఇద స (0 ఆగ ny అ
అతండు పూర్వము డానిని తత్స) భావ పరిమోర్థము ధ్కయోా
గించెను. అంతట గురువు కోపించి అతనికి అట్లు శాపమిచ్చెను,
ఈవిద్యలయొక్క_ ప్ర భావము దురాసదము, అందులకారణము
మజహోనుభాన్రుని మయునీ అడుగుము, ఈయన యెదుట నేనేమి
చెప్పగలను? సూర్యునియెదుట దీపము ఎట్టి జ్జ
మయుః డి ట్లనియెః: “సత్యము చెప్పినాడు సుమేరున్ర,
నేను సంగ హముగా చెచ్పెడ విను. అవ్యుక్షమునుండి ఆ యా
శ్ర_క్తర్ణనుశ కులు పుట్టును, అందుండి వాణక E ఆనునాదము వుట్టి
బిందుమాగ్షమును సాంది పరత త్త § కశత మయి విద్యాది
వుం త్ర త్వమును పాందును, ఆమం త,విద్యలను ఎలటుంగయటవెం
గాని తపస్సు చెంగాని శిద్దాజ్ఞ “చీగాని సీ*పాందిన వారిమహివమ
దురతి క మముగా నుండును. వుతౌ, నీకు అన్ని విదర్గలు
CW wy a ట్టి
సీఏం-చినవి గాని రెండుమాత ము లేను. మోహినీ పరివ ర్లినీ
నా. —
విద్యలు నీకు తెలియవు. అవి యాజ్ఞ స్టసల్కు-నియొద్ద నున్నవి,
ఆయనయొద్దకు పోయి పేచడుము.”
అంతట నూరి పభుడు ఆమహార్షి యొద్దకు పోయెను,
ఆయన అతనిని పానులమణుగులో వడుదిననుల్కు అగ్ని
నూర్య yg భుండు మోహినీ పరివ దీనులను సాధించుట 783
మధ్యనులో మూండుదినములు, ఉంచి తపస్సు శోయించెను, వీడు
దినములు పాముకాౌటులు సహించిన విమృట మోప్ నానీ విదర్భను,
మూండు దినములు అగ్ని దాహమును per ఎవట వివరి
ష్ ర్తినీవిదర్ధను, ఆముని యితనికి ఇచ్చెను, మునీంద్రుండు
ఇతనిని మరల అగ్ని కుండములో* వ వ్ర వెశింపు మ్ని ఆజ్ఞ్హవం చెను,
అశ్రు కతండును ఇనెసు, త ణమే సూర్య క్రభునికడకు
ఆకాశ గామి యగు మహావవ్మ నా నము వచ్చెను. దాని
యందు నానారూప మహాత్న వినిర్మితీము లయిన నూట
యెనిమిది "రేకులుసు అన్ని నగరములును ఆలంకారములుగా
సురస రది చక్క న_ర్హివిమానము; నీకు నీసించినది, దీని
ఖీ
నగరములభో నీయంతప్రరములను ఉంప్రుము, అట్లు చేసిన
a)
బారు నీశత్రువులకు సొధ్యలు కానేరరుు అని ఆ కాశమునుండి
వధ రగ పలికెను. ఆ ష్ ప ప
ఆశరిగవాణి పలీశెను, అంత నతయా యాజ్ఞ ల్కుర్టనికి వణ
మిస్లి గురువతీణను వేర్కొని తన్ను కృతాస్తని చేయు మని
౧౧ ®
ప్రార్థించెను. “నీయభిపేక కాలమందు నన్ను తలంచుకొనుము”
థి
న "న నొవకు “పాము.
ప్రదే దథీణ. నీసైన్యమునొస్టకు “పొమ్ము. అని ముని యాన
తచ్చెను, అంతట మునికి నమస్కరించి ఆ విమానము ఎక్కి_
సూర్య వభుండు సుమేరు నివాసమునందలి తననై సైన్యము నొద్దకు
క
పోయెను. అచట సభాం సామం ద్రితనిని చూచి వృళ్తాం
శ్రమును ఇతనివలననే విని మయాదులు సంత్ సభరితు 0,
(84 కథాసరిత్సాగరము, లం, ౮ త, 3,
అంతట సునీథుండు సువాసకుమూరుని స్మరించెను. అతంగు
వచ్చి మయాదులతో ను రాజులతోను “అయ్యా, విమానమును
అ ఖు ప్రో c Oc ఓట ఖే
విద్యలును అన్నియు సూర వయ భుని5 Pe గదా, ప.
ఇప్పటికిని శతు జయవిషయమె యుదానిను లె యున్నా రేమి?’
9) 6. a
అనెను. అందులకు మయుడు “మీరు చెప్పునడి యు క్షయము,
ముందుగా దూతను పండి నీతిని వ్ర యోగింతము గాక,” ఆని
వలిశెను, *“అళ్లు చేయ వచ్చును ఆనెవ మేమి? ఈవహస్తుని
౧౧౫ Uy) అమిత
పంపుడు. వ్రతం రో తభావంతుండు, వావాలుండ్పు గడుసు
క Ag Ae బల రో రానూ ల్ టం వ ళ్
భాద గేల మర్యు హలో దూత గుర న్వితుయ, జని
కుమారుడు పలిశిను. ఆంచబును ఆమాటకు సంతో షించి
పహాసునికి సంచేశము కటి శుూతశర కడకు పంపిరి. ఆతు
VD శి
పోయానే సూసి పృభుడు నాగందబుకు తాను కన్న కల యొకటి
మ!
వ్చెనువ *ఈ రాత్రి వేకువజామున స్వప్నములో మనల నంద
అను గొప్పజల లో వాహనము కొట్టుకొనివే్య చుండెను, అందు
వనము 'మయముసుటోక నృత్యము శాయుచుంటిమి. ఆంత నా వ్రవా
హమును ఎదురుగాలి లేచి తిప్చివె చినది. ఆసమయములో
ల వూ
జ్యలితతేజసుడు ఒక మహా పురుషుడు మనల నెత్తి నివ్వులో
వై చెను; మనము కాల లేదు. ఇంతలో మేఘము వచ్చి నెత్తురు
6౧ ఎలి
వ, వాహమును వర్షించినది, ఆవ వాహము దిక్కుల నన్నిటిని
UW య ©
నుంచిన9, అంతలో నేను మేలుకొంటిని” సువాసకుమారుం
(శ్రుతళర్మ కడకు దూత్యము, 785
డి ట్లనియెః..“ ఈకల ఆయాసఫూర్వక మయిన యభ్యుదయ
మును సూచించుచున్నది, ఆ జల వ్ర వాహామే యుద్ధము, మును.
గక నీళ్లలో కొట్టుకొనిపోవ్రచుండియు న్నరించుచు ఉండుట
చ రము, దానిని మరలించిన వాయువు మికు కరణి
డయిన యొకరక్షకుండు, మి ము ఎ లైన జ్వల ల్రెజుండు సాయోొచ [౦
కరుడు అతడు మిము అగ్నిలో వేయుట యుద్ధములో ద్ర, "పెళ
వెట్టుట, అంతట మేఘోదయ మగుట మోకు మరల భయము
కలుగుట్క రక్ష క్షనము భయవినాశేనము. దిక్కులు ర క్రముతో"
నించుట క మా తెళ్వేన్యము. స్వవ్నను నానావిధము,
అన్యార్థము, య థార్థము, అపార్గము, అని, ఏఏ వంటనే
అ్యామును సూచించునో ఆది అన్యార్థము, కు వ్రసన్న దేన తాదేశ
రూపమైన స్వప్నము యశథార్థము, rar "సుభ్రవ చిం తాదికృత
మైన స్వప్నము అప్యాము. మనస్సు రజోమూథము బాహ్యా
విముఖమును అగుడు న్నిద్రానశీమున నున్న జంతువు నానాకార
ణములచే స్వప్నము కనును. అది కాలవి శేషమును బట్టి చిర
ఫలమును శిస్రుఫ లమును సూచించును, రా త్ర్యంతదృష్ట మయిన
యీస్వవ్నము. శీఘ్లఫలమును ఇచ్చును” మునికుమారుండు
ఇట్లు చెప్పగా సంతోషించి సూర్యు పృభాదులు లేచి దినకృత్యు
ములను నిర్వ్రి రించిరి,
ఇంతలో వహస్తుడు శతశో ఎ యొద్దనుండ మరలి వచ్చి
మయాదులతో "మథానృ త్త త నిట్లు వర్ణించెను... నాను
50
796 కథాసరిత్ప్చాగరము, లర, ౮ త్ర, రే,
బ్రటనుండి త్రి కాటా చలముందలి యాబంగారప్రునగరికి ®, కూట
పతాకకు పోయితిని, అందు దార పాలక నివెదితుడనై. పోయి
ఆ యావిద్యాధ రాధివతు ల చుట్టునుం గొలువం గూర్చుుంది
యున్న శ్రుతళర్య ను చూచితిని, తం g యగు తి కూట నేనుండును,
విక్కృమళ్ _క్టీ ధురంధరుండుు దామోదరుడు మొదలయిన నూరు
లును ఓీలగంబున నుండిరి. నేను కూర్చుండి శ్రుతశరృత్ నిట్లు
వలీకితిని; “నన్ను 2, మంతుడు సూర్య వ్ర భుడు నీయొగ్గకు ప
నాండు, ఆయన నీ కిట్లు చెప్పుచున్నాడు: శంకరుని ప్రసాదము చే
నేను విద్యలను రత్నములను భార్యలను సహాయులను సాధించి
తిని. కనుక నీవు ఈవిద్యాధ రేశ్వరులతో నాడ నచ్చి నానైన్య
ములో వేరవలసీనది. నేను విరోధులను నాశము చేయుదును,
వప్రణతులను రశీంతును. నీను తెలివి లేక సునీథతనయసు కామ
చూడామణిని హరించితలివి గదా. ఆ కన్యను వదలుము, ఆవని
నీకు అశుభము.’ నేను ఇట్లు పలుకంగా ఆందటు కోపించి “మాకు
గర్భముతోో ఇట్లు సంబేశము పంవువాండు వాం డెవడు? మను
ష్యులకు అట్లు పంపును గాక, విదాషాధరులకా మనుహ్యమ్మా తుం
డయ్యును ఈవరాకుండు. ఇట్లు సందేశము పంవును? ఈగర్య
మునకు వాండు నశించును” అనిరి. దానిని విని నేను “ఏమి వమి!
అతం జెవరో చేస్పెదను వినుడు, అతనిని మోకు చ క్రృవర్షినిగా
శంకరుడు నిర్మి ౦చినాండు, మరు న డని శంకయిని, మన్గుష్యులు
'దేవత్యమునుగూడ సాధించియున్నారు, విద్యాధరులు నునుష్య్రుం
రణదీతు, 78?
డయిన యతేనిపర్నా క్రమమును చూచియ్ యున్నారు, అతడు
అచటికి వచ్చిన మోకు నాశము కలుగును.’ అని పలుకగా
ఆసభ యంతయు వ్ోభము వాం బెను, నన్ను చంపుటకు శుత
Uy
శ్చ ధురంధరులు నామోాటికి నచ్చిరి® “మంచిఏ మో "ర్య
మదో, మూచెనను గండి అని నేను వలికితిని అంతట
చామోచరుండూు.. లేచి వారిని “ఇతండు దూత, బ్రాహృణుండు;
వ్రతనిని చంవంగూాడదూ' అని బోధించి నివారించెను. ఆంతట
వికమశ క నానో చూశా, పోపో, నీస్య్వామినిం బోలె మము
ల జాని ts
అందటిను ఈశ్వరుల నిర్మించినాడు, కనుక అతండు వ్రచటికి
వచ్చును గాక, చూచెదము., అతనికి ఆతిథ్యము మేము వేయం
గలము. అని పలికెను. నేను నవ్వుచు “ఆకాశ మెల్ల న్నాకృ
మించుచు వచ్చుచున్న మేఘమును చూచునటుకు హంసలు
పన వనములో సుఖముగా నుండి నావము చేయుచుండును.’
అని తిరస్కరించి లేచి వెడలి యిటకు వచ్చితిని.”
రణదీ శత,
ఇటు ప హసునివలన విని మయాదులు సంతోషించిరి,
౧౧ ష్, as
అంతట సూర్య ప్ర భాదులు యుద్ధోోదో్య్టగమును నిశ్చయించి
రణదుర్శదుం డయిన ప్ర, భాసుని నేనాపతిని చేసిరి, అందటును
సువాసకుమారుని నిదేశమున ఆదినమే నియత ట్ర తులె రణదీ.కి
వహించిరి (
738 క ఖాసరిత్సాగరము, అర, ౮% త, ర
క సూర్య ప్రభుండు వృతశ య్యార్టిగృహోంతరంబున
అని ద్రుడై శయనించి యుండగా అపూర్వ మయిన యొక
కస్యారత్నము వచ్చెను, మంత్రులు నిద్రించుచుండిరి, సూర్య
వ్రభుండు ని ద్రితునివలె నటించెను. ఆమె యతని యొద్దకు వచ్చి
చెలితో ని ట్లనియె.ని గించుచున్నప్పుడే యితని వి శ్యాంత
విశాల మయిన రూవనో భ యి ట్లుండంగా మేలుకొని యున్న
పుడు ఎట్టిదిగా నుండునో గదా ! ఇతనిని మేలుకొలువ నక్క_అి
లేదు. నాకౌతూహాలము శతీజీనది, వాహృదయమును మిక్కిలి
ఇ్రతనిమోద కట్టి ఏమి ప్రయోజనము ! ఇతనికి (శు తశర్శ్మతో
యుద్ధము కలుగసను గహ, అందు ఎవనికి వమి ముతో
ఎవం తెలియును ? రణోత్సవము శూరులప్రాణములు వ్యయ
మగుటశకె సంభవించును. అందు ఇతనికి a కలుగును
గాక, విమ్మటు మనము తెలిసికొందము. కామచూడామణిని
ఆకాశమాగ్గ్షమునం బోవుచు చూచిన యితని హృదయమును
నాబోంటిది ఎవతె రంజివగలదు * సఖ యి స
“చండీ నీ కేమి యితనియందు విర క్షి గలిగినది ? వమి చెప్పి
తివి? ఎవడు. కామచూడామణి మనస్సును హరించినాండో
అతడు మతి యొకతె అరుంధతియే యెనను డాని మనస్సును
హరింపండా ? ఇతనికి యుద్ధములో మేలు కలుగు నని విద్యా
వ్ర భావముచేత ఎటుగవా? చ క్రృవ్తి కాంబోవునితనికి భార్య
విలాసినీ సమాగమము, 78%
లగుదు రని మిమ్ము గవార్చి సరల జె యుండ లేదా? కామ
చూడామణి, నీవు సు వ్ర భయు ఒకగో లో, మువారు, ఈనడుమనే
సుప్పభను ఇతండు వివాహ మాడయున్నా (డు. ఇ ట్లుండంగా
అతనికి యుద్ధములో అకల్యాణము ఎక్క_డిది ! నిద్ద్లవచనము
అబద్ధ మగునా! స్నుష్పభ ఎవనిచి _తృమును హరించినదో వాని
చిత్తమును నీవు హరింవవా! నీవు ఆమెకంళు రూవవత్వి,
ఆమె బంధు వని నీశేమయిన శంకయీని అది యు క్షము గాదు,
సతులకు భ గ్రకంకు బంధువు లేడు.” సఖి యిట్లు చెప్పగా
విని ఆకన్యారత్నము పలికెను. ఓచెలీ నీమాట సత్యము,
నాకు ఇ్రతరబంధువులతో వని బేదు, ఆర్యవు త్రునికి యుద్ధములో
జయము కలుగు నని యెజటుణయదును. ఇతనికి రత్నములు విద్య
లును న. సషమసులు మా ర ము సిద్ధింప లేదు, అందు
చేత నామనస్సు శంకాకుల మై యున్నది. అవి యన్నియు
చం ద్ర పాదపర్యతమందు గుహలో నున్నవి, పుణ్యాత్యుం డయిన
చక్రవ ర్లికే అవి నిస్ధంచును. వతండు అచటికి పోయి సకలా
షధులను సాధించునెడల ఇవే యుస్ధము సంభవించినను ఇతండు
జయింఛును.* అది యెల్ల విని సూర్య ప్ర భుయు వ్య్యాజనిదృను
మాని ఆకన్యతో వినయముగా ని ట్లనియె._ “ఓ మృగాత్వీ,
నీవు నాయందు మిక్కిలి వతుపాతమును చూవితివి. అశ్లు నెను
అచటికి పోయెదను, నీవు ఎవరవో చెప్పుము.’ ఆంత నామె
అతడు సర్వము వని నని లజ్జచే తల వాంచి యుండెను, సఖి
700 కథాసరి త్బాగరము, లం, ౮ తే. 3౨.
యి ట్లనియె,..._. ఈమె విద్యాధ రేంద్రు, దూల డయిన సుమేరువు
యొక్క తముని కూతురు, ఈమె ప వతాన్స్స్్ నిను
గా లమ్మ గ
చూడం గాతూహలహై యిచటికి వచ్చినది.” ఇ్రంతమా త్రము
చెప్పగానే విలాసిని ఆచెలిని పోవము ర మ్మని పిలిచి వెడలి
పోయెను,
ఓీపుధీ సాధనము,
వమ్మట సూర్య పృభుశు తనమం తులను డ్కోఖి నాదులను
లేవి ఆమె పలికిన యోవథిసాధనమును శేలి'వెను, త త్చాధ
నాస్తము ఆవృత్తౌంతము మయ సునీథ సు మేరున్సలకు కో తెలుపు
టకు యోగ్యుని ప్రహాస్తుని పంచెను. వారు వచ్చి యంగీకరిం
లాం
వంగా సూర్య వృ భుయొ మ. మంత్రులతో గూడ చం", పాద
పర్వతమునకు పోయెకు, పోవుచుండగా వానిని దారిలో
యత్ గుహరిక కూప్తాండులు నానాయుధోద్యతు లె అదిరి
వారిని కొందజును అనస్తములచిత మూర్భితులసు చేసియు,
౮ జం జ © చో జ న
కొొందణిను విద్య చే _స్పంభింవం జేసీ, సూర్య స భాదులు చంద్ర,
పాదగిరికి పోయిరి. ఆచట వీరు గుహాద్యారము చేరంగానెే
విచ్చి త్ర వికృత "ననులు ee స్కమథుబు వచ్చి అడ్డపడిరి,
“విర్రత్రో యుద్ధము చేయంగూడదు, 0 హార దేవునికి కోపము
కలుగును. కనుక ఆయనయొక్క_ _అస్లో త్తరనామములతో
ఆయనను స్టుతింతము; అంత నాయన వర మిచ్చును; అంతట
వీరు . సన్ను అగుదురులి అని యప్పుడు సువాసకుమూరుండు
శు భాసుని పూర్వచరితము, 701]
వారికి బోధించెను. అంతట అందటును వారుని స్తుతించిరి,
ప్ర వమథులుసు సామి స్తుత శ్రసన్నుులె వారి కి ట్లనిరి =
“ఈగుహాను వదలితిమి, ఇందలీ మపశౌాషధులను గృహొంపుడు,
వందు సూర్యప్ర సృభుఃడు సయముగా వ్ర వశింపగనాడదు, వభ
సుడు ప్ర "వెశించునుగాక, తనికి ఆవని సులువు. ఆగణ
వాక్యమునకు అందలుసు సంతోషించిరి, అశ్లే భాసుడు
“Aw ఆగ నాం 0 వ అ
ధ్ర పెళింపంగా. ఆగుహ ల ౦ధ కావ ప వ్ర కశ భరిత
మాయెను. మహాఘాోరరూవులు రాశషీసులు నలువురు కింక
రులు లేచి ౩ వృణమిల్లి అతనిని గ్ర వేశింపుము అని పలికిరి, ప్ర చే
కించి వడు ష్వా వ్టిషధులసు లెచ్చి ప్ర ప భాసుడు వెలువడ వచ్చి
సూప పృభునికి వచ్చెను, సూర్య పభ ఇప్పుడు మహో
గ్రోఖావము లయిన యో ఓహధులు ఏడు నీకు సీ్ధించినవి.
అస ఆసమయమున ఆకాశ వాణి పలికాను, ఆవాణేని విని సూర్యు
కో ర్కోఖాదు లందటు సంతోషించి సుమె రాష శ మమందలి తమ
సె థసైన్థిము నొద్దకు పోయిరి. అచ్చట సునీథుండు సువాసకుమా?
రుని “మున, సూర్య ప్రభుని మాని ప్రభాసుని సృవెళ పెట్టుటకు
కారణ మేమి? ఇతనిని గుహలో కింకరులు ot
కారణ మేమి? అని యడిగొను. మునికువూరుం డి ట్లనియె..._
సృభానుని వూర్వచరితము,
ee జ రాం త్
స్కభాసు సుండు సూర్య ప్రభునికి అతిహిత కారి, అతడే
ఇతడు, వీరికి భేదము లేదు. మణియు కౌ రిప భావములలో
702 క థాసరిత్సాగరము. లం, ౮, వ.
వ భాసునికి సముండు లేడు. ఆగుహ ప్రాగ్గన సుకృతములచేత
ఈ జాం
అతనిది. ఇతండు పూర్వము ఎవడో చెప్పెదను వినుడు,
నముచి యని పూర్ణము దానవ ష్టుడు ఉండెను. ఆదానవ
వీరుండు శృ త్రువునకు నై తము యాచించినవానికి ఇయ్యనిది
లేదు. అతడు పదివేల సంవత్సరములు పొగ ద్రాగి తపము
చేన్ లోహశిలాకాష్టముల చె చావ కుండునట్లు చి స్థానలన
వరము పొందెను. వివుట అనేక పర్యాయములు టేపెంద్రుని
- |
జయించి తటుమం గొ బను. అప్పుడు కళ పరి పతనిని పారించి
న ర్న య /ఖి
'దేవతలతొ” సంధికి ఒడంబటిచెను. అంతట సురాసురులు
వైరము 'మాని కూడం బలీకికొని పొలసము ద మును మంద
రాద్రితో త్రచ్చీరి. అప్పుడు అచ్యుతాదుల పాలికి లక్ష ప్రభృ
తులున్కు నముచిపాలీకి ఉఘ్పశ్ళ )వ మను గుజ్జమున్సు వచ్చి
నవి, ఇతర చేవాసురులు పేర్వేలుగా బ్ర హూచేవ్రండు ఇచ్చిన
"సలువేజు భాగములను సముద్రమునుండి వచ్చిన వస్తువులను
గృహీంచిరి. మంథాంతమందు వచ్చిన యమృతమును దేవతలు
హరింవంగా వారికిని అసురులకును ద్వేష మారంభ మాయెను,
వెంటనే జరిగిన యుద్ధములో ఏయే యసురులు సురలేే మడి
5 య్యా ఫ్ ల
నీరో వారిని ఉనై్చళో వము అష్టూణించి చ దికించు చుండెను,
ఆందువలన దె త్యదానవులు దేవతలకు అజయ లయిరి,
వూ.
అంతట దుఃఖతుండై యున్న యిందు నికి ఏ కాంతమందు బృహ
స్పతి యిట్లు బోధించెను 'నీకు ఒకశు ఉపాయ మున్నది,
అ సాల టో "aor
(సృభానుని పూర్వచరితము, (to
తళ్ట ఇమే దానిని చేయుము. నీవు పోయి నముచిని ఆ గజము
నడుగుము. శృత్రువ వైనగు నీవు యాచించిన అతండు
గుజ్జమును వ్రయ్యక పాన ఆజన్మ సంచిత మయిన దాతల
కిని పోయగొట్టుకొనడు. గురు విట్లు చెప్పగా. ఇంద్బుడు
వెంటనే చేవతలతోం గూడ పోయి నముచిని ఆగుటణ్లమును
యాచించెను. “నా యుర్ వ రాజ్యాఖుం డయి పోండు, అందు
లోను వానసనుండా పోవును? నేను నముచి నె యితనికి గులు
2 నో
మునా ఇయ్యుకుందును ? లోకములలో నేను చిరకాలము
ఆర్హించి యున్న దాతృతాకీ రి బాడిపోను నెడల్క నానిరి యేల
ణీ అజాత
ప్రాణ మేలి” అని ఆలోచించి ఆ మహానుభావుడు నముచి
నో ౧౫ న ( 3 ప ర్
శుక్రాచార్యుల నివార్యమాణు. డయ్య్యను ఆ హయవతం
సమును శృం డ్రూనికి ఇచ్చెసు, హయముసు గ్ర హూాంచి విశ్వాస
శ గ వ ( చ టో గ స
ము పుట్రంచి శ్స్తాద్య న్యుని నముచిని ఇంద్రుండు వజ్రన్య్ప
మయిన గంగాఫనముతో చంపెను. ఆహో! సంసారములో
ఈభోేగతృప్ల ! దానివలన ఆకరి కీపంబడినవ్శారై దేవతలు కూడ
అనాచిత్యాకీ రులకు భయపడరు! దాని నెటీంగ నముచితల్లి
దనువు శోకసంతపురా _లె దఃఖకాంతి కొజకు “ఆతడే నము
చియే మరల నాగర్భమున బలవంతుం డై. పుట్టి యుద్ధములో
సర్వ దేవత లకును అజయ్య్యుండు అగును గాక.” అని సంకల్పము
చేసెను. అంత నాయసురుడు ఆమె కడుపున సర్వరత్నమ
యుం డై వుట్టి బలయోగముచేత ప్రబలుం డని పర్కొనంబ జెను,
Tey Ug)
94 కథాసరిత్సాగరము. లం, ౮ త, ౨,
అతండును తపస్సుచేసి యాచకులకు ప్రాణములను కూడ ఇచ్చు
వాం రై ఇంద్రుని నూటుమాలులు జయించెను, విమ్మటు చేవ
తలు ఆలోచించుకొని అతనియొన్గకు పోయి “మాకు ఫ్రరువ.
మేథార్గము నిదేహము నిమ్మి అని యాచించిరి. అతండు శ గ్రువు
లయినను వారికి తనదేహము నిచ్చెను. ఉదారులు ప్రాణముల
నయినను వదలుదురు గాని ప రాజుఖులను గా యాచకులను
వదలరు గదా, అంతట దేవతలు వ్రబలదానవుని ఖండ ఖండ
ములుగా తెగ నటికరి. అతండు మరల ఇప్పుడు మసుష్యులోక
ములో వఖాస రూపమున అవతరించి యున్నాడు. ఇతడు
ల
"మొదట నముచి, విషట చ బలుండ్రు. ఇప్పుడు ప్రై ఖౌాసుడు,
ఆపుణ్య వ, భావము + చేత క క్రువులకు ఆజయార్థిండు, -ఈయోావథి
గుహ ప్రబలునిది, కనుకనే అడి యితనిఏ, కంకళ సమేతముగా
ఇతనికి వళ్య మై యున్నది. దాన్ని క్రింద పాశాళవమందు క బలుని
హా షష (WU
మందిర మున్నది. అందు ఇతని ముఖ్య భార్యలు ఏలంకృతలు
పం డ్రై ండుగురు, వివిధత్న మేలు నానాయుధములుు చింతా
మణి, లతయోధులుు అన్ని గుణ్జములతోో ఉన్నారు, అది
యంతయు వ ఖభాసునిది పురార్జి తేము,ఈ ప భాసుడు అగ వాడు,
బ్రితనియందు బ్రది ఏమి యదు ఇృకేము ? ఇట్లు మునికుమారునివలన
విని సూర్య ప్రభ పృభృతులు మయ ర్రభొన సమేతు లె రత్నాదు
లను తెచ్చుకొనుట శై త త్హణమె ఢ్రోబుల మంగగమునకు నడప
న దైన బిలమాగ్లమునకు పోయిరి, ప్ర భాసుడు ఒక్కడే ఆ
యు (| న్
వ /0ల
మార్తమునంబోయి, తనపూరచ్వ భార వలను ల హించి, చింతావుణిని
గుణ్బములను యోధులను సకలభనమును కొని వచ్చి సూర్య
డ్రభుని మిగుల సంళి 'షవెళ్చైను, సూరన ప భుడు అఫష్టనీని
వాందినవా. హై మయ స. రభస సు వ్రభృతులును
రాజులును వెంట శర్మా శీసఘ్టుముగా తన నేనా సన్ని వేశమునకు
పోయెను, అచట అసుర న రాధిశ్వరులు తమతమ యిండ్లకు
పోతా ప భభుడు మల రణదీవీతుం 2 కుశా సర
న. నల
మందు ఆరాత్రి శెషమును గడ పెను
ర = వ తరంగము,
వరక
యు థె యా త
వమబునాండు ప్రాతఃకాలమందు సూర్య వృభుండు సుమేరు
తపోననమునుండి సై న్యములతో' శ్రుతళర్యమిందికి య
మునకు వెడలెను. అతని నివాస మయిన ర్రకూటా ది కడకు
పోయి అచటి యతనిబలమును తనబలముచే తఅుమంగొట్టించి
అచట విడినెను. ఇతడు అచట విడిని సుమేరు మయా
దులతోం సూడ కొలువు తీటి యుండంగా త్రి కూ శుళునియొద్ద
నుండి రాయబారి వచ్చి విదాధ రేం ద్రుః డయిన సుమేరు'
వత నర శ్రుతళర్మ తండ్రి యిట్లు నీకు సందేశించు
చున్నా(డు, దున్న నీకు మేము సత్కారము చేయ
యులిమి, ఇప్పుడు నీవు మాయింటికి అతిథులతో 6 గూడ
700 కథాసరిత్సాగగనము. లం, ౮ త. ౮
వచ్చితివి. కనుక మీకు ఇవుడు యథోచితముగా ఆతిథ్యము
నెదము.* ఈ శత్రు సందేశము విని సుమేరును ఉత్తరము
చెప్పెను......వుంచిది మావంటియతిథులు మోకు లభింపరు.
ఆతీథ్యము పరలోకమందు? గాదు ఈలోకమంచే ఫలించును,
కనుక మేము సిద్ధముగా నున్నాము. ఆతిథ్యము చేయవచ్చును.
ఆది విని దూత తన వ ర, భునునొద్దకు పోయెను, సూర్య వ్ర, ప ఖాదులు
ఎత్తునుండి పేర్వేలుగా విడిసీన తవు నె సై న్యములను చూచిరి,
ర థాది చవిఫాగము,
సునీభఘుయు తన తం చై మయాసురుని త్రమ నై నము
లోని రథాదుల పవిభాగమును చెప్పు మనెను, వల్లి యని
సర్వజ్ఞాం డయిన యాడానవేం ద్ర (డం వ్రేలితో మాష్రచు
ఇట్లు చెప్పం దొోడంగాను, అ స నిర్దాతుండు,
ముష్టికుండు, గోహరుండు, . లంబుండు, వ్ర వమూాథుండు, కంక
టుడ్కు పింగళుడు వసుదత్తాదు లయిన యీారాజులును అన్న
రథులు, అంకురి, సవిశాలుచడు, దండి భూషణ సోమిలులు,
ఉన్మ చ్లకుడు, దేవశ్వ్య ; వితృశర , కుమారకు(డును, హరిదతా
దులును అందటును పూస రథులు, వ్ర కంవనుండు, దర్చితుండు
కుంథీరుండయు, మాతృపాలితుండు మహాభటుండు ఉ గ్రభటుండు,
వీరస్వామి, సురాధరుడు, భండీరుండు, నింహదత్తుండు, గుణ
వర్త కీటకుండు భీముడు భయంకరుడు, వీరు ద్విగుణ
రథులు, విరోచనుండు వీఠనేనుండు, యజ్ఞ నేనుండు కుంజరుండు:
రథాది, ప విభాగము, 79?
బంద వర్మ, శబకుండు, కూరకర్య, నిరాసకుందు, ఈ రాజ
ప (త్రీగుణర రథులు, మూ స్తీ aco విశాఖుఃడు,
కోధనుడ, ప్రచండుఃడు,అను నీరాజపుత్తు ఎ చతుర్దుణ
రథులు. జుంజరి, వీరవర్ల ట్ర పితు సు దృతిజ్ఞు డు, అమర
రాముడు, చండదత్తుండు, జూలీకుండూ నీంహభట వాస్ట్రఘ్రు
భట శృత్తుభటులు ముగ్దురున్తు_-ఈ రాజులును రాజవు త్రులును
పంచగుణగథులు, ఉగవర యను నీ రాజప్రుతుడు షడుణ
wy = అ ౧
రథుండు, విశాఖ్టుం డనురాజప్ర త్రాడు, సుతంతుండు, సుగముండు,
నరేం ద శగ ,___అనువీరు స షగుణకథులు, సహసాయు వను
we _ Wy
నీరాజకుమారుడు మపహారథుండు. శతానీకుడు మహారథ
జ రో జ అగ అ లగ. అదన
యూథవతి, సూర్య ప్రభుని వయస్సు లయిన సుభాస హర వివ
లులు, మ అచలుండు, వ్రీయంకర శుభంకరులు, _ అను
వీరు మహారథులు, యజ్ఞరుచి ధర్మరుచులును. విళ్వరుచి భాస
లు ముగ్తురును సూర్య భుని మం తులు, ముహోరథ
యూథవతులు ప హసుడు, మహాస్థండు, అరక అతి
మ —
కు 6 ప స మలో UY 6
రథయూథవతులు వర్షాత్య ప బుద్ధులు త తులు
సర్వదమనుండు ఈ ప్రమధనుండు, ధూమకేతువు, వ్రవహణుండు,
ప శ పంజరుండు, కాలచ్మక్కుండు, మరు ద్వేగుండు,-వీరు రథాతి
రథవతులు, వ్ర కంపసుండుు నీంహనాదుండును రథాతిరథ
యూథపతులు. మహాోమాయుండు, కంబళలికుడు, కాలకంపన
కుడు, వహృష్టరొముండు, అను నీనలువురు అసు రాధిపతు
708 కథాసరిత్సాగరను, లం, ౮ త, ఈ
లును అతిరథయూథాధిపతులకు అధిపతులు, సర్వనేనానా
యకుం డయినయీ పృ భాసుడు సూర్య ప భసమాను(డు, వ్రతం
డును సుమేరుతనయుం డైన యీాకుంజరకుమారుండును వరు
వురును మబోరథ యూభథాధివతి యూథ్రాధిపతులు, వీన్)
కింక అఉతరులును మనబలములో తమతమనై నములతో '
నున్నారు. శ తునై నిములో * ఇంకను ఎక్కువమంది యున్నారు,
ఆయినను మనకు మెహాళ్యరుండు వ్రసన్నుంతై యుండంగా మన
బలమునకు వారు చాల లేరు,”
సంగ్రామము,
ఇట్లు సునీథునిత' మయాసుకుండు చెప్పు చుండంగా
స నుండి గ :
శ్రూతశర్శతం Gg యొన్టనుం మజీయిక దూత నచ్చి యిట్లు
పలికెను. తి కూటాధిపర్ మోకు చెప్పుచున్నా శు
ఖా
“యుద మన శూరులకు వపళోత్పవము గదా, అందులకు
ఈ వ దేశము కిటుకటముగా నున్నది. కనుక ఇటనుండి
కలాప గ్రామ మను విశాల ప్రదేశమునకు పోదము రండు.’ అని,”
ఈసందేశమును సునీథాదులు విని సరియే యని అందును
సూర్య వ్రభనమేతు లె కలాప గ్రామమునకు పోయిరి, శత
శరాదులు కూడ సమరొద్యుతు లె విద్యాధరబలాన్వితు లె ఆ
ఆశీ న్ ల్లు
అజ్ జ Wa 4 జ | గం
చోటి వచ్చిరి. సూర్య ప భాదలు శ్రుతశర్శబలములో ఎన్తు
లుండుటను చూచి తమయేనుంగుదండును తాము “విమానము
నెక్కించి _తెప్పించుకొనిరి, శ్రుతశర్శనేనయందు _ నేనాపతి
సర గ్రామ ము, 700
దామోదరుడు మహాసూచివ్యూహమనును రచించెను. అందు
శ్రుతశర్మయు మంత్రులును పార్శ (మందు ఉండిరి, అగృమందు
దామోదరుడును ఇతక శీ ఇ్రతరమసహోరథులును ఉండిరి,
ఆ అ అజం ప వే అగ అగ అ శే 9
సూర్య ప్రభుని నై న్యములో సినాపతి mse కంకర ర
వ్య్యూహమును నచియించి దానిమధ్య లో" తాను నిలిచెను,
కుంజ* కుమారుడును పృహ్మఃస్తుడును దానికోణములలోనుు
సూర్య ప్రభ సునీథాదులు అందటును వెనుకను నిలిచిరి, సుమే
రువ్చు నువాసకుమూరునితో సమీపమున నుండెను. ఉభయ
భ్. న్యములలోను యుస్ధవాద్యములు వాయించిరి, అంతట లోక
పాలసహీతు(డై యిండ్రు(డును వఇతరచేవతలును అప్సరసలు
యన్ధమును చూడవచ్చి ఆకాశమున నుండిరి. పార్వతీస మేతుం
ల నిశ నాథుడు శంకరుండును దేవతా గణ భూత మాతృ పరి
వృతుం డై వచ్చెను. బ్రహ్మదెవుడు కూడ, సావిత్ర్యాదులతో ను
మూర్తీభవించిన వేద శ్యాస్తములతోను సకల మునులతోను
వవ్చెను, ల్స్ క్రీరి జయాది దేవులతోం గూడి చక్రాయుధము
శెకొని పత్సీరాజు నెక్కి విష్టుమూ_ర్థి వచ్చెను. భార్యలతో
గూడ కళ్యపమహర్షి యు వచ్చెను, ఆదిత్యులు వసువులు యక్ష
శాన్న నాగం్రులు ట్ర ఫ్లోదాద్యుసురులును వచ్చిరి. వారితో
ఆకాశము నిండి యుండగా రెండు నేనల్ళకు శస్త్ర సంపాత
దారుణ మై మహనాద మైన సంగ్రామము ఆరంభ మాయెను,
బాణఇజూలఘననులచే దిక్సక్తము అచ్చాాదిత మై అనో|ో్యన్యశగ
800 క థాసరి త్సాగరము, 06, ౮% త, ల,
సంఘర్ష జా తానలతేటిల్ల తము కాయగా శ స్త తీతగజాక్యాధుర_క్ట
ారావవూరితము లై వీరకాయ మహాగ్రాహము లై నోణిత
మహానదులు పెల్లిగొను చుండెను. ర క్లములో న ర్జీించుచు
ఈందుచు ళబ్దించుచు ఉన్న సూరథరవ భూతములకు ఆరకణము
మహోత్సనముగా నుండెను. లెక్క లేనినై నికులు చచ్చి, దొమ్మి
క నుం శౌంతించి, స్యవర నై న్యవిఖభాగము అగవడ నాం
ఛింపంగా యునము చేయుచున్స స తిపషి ప డ్ “వీరుల నామములను
సు మేరువు నూర ప, వ భాదులకు న్నను అంతట “మొదట
సుబాహుురాజునకును అట్టహాసుం డను న ద్వంద్వ
షా మాంంభ మాయన ను. చాలనేపు పోరి అట్టహాసుండు
సుబావావు సోమును అర చంద్ర బె బాణముచే శెగవై చెను,
సుబావావు వడంగా ముపష్టికుండు కోపములో ఎదురొ ర్కొని అట్ట
హోసునిచే హృదయమందు బాణహతుం డై ధర వ్రాలెను,
ముష్టికుండు చావలగా ప్రబలంబుం డనురాజు కోధముతో అట్ట
పహోసుని ఎదురుకొని బాణవ్న్ష ములో ముంచెను, అట్టహాసుడు
DS
నార్: సైన్యమును కొట్టి, a మర దేశముల గొట్టి, ర
మందే కూ ల్పెను, [, లంబుండు స న జూచి మోపహాను(
డనురాజు అటపహాసుని ఏ కొని బాణ ప హారముల ముంచెను,
లో వ్ హ్
అట్టహాసుండు వాొనికోదండము ర్త ౦పి సారథిని కొట్టి వానిని
దృఢము గా వహరించి కూ ల్చెను, ఇట్లు అట్టహాసుండు నలువురు
ద్ద శత్రువీకులను చంపగా మూ _్రతశర్శ్మ బలము జయో
సంగ్రామము, 801
తాహముచే సింహనాదములు చేనెను, దానిని మాచి
సూరష్థప్ప పృభునిచెలికాడు హగ్టుండు నై న్వస మేతుండై సనై న్యు
డయిన యట్టహాసునిమింికి పోయి అతనిశళరములను తన
శరములచే నివారించి = వైన్యమును నాళముచేనీ సారధిని చంపి
రెండు మూడు మాటుబు ధనుస్సును విలుగంగొట్టి శరములతో
అట్టహోసుని శిరమును చీళ్చెను. అంతట అట్టహాసుండు
ర కముగక్కు.చు రథమునుండి నెలం గూలెను, అటపహోసుండు
అంటి A) న ఠు
కరాలునంతేటికి ఆ రణములో ఎట్టైమీ భము కలగ” ననంగా
తణములో ఆ బలదగ్గయము అంప వమూయొను, అళ్వాగజ
పదాతులు కణా గ్ మందు నిహతు లై కూలి కబంధములు
మాత్రమే -తేచుచుండిన హః విశృతదం్హు డను విద్యాధ రేళ్వ
రుడు హాగన్గునిమోందికి కుద్దు.2 వచ్చి 'బాణవరము గురినెసు,
య ఆన్ లా య |
హారుఃడును వికృతదంఘ్లు ని శర ధ్వజ సారథులను శరములత్ొ
యె ey
ఎగురంగొక్టి సుందరకుండల మయిన యాతని శిరమును ఖండం
చెను, లతలా కూలంగానే చక్రవాళుం డనువిదా్యా
ధశేశ్వరుఃడు కోపముతో. హర్టునిమోందికి వచ్చి పోరిలో బడలి
నట్టియు కడమై దువులు విటీగిన్యియు హర్షుని కార్షుకములు
విలుగంగొట్టి తెగటాచ్చెను. ఆక్రాధముచేత వ్రమాదుండను
రాజు వచ్చి పోరి చ క వాళునిచే మడినెను, అక్లై వాండు వీముట
Uy గ జై
ఒకొ_క్క_డుగా వచ్చిన రాజముఖుర్థిలను కంకటుండు వి?
లుండు, వ్ర చండుండ అంకురి యను నలువ్ఫరను సరిమా ర్చెను,
ర్1
909 క థాసరిత్సాగరము,. లం. ౮ త్, ర
దానిని మాచి కోవముతో నిర్హాతుం డనురాజు వాని మోాందికీ
పోయెను, ఆచ క వాళ నిర్దాతులు చాల నేపు యకం చేసీ
పరస్పర రథములను చూర్టీకరించుకొని అనీచకృధర్నులైె పాద
బారులై కోపముతో వెళొని క _శ్రిదెబ్బలతో ఒండొరువుల
తలలను చీల్చుకొని నేల హూలీరి, ఆవీరులు కూలినం జూచి
రెండుబలములును విషాదము తూటి యుడంగా కాలకంపను6
డను విద్యాధ రెంద్రుండు రణాగమునకు వచ్చెను, ప్రకంపనుం
డను రాజఫు త్రుడు, వాని నెదుర్కొని శణములో వానిచే
మడినెను. అతడు పడంగా, జాలికుడు, చండదత్తుడు. గోవ
కుడు, సోమిళుండు, వితృశర్స, అను నేవురు -రాజులు కాలకం
పనునిమిాంద బాణ పృ యోగముచేనిరి. కాలకంపను(డు ఆయెను
రను వికథులను చేసి ఒక్క మాటు ఏవుకను నారసముల హృద
యమున గొ ష్టైను. విద్యాధరులు హర్ష నాదములు చేసిరి, మను
జాసురులు విహోదము నొందిరి, అంత ఉన్మ త్తక ప్ర శ స్స విలంబక
ధురంధరు లను నలువ్రురు రథులు వానిమోంద ఒక్కవరిగా
పోయిరి. వాండు వారిని లీలగా చంపివై చి అళ్లే వఎెకొనిన మహో
నై న్యసమేతులను లేజికుడుు గేయికుండు. వేగిలుడు శాఖ
లుడు భ ద్ర ంకరుడు దండి యను నాటుగురు రథులను
నాశము చేసెను. మరల అళ్లీ వచ్చిన 'యేవుకను భీమ భీషణ
కుంఫీర వికట విలోచను లను వీరులను కూల్చెను. కాలకంవ
నుని యీ అ సను చూచి సుగుణుం డను రాజపు త్రుండు
నూర్య ప,భునీ పత్నుల సల్లాపములు, 808
వానిని ఎదుర్కొనెను, ఉభయులను పోరి హతసారథు లె
విరథు లయిరి, పొ'దచారిని సుగుణుని కాలకంపనుడు పాద
చారి యె కిం నున నేల నా ల్పెను,
అ తటి విద్యాభరులతోో నరులకు ఉనన అసంభావ్య
మని ఖన్నుండుంబో లె సూద్యండు అ్నస్థ మొందెను. రశ్రాంబు
ఫూరభరిత మైన రణాంగణము మాత్రమే గాక సంఛ్యాాకృత
పద మే యాకాశము కూడ నల్ల నాయెను, కబంధములనో
భూతములు సంథ్యానృత్య మారంభింవదంగా వారు యుస్ధము
నిలిపి శివికములకుం బోయిరి. ఆదినము శతశ ర బలములో
ముగ్గురు వీరులు నిహతు లయిరి, సూర్య ప్రభుని బలములో
ముప్పడిము గురు వీరులు నిహాతు లయిరి, బాంధనమిత్రదులు
అట్లు యుజ్లములో మడిసీనందులకు విషణ్ణుండై సూర్య వ్రభుండు
ఆరా ®, ని అంతఃప్రనములు లేక ని ద్ర "లేక మంత్రు, లతోయాడ
యద చో సావమే చేయుచు మరల యుద్ధమునకు ఉద్య్యమించుచుం
గడ వెను,
సూర్య చభుని పత్నుల 'సల్లాపములు,
అతనిభార్య్థలును బంధునాళ దుఃఖత లై ఒకచోంగూడి
ఒకరి నొకరు ఓదార్పుచుండిరి. రోదనావసర మయినను నానా
విధ కథలు చెప్పుకొను చుండిరి, | వ్ర్రీలు తమనగరకథలు చెప్పని
కణము ఉండనే ఉండదు గదా, ఆ ప్రసంగములో ఒక రాజ
పుత్రి ఆశ్చర్యము ఇప్పుడు ఆర్యపుస్రు డు అంగన లేక ఎట్లు
904 కథాసరి త్సాగరము, లరి, ౮ త్, ళీ,
శయనించినాండు[ అనెను. యుద్గములో స్వజన నాశముచే
ఖతు ప gy షై లతో
దుఃఖతుం డైన యార్యువు తుడు అప్పుడు త్రుజనము
ఎట్లు ,కీడించును [ అని యుకతే యు తరము చెప్పెను,
౧౧ లో ల
“కొత్తది ఒక వరకనలన దొరకినయెడల ఈదుఃఖమును ఇప్పుడే
ర నీ
మజుచును”. అని ప్రథమ మరల చెప్పెను. “ఆట్లు గాద్కు స్త్రీ
లంవటు6 డయినను ఇట్టి దూఖములో ఆయన రిట్లు కానేరడు.”
అని రెండవది చెప్పెను. కట్లు వారు పలుకుచుండంగా మటి
యొకతె ఆశ ఎరథవూర్వకముగా “నాకు చెప్పుడు, ఎందుచేత
ఆర్యవు తుడు ఇట్లు స్త్రీ లంవటు. డై యున్నాండు? ఎంద టు
భార్ధి లున్నను మరల మరల 'రాజకన్యలను శ్ తృగా పరి గ్ర
పించుచునే ఉండియు తృప్తి నొందండుగి అని యడిగెను, ఆ
ప్ర లే స విని వారిలో విదగ్ధురాలు ఒక తె యి ట్లనియె:.__'వినుండు;
రాజులు బవువల్లభు లగుటకు కారణము చెప్పెద, చేశరూప
వయ శేషా వుడు నాది "భేవములచేత స్త్రీ ల గుణము ౨ వేటు
వేలుగా నుండును అన్నిగుణములు ఒకతెకే ఉండవు. కర్ణాట
లాట సౌరా ష మధ్య దేశాది దేశముల సీలు తమతమ దేశ
\ey) =
సమాచారములచే రంజింప్రదురు, కొందటు సుండరనయనలు
శదచ్చంద్రసమాన ముఖములచేత రంజింతురు. కొందటు కనక
కుంభ ద్వయ నిభ మయిన నిక్కు_గబ్బి గుబ్బచనుద్రోయిచే ఆ
నంద పెట్టుదురు. కొందటు మదననీంహాసనము లన దగు జఘన
స్థలములచేతను, ఇతరలు సౌందర్య మనోగమము లయిన యిత
సూర్య ప్ప స, భుని పత్నుల సల్లాపములు, 805
రాంగములచేతనుు, రంజింతురు, ఒకతె బంగారువలె వచ్చని డై,
ఒకతె ద్రియంగువువ లె శ్యామలనసగ్ల య, మటణియొక తె ఎటుప్ర
తేలుపు గలిసినవర్షముగల దై అగవడనమాత్రాన దృష్టులను
ఆకర్షి ంచుసు, ఒక టే బాల్యములో అందముగా నుండును,
ఒక తె నిండుజవ్వనమున నెత్రాత్సన మగును, ఒకా నొకతఠె
విభృ్వమహళ+రిణి మై ప్రౌఢ శతనమున మనము హరించును, ఒక తే
నవ్వుచు న్లో సలు. ఒక తె కోవగించుచు రమణీయ యగును,
ఒకతే వనుంగువలె, మణటియొకతె హంనవల్కె నడచుచు శీ తి
యొసంగుదురు. పలుకుచు నొక తె శ్రుతుల నమృతముంబో లె
వర్షి ౦చును, చొవువిలాసముతొ" చూచుచు నొకతఠె రాజిల్లును,
స్వాభావికస్థి సితిలోనే ఒకతె శో ఖిల్లును. నృత్తముచేత ఒకతె, గీత
ముచేత మతి ఒకతె, వీణాదివాదన విజ్ఞానము చే చేత నొకతెయు,
అహాదము నొసంగుదురు, 'బాహ్యూర రతాభిజ్ఞ యొక తే ఆభ్య్యంతర
రత ప్రియ యొక తె, అలంకార, పియ యొక తె నెర్పుచే వెలు
గొందు నొక తె భర్త చిత్త గ్రహణాభిజ్ఞ మై ఒక తే సాభాగ్యము
నొందును. ఎంత యని చెప్పుదును ? ఇంక ఇతర స్రీ లగుణనులు
చెక్కులు నానావిధములు, ఇట్లు ఒక్కొక్క వరాంగనకు
ఒక్కొ_క్క_.గుణముండును, మూండులోకములలోను ఎవఅెకును
ఎల్ల గుణములు ఉండవు. కనుక నానావసాస్వాదనవరాయణు లై
వ్ర భువులు అపహరించి మైనను శ ల్లో త్త భార్యలను సదా
తెచ్చుకొని సంభోగించు చుందురు, జ _త్రములు ఎప్ఫుడును
806 కథాసరిత్పాగరము, లం, ర. త, ౫,
పరభార్యలను కోరరు. అ కం ఈ దోషము
"లేదు, మనకు ఈర ర్ల ట్రా తగదు. ” అట్లు మనోవతి వలుకంగా
మదసనేనాది సూక్యేప పభాంగనలు అశ్లే వేటు వేటు కథలు
చెప్పిరి. అంతట వాగు ఆతిరసముశో ఒకరికొకరు సురత కార్య
తంత్రములను గనాడ ఉపదేశించిరి; వృసంగమిళత లె కథావసర
సక్షచిత్త లైన శ్రీలు ఒండొరువులకు వెడల గృక్కనిది
యొకటి యుండునా 1 విమ్మట రాణివానములకు ఆ పీక న్ఫకథ
లును శ శ్రుబల విజయాన్థము చీకటి విరియువేళను టే
సతు సూర్య ప్ర ప భునికి ఆర్మాత్సియు, ఎట్లకే కలకు తుద
ముటినవి,
రు
౫ _. వ తశంగము,
బయబజా్రిపస్తేసిర్తటాలావానా
చ యుద ము,
వుభౌనుని న ము
మటునా(డు ప్రాతఃకాలమున సూర వభౌదులును
శ్రుత్ ర రాదులును సబలు లై సస లె యుద్ధ మ త్రీ మునకు
నగ బళ్ళ అశ జగ
త మరల బ్రంద్రాదులు బ్రహ విస్తు ప్లు రుద్రులు సురాసురులు
వ తు
యతి రగ నంధర్వులును యుద్ధము గ చ్చిరి శ్రుతశర్మ
బలములో ఊడామోదరుండు చక్రృవ్యూూహమును రచియిం చెను,
సూర్య ప్రభుని బలములో వభాసుండు వజ్రృవ్యూహము చేనిను,
అంతట ఇరువాగునకు తూర్యారావములచేతను సుభటసింహ
సభ సుసుయు ద్ద. త్మ 807
నాదములచేతను దిక్కులు చెవుడృడునట్లు య మారంభ
మాయెను, శస్తహతు లైన శూరులు తన మండలమును
రంధ్రము చేయుద రను భయముశోతనుం బో లె సూర్యుండు
బాణ జాలము చాటున దాలాను, దామోదర కృత చక్క
న్యూహమును అన్యా భేప్యమును వభానుండు సూర్య వ, భాజ్ఞ చే
"ఖీఏంచి చొచ్చెను, అవ్ల్యూహచ్చి ద్ర మును దామోదరుడు
స్వయముగా ఆవరించి నిలిచెను. వారితో ప్రభాసుండు ఒకడే
యుద్ధము -చేనెను. అతండు ఏకాకిగా పరశ్యూూహములోో చొచ్చి
యుండుట చూచి సూర్య పృ భుడు అతనివెంట వకంపవనుండు,
ధూవుకేతుండు, కాలకంపనకుండును మహామాయుండు మరు
ద్వేగుండు, వహసుండు, వ జవంజరుడు, కాలచకు.డు నీంహ
CP జాం ల టి
నాదుండు, కంబళుండు, వికటాతుందు, చనహణుయడ్ర, కుంజర
కుమాయ(డ్కు అసు రాధిపస_త్రముడయిన పృ హృష్టరోముండు,-
ఎవి కు ఠి
అను పడి యెన్రరు మహోరథులను పంచెను. ఆ మహారథు
లందణు అతివేగమున ఆ వూ్య్యహద్యారమునకుం బోయిరి,
అచట దామోదరుడు ఒక్కడే ఆ వదు "నేవురతోం బోర
en ™ RE ఇ హా న
అపూర్వ వారుషమును ప్రకటించెను దానిని చూచి యింద్రుండు
సృక్క నున్న నారదమునితోో ని ట్లనియెః_
“ఈ సూర ప్ర భాదు లందటు అసురావతౌరములు,
శ్రుతశర్మ నా యంళమువాండు, ఈ విద్యాధ రేళ్వరు లందు
'దేవాంశమువారు, కనుక మహామునీ యు క్లిగా ఈయుస్ధము
808 క థాసరిత్సాగరము, లం, ౮ త, ౫
దేవాసుర. యుద్ధముగా నున్నది. అందులో సర్వదా శ్రీహరి
"దేవతలకు సహాయు(డు గదా. దామోదరుడు విప ఏంశము
వాడు అచట పోరుచున్నాడు. ఇట్లు ఇంద్రుండు వలుకు
చుండంలా నెనావల్కి డామోదరునికి సాహాయ్య్యార్థము కటు
నలున్రరు మహారథులు... చి హగుప్పు(డు, వాయుబలుడ్కు యను
దం పుడు, సురోవషణుండు, రోహివరోవా..ండు, ఆతిబలుండు,
తేజు ప్ర భధురంధరులు, కు బేరదత్తుండు, వరుణశర, కంబళ
కుడు దుష్టదమనుండు, దోహనుండు, ఆరోహణుండు-అనువారు
వచ్చిరి. వీరు డామోదరునిం గూడి వ్రూరీహో గృమునం బోరు
చున్న సూర్య ప్ర భుని యోధులను ఆడ్డ్లగించిరి, వారిలోవల
వరస్పరముగా దంగ మా క ముల్లు కలిగినవి. చామోదరునితో
వ కంపను(డు అన్తయుద్దము చేనెను. బవాదతునితో ధూమ
UW 5 థి టం త బాలి
కేతువు అతిబలునితో మహావూయుండు, తేజః లో భునితో కాల
కంపనుండు వాయుబలునితో మరుద్వేగు(డుు, యమదంహ్ట నితో
వ డ్రె వంజరుండు, సురోవమణునితో కాలచ కుడు, కుబేర
దత్తునితో వ్రమథనుండు, వరుణళర్మ తో నింహనాదుండు, దుష్ట
దమనునితో వవవహాణుండు, రోపావరోవానితో వ హృష్ట
/ ల 6
రోము(డు, ధురంధరునితో వికటాతుడు, కంబలళికునితో కంబళి
కుడ్కు ఆరోహణునితో కుంజరకుమారు(డును, మహాోత్సా
తుండను మాటు పేరుగల దోహనునితో ప్రవాస్తుడును, ద్వంద్వ
యుద్ధము చేసీరి. దానిం జూచి సునీథుుడు మయునితో ననియు;
ప్రృుఖాసునియుద్ధ ము 809
“అయ్యో, మన కూరులు నానాయువ విశారదు
లయ్యుసు ప్రతిరథులచే వ్యూహ వ్ర, "వేళశమునుండి నివారింపం
బడిరి. పృభాసుండు ఒక్క_డే అవిచారితముగా ముందు ప్రవే
భించినాండు. ఎవనికి ఏమి సంభవించునో ఎలుగముఎ సు
వాసకుమూరకుం డి ఖ్లనియె:.__'మూండులోకములలోని సురా
సురమానుషులును ఒక్క. పృభాసునికి ఈడు గారు. ఈవిద్యా
ధరులు ఏపాటి?! ఎతిగియు మీరేల వృథా శంకించెదరు? ఇట్లు
ముసికుమారు(డు వలుకుచుండలగా కాలకంవనుం డను విదా
ధరుడు ప్రభాసుని ఎదుర్కొ_నెను. ప్రభాసుండు “ఓర్కీ నీవు
మాకు చాల అపకారివి రా నీపొరుషము మూతము.’ అని
పలికి వానిపై బాణములు ప్రయోగించెను, వాండును అతనినై
థితశరము లేనెను. అంతట వారు ఒండొరునులతో అస్త్రప,
త్యస్త్రములతో లోకము లెల్ల వెజం గందం బోరం దొడంగిరి,
పృభాసుడు అద్భుతలాఘవమున ఒకయలుగున కాలకంవనుని
ధ్వజమును గూల్సీ, రెండవదాన వానిసారథిని వడం గ్ౌళ్లును.
నాలుగుకోలల నాలుగు గుజ్జములను, ఒకట వింటిని రెంట
బావానులను, లెంట చెవులను ఒకబాణమున తలను, ఖండించి,
ఈ రీతిని కాలకంపనుని తత్పూర్యము అనేకులను తమవారిని
వాడు చంపిన కోధమువేతనుంబోలె ఖండించి కూ ల్చెను.
ఆ విద్యాధ ేశ్వరుండు హతుం చైనందులకు మనుజాసురులు
హార నాదములు చేసిరి, 'ఖేచరులు విష్ణు లయిది,
9౫
310 కళ్రాసరిత్సాగరము, లం. ౮ త, ౫,
అంతట విద్యుత భుం తనువు కాలంజర గిరశ్వరుండు
కోధముతో వభాసునితో యుద్దము చేరెను. ప భాసుడు
U © థి Uy
వాని మహోధ్యజమును 'ేదించి వాని విండ్రను మరల మరల
క్త్తగా ఎన్ని ౧టిని ౩ కొనినను అన్నింటిని నూర వత నన
అంతట విద్యుత్న్రభుండు లజ్జితుం డ మాయో అదృశ్యు.
'డ ఆకాశమున శెగనీ వఐవభాస్తునిమూంద ఖడగదాదులను
(1. ©) స్ట ౧
వర్షించెను. పృ భాసుండును వాని యాయుధ వరంవగను తన
యసములచేత ఎగుర గొటి వకాళనాస్త మేనీ ఆ విద్యా
జ ల (Uj జ)
ధరుని అగవడునట్లు చేనిను. ఆగ్నేయాన్తము వయోగించి
దానిజ్యాలచే కాలిపోయిన విద్య్యత్స)భుని ఆకాశమునుండి
భూమిమిందం గూళల్చెను. అది చూచి శ్రతళర్మ “దూడదుండు,
ఇతడు ఇద్దజను మహారథ యూథ వతులను సంహరించి
నాడు! ఏల యూర కున్నారు? అందచలును కలిని ఇతనిని
చంపుడు. అనెను. ఆమాట్చ ఎనమండుగురు రధికులు
కోధముతో పభాసుని చుట్టుకొనిరి. ఒక్కడు వంకటకా ది
U Uy టు Uy
నివాసి రథయూధవతి ఊగ (రోము? డసనుురి విద్యా కళ.
ధరణీధరతై లాధిపతి వి రోశనుం డను విద్యాధరరాజు రెండవ
మహారథుండు. మూండవవాయ ఇందుమాలి లీలావర్వతవాని
వీరుడు అతిరథయూథపతి విద్యాధరరాజు మలయాచల
నివాసి శకాశాండకుం డను రథయూథపవతి విద్యాధవరాజు
వాలవవాం.డు, నిశేతపర్వతాధిపతి దర్పవాహ్న(డు అయిదవ
SD 811
వాడు. అజవవాండు ధూ ర్రవయను(డు ఆంజనగిరిశ్ళరుండు,
యిరువ్రురు విద్యాధరులును ఆతిరథయూథపతులు. వడవవాండు
గాడిదలలెరివాయ వరాహస్వామి యను వేరివాండు కుముద
పనగ్వత రాజు మహాకథయూథపతి. _అట్టివాండే దుందుభి పగ్వత
రథుండు మేథావరుండు ఎనిమిదపవాండు, ఈయెనమంద్రాను
వచ్చి బెణములు వైవంగా వానిని ఎగుకంగొటి ప భాసుడు
6-_ లయ ఇ
ఒక్క మాటుగానే ఆయందటను బాణములం గౌళ్రును,
ఒకనియశ్వ ములను, ఒకనిసారధిని, ఒకనికేతువును, ఒకనిధను
స్పును, వ్ర భాసుడు కళ్లను, 'మేథావరుని నాలుగుబాణముల
హృదయమున గొట్టి తత్త ణమే ప్రాణము లెడలించి నేలం
గాల్చెను. ఎమ్మట ఇతరులత్ పోరుచునే ప్రభాసుండు నడి
నెత్తిమో(ద నిలువుగా తల వెండ్రుకల నెత్హి ముడిచికొనియున్న
తు పరమును శిరస్సును ఒక యంజలీక బాౌణముచే హరిం
చెను. మిగిలిన యార్వురసు ఒక్కొక్క_భల్లముతో కంఠములను
అళ్వములను సారధిని. గొట్ట మడియించెను, అంత ప్కభాసుని
శిరమున దివినుండి విరులవాన గురినెను. అసురమనుజులు
సంతనిల్లి రి, విద్యాధరులు వెల వల బోయిరి,
వీమట ,శుతశర శకాచరకుం డను కురండక గిరిశ్వరుని,
దీ ‘J 43
పంచకా దిసమా శయుండె న దిండిమాలిని జయప్రరాచల
Wy YY ట్ల
రా జయినవిభావసుని, భూమితుండ కాధీశ రుం డయిన ధవళుని,
ఈనలువురు మహారథులను బం వెను, ఆభన్యా రులు వ్ర భాసుని
812 కథాసరిత్సాగరము. లం, ౮ త, ౫
అడ్డగించిరి. ఆ వమహారథయూథాధివతు బు పృభాసునినై నొక్కు
మడి అయి దేసివందలబాణమనములను ప యోగించిరి. వ్ర భాసుడు
వరుసగా అవలీలగా వీరిలో నొక్కొ_క్క_నికిని ధ్వజమును ధను
స్సును సారథిని ఒక్కక్క బాణముతో ను గుజ్జములను నాలు
గింటితోను, శిరమును ఒక్కొక్క బాణను తోను అెగనెనెను,
ఇట్లు ఒక్కొక్కని ఎనిమి దేనీ బాణములం దెగటార్చి పృ భాసుడు
నీంహూనాదము చేనెను. అంతట విద్యాధరులు వరల శతశ
రాజ్ఞ నలువురు వచ్చిరి. ఒకడు కువలయశ్యాముండు విళ్యా
వసువు భార్యయందు బుధునివలనం గలిగినవాంయడయు భ ద్ర ౦కర
నాముండు, రెండవవాడు నియం శీ, కుడు జంభకుని భార్య
యందు బంగారకునివలనం బున వాడు అగ్ని సమాన తేజు(డు,
మూండనవవాండు కాలకుడు దామోదరుని భరర్థియందు శనై
శ్చరునివలనం _ బుట్టిన్టావాయ నల్లనివాడు కవిలశేశుండు,
చం ద్రునిభార స్టాయందు బృహస్పతి [ హమువలనం బుట్టినవాండు
బంగారు చబాయవాయడు వి క మళ క్ర యను పెరివాండు నాలవ
వాండు, అందు "మొదటిముగ్తురు అతిరథ యూశథాధిపతి యూథ
పతులు నాలవవా(డు మహావీరుడు వారికన్న ను పర్నాకృమ
వంతుడు. వారు అ భాసునితో దివ్యా స్త ములతో బోర
దొడంగిరి. ఆయ స్తములను వ్ర భాసుడు నారాయణా స్త్రముచే
నివారించి వారిలో ఒక్కొక్కనిధసువును ఎనిమిదేసీ మాటులు
తెగంయగొ ట్టనవాండ్రై యీంయి గద మొదలుగా వారు న
పృుభానునియుద్ధ ము, §183
౩ దున్రలను గొటి, గుణములను సారథిని గాల్సీ వారిని విర
6... రు (ఇ)
థులను చేసెను. దానిని చూచి శ్రుతశర శేతుమా లేళ్వరుని
భార్యయందు అశ్వి దేవతవలనం బ్యూన దమనియముల నిరు
నురకు, వికమసంకము పరాక మాకమ సమరన మన
Ww (WU ల లీ ఆరు ట
పమర్లన విమగ్షనులను ఎనమండుగురను మకరందునికి మేత్రజు
ఆ టి © wry
లయిన అష్ట్రవసుపుత్రు లను, ఈ పదుగురను రభయుశాధిప
యూథాధిపతులను నిద్యాధ రెశ్యూరులను త్వరగా పంచెను,
వీరు వచ్చునప్పటికి మొదటినలువురు వేబుతేరుల నెక్కి_రి. కలసీ
బాణములు వర్షించుచున్న యీ వదునలువురతో పృభాసుడు
చెదరు లేక ఒంటరిగా చి త్ర యుద్ధము చేయు చుండెను,
టో ల ల క్ష
అంత సూర్య ప్రభుని యాజ్ఞ చే ధవళ శ్యామ లాకారు
లయిన కుంజగకుమార వ్రహస్తులు ఆయుధములు దాల్సీ ఎగిరి
ఆకాశ మాన్షమున అవర'రామకృన్లులో యన ప్ర, భాసునియొద్దకు
వచ్చిరి, ఆయిరునవురును పదాతు లయ్యూును దమనియములను
చాపములు కొట్టి సారథులను చంవీ వ్యాకుల పెట్టిరి. భయముచే
దవమనియములు ఆకాశమున శగురంగా కుంజరకుమార ప్ర హా
సులును ఆయుధపాణు లె తామును మింటి కెగనిరి, దానిని
— 6౦
4 జగ సథీ ఈ
చూచి సూర్యు పృ భుండు "వేగముగా మహాబు ద్ధ ఫ్రచలద్బుద్ధు
లనెడి తనమం తులను వారికి ల్రిరునురకును సారథులనుగా
పంచెను. మాయచేత అద్భశ్యు లయిన యా దమనియములను
అగ ఆరు అ రం అ హో
Se స్త కుంజరకుమారకులు గప వ్రయోగను త్ర
కనివట్టి బాణసమూహములతో గొట్టణా ఆ యిరువురును పాణీ
పోయిరి. ప్రభాసుండు కడమ పండై ంశుగుకతోను పోరుచు
వారివిండ్లను కొ త్తవానిని పలాబు చేకొన్నను కొట్టవె చెను,
య CJD —3 ea
శవా స్తుడు వచ్చి ఆ శత్రువుల సారథులను ఒక్కమాటజే
చంపెను. కుంజరకుమూరుడు వారి గుజ్జములను కూ ల్చెను,
అంతట ఆ పండ్రైండుగురు విరథు లై ఆమువ్వుచువీరుల ఢాకకు
ఓర్వలేక య ముసురిక పొటి పోయిరి,
లీ ర్ల sn “<a
అంతట శ్రుతశక్మ దుఖ కోధలజ్ఞా విష్ణు. డై యిప్టజిను
రథారిక భయూభపతులను విదా్రధరులను వంవెను, ఒకడు
స ( లో ఘం న్స
చంద్ర కుల ద్రీంద్ర రాజుభా స్టాయందు చంద్రునికి పుభ్రనవాండు
అపకచందు (డో యనం దగు నందగాండు చందగు షనాముండు,
లో కా
వ్రతరుండు ధుకంధ రాచలాధీశుని భార్యయందుం దన క. పుట్టిన
వాండు తనమం త్రి, మహాలేజస్కుండు. నగకంగమనాముండు,
పీరును బాణసమూహామును పృయోగింది శుణములో విరధీ
రుతు లయి అప భాసాదులతోో నా మాని పాణ్పోయిరి,
అంతట మనుజాసురులు హర్ష కోలాహలము చేయుచుండంగా
జ -_ ఆద Es
శ్రతశర్శ స్వయముగా నలువురు మహాోరథులను వెంటంగొని
వచ్చాను, వారివేరులు వరుసగా మహౌొఘుండు, ఆరోవాణుడు,
ఉత్పాతుండు నేత్రవంతుండు, వారు క్రమముగా త్వష్ట్రకు,
భగునికి, అరర్థిమునికి, పూషకును మలయాడ ర ర్కెనాథు లయిన
చిత్ర, పాదాది విదాస్థధర రాజుల భార్భలయందుం బుష్టనవారు
ప యుద ము, ద్ర
ప్రథాగునియుద్ధము 315
మహావరా క్రృమళాలులు, కో ప"ంధుం డయిన యా శ్రుతశర్మ
తోడి యాయెదుగురతో ను వ్ర భాసాదులు మువ్రురును పోరిరి,
వారు పరస్పరము ధ్ర యోగించు బెాణసమూహము ఆకాశ
ములో రణలక్ష్నీకి ఎండ వే(డిమి నివారించుట కట్టిన మేలు
కట్టువలె నుండెను, అంతట పూర్వము విరథు లయి పాణి
పోయిన విద్యాధరులును వచ్చి కలసిరి. అట్టు వ్ర భాసాదులను
మువ్వ్యురను శ్రుత రాదు లసెకులు మూర్కొనంగా చూచి
సూర్య ప్రభుంయు వఖాసాపె సాహాయా్య్యాగ్థము మహారథు లైన
వీరనేన శతానీకాది వీరులను రాజకుమూరులను పజ్ఞాఢ్య
సహితులను మి తులను భూ తాసనవిమానములో ఆకాశమార్ల
మున పంచెను, ఆతుర లందటును రథము లెక్కంగా
మిగిలిన విద్యాధ శేంద్రులును శ్రతశర్శ యొద్దకు వచ్చిరి,
వ్ర భాసాదులతోం గలనీన వీరగేనాడివీరులకును విడాథ శేశ్ళ
రులకును మహోనై నిక్షుయావహ మయిన మహాయుద్ధము
ఆరంభ మాయెను. అచట "రెండు నేనలలోను న్నర
ములు జరిగి మానుపాసురఖేచరులు అనేకులు మడినీరి,
వీఠకనేసుండు ధూ మ్రులోచనుని సానుచరుని కూ ల్ఫెను. వీరనే
(యను హరిశర్ష చే విరథీకృణతుం డాయెను. విద్యాధర
రుండు హిరణ్యాముండు అభిమన్యుని చచ్చాను. అభి
మన్యునిి హరిభటుని, సునేశ్రుశు చంపెను, సుసెగ్రుని
ప్రభాసుండు ఫికశ్ళేదము శావించెను, జ్య్వూలామాలియు
ల్లి
SE
916 కథాసరిళ్చాగరము, లర, తో, గ్ర, స్
మహాయునును ఒండొరువులచే మడిసీరి. జందీకకుండును నీరస
కుండును ఖర్వుండును & గ విక్కము( డయిన సుశర్శ్మయు భుజ
ములు అెగిపోంగా దంతములతో కజచుచుం బోరిరి, శత్రు
భట వ్యాఘ భట నింహభటు లనెడు మువ్వురును వృవహణుం
డను విద్యాధర రాజు చేత మడినీరి,. సురోహావిరోవాు లిరువునును
పృవహణుని కూల్చిరి. శ్ర శానవానీ యగు నింహబలునిచే వా
రిరువురుం గూలిరి, వ్రేతవాహనుం డగు నింహబలుండ్కు కవిల
కుండు, చిత్రావీడుండు, జగజ్జ (రుడు కాంతాపత్కి సువర్టుండు.
కామఘనుడు, శోధపతి, బల చేవుండు, విచిత్రాపిడుండు, అను
పదుగురను రాజపు తుడు శతానీకుడు పరిమాచ్చెను,
ఇట్లు విద్యాధరవీరులమ్షయమును చూచి కు ష్
శ్రుతశక్మ స్వయముగా శతానికుని మందికి పోయెను, వారికి
సాయంకాలనమువజకు మహోనై, నస్థతమ్ష్షయకర మైన యుగ్ధము
దవతలకుంఛాడ ఆశ రక రము గా జరిగను, నూర్గ్ల కొొల(దియు
"మొంజెములు ఎల్లయెడల లేచి సం థాస్థనృత్తో తృవాగమమున
భూతములకు ఆలంబము లయినవి, సాయంకాలము కాంగా
భరము మాని బహునై న్యవినాళ ముప దిగులుపడి బంధు
మరణ నోకార్తు లే విద్యాధరులును, జ యోత్సాహవంతు లై
మర్తాాసురులును, తమతమ శివిరములకుం బోయిరి.
ఆసమయమున ఇద్దలు విద్యాధ రేశ్యరులు రథయూథ
సాధిపతులు శ్రుతోర్మ పతము వదలి వచ్చి సుమేరు నివేదిత్ములై
ప్ర ఖానునియుద్ధ ము, 817
సూర్య పృభుని దర్శించి పృణమిల్లి యి ట్లనిరి_చేవా. మేము
మహోయాన సుమాయు లనువారము ఇద్దఖిమునుు మూండవ
వాడు నింహబలుండును, మహళల శానాధివతిత్వ నీదులము,
బ్రతర విద్యాధ రేం ద్దు లకు అధర్ష ణీయులము. మేము శ్ర శాన
ములో సుఖముగా కూర్చుండి యుండంగా మాయొద్దకు ఒక
నాడు శరభానన యని సదా వ్ర సన్ను రాలును దివ్యమహో
వఖావయు నైన యోగిని వచ్చెను. *నీ వెక్క_డ నుంటివి? ఏమి
విశేషము అచట చూచితివి? చెప్పుము భగవతీ,” అని మేము
పృణమిల్లి యడుగగా, ఆమె యిట్లు చెప్పినది “నా ప్రభువును
మహాోకాలదేనుని చూచుటకు యోగినులతోం గూడ పోయి
యుంటిని, అవట బేతాళవతి యొకడు నేను చూచుచుండయగా
దేవునితో నిట్లు విన్నవించెను.._-* దేవా, విద్యాధ శేశులచేత
మడినీన మామహోనై నరపతి యగ్నికుని కొమారితను మహో ర
రూపను తేజః ప్రభుం డనువాయ ఆకస్మికముగా హరించి కొని
పోవుచున్నాడు. ప్ర భూ ఆమె విద్యాధరచ నై వరి పత్ని
యగు నని గదులు వక్కా_ణించి యున్నారు. కనుక వభూ,
చాలదూరము బలాత్కారమునం గొనిపోక ముంచే ఆమెను
విడిపించి కాపాడుము. ఇట్లు బేతాళుడు మొజఅపెట్టగాం
చేవుడు “పాండి ఆమెను విడిపింపుడు.” అని మము ఆజ్ఞావిం
చెను, మేమును ఆకాశ మార్లమున బోయి ఆమెను చూచిలీమి
“చక్రవర్తి నో కొటుకు ఆమెను కొనిపోవుచున్నాను,'
818 కశాసరి త్చాగరము, లర, ౮లో త్, %,
అని పలుకుచున్న 'తేజఃప భుని మాథశ కిచ సంభింప౭జేసీ, ఆమెను
(Uy ప 0
తెచ్చి మహాోకాల శ భువునొద్ద సమర్సించితిమి. ఆయన ఆమెను
స్వజనమునకు ఒప్పగించెను. ఈ యద్భుతమును చూచితిని.
అంతట అచట కొన్నిడినము లుండి చేవునికి నమస్కరించి
యిచటికి వచ్చితిని” ఆమె అట్లు చెప్పగా “ఎవడు విద్యాధర
చక్రవర్ధి యగును? నీవు సర్వమును ఎఅుంగుదువు గదా
చెప్పుము”. అని మేము అడిగితిమి. “సూర్య పృ భుండు అగును,’
అని ఆమె పలుకగా, ఈనీంహబలుండు మాతో ననియె,...“ఇది
యసత్యము, దేవతలు ఇం దునితోం గూడ శుతశర వతమున
లో WJ క
నడుము కట్టుకొని యున్నారు, ఆమాటకు ఆమె మా యిరు
ఓ అజ ల |
వురతో అనియె.. త్వరలోనే సూర్య ప్ర భునికి శ్రుతళర్మకును
మన మగును అందులో మీరు చమూచుచుండయగానే యీ
నీంహబలుండు మనుష్యుని చే మడియును; ఆతార్కాణమును
చూచి నా యామాట సత్య ముని యొజుంగుదురుల. ఇట్లు
చెప్పి ఆయోగిని పోయెను, ఆదినములు పోయినవి. ఇప్పుడు
వ్రత్యవముగా మాచితిమి, ఏమనా, మర్త్యునిచే సీింహబలుండు
మృతిం బొందుట., ఆనమ్లకముచే స్ సర్వవిద్యాధరచ కృవ రి
శి (Uy 2
వని నిశ్చయించుకొని మేము నీపాదసరోజయుగ్యము నాశ్ర్
యించి నీశాసనములో నున్నారము..__--
అట్లు ఆమహాయాన సుమాయకులు వలుకంగా సూర్యు
వ్రభుడు ముయాదిస మేతుండై నమ్మి యథార్థముగా సమ్ముతిం
గుణళర్య కథ, 819
చెను, దానిని విని మిక్కిలి భయపడుచున్న క్రుతశర్శను
ఇంద్రుడు విశ్నావసువుచేత “థై. ర్యముతో నుండుము. నెను
తేవు స్రాతకాలమున సకల దేవసమేతుడనై. నీకు యుద్ధములో
సాహాయ్యము చెనెదను” అని దూత్యమును వుపి ఓడార్చెను.
సూరస్థప్రభుండు పరబలములో భేదమును, యుద్ధములో శత్రు
పతృముయొక్క_ తయమున్కు చూచినవాం డై సంతోషించి
ఆరాత్రి మునువటివలె తన కాంతలను గూడక మంత్రులతో
గాడ శయన మంగీకరించెను.
ల
౬ - వ తరంగము.
గుణళ ర్మ కథ,
ఆరా యి సూర్య ప్ర భుండు కాం తావిరహితుంై రణో ను
ఖుం కై శయనించి నిచ్చ రాక వీతభితి యనుసచివుని విలిచి చి త్త
వినోదనార్థ మై సత్త (వీరా శ్రిత మగు నొక్క యపూర్వకథను
చెప్పు మని యడిగెను, వీతభీతి ఈకథ చెప్పెను,
ఈ వృథివికి సుగుణములచెం గూర్చంబడిన యేవ రత్న
ములతో నిండిన యలంకృతి ఉజ్జయిని యనువురి కలదుగడా,
అందు గుణి చీ యుండు క లెకనిలయు(డు సూ ర్యేందూభ యరూప
ధరుడు నగు మహానేనుం డను రాజు వలు చుండెను. అతనికి
ములోకములందు సాటి లేనిరూసవతి పాణ వియ యశోకవతి
గు ల్ NN)
820 కథాసరిత్సాగరము, లం, ౮, తే, ౬
యను చేవి యుండెను. ఆమెతోయహాడ రాజ్య మేలుచున్న
యామహోనేనరాజునొన్ల గుణశర యను నొక బా,హణు(డు
టి వశే ల ఆలీ
మాన్యుండు ఉండెను. అతడు నూరుండు, అతిసుందరు(డు,
పెదవిద్యాపారంగతుండు, యావనవంతుండు, కళాళ స్తాప్త
విదుండుు ఆరాజును ఎప్పుడును గొలుచుచుండెను, ఒకనాండు
అంతఃప్రురమందు నృ |) త్ సావమున రాజును రాణియు వ్ర క్క
నున్న గుణశర్యతో సీన్ర సర్వజ్ఞాండవు, మాకు కుతూహలముగా
నున్నది న్నర్చింపనే రువేని దయచేసి మాకు నీకౌశలము
ఇ 9 6 జ
చూపుము” అనిరి, గుణళర్మ నవ్వుచు నేర్భనుగాని ఆన్నత్సము
సభకు వనికి రాదు అది ప్రాయికముగా నవ్వు పుట్టిం చును
మూఢనృ"త్చముగా శాస్త్రనిందితముగా నుండును, అందును
ర'జునెదుటను రాణియెదుటను ! నీ! ఎంత లజ్జ” అనెను. రాణి
కుతూహలముచే డే రింవంగా రాజు “ఇది రంగభూమియందలి
నృ త్రము గాదు అది పురుషునికి లజ్ఞాకరము గాని ఇది గాదు,
ఇది వకాంతమందు మిత్తగోష్టిలో తననేర్చును చూపుట. నేను
నీకు రాజను గాను, నీవు స్వతంత్రుండవు, నా వఇపలికాండన్సు నీ
నృ త్త కొతుకము మాడక నేడు నేను భుజింవను* అనెను,
బ్రా హృణుడు అంగీకరించెను,
కింకవట్టు వాం డయిన దొరమాటను భృత్యులు బట్ట్లు మాలు
గలరు? అంతట ఆపడుచువాండు గుణశ్ ర అవయవములతో
నాడిన డెల్ల. రసావెళనుచేత రాజును శాణియు మనస్సులో
వట్లు రాజు పటు వంగా ఆ
ళు వ నా
: ol
గుణళర్మ క్ థ్ U బ్ర
ఆడుచుండరి, కు వా గుణళర్మ చేతిక విణ యిచ్చి
వాయింపు మనెను, గుణళర్మ న సారణను ఫు రాజుతో “దెష్మా
-ఈవీణ వనికి రాదు. మణి యొకటి 'తెప్పింప్రము, దీని యీ
తంత్రిలో కుక్క_ వెంస్ర్రక ఉన్నది, తంత్రి యుంకారలతుణముల
చేత దీనిని నే నెలుంగుదును అని పలికి ఆవీణను తొొడమోాంది
నుండి తొోిలలంబె మును, అంతట రాజు ఆతంతిని తడిపి విప్పి
చూడంగా దానికడుపునుండి కుక్కు వెంస్రుక బయట వచ్చినది,
అందులకు ఆశ్చర్యపడుచు అతని సర్వజ్ఞ తను కొొనియాథుచు
రాజు మరియొకవీణను తెేప్పించెను, విప్రుడు తి మారగయు
Rw; (WU) ౧
ఓఘసుభగయు కర్త పావన నిస్గనయు నై గంగనుంబోని యా
ae a
వీణను వాయించుచు పాడెను, ఆశ్చర్యమగ్ను లయిన -రొజాన
కును రాణికిని అతడు వినుట వరుసగా శన్రా స్త్ర విదార్టికశల
= wy
మును “సూడ మూసను. రాజు అతనిని లం "మెయి.
గుదువేని చేత ఆయుధము లేక ఒకబంధకరణమును చూపుము”
అని యడిగాను. “దేవ్యా శస్త్రములు చేతం బూనుము నన్ను
వరుసగా కొట్టును, -వెదను బంధకరణమును.౨ అని గుణ
శర్మ చెవ్పెను. పిమ్మట రాజు న్ు ఖ ద్రాద్యాయుధములను
శైక్రొని ప హరించుచుండెనో వాని నెల్ల బంధకరణముచే అప
ర Ww గు
హరించి యవహరించి గుణ ర తాను గాయపడక రాజుయొక్క.
-వేతిని చేహామును కట్టివై చెను. అంత రాజు సర్యాతిశాయి
822 కథాసరిత్సాగరము, లర ర త, ౬
యైన యాద్విజో _త్తముని తనకు రాజ్యనిర్యాహమందు తోడ్పడం
య వాతి
గలవానినిగా తలంచి స్తుతించి బవాు-మానిం చెను.
రాణి అశోకవతి అతని యసదృశరూపమును ఆగుణము
లను చూచి అతనిపై మరులుకొని “ఇతనిని పొందనయేని నాజీ
విత మేల? అని యాలోచించి యు క్లి పన్ని రాజుతో ననియె,
“ఆర్య్భవుత్రై, దయచేసి గుణశర్త్శను. నాకు వీణావాదనము
నేర్చు మని యాజ్ఞావింపుము. వ్రతని యీవీణా వాదనకౌశలమును
మాడంగా నాకును ఆ కళయందు (ప్రాణాధిక న్రీయ మయిన
కుతూహాలము పొడముచున్న ది.” ఆప్రార్ధన విని రాజు గుణ
కర్గను. దేవికి వీణావాదనము నేరుప్రు మని నియమించెను,
“తమయాజ్ఞ , మంచిదినము నూచికొని ఆరంఖించెదను”* అని
గుణళర్మ నెలవు పుచ్చుకొని యింటికి పోయెను, రాణిద్భస్టి
"వేజువిధముగా నుండుటం గనివట్ట శంకించి అనేకదినములు
వీణారంభము చేయకయ కాలము గడపుచుండెను,
ఒకనాడు మహానేనరాజు భోజనము చేయుచుండగా
చెంత నున్న గుణశర కూర వడ్డంచుచున్న వంటవానిని “వలదు
ఆం య
వలి దని నివారించెను,: ఏ మని శా జడుగలా సర్వజ్ఞాయు ఆ
గుణళర్మ “దేవా యీకూరలో వీవ మున్నది. లతుణముల
చేత. నాకు అెలిసినది, విడు దీనిని వడ్డించునపుడు భయముచే
వణంకుచు చెదరుమాప్రుల నాముఖమును మాచినాండు, ఎవరి
శిన దీనిని వెట్లనయెొడల ఇప్పుడే ఈవిషయము బయ ల్పడును.
౬ వ్
నేను ఆవిషదోపమును పోంగొశ్చైదను”* అని పలికెను. అంతట
గుణశర. కథ, 828
జ్ర
గాజు ఆవంటవానిచేతనే ఆకూ) తినివించెను. వాడును వంట
నె మూర్చితుం డాయెను, గుణశర్మ మం త్త ములచే వానివిష
దోషమును పోంగొట్టంగా రా జడుగంగా నూవకారుండు ఉన్న
మాట ఉన్నట్టు ఇట్లు వెవ్పెను;--*బేవా, నన్ను మోవైరి
గొడరాజు మాకు విషము పెట్టు మని యిచటికిం బంవి
నాడు. నేను పరబేశిని వంటనేర్చరిని అయి, నన్ను ఏలినవారికి
తెలుసుకొని బానసంబున కొలువు కుదిరితిని, ఇప్పుడు కూరలో
విషము పొదిగి తమకు వెట్టు చుండగా ఈ మహాోతు(డు కనీ
పట్టినాండు, వైసంగతి తమకే విశదము” ఇట్లు పలికిన యా
సూదుని దండించి "రాజు ప్రాణదాతేయెన గుణశర్శకు ప్రీతితో
వేయి గ్రామములు ఇచ్చెను,
మటబునాడు మరల రాణి నంధము చేయయగా రాజు
గుణళర్మ చె వీణావాదనిశును ఆరంభింవించెను, గుణళర్మ వీణా
'నేర్పుచుండంగా అశోకవతి సదా విలాసహాసాదులు శకావించు
చుండెను. ఒకనాడు ఆమె మదనాతుర మ్ ఏ కాంతమున
అతనిని మాటిమాటికి గోళ్ల తో. బొడుచుచుండెను. వారించు
చున్న యా ధిరునితో *“ఓయివెలువుండా, వీశావాదనమిషచే
సుందరుని నిన్ను నేను కవయం గోరితిని, నీవై పట్టరాని
మోహమున బడలు చున్నదాన నన్ను నీవు స్వీకరింవుము.
అని వేడుకొనెను. “ఇట్లు చెప్పకు నాకు నీవు వభుభార్యివు,
నాబోంటివాయ ప్రభుద్రోహము చేయడు, ఈసాహసము
మానుము.’ అని గుణ వలిశను, “ఓరి నీరసుండా, ఈ
నీ రూపము. కలావై దగ్భ్యము నిష్ఫలములే గదా. అనుర_క్ట
నయిన యిట్టి నన్ను ఉవేముంచుచున్నావు” అని రాణి పలికెను,
గుణశర్శ “చక్కగా. చెప్పితివి. ఏవి పరదా రావహరణముచే
అకీ రిమలీముసము,లె ఇహపరముల నకకపాతము కలిగించునో
ఆరూపవై దగ్ధ్యములకు ఏమి ఫలము” అని యవహనీంచెను,
అంతట రాణి అతనివై అలిగినదియుంబోల్కె “నామాట చేయ
వేని నాకు చావు నిక్కము, కనుక అవమానిత నైన నేను
ముందు నిన్ను చంపించి పిమ్మట ననే చచ్చెదనుల అనెను,
“బలి! అళ్లు అగును గాక! ధర్మబద్ధ మయిన జీవితము యణ
కాల మయినన్ము మేలు, అభర్మముతోో దె కల్పకోటిశతము లయి
నను మేలు కావు. పాపము చేసీ 'రాజదండన నొందుటకన్న
పాపము చెయక ఛాఘురడ నగు నామకరణము మేలు.’ అని
గుణళ్ర్మ వాకు చ్చెను, దానిని వినియు రాణి మరల “చెలు
వుడా, నీకును నాకును ద్రోహము చేయకు. వెప్పెద వినుము,
రాజు నామాటను ఆశక్య మయినను దాంటనేరండు. అతనితో
చెప్పీ నీకు చేశము లిప్పించెదను. సామంతుల నందును నీయను
చరులనుగా చేయించెదను, అట్లు గుణొజ్జ గలుడ వైననీవే
రాజ వగుదువు; అంతట నీ కేమి భయము? ఎవడు నిన్ను
ఎట్లు అవమానింవంగలండు? కనుక నన్ను6 గనూడుము, కూడవేని
ఇంక నుండవు+ అని హాచ్చరించెను, ఆ రాజాంగన వదలక
[a]
సణశర కథః gob
యిట్టు నిర్బంధిం చుట గని ఆసముయమునకు తప్పించుకొను
వాడ గుణళర్మ యు_క్రిగా *దేవ్హీ ఇంత నివ బంధ మేని నీమాట
నెబివెర్చెదను. అయినను రహస్యము బయట బడు నని
భయ మగుచున్నది. కనుక అవసరవడం దగదు. కొలందివినములు
ఓర్వుమ్ము నామాట నమ్ముము,. సర్వనాళ్ ము చేయునది యొన నీ
విరోధము నా శేలి అని ఆమెను ఆశ గొల్సి ఒప్పించి అచట
నుండి వెలువడి జాోటుడిప్లీ యింటికి పోయెను,
విమ్దట మహోనేన రాజు సోమ కేళ్యరుని కోటలో ముట్ట
డించెను. _ 7గెడనాథు(ఃడు విక్రమళ న్ వచ్చి వమహానే నేనుని
ముట్టడం చెను, అంతట పాన నెనుండు గుణళ ర్య క తో ఒకనిని
ముట్టడించి యున్న మనము మజీయొకనిచే ముట్టడి నొందిత్మి,
వ్రప్పుడు వ్వజతొ "పోర మన మెట్టు చాలుదుము | అముము
చేయక ము్ట్టనలో ఎంతకాల ముందుము ? సంకటము వచ్చి
నది, ఏమి యుపాయము? అని యడుగగా “దెవా ఉపా
యము చేసెదను థై గముగా నుండుము. ఆ యుపాయమున
ఈ సంకటము తవ్పించు కొనుటయె గాక కార్యమును కూడ
సాధించెదను. అని ఉతక్పాహపవటీచి గుణశర్మ కన్నులకు
అంత మనంత తు వెట్టళొని రాత్రి వి క మశ _కియొక్క.
ie కలత ల నివ్రితేః డ డయి నికృమ
శ్ర *క్టిని లేవీ “రాజా, వినుము, శ దేవదూతను, ఈ కు
m0
మహానేనరాజుతో సంధి చేనీకొని వెడలి పొమ్ము. అట్లు చేయ
526 కథాసరిత్పాగగము. లం. ౮ తీ, ౬,
వేని నీకు సై న్యములతో్ ౧నాడ నిశ్చయముగా నాళము కలు
గును. నీవ్ర సంధిశా అతనికడకు దూతను వంవిన అతడు
Qa.
అంగీకరించును. ఆని నీకు లెలుపు మని నన్ను విష్ణుదేవుడు
పంపినాడు. నీవును భ కృుడన్రు ఆయన భ కుల యోగ "లేము
మును చూచుకొనువా(డు గదా. అని చెప్పెను. దానిని విని
విక్ర మళ్లి “నిశ్చయముగా కది సత్య మే, కాదేని ఇచటికి
ఎవడు రాలలండు, ఇది మనుషహ్మీచిత మయిన యాకృతి
ఇస i
గాదు. అని యాలోచించుకొన్సి గుణశర తో “నేను ధన్యుండ
నయితిని. ేన్ర్చండు నాకు సందెశము వంపునంతపుణ్యము నాకు
గలిగినది. దెన్రనియాజ్ఞ రో కారము చేసెదను.” అనెను, అంతట
గుణశర్మ రాజునకు నమ్హుకము గలిగించువా. డై అంత వాం
జన ప భఖావమువేత ఆంతరి తుం 2 వడలి పోయి, తాను
(WW ంరా ల
చేనీనది మహాసెనునికి తెలియ బటి చెను, ప్రాణరాజ్య ప్రదం
| Wy ©
డయిన యాగుణళ కను కంఠాలీంగనము చేసికొని మహానేనుండు
సంతోషించెను. అశు వి క్రృమశ _క్రిమజునాయ దూతముఖముగా
మహోనేనునితో సంధిశేసీకొని తకలిపోయెను. ఇట్లు మహో
నేనుడు గుణ ర్య వ్ర భావముచే సోమకుని ₹లిచి ఏనుగులను
గుజ్జములను వై కొని ఉజ్జయినికి పోయెను. అచట రాజును
నదీస్నానమునందు మొసలినుండియు, ఉపవన విహారమునందు
పాముకాటువిషమునుండియు గుణశర్మ రకుంచను,
౧ ప
గణక ర కథ 92 ళ్
తరువాత కొన్నిదినములకు ఆరాజు బలయు క్ళుః డై తన
వైరి యెన వికృమశ క్రీ మోాందికి దాడి వెడలెను. అతడును
ఇతనితో పోరుటశై తననగరు పెలువడి వచ్చెను. ఉభయుల
కును ఘాోేరసంగ్రా మము ప్రారంభ మాయెను. రాజు లిద్ద
యును కృమముగా వ. రంఖించి విరథీకృతు త
ఒండొరువులను కత్తి దూనికొని సకొనుచుండంగా ఆత" ట్రు
పాటున మహానేనుడు నెల వడెను, వడిన యతనిని క్షిం
బొడుచు చున్న వి కృముశ _క్లిని గుణశేర చ శ్రాయుధముతో
భుజమును ఖండించి పరిసుముతో వతమునం గొ టి నేలం
గూల్చెను. మహాోనేనమహారాజు లేచి సంతోషించి “వమి
చెప్పుదును, మహాోవీరుండా, ఈన్రాణనులు స్ విప్రుడు అయిదవ
మాటు నా కిచ్చినవి” అని గుణళర్యను మాటి మాటికి పొగడు
చుండెను. ఇట్లు గుణశర్మ్య శు నిహతుం డయిన వికృమళ శి
p అ re vv చ అనం నే న స
యొక్క సైన్యమును ze) పు మహా సెనుండు ఆ కృమించెను
గుణశేర యొక్క. తో డ్వాటుచే ఇతర రాజులను కూడ జయించి
=
కు స రాం
ఉజ్జయినికి చ్చి సుఖముం
అశోకవతియు గుణశర్త నై. ఉవ్విళు లూరుచుండ్కి వచ్చిన
వీముట నతనిని రేయుంబగలు పారించుచుంజెను, ఆ యశకార $
శీ ఒ/ఖి
మునకు అతం డెట్లును ఒప్పం డాయొను. సజ్జనులు దేహము నైన
వదలుదురు గాని అవినయ మాచరింపరు,. అశోకవతి ఆతని
నిశ్చయము నెజింగిన దై కవటదుఃఖమును నటించుచు వడ్ను
328 క థాసరిత్సాగరము. లం, ౮ తే ౬
మొగముగా నుండెను, మహానేనుండు వచ్చి ఆరితి సున్న
యామెను చూచి “ప్రేయస్కీ ఏమి యిది? ఎవడు నీకు
కోపము కలిగించినా ? చెప్పుము. వాని ధన ప్రాణములను
ిప్పుడే హరించెదనుల అని వలుకంగా, ఎట్టకేలకు రాణి “నాకు
అపకారము చేసిన వానిని నీవు చండింవ శ కండవు గావు అతండు
నీకు లొంగువాడు గాడు. కనుక నాదుఃఖమును యాగా
వెడల బుచ్చ నేల అనెను. రాజు నిర్భంధింపయగా ఇట్లు అనృత
ములు పలికెను.
“ఆర్యవుత్రై అతినిర్బంధము వేనెదవు, చెప్పెదను
వినుము. గాజేశ్వరునివలన ధనము గోరి ఈ గుణర్మ నిన్ను
వెలార్చుటకు అతనితోడ ఒడంబడువాండై తనకు ధనము
పంపు మని రహస్యముగా అతనియొస్టకు దూతేర్థిము పం వెసు.
అచట ఆదూతను మాచి రాజున శకాపుడు ఒకవంటవాండు
Woy ఈ కార్యమును నను సాధించెదసు. ధననాశము ఏల
చేనెదవు?ి అని చెప్పి, గుణశర్తుని దూతను ఖయిదు చేయించి
మం ర ము బయల్పడకుండ ఇచటికి విషము వ్ర 'యోగించుటకు
వచ్చెను, ఈలోపల గుణ ర్మ దూత ఖయిదునుండి తప్పించు
కొని వచ్చి గుణశగకు వృత్తాంతమును. అెలిపి మన బాననీని
చూచెను, ఆరీతిని ఆ వంటవాని వివ, రో యోగము నెజింగి నీకు
చప్పి ఈ బ్రాహృణాధముండు గుణ అ వానిని చంవిందినాండు,
ఈదినము ఆసూదుని తల్గియు భార్యయు తమ్ముడును వానిని
గుణళర్త కథ, 829
వెదకికొని రాయగా ఈజిత్తులమారి గుణళర్మ కనిపట్టి ఆ తల్లిని
భార్యను చంవించినాండు, తముడు వలాయితుండై ైవవళమున
నానగరు నొచ్చి నన్ను శరణు మేడి నాతో -ఈవృత్తాంత
మంతయు చెప్పుచుండంగా గుణశర్మ నా వడుకటిల్లు నొచ్చెను,
అతనిని చూచియు వేరు వినియు ఆసూద భ్రాత భయముచే
వలాయితుం డాయిను. ఎచటికి పోయునో తెలియ దాయొను,
తనభృత్యులు ముందు చూపగా వానిని గుణశర్మ చూచి
నివ్వాజంబోయి ఏ మేమో ఆలోచించువాండుం బోలె శొంత
నేవుండెను. 'గుణళక్ట్క్య ఏమి ఈదినము వేటువిభముగా
నున్నావు* అని నేను జిజ్ఞానచే ఏకాంతమున అడిగితిని, అతండు
నన్నుం గవయం గోరి బయల్బ్పడుదు ననుభయముచే ఆ శూన్య
వాసకమందు నాతో దేవీ, నీవై వలపుజిచ్చుచు నేను కాలు
చున్నాండను. న న్నన్ముగహింప నస న. బ్ర దుకను. నాకు
ప్రాణదానము చేయుము.’ అని నా పాదముల వ్రాలెను, నేను
పాదములు లాగికొని త్ 'ట్రువడుచు "లేచునంతలో వాండును
"లేచి నన్ను బలిమిచే కన్రంగిలించెను. ఆతుణమందు నాచేటి
పల్ల విక వచ్చినది. దానిం జూచి టా. భయపడి వడలి
పోయెను, పల్ల విక ఆత్షణము రాబెని పాపాత్తుండు నిక్కముగా
నన్ను చెటీపియే యుండును. ఇట్లు నాకు సంభవించినది,”
అట్టు కప్పీంచి చెప్పి ముగించి ఆరాణ్ ఏడ్చు చుండెను ముందు
అసత్య భాషణను వినుట చెడిఫలును గడా పుట్టినారు,
830 కథాసరితాగరము, లం, ౮ త, ఇ,
దానిని విని రాజు కోవముచే మండివజెను; స్రీలమాట
యందలి నమ్మకము మహోత్తులకును ఆలోచనను పోంగొట్టును.
రాజు కాంతతో ని ట్లనియె.__“స్రాణనాయికౌా, చింతిల్లకుము,
ఆ ద్రోహికి నిశ్చయముగా మరణదండన చేనెదను, కాని వానిని
యు _శక్లీచేత చంపవలయును, కానిచో అపక్తీ ర్ల గలుగును, వాడు
నాకు అయిదుమాటులు ప్రాణ మిచ్చుట వ్రఖాష్యతము గదాం
నీన్ను వైకొనిన దోషము లోకములో వెప్పందగినది గాదు.’
'పాజోశ్వర్యా అట్లయిన ఈవ్రేషము చెప్పరానిదేని నిన్ను(
జంపుటకు గాడరాబుతో వీడు చేసిన యొడంబడికను వ్ర కటింవం
గూడదా? అని రాణి యడిగెను. సరియే, అట్లు చేయవచ్చును.
అని పలికి రాజు ఆస్థాని “శేగాను, రాజదర్శనమునకు రాజులు
రాజప్ప తులు సామంతులు మంత్రులు అందటు వచ్చిరి,
గుణశర్మ కు దివాణమునకుం. బోవుచుండంగా దారిలో
వెక్కు_దుర్ని మి త్రము లాయెను. కెకి ఎడమకు పోయెను
కుక్క_ ఎడమనుండి కుడికి పోయెను, పాము కుడినుండి ఎడమకు
బోయెను; బాహువు భుజశిరముతోలసాడ అదలెను. “ఈయ
నిమి త్రములు నిశ్చయముగా నాకు అశుభమును సూచించు
చున్నవి. ఏ మయినను నాకు అగును గాక, నాదోొర యైన
రాజునకు చెడుగు కలుగకుండును గాక, దివాణములో విరుద్ధ
మేమియును కలుగకుండును గాక. ఇట్లు తలపోయుచు
గుణశర్మ నాట నక పోయి ప్ర ణమిప్ల్ కూర్చుండెను,
గుణశర్త కథ, 981
అతనిని "రాజు ఎవ్పటివలె గారవింపక శో,ధకహాయము
వెన కోరదూవుల చూచుచుండెను. *వీమి ఇది! అని గుణ
శర్మ శంకించు చుండగా రాజు ఆసనమునుండి లేచి అతని
మోాందికి దుమికి మెడమిాందం గూర్చుందెను, ఆశ్చర్యమగ్ను
లయిన సభ్యులతో" "రాజు “నాకును గుణక క కును గలనాషాయ
మును వినుడు.’ అని చెప్ప నారంభించెను. అంతట గుణశర్శ
“నెవకుండను నేను, పృభువవు నీవు మనకు సమానులకుంబో లె
వ్యవహార మెట్లు ఘటించును? ఆసనమందు కూర్చుండుము,
వివుట ఇచ్చ వచ్చినట్లు ఆన తిత్తువు గాక,” అని విన్నపించెను,
ఇట్లు ధీరుడు గుణళర్మ వలుకంగా మంత్రులును బోధింవంగా
రాజు మరల ఆసనగతుం డై సభ్యులతో ని ట్లనియెః “మీరలు
ఎబుంగుదురు గదా, కుల్కృమాగతు లయిన మంత్రులను
అతిక్రమించి ఈగుణకొర్శను నాతో సమానునింగా చేసితిని,
విసుండు. వీడు దూతలను పంపి గాజేశ్వరనిత్. నొడంబడి
నన్ను తెగటార్చుటకు వ్ర యత్నము చేసినాడు 9 ట్లని రాజు
తాను రాణివలన విన్న కల్పనాకథ నెల్ల వారికి తెపిపినాడు,
తన్ను చెటుప వచ్చినా డని యామె చెప్పిన మాటను గూడ
జనులను బయటికి పొ మని ఆస్తులకు చెప్పినాడు, “దేవా,
బది యెల్ల కల్ల. నీ కెవరు చెప్పినారు, ఆకాశములో ప తిమలు
౧౧ యం
ఎవరు చానీనారు? అని గుణశర పలొశెను. “పాపాతుండా,
+ ధా -
ఇది నిజము గాచేని, కూరత్రబిలలోఫల నున్న విషము నీ కెట్లు
832 కళాసరిత్సాగరము, లం, రాత్, ఇ,
శెలిసినది?' అని రా జడిగెను. “సర్వము ప్ర క్ష జ్జచే తెలియును.
అని గుణళర్మ చెప్పగా అది యనాధ్య మని ో గుణకోరకు 'ద్వేషు
లైన మంత్రులు పలికిరి, “దేవా, నిజమును కవు యిట్లు
పలుకుట ఉచితము గాదు. ప్రభు వంట విచారహీనుం డట!
దీనిని నీత్రిజ్ఞాలు నిందింతురు.’ అని గుణళశ ర్మ పలుకుచుండంగ్యా
“ఓరి ధృష్టుండా! అని విలుచుచు అతనిని రాజు సురక తితో
వాడిచెను. ఆపోటును కరణ వ్ర "యోగముచేత తప్పించుకోంగా,
రాజానుచరులును ఇతరులును ఆతనిని కత్తులతో. నొట్టిం,
అతడును కరణములనేత ఆ కృపాణములను త వ్పించుకోొ ని
ఒడినీ తివిచి ఒకరిజుట్టు ఒకరికి ముళ్లు వేసీ రాజసభనుండి వెడలి
పోయెను, వెంట దటీమిన నూర్లురు జోదులను నముడియించెను,
వస్తమందు ముడిచికొనియున్న యా యంత రానాంజనమును
నేత్ర ముల "బెట్టుకొని అదృళ్యుం డై fe తళ ఇమే ఆదేశమును
వదిలీ పోయేను]
దశీణాపథమునకుం బోనుచు అతడు దారిలో ఇట్లు
తలపోనెనులోనిజముగా అశొోకవతి యీ మూఢుని వ్రేరించి
Seg. aie
నది, రక్త విమానిత వినస్త్రిలు విషముకన్న హ్రదశాండ్రు
సుమా! ఆహో! నిజము మాడనిరాజులు సాధు సేవ్యులు గారు
గదా!” ఇట్లు తలపోయుచుం బోయి, గుణళర్మ ఒక గ్రామమున
మజ్జి చెట్టుక్రింద శిష్యులకు అధ్యయనము చెప్పుచున్న యొక
లావున గాంచి నమస్కరించెను, ఆబ్రాహ్గణుండును ఇతనికి
గుణళ ర్మ కథ ౪ 883
అతిథిసత్కారము చేసి “ఓ టబావాణా, నీవ వశాఖ చెప్పగలను?
చెవ్వు మూనెను, బాహు | వంద్రైండు వాఖలు చెప్పగలను,
సామవేదమువి "రెండు, బుగషవమునవి చెండు యజుస్స్నువి వడు,
అథర్వముది ఒకటి.’ అని గుణళర్మ వెవ్పెను, “అటయిన నీవు
దేవుడవు! అని, బ్రాహాణుండు ఆకారముచేతనే కధిత వభొవుం
డయిన గుణశర్మను వినయము తోయ నడిెగను; “నీ జన్మ ముచే
నలంకరింపంబడిన దేశమును వంశమును ఏవి? నీవే రేమి ? ఇంత
నీ వెట్లు చదివితివి * అని, గుణశళర్మ చెప్పం దొడంగెను.
ఉజ్జయినీపురియందు ఆదిత్యశర్మ యని యొక బ్రాహ్మణ
కుమారుడు ఉండెను. అతనికి 'చాల్యమం దే తండ్రి మృతిం
బొంచెను, తల్లి సహగమనము చేనెను. అంత నాబాలుండు
ఆఫప్రరముం చే మానుయింట ఎదుగుచు వేదములను విద్యలను
కళలను నెర్చుచు ఉండెను, విద్యాగ హణము ముగినీనంతట
వ్రతనికి ఒక పర్మివాజకునితో సఖ్యము సంభవించినది. ఆదిత్య
నే ర్మ తోం గూడి పోయి పర్మివాజకుండు శ శ శానములో యతీణ
సిద్ధికొటుకు హోమము క సన తష... బంగారు విమా
స వరక న్యాపరినృత ౬ యె స్వలంకృత లై యె యొక దివ్యుకన్యు
యావిర్భవించి మధురవాక్కు.తో “ఓసన్నా్య్యాన్క నేను యతీన్ని,
నావేరు విద్యున్తాల, ఈ యితరులు యతీణులు, ఈ నాపరి
వారమునుండి ఒకశెను నీ కిష్ట మయిన దానిని పుచ్చుకొమ్ము,
ఈ నీ ర లా నీకు ఇంతే సిద్ధించినది, నా మంత్ర
834 కథాసరిత్సాగరము, లం, ౮ తే, ౬
సాధనమును నీను పూర్ణముగా నెటు వై తివి, అందుచే నేను
నీకు సిద్ధింప నైతిని. వృథాగా మరల శ్లేశవడకుము.' అనెను,
యత యిట్లు చెప్పగా సన్నాసి ఒప్పుకొని తత్పరివారము
నుండి ఒకయతీని స్వకరించెను. విద్యున్నాల యంతరాన మా
యెను. పరి వాజకునికి నసీషించిన యతీణిని ఆదితర్థశర “విద్యు
Ce యు ఆశి
న్థాలకం కె 6ఉత్త్సమురాలు యవీణీ కలదా*ి అని యడిగెను,
“సుందరుండ్తా కలదు, విద్యు నాలయు చంద్ర లేఖయు మూ(డ
వది సులోచనయు యతీణులలో ఉ_త్తమలు; వీరిలోను సులో
చన ఉత్కృష్ష్టురాలు” అని చెప్పి ఆయవీణి యఖథాకెలము
వచ్చునది మై అప్పటికి పోయెను. సన్నార్థసీ ఆదిత్యశర తొ
నాడ వానియింటికి పోయెను. అచటికి ప్రీ త యయిన యా
యతశీణి అనుదినమును కాలమునకు వచ్చి ఆ పరి వ్రాజకునికి
ఇష్టభోగములను ఇచ్చుచుండెను,
క వే ఇ te
ఒకనాడు ఆదిత్యశ ర సృవ్రాజ ముఖముగా ఆమెను “సు
లోచనామం త్త విధిని ఎవ రెజుంగుదురులి అని ప్ర శ్న చనిను,
యయ్నీణియు పరి వాజకముఖముగా నిట్లు తెలిపెను: “దత్రైణ
దిక్కు.నందు తుంబవన మను స్థానము కలదు. అందు వెణానదీ
అరం < అద అర అరి అ
తఆతరమందు విష్ణుగుప్తు: జను సృవ్రాజకుడు భదంతే శృెన్టుడు
నివసించుచున్నా (డు, అతడు ఆమంతమును సవి సరముగా
(UU అట
నెటుంగును. యతథీణివాక్యమువలన ఈరహస్యము తెలిసికొని
చ షు జ
ఉత్నుకుం డై ఆదిత్యళ ర ఇలికాం డయిన పర్మివాజకుండు
సణశర్శ కథ, 885
వ్రీ తిచేం గూడ రాయగా ఆదేశమునకుం బోయి వెదకి వెదకి ఆ
భదంతుని కనివట్ట ఆతనికి మూండునత్పరములు భక్తితో పరి
నా అ ౨ 9
చర్య చేనెను, పరి ద్రాజకునికి సిద్ధించిన యాయవీణి తెచ్చిన
యమానుషభోగములను భదంతునికి సమర్పించి యుపచరించు
వో ళా త మ
చుండెను. తుష్టుం డై భదంతుండు ఆదిత్యళ వ్యకు పావ్టిత్ మైన
సులోచనామం తృమును విథానవూర్ణకముగా నువచేశించెను.
ఆదిత్యళర్న ఆమం త్ర మును సెర్చి ఫురశ్చరణమును సమా ప్రి
నొందించి వకాంతమున యథావిధిగా సంవూర్ల ముగా హో
మము చేనెను, అంతట విమానస్థు ర? ల్ ఆయతీణి సులో
చన జగదాళ్ళ్చర్య కారి యగురూవముతో ప్రాదుర్నవించి వ్రతనిని
“రా రమ్ము, నీకు నేను నీషించితినిి కాని నావలన మహావీరుడు
బుద్దిపాత్రము సర్వజ్ఞకల్పుయు అవరాజితేడు నగు తనయునిం
@ ౬ ఖు
బడయం గోరుదువేని ఆటుమాసనులు నాక న్యాత్వమును హా
గొట్టకుము,.' అనియెను. ఇతండును అంగీకరింవంగా ఇతనిని
విమానమున అలశాపఫురికి కొనిపోయెను, అచట నాదిత్యశ ర
ఆమెను చెంత నదా చూచుచు ఆబుమాసములు అనిథారా
వతము చరించెను. అందులకు తుషు చె కుబేరుడు స్వయ
ల అ" యా
ముగా దివ్యవిధానమున సులోచనను అతనిక్ ఇచ్చెను,
క. నా బాహ్యణునికి ఆమెయందు కలిగినకుమారు(డను.
మంచిగుణములను బట నాకు మాతండి య గుణశగర యని
6 © తత్ర
వేరు పెట్టినాడు, నేనును కృమముగా అచటనే యమొధిపతి
886 క థాసరిత్సాగరము, లర, ౮ ర్, టు,
మైన మణిధరునివలన "వేదములను విద్యలను కళలను 'నేర్చితిని,
ఒకనాడు వలొకో ఇంద్రుడు కుబేరునియొద్దకు వచ్చెను,
అతని చూచుచునే అచటివార లెల్ల లేచి నిలిచిరి. నాతం డ్రి
ఆదితర్థిశర, ఆసమయమున _ై వవశమున పర థార్టినముగా నుండి
త్ ట్రుపాటుతో లేవ డాయెను, అంతట వంద్రుండు కోపించి
అతనిని “చీ మూర్టండా, మనుష్యలోకమునకే పొమ్ము. నీవు
అచట తగవు.’ అని శపించెను, సులోచనయు వ్ర ణమిల్లి పని
పంగా అ ట్లయిన ఇతడు స్వయముగా మ స్రైలోకమునకు పో
వలదు, ఇతని యీపఫ్రు త్త్రండు పోవును గాక, పు తుడు ఆత్త యే
యని గదా చెప్పుదురు, నాపలుకు వ్యర్థము కాకుండును గాక
అని పలికి ఇంద్రుడు శాంతుం డాయెను, అంతట నా తండ్రి
నన్ను కొని వచ్చి ఉజ్ఞయినియందు తన మేనమామను యింట
విడిచెను. కావలనినది ఎవండు తప్పించుకొన గలడు? దైవయో
గమున అచటి రాజుతో నాకు సఖ్యము కలిగినది, పిమ్మట జరి
గినదాని నెల్ల చెప్పెదను వినుము._అని పలికి, గుణశ్ర్శ ఆ
మూలముగా అశోకవతి వేసిన చేతను రాజు చేసీన క
యుద్ధమును మ వర్జించి మరల ననియొ.-__*ఒ బ్రాహణుండా,
ఇట్టు నేను వరారియొ దేశాంతరము ప pre
నిన్ను మూచితిని,”
ఆభ్రాహాణుండు ఇది యెల్లను విని గుణశర్మతో కగ్ట్టీ
ప్రభూ, నేను ధన్యుండను, నాయింటికి రమ్ము, నావేరు అగ్ని
(| ప
గుణా కఫ 887
దత్తుడు ఈ గ్రామము నా య హారము, బందు సుఖముగా
నుండుము.’ ee పపకి, అనం. Ne గలదై
గదెలు గుజ్టములును ఒప్పుచున్న తన యింటికి తోడా
పోయి సు నాంగరాగ వస్తాభరణ వివిధ odes
సత్క_రించెను. దేవతలు గూడ శకొమింపం దగిన రూవవతిని
సుందరి యను తనకన్యును లతణములు చూప్రమిషవోత గుణ
శర్మకు చమూ వెను, అనన్య సామాన్య రూవను ఆ కనార్థిమణిని
చూచి గుణశిర్మ అన్ని దత్తునితో, “ఈమెకు సవతులు ఉందురు,
నాసికయందు ఈమెకు మచ్చ యున్నది. దానిని బట్ట చెప్పితిని,
వత్షమునను రెండవ మచ్చ యున్నది. వానిసల న్ అని
చెప్పెను. అంతట ఆమెయన్న తండ్రియానతిచే ఆమెవతుంబున,
వెంట యొ త్తిదూడంగా, మచ్చ అగవడెను, అంతట ఆగ్ని దత్తుడు
ఆళ ఎరస్టపడె గుణశర్మతో “అయ్యూ, నీవు సర్వజ్ఞుండవు ; ఈమె
తిలకములు అశుభములు కావు, సాథారణముగా లోకములో
భర్త (శ్రామంతుం డేని సవతు లుందురు. దరిద్రుండా ఒక తెనే
పోపింవ లేడు, వెక్కండ్ర నెట్టు పోషించును * అనెను,
గుణళర్శ ఆమాట విని “అవు నయ్యా, నీవు, చెప్పినది” సరయు;
సులతుణ మయిన యీాయాకృతిక్ అశుభ మెక్కడిది * అని
బదులు చెప్పెను,
అ ఎ wa ద a టో వీ
ఆ పృసంగమున అగ్నిదత్తుం డడుగంలగా గుణశ్ర్మ త్త
పురుషులకు పత్యనయనమందును తిలకాదుల ఫలమును వేటు
టో
9588 కథాసరిత్సాగగము, లర, ౮. త, ౬
వేలుగా వర్ణించెను. గుణశోరను చూచిన మాత్రాన సుందరి
ఉత్సుకయె చకోరిక చంద్రునింబో లె మాపులచ అతని త్రాగ
గోరెను. అగ్నిదత్శుడు ఏకాంతమున గుణశర్మతో “మహోను
భావా ఈ కన్యను సుందరిని నీ కిచ్చెాదను. విచేశమునకు
పోకుము. నాయింట సుఖముగా నుండుము.’ అనెను, గుణ
శ్ వలీ కెను..'సత్యము, ఇట్లు చేసిన నా శేమి సౌఖ్యము
తక్కువ ? అయినను మిథ్యా “రాజావమానాగ్నితప్పుండ నయిన
నాకు అది వీతికరము గాదు. కాంత, చందోదయము, వీణ,
© WW
పంచమస్వవము, అనునవి సుఖతులను ఆనంద వెట్టునవి, దుఃఖ
తులను వెతల బెట్టును గాదె? తన యిచ్చనె అనుర కృయైన
జ అ వో = 2 Ry
భార్య వ్యభిచరింపదు, అస్వతం త్రమై తండ్రి యిచ్చినది అశ్ క
వతివ లె వ్యభిచారిణి యగును, ఆ యుజ్జయినీ నగరము ఈ
వీటికి సమిాపమా ఏమి ? రా జెటిలానేని నాకు ఒకవేళ యువ
దనము చేయును. కావున తీగభమణము చేసీ ఆజన సంచిత
ల PU ఆశి
కిల్చిషమును కడిగి వైచి ఈ దేహమును వదలి సుఖతుండ
నయ్యొద. ఆ ప తివచనమునకు అగ్నిదత్తుండు నవ్వి, “నీకును
UD, ఎవి
ఇట్టి యజ్ఞాన ముండంగా ఇతరుల మాట చెప్పవలయునా ? శుద్ధ
హృదయనికి నీకు తెలిని మాలిన నరునివలని యవమానముచే
దుఃఖము న్యాయర్థిమా ? ఆకాశమున వేసిన బురద వెసీనవాని
నె శత్తీమోందనే పడును. ఆరాజే త్వరలోనే విశేష మెటుంగ
నందుల ఫలమును పొందును. మోపహోంధుండు నవివెకియు నగు
గుణళర్య కథ, 839
వానిని చిరకాలము నీరి నేవింవదు. అశోకవతిని చూచి
స్తీ లయం దెల్ల వై రాగ ఫ్ము వూనితివెని, వతి అ తలను చూచి
శ్ గ్గ యేల పూనవు? లవణము నెటుంగుదును గదా, ఉజ్జయిని
వంత సున్న దని శంకయీన్సి ఇట నున్న నిస్ను ఎవ్వరు
నెటు(గ కుండునట్లు చేసెదను. తయా త్, నఫిలషించెద వేని
అది యథావిధి వై దికక-' సంప త్తి యెననికి లేదో వానికి "చెప్పం
బడినది. చేవ వి త Ses) 3 యా వ్రత జపాదులవలన గృహమందు
నివృన్న మగు పుణ్యము య. ఘన మణమున నెట్లు గలుగును ?
బుజముతలగడవాడు నెలపఅపువాడు బివమాశనుడు ధన
హీనుడు నై మార్దస్థుడు మునితులుర్థిం డయ్యు కేశములను
మాత్రము పోంగొట్టుకో నేర రం దేహత్య్యాగమువలన సుఖము
నెదురు సూచెదవు ; ఇది వ్య్టిభ్యమ,. ఆత్త ఘాతులకు పరమందు
ఇ్రక్క_డికన్న దుఃఖము కలుగును. పడుచువా(డనవ్రును విద్యాం
సుండవు నగు నీకు ఈ యజ్ఞానము తగదు, నీవే ఆలోచించు
కొనుము అవశ్యము నామాట చేయుము, నీకు వట ఎవరికి
తెలియనీయక యంద మయిన గొప్ప సెలమాలియన్తు చేయిం
చెదను. సుందరిని వెండలి యై అందు గు ప్పముగా య థేచ్చ
ముగా నుండుము అని యగ్ని దత్తుడు బోధించెను. అందులకు
బుడి తిరిగి గుణశర వలె యని యి టైనిధు,.'నీ మాట
య తీ న్ని, (ag)
చేసితిని ఎవడు సుందరిని భార్యను నదలును ? కాన్ని. నేను
కృతకృత్యుండను గార. తల ని సుతను: వివాహా చూడను
840 క థాసరి త్సాగరము, లం, J+ త, ౬
సంయమము చేసికొని ఎవనినేని యొకచేవుని ఆరాధించి తత్స?
సాద బలమున ఆ కృతఘ్న రాజువై పగ తీర్పుకొనియెదను.”
ఆ మాటకు అగ్నిదత్తుడు అంగీకరించెను, ఆ త గుణళ్ ర్మ
సుఖముగా అచట వి శ్ర మించెసు,
మటునాడు అగ్ని దత్శుడు గుణశేర్ల కు సౌఖ్యముగా
పాతాళవనతి యను చేర నొక నేలమాలీయను కావించెను,
అందు ప వేశించి గుణశ్ర అగ్ని దత్తునితో 'అయ్యా, చెప్పుము;
Wy = ఆం
బ్రచట వఏదేన్రని వరదుని భ క్లితో వతచర్యాపూర్యకముగా
వీవుం త్రముచే ఆరాధింతును ? అని యడిగాను. ఆధీరునితో
నగ్ని దతుం డనియె..“వాకు కుమారసా(మి మంతము గు
qa స We)
రూపదిష మయినది తెలియును. శతువీడితు లెన దేవతలు
యు టో ౬
ఎవని పుట్టువును కోరి పంపగా కాముడు ఈశ్ణరునిచే దగ్గు
డయుర్థిను మరల సంక ల్చ్పజస్తుండు ఆయనో, మెహాళ్యరుని
వలనను అగ్ని కుండమువలనను శ రవణమువలనను క త్రీకల
వలనను ఎవనిపుట్టువును చెప్పుచున్నారో, పుట్టినమా త్రముననే
ఎవడు. దువ్ప్రధర్ష మైనలేజస్సుచే ద్యృయుని తారకాసురుని
యె 2 జ
సంహరించి, సర్వలోకములను ఆనంద వెక్పైనో ఆనేనానిని
ఆరాధింప్రము, ఆమంత్ర, మును నావలనం గొనుముూ ఇ ట్లని
యగ్ని దత్తుడు మంతమును గుణశరకు ఇచ్చెను. గుణశర
ఆలి Uy శి ఆశ
భూగ్భహముందు సుందరిని యత వ్ర త మై ఉపచారములు నేయు
చుండంగా ఆమం త్ర ముచేత స్కందుని ఆరాధించెను, అంతట
గుణళర కథ, 341
జ్య లా జ a 6 | గా 5
షి చవుడు ఏత్యముండై తుష్టుండ నయితిని; పుత్రా, వర
ముశగుము. త “నాకు అతయకోశ ము వలయును, నేను
మహాసన నంపతిని జయింంవలయునుల అని గుణశర్మ తిను
“వుల నీవు అతుణకోళుడ వై మహోనేనుని గెలిచి నిరంకు
క పృథ్వ ౮"జ్యుము చేయుదువు. అని నర మిచ్చి స్కం
దుండు అంతర్హ తుం డామెను. గుం ఎర యు అవతవయ కోశ సం
పన్ను( వ తనముహిమకు తు సంపదతో గుణశ్ ర
అనుదినాధికాసుర క్షయెన సుందరిని రూపవతిని భావ సిస్థినిం
బోలె వివాహ మై, అతీయకోశ ప్రభావముచేత లెక్క లేని
గజ వాజి పదాతి సె నసములను సంపాదించి తన దాన్ కిచే
టూ Pn 0)
తన్నుంగలనికొనిన రాజుల బలములచే య. ఆ క్ర మించుచు,
ఉజ్జయినికి దాడి వెడలెను, అందు ప్రజలయదుట అశోకవతి
యొక్క దుళ్శిలమును (క వ రటించి, క్రష్ సెన రాజును యువము
లో నోర్చి, రాజ్యమునుంట వడలా గొట్టి తానె అచట
రాజాయెను, ఆగుణశ్ర్మ సావ్వభౌముండు మలువుర రాజకన్యలం
గాడ వివాహా మై ఆసము డ్రా పతిహ ఆ "జ్ఞాం లై ససుందరికుం
జై చిరకాలముయ థేష్టభోగము లనుభ వించుచుం డెను,
ఇట్లు పురుపవి శేషుని ఎటుంగ లేక వూర్వము మహో
నేనరాజు ఆపదను పొందెను. 9ట్లు కృతాత్తుం డైన యాగుణ
తే గ న మషపహాదికా సంపను
శర్మ్మయు ఛై.రన్టీ మొక్క_టియు తోడుగా se సంపనస్ను6
“డెయొును,
842 కథాసరిత్నాగకము, లం, ౮. త, ౭.
ఇటు రాతి వీతభీతి మంతి వలన ఉదారవ స్తుకథసు విని
వీరుడు సూర్య కృభుడు మహాసంగ్రామసాగరమును. దాంటు
వాండై అధికోత్సాహము పాందఏ కమముగా ని గొ చెను,
టీ
న్యా
ల
ర _ వ తరంగము
జం మాలీ కో
యు చ్బ ౧0 త్ ము
సూరి వ భుండు పాతఃకాలమందు లేచి మంతు లతోను
( (UW లో
దానవాది నై న్యములత్ ను కూడుకొని తం కంగ మునకు
పోయెను, శ్రుతశ ర యు నిదాధరభలాన్వితు లై పచ్చను,
చూచుటకు మరల చేవాసుకాదులు వచ్చిరి. ఇరునేనలుసు
త. న్యూహములు తీర్చిరి, వ ఆంధ
మాయెను. ఒండోకటిం బె కొని ఖండించుచు షృడరూఢములు
ప జవ్రులు నె శరములుంగూడ యున్షముచేయుచుండినవి గదా!
yy, 0
కోశానన్నా గనిన్టతములు పతన ణితములు సుదీక లోలములు నె
న్ ౮
ఖడ్దలతలు కృ తాంతజిహ్యూలుంబా లె రాజిల్లను. ఆ సవురమహో
సరస్సు శూరొత్సుల్ల ముఖాంభోజ సంవత చ్చ కృసంహత యె
'రాజహంసతయావహ మై యుండెను. ఖండితము లె వెకి
ఎగురుచుం బడుచున్న శూరశీకములచే ఆ పోరు కృతాంతుని
బంతియాటగా నొప్పుచుండెను. రణాంగణమున నెత్తుటికలయం
నీచే దుమారము అడంలెగెను,. శో థావిష్టు గ నవహారథులకు
య గంతు 943
ద్వంద్వ్టయాబ్ఞము లాయెను. సూర్య ప్రభునికి శ్రతశర తోను,
రభ సునికి దాహమోదరునితోను, నీద్దాన్ననికి మహః ళ్చాతుని
తోను 5 ర్ స్తునికి బృ్రహగుప్పునితోను, " వీతఫీతికి సంక ముని
తోన్కు ప్ర సుర్థినికి న చ్రగుపునితోను, ప్రియంకరనిక్ అక
స సర్వ వమనునికి బితిబలునితోను, కుంజరకుమారు
నికి ధుకంధరునితోను, ఇతర మహోరథులకు ఇతరులతోను,
న సూర ఆః మొదట మహో త్చ్వాతు(డు
న ల స్ రములం బొడి నేసి ధనుస్సు విలుగంగొట్ట
గుజ్జములసు సాంధిని మ రు చెను, విరథుంరై స కోపా
వేకోమున వాని క యిసువగుదియతో వానిరథమును
గుజ్ఞములను దూర్చి కరించి అంతట పాదచారి యైన యామ
హూ త్పాతుని బావయుగ్థముచే నేల గూల్చెను. వానిని
చూర్లము చేయునంతలో _వానితం చ సూమ్యంశు రథీం చెను,
అంతట వాండు లేచి పలాయితుం. డాయెను. ప్రహస్త బ్రహ
గుప్తులు ఒకరొకరి "చ విరధీకృతు ల పొదచారు లె నానావిధ
కరణములతో వ అసుర వహస్తుడు కరణక్ర వు
మున క త్తితో త హ్థాగుప్తుని డాలును కొట్టివెచి వానిని నో
'రాల్చెను. వానితలను నలుక నుండగా వానితండ్రి, బ్రహ్మ
స్వయముగా నివారించెను. “మారు మోసుతులను రకీంచు
కొనుటకు వచ్చినవారు గాని రణదర్శనమునకు వచ్చినవారు
గారు. అని ద'గవు లందటు "దేవతలను పరివాసించిరి, అంతలో
8H కథాసరితాగరము. లం, ౮. తే. ౭,
జ అ జర 4 అద
వీతఫీతి సంకృముని ధనుస్సు నణీకి సారథిని గూూల్పీ చృద్యుమ్నూ
స్త్రముచే హృదయ భేవము గావించెను, వజ్ఞాఢ్యుయు రథ
నాశముచే పదాతి యె అళ్లే పదాతి యైన చంద్రగుప్పుని తల
నటీ కెను. కొమారుని చానునకు కినిని చందమామ స్వయ ముగా
పృజ్ఞాఢ్యునితోం బోరుచుం డెను. రథనాశముచే వదాతి రె
వ యంగరుండు అకే పదాతి యెన యకము నొకవే టున రెండు
చీలికలు చేసెను. సకదమనుశు తనధనుస్సు ఛిన్నము కాంగా
హృదయమున అంకుళశముతోం గొట్టి లీలగా అతిబలుని యమ
మందిరమునకు బంచెను. కుంజరకువమూరకుండు ధుశంధరుని
అస్త్రప వ్రత్యస్త్రయు ద్ధమున పలుమాబు విగోథుని చేనను, వికృమ
శ క్రి వానికి తు వనథము పంపి ఆసంకటములో అస్త్రము
లను అస్త్రములచే వారించుచు వానిని రత్సీంచుచుండెను.
పజ SE కోపా వేశమునం బకు వెళ్లు తాలి బండ
యొకటి యె తి వికమశి క్రియొక్క. రథమువ వె పెను, చూర్తీ
జాలి లో ఎయర్ టు. Qa ae)
కృతస్యందనుం డై విక్కమకశ కీ లిలగలా ఆ జాతితోనే
అతండు భురంధరుని నుగ్గు చేసెను
ఆ అగ గ్ యో అగు పిచ గ
సూర్య ప్రృభుండు శ్రతశరల్ య సం. డయ్యుసు
విరోచనుని చంవె నన్న క్రొధముచే ఒక బొణమున దముని
చంపెను, ఆ క్రొధముచే అశ్వి దేవతలు యుద్ధమునకు వచ్చిరి,
వారితో సునీథుండు పోరెను. స్థరబుస్ధి పర్నాకృముని ఈంయె
పోటున జంపి వానివావునకు కువితు లయిన వసువ లెనమం
యుద్ధాంతము, 845
డుగురతోను యుద్ధము చేసెను. వ్రభాసుండు భాసుని విరథీ
కరించిన వమ్యుసుని తాను దామాదరగణాస క్రూ డ య. నొక
కోలం ee ధ్రోకంప నుండు అస్త్రయుద్ధము చె 'లేజ జపుభుని
సంహరించి పష స ప్రద్ధండ మ్ యగ్ని జీవునకో
పోరుచుండెను. యుద్దములో యమదంషుని చంపిన భూమ
శేతువ్రునకు క అలిగిన యమునితో దారుణయుద్దము
ఆమెను. సంహదంప్ట్ర (యు రాతితో సురోపణుని ఫొడిశేసీ
వానివధమున కలిగిన నిర్భతితో పోకల దొడంగెను, కాల
చక్టుండు వాయుబలిని చక్రాయుధముత్' రెండు తుంజెములు
చేనెను, ఆకోవముచే వాయువు మండివడుచు వచ్చి వానితో
యుద్ధము చేసెను. నాగాద్రివృతురూపములు డాల్బీ మాయ
చేయుచున్న _ కుబేరదత్తుని మహామాయుండు తార్థ్య వజ,
వహ్ని రూపములు దాల్చి లెగటా ర్చెను, అందులకు కువీతుండై
కుబేరుడు వానితో పోరసాగెను,. ఇట్లు కితర చేవతలు తమ
తమ వారి వధముల కలిగి యుద్ధములో ప్ర ప వెశించిరి, కడమ
విద్యాధ రాధివులును అ అల. మడినీరి,
ఆలోవల వ్ర భాసునికి డామోదరునికి పరస్పరాస్త
వతర్నస కరము సంగామము జరుగు చుండెను,
వ్రజ స్త్ర భయంకరముగా సంగ్రా
చామోదరుండు బావము విజుగంగా సారథి చావగా వేలు
చాపము గొని తానే కశళ్లెములు చేతం బూని పోరుచుండెను,
అందుల కతనిని చి పృపాగడ(గా ఆయనను ఇంద్రుడు'స్నామిో,
846 కథాసరిత్సాగరము, లర, ౮. త, ౭,
తయించుచున్న వీనివిషయ మై తుష్టి నొండెద వెల? అని
యడిగెను. బ్రహ్మ యి ట్లనియె, “ఇంత నేవు ప్రభాసునితో 6
బోరిన యితని విషయమై తృ గాకుండునా? హార్యంశ మున
బుట్టిన దామోదరుండు తప్ప ఈపని మట్ యెవరు చేయుదురు?
ఒక్క స్కఖిసునికి దేవత లందటును రణములో చాలరు,
పూర్వము నముచి యని సుగమష్గనుఃడు అసురుం డుండెను
గదా. అతడు వీవుట వబలుం డనుసేర నవతరించి సషకతృ
3 (Uy
మయుడై యుండెను, అతండే ఇపుడు భాసపుత్రు (డు శ్ ఖాసుం
జ వాందు, ఇతని జయింప శక స్ట్ము గాదు, -ఈభాసు(డు
Qe
పూర్వము "కాలనేమి యను మహాసురు(డు, విమట హీరణర్థ
కశిపుదై, తరువాత కపింజలుం డై నాయడు, ఫూర్వము సుముం
డీకుండై యున్న బాదే ఈసూర్య ల్ భుండు, పూర్వపుహార ణ్యా
ముంచే యీసునీథాసురుండు, ఈ క్కహస్తాదు లందటును దైత్య
దానవులు పూర్ణము మోశో మడినిన యసురులే ఇవ్వు డిట్లు
పుకియున్నారు, కాన మయాదులు వీరివషశుమును అవలంబించి
నారు, సూర్యు ప్రభాదులు చక్కలాూా చనిన రుద్రయాగంపుం
బి భావముచే బలీచ అ వ_ర్డి బంధనములు వీడి -ఈదురము చూడ
వచ్చినాడు చూడు. ఇతండు తన సత్యవచనమును కాపాడు
వాడై. నీరాజ్యకాలము ముగియువజకు పాతాళములోనే
ఉండును విమ్తుట తానే ఇందు డగును, ప్రెనీ రుద్రుడు అవ
యుద్ధాంతము, 847
లంబించియున్నా (డు, కనుక మోకు ఇప్పుడు జయకాలము
గాదు, పట్టు మానుడు, సంధి శేసీకొనుయ ల
బా 'యిట్లు పలికినంతలో వ సృభాసుడు పాశువతాస్త
శీ గం (యో
మను వ, యోగం చెను. సక గరిహోరి యగు నా ర హ్రాస్ర
పరర హరి సుతసేె న్నే హముచే సుదర్శన చక్క
మును ప యోగించెను, అంత నాదివ్యాస్త ములు రూపములు
(WW క!
దాల్పీ ఒండొరువులతొొ పోరం దొడంగినవి, ఆకాలమందు
సర్వసంహో సన మగు నని మూడులోకములును వణయచుం డెను,
నీయ సమును ఉవపంహరింపుము నాయస్త మును నేను
(కర అ
ఉవసంహరించెదసు* అని హరి వ్ర భాసుని అడిగాను, 'వ్రయుకక్త'
మైన నాయస్తము వృథా పోదు, కనుక దామోదరుండు
పోరు మాని పాజిపోవుత, అస్తమును ఉపసంహరించెను.
అని ప్రభా సుండు పలికెను, “అ టయిన నాయస్తమును నీవును
సమ్లాసంపుము. "ంకును విసలములు కావు అని హరి
కను. వ భాసుడు కాలమెణింగి “అశ్లై కానిము, నీచ క ము
యో థు చారీ యం
నారథమును కొటును గాక.’ అని యొడంబడెను. అంత హారి
ర
దామోదరుని రణము నుండి లో లంగింబెను, వఖాసుంు
అస్ర్రమును పెనుదీవిచెను. చక్రాయుధము రథముపై (బడెను:
వ్రభాసుండు మణియొక తే నెక్కి సూర్య ప్రభుని యొద్దకు
పోయెను. డామోదరుండు శ్రుతశర్మ యొద్దకు పోయెను,
848 క థాసరిత్సాగరము, లం, రో త, ల,
చే i ఖో
ఆవెళ ఇంద్రాంశ గర్వితుం డైన శుతశర కును సూర్యు
వభునికిని యుద్ధము మిక్కుటముగా నుండెను, శ్కుతశర్మ
చు యోగించినట్టి యొకోొొ_క్క య్యస్తమును సూర్య ప్ప భుండు
వ్ర త్యన్త్రముచే వారించుచుంజెను, శృుతశర్మ వ్ర యోగించిన
యొక్క_క్క_మాయను సూర్య ప భుండు వ్ర తివూయచే నాళము
చేనెను, అంత నతికోవముచే శుతశర బహోన్తము నేనెసు,
YJ ఈ
సూర్య ప్ర భుండు పాశువతాన్తము వ, యోగించెను. దుష్ప్రధర్ష
మన యారొదవుపోనసనము ఆబపహానసనము నడంచి శత
ల్ల WU (3 తి హో WU
శర్మ ను చంపునడి మె జ్వలించుచుం డెను, సూర్యువ, భుండు ఆ
నుహాన్రమును థ్యానించి 'స్వామిోా శ్ర శఛృతశర్మను చంవవలదు,
జాన్సన్ కట్టి తెచ్చి నా కప్పగింపుము.’ pr విన్న వించు
కొనెను. అంతట దేవత లంచటు యున్ష స్వ సన్నద్ధు లై లర “హోరిని
జయింహ గోరి చూడ. వచ్చిన హు సన్న ద్ధు లయిరి,
ఆ వతవణమందు వీరభ దుడు వచ్చి శివాజ్ఞను ఇండ్రాదుల
కిటు చెప్పెను “మోరు చూడ న. పోరుటకు
ళు
వ్మి నాయ మున్నది! స్థితిని దాంటటుటకన్న అయు క్ష మేమి
థి ను
కలదు?” ఇం ద్రాదు లనిరి.__మాయందట కుమారులు చచ్చిరి;
చచ్చుచున్నారు. మేము పోరక ఎట్లు ఉందుము ? సుత న్నే
హాము వదలరానిద్కి కనుక వారిని చంపువార్శివె యథాశ్ &
ల a క
సగ లర్బుకొనుచున్నాము, ఇందు అక్రమ "మే నున్నది జ ఇట్లు
వాం లు 849
దేవతలు పలుకంగా వీరభద్రుడు పోయెను, చేవాసురులకు
సంగ్రామము ప్రవర్షిల్లెను,
సునీథుండు అశ్వి దేవతలతో ను, వజ్ఞాఢ్యుడు చంద్రు, ౮
తోను, స్థిరబుద్ధి వసువులత్ ను, కాలచక్రుంయు వాయువుతోను,
వ్రకంపనుండు అగ్నితోను, సీంహదం నును న కృతితోను, ప్ర వము
a వరుణునితోను, ధూమ యమునితోను, వహ
మాయు(డు Seren అస్త పృతర్థిస్త ములతో దేవతలతో
సమముగా బోరుచుండిరి, చిట్టచివర అమరుడు వయే
యసస్త్రమును ప్ర, యోగించెనో దానినెల్ల హరుడు పుంకార
ముచే నాశముచేసెను. కుబేరుడు గద యొత్తంగా శివుడు
మంచిమాట చెప్పి నివారించెను. కడవ సుర లందటు భగ్నా
సులె యుదనను మాని పవెడలిపోయిరి. వ్రందు (డు స్వయ
(యాట ( Ww
ముగా సూర్య ప భునితో పోర వచ్చి అతనిమీద బెణతతిని
నానాయుధములను వగ్గించెను. సూర పృభుం డాయ స్త్రములను
అవలీలగా ఎగురగొట్టి చెవివటికు అెగం బాణం దీసి నూజు
జ ళ్ నైలు స్
నారసముల నింద్రు "ననెను, ఇంద్రుడు క్రుద్ధాం డ్రై వజ్రా
యుధమును శైకొనియెను, శివుడు వుంకారము చేనెను,
వము నశిం చెను, ఇంద్రుడు పరాబ్బుఖుడు కాంగ్కౌ నారా
యణుండు స్వయముగా వ్ర భాసునితో పోరంచొడంగి క్ఞొధముచే
వానిపై కోటీముఖను లగు బాణము చేసెను, పృథభాసుడు
rf అ ఇ
'నెఖివక అస్త్రములను వ్ర త్యస్త్రములం నొ ట్టుచుం న సా
54
S90 కథాసరి తాగరము. అం, ౮ త్, ల,
శం డె విరథుండై వెలురథ మెక్కి. ఆ డై త్యారితో భేదము
"లేకుండ యుద్ధము చేయుచుండెను, అంతట కోపగించి చేవుండు
మండుచున్న చక మును వయోగించెను, వభాసుండు అభి
లీ 7 7
మంత్రించి దివర్ధిఖడ్డమును వ్ర యోగిం చను, ఆయాయుధములు
ఒకటితో నొకటి పోరు చుండంగా చ కృమువలన ఖడ్డము ఓడ
నుండుట గని శంకరుడు వహుంకారము చేనెను, అంత నాచక్ర
ఖద్దములు రెండును అంతన్థానము రోందనం
నూర్యప్రృభునివిజయము,
అంతట సూర్య పృ భునికి జయము కలిగి శ్రుతశర్మ
జం కాంగా అసురులు సంతేనీల్లిరి, సురలు విహోదము
నొందిరి, అంతట చేవతలు వృషభ ధ్యజుని స్తుతించి పూజించిరి,
సంతుష్షుం డై అంబికాపత దేవతలతో “సూర్య ప్రభునికి నేసు
హతీజ్ఞ చేసినది తప్ప మో కిష్ల మయిన వరమును పేడుంు.
9) ఈ లు
అనెను, “దేవ్యా నీ వతిజ్జను తవ్పింప నెవ్వనితరము ? మతి
/ రకు వ చసీవది న్యా: నల
మేము ఈశ్రుతళవ్యకు వలిడ్డి చనునది కూడ, టుభూ, సత్య
మగునుగాక, మాయంశములను తీయ ముండదు గాక” అని
వేడి చేవతలు విరకమింష్యా భగవంతుడు “సంధి శోసిన బ్ర
సంఘటిల్లును. మోకు ఇట్లు సంధి యగునుగాక, శ్రుతళర్మ అను
చరస మేతుం జె సూర్య ప భునిక ఈ ఇమిల్ల పలయుసు, అటు
వా టా © గం
పయిని ఇ్రరువురకును హితముగా చెప్పెదము,.' అనెను, దేవ
లు ఆ ఛ(రు నానతమెయి బె స వభు
త్ర యీళ్యరు నా శ్రతశర్తచే సూర్య పృభునికి
నూర్య ప్రభుని యభ్యుదయ ము, 851
వతామము చేయించిరి, వా రిరువురును పరస్పరము ద్వేషము
మాని కంఠాలింగనములు చేనీఫొనలగా చేవాసురులు శాంత
వైరు లయి సంధి చేనీకొనిరి. సురాసురు లెల్ల వినుచుండ భగ
వంతుడు శివుడు సూర్య ప్రభుని కి ట్లాన తిచ్చెను..దకీణ
వేద్యగ్గమందు నీవ్రచ రృవ_ర్థివిగానుండుము, ఉ _తరవేదర్థిర్లమును
శ్రుతళర్మ కిము. పుర, నీకు త్వరలోనే కిన్న రాది సమస్త
వోళమచారుల వై శంతకు నాలుగింతలు సామ్రాజ్యము కలు.
గును, అది కలుగం గానే దతీణ వద్యర్థమును నీవు కుంజర
కుమారునికి ఇమ్ము, యుగ్గములో ఉభయ వతుములలోను మడి
సీనవీరులు అందటు అతుతాంగు లె జీవితు లె "లేతురు గాక.
అట్టు పలికి శివుడు అంతర్షితుం డాయెను. రణనిహతు లంద
యును నిదురమేలొన్న వారివలె అక్షణాంగు _లె లెచిరి,
నూర్యపృభునియభ్యుదయ ము,
ర] శత్రువు (సుం డయిన యాసూక్యప్రభుండు శంభుశాసన
వ స “ధరించి వివిక్త మగు విశాల ప్ర చేశమునకు
పోయి నిండోలగం బుండ, శ్రుతర వచ్చెను, పొనిని సూర్య
ప వ్రభుడు తన య్యనింహాసనమున గనార్చుడం చెట్టుకొనెను,
జ చెలికాంద్రు, సృభాసాదులును చు క్రుతశరమితులు దామో
దరాదులును వారికి ఇరుపార్న పములయందును గార్చుండరి.
సునీథుండును మయుండును ఇతరదానవులును విధ్యాధ రశ్వరు
లును, యశా ర్హ్యాసనములం గూర్చుండరి, ఆ యోలగమునకు
352 కథాసరిత్సాగరము, లం, ౮, త, ౭,
వడుపాతాళముల యొకిమోలు ప్రహ్లాద ప్రభృతి దైత్యదానవం
దు ను సంతస వచిారి, క్ర
దులు అందటును సంతసమున చ్చిరి ఇంద్రుడు లో
పాలాదిసమేతుం డై. గురువును మున్నిడుకొని వచ్చెను, విద్యా
ధ రేళ్వరుండు సుమేరువు సువాసకుమారాన్వితుం డై వచ్చెను,
దన్యాదికశ ఫ్రపభార్యు లెల్ల రును వచ్చిరి, భూతాసనవిమాన మెక్కి
సూర్య పృభుని భార్యలందటును వచ్చిరి. వీకందటును కృతపర
మ. 5 ల జా ఉప ఎ 9
స్పరృబ్రిత్యుచి తాచారు ౨ కూర్చుండంగా దను దేవిసఖి ష్.
యనునది ఆ మెయాజ్ఞ చ నిట్లనియె: “ఓసురాసురులారా, దను
చేవి మిము ఇట్లులు బోధించుచున్నది. ఈ వీతిసమాజమందు
జీ రు : ey
మోకు వతృ _వ్రయు సుఖమును కలిగినవో ఆవి యెన్నం డైనను
అనుభవించి యుంటిరా? కనుక దూఖదారుణ మయిన యన
౮ చ 1 శ మా జ చార గవ ఆ ౯
న్యవిరొ ధమును మీరు వెట్టుకొనకు(డు, స్ట ధివత్యమ్ముకె
విలోధమును: వను షనినో. ఆ హిరణార్థ్రయ దులు పోయినారు,
ఇప్పుడు శక్రుండే పెద్దవాడు విరొధ మే మున్నగణి? కనుక
పరస్పరము న్నిరైె సరముగా సుఖముగా నుండుండు, అందువలన
మాకు సంతోషము లోకములకు 'శేమముసు కలుగును.
ఇట్లు సిద్ధిముఖముగా విని శ రుడు తనమొగము చూడంగా,
బృహాస్పలి దానికి “ఈ యసురులు నిర్నిమి _త్తముగా దేవతల
ఇ కలషింపెరేని చేవతలకు అసునులప చ్వేషము ఉండదు.”
షా Q..
అని పలీశను, అందులకు మయుడు 'ఆసురులు కలుషీంచు వా
"రేని నముచి మృతసంజీవన మైన యుచ్చళ )వమును ఇంద్రుని
కౌమచూడామణీ వివాహము, పర్!)
వ్ ట్ర్చ్చుసు ? ప్రుబలుండు తన దేహమును ఈసుల కటు
ఇచ్చును ? హరికి మూండులోకములు ఇచ్చి ఈబలి కారాగ్భహ
మేల ప్ర వేశించును ? అయోదేవ జ(డు తనదేహమును విశ్ళకర
రే
కెట్లచ్చును? ఇంక నిదర్శనములు కావలయు నేని ఎన్ని చెప్పు
దును? ఇట్లు నిత్యము గౌరవించుచుండునసురులను సురలు
మిషచే బాధింవరేని విరోధ మెక్క_డిది * అనెను. అందులకు
నీది చెప్పిన వుంచిబోధనలచే చేవాసురులు అన్యోన్యమిత్రులె
VQ.
కంశాలింగనబములు చేసికొనిరి,
"కొమచూడామణీ వివాహము,
అంతలో ఛవానిప్ర తీహారి జయ వచ్చి వూజిత యె
సుమేరునుతో ననిరా కు. మ దేవి పంపినది ఆమె నీ కిట్లు
ఆజ్ఞావించుచున్న ది, “నీకు noses యని కన్య యున్నది
a
= ల్ జ ల x ఖో న
గదా, దానిని నాభ కురాలిని ఫస్టు ముగా సూరస్థి క్ర భునికి వము
సుమేరువు వినీకుం డై పలెెను.---దెవియాజ్ఞ నావై పర
మానుగృహము గదా? దేవుడు కూడ ఈ విషయమునే
వూర్యము నా కాజ్ఞాపించి యున్నాడు. జయ సూర్య ప్ర భునితో
“నీ యందు భార్యలలోను ఈమెను నీవు ఎక్కువగా
చూచుకొనవలనీనది. ఈమె కడమయందటు భార్య లకం కె నీకు
వ్రీయతర యగును, ఇట్లనియు దేని నీకు ప్రసన్నమై ఆజ్ఞ యను
గ్రహించినది. ఇట్లు పలికి జయ సూర్య వ భునిచే పూజిత యె
యదృశ్యురా లాయెను, ఆ దినమే సుమేరువు కుభలగ్నము
854 కథాసరిత్చాగరము, లం, ౮. త, ౭.
నా
నిశ్చయించి కంబములును నెలకట్టును మణిమయముగా వెండ్జి
యరంగు చేయించి ఆమణులకాంతిచే ery ప "నుంగువడిన
టాప్పుచుండ(గా, కామమా డామణిని రావించెను. ఆ మలానణ్య
మును లోలువషమునెన చేవానసునేతణములు శొగునవియుం
యా సస్య
బోలె నుండెను, ఉమ హిమవంతునివలనం బుర్తిని ఈమె సుమే
రువ్రువలనం బుఖినడి అనియుంబోలె ఉమతో సమాన మైన
So)
ఆ ఆశీ
సౌంచన్యము గల గా. కామహణమూాడోమణ్. కలుంగు: ముల చన్ను
అహ వల న జాగ ష్ c yi,
ఆ మెనూ వండ కరా (గావించి వది యెక్కి_ంచి సాలర తాన సా
అం ర ఇ ల or రాన పస Fm మ ఖో ఉం వ ఘా
సుమేనువు సూర భునిక దానము. నికు సూరన యను
లో న 2 3 ల -£
దవ వ భృతులశో బప్లకంకణ మైన కామచూడామణే పాణిసంక
ate యు 0__
రుహమును చేవళను. తొలిలాజహోవముు జయ నచ్చి
లు
సూప భననిక భవాని పంపిన యునశ్వ ౫ దెన్యమాల నిచ్చెను,
జ sos os ఎమ్ కష్ a అ ఓ - ౮ ఎ యా
తి Ye DEE ర ns
బార దొర గయుడు ఇచ్చెను, రండవ లాజపహకనోవువ.౦దు జయ
ఇ గ అలో యాస రా న్ ల we "2 "ey
౧శ్నానల నిచ్చను; దానిని కంళమంద. దాల్సిన కు స్తా
మృత్యువ్రులు 'బాధింపవు, సుమెరువు రెండింతల వత్న రని
ఈ-౫ కలే వముకొడు కయిన హాయవతంసమును ఇచ్చెను, జయ
cw
మూడవ లాజబోాషీిమున కంఠమున ధరించిన యావనమును
ల అని. నభ లుం వడ అ వ రం ఆం a ఇళ
పన నన DY (ము నకెపళ/ గుచ్చుణంః ఇం బుంలుఖ్ర్ర మూూా(డింతల రత్న
శ్రర సర్వసిద్ధ సవయోగి యగు గుళకసు, వవ్చెను,
కాౌముచూడామతణీ వివాహము, వల
వివాహము ముగియగా సుమేగువ్రు అచ్చటం జేరిన
సురాసుర. విద్యాధర దేవ మాతృ వ్రభ్భాతులను అందఅను
“మా రందటు ఈదినము మాయింట దయవేనీ భోజనము
చేయవలయును ఇపిగో ఛరమున అంజలి వేర్చితిని* అని పండు
కొనెను. సుమేరుని ల విని అందటు అంగీ: రింపక
ఉండంగా, నం వెశ్వారుండ డు వచ్చను. అంవటును ఆతనికి వ్రాతు
లయిరి. అంతట నంది “ *సుమేరవ్చనింట మోళందలు భుజింవ
వలసినది, ఇతండు మావర్షిగ హము గదా, ఇతని యన్నము తిన్న
మోకు సాళ్యత మైన నే గలుగుముం అని మోకు త్రీళూల
పాణి ఆజ్ఞాసించుచున్నా శు.” ఆనెను. నందివచనము విని
అందటు అంగీకరించిరి. అంతట అచటికి ha సంఖ్యలుగా
వ్రమథులు వినాయక వమజోకాల వీకభ 3 బా ద్యధిష్టితు లై "లె
వచ్చి ఆ వేడిని భోజన సన్న సగాం జేసీ ఆ షా విద్యా
ధర మానుషులసు కూర్చుండంచ్యెె వారిక్ అంవణకు సుమేరు
విద్యాకల్పతములును శంక రాజ్ఞ ఎ కామభనును విదికినవియు
నైన యూహారములను డ్డ ంచిరి, ప్రత వానియొద్దకును యథా
గ్గముగా కావలనసినదానిని జ్! చుచు విరభ వ వ మహాకాల
భ్సంగి సృభృతులు తరుగుచుం:రి. ఎల్లయెడలసు సంతసముచే
'ఖేచరులు కూడు చుండ, డివ్యాంగనానృతర్థిసుందరముగా సంగీ
తకముు ఘూర్తి ల్లుచుం డేను, ఆహో ౮'ంతమందు వారి కందటుకు
నందిశ్వ ౮ దులు గిన మాల్య వ స్ర్రైభరణముల నొసంగిరి,
856 కథాసరిత్పాగరము. లం, ౮. త. ౭,
ఇట్లు దేవాదులను సన్తూనించి నంవ పృ భృతి గ ఇశ్యరు లంద
యును తమయిచ్చను బోయిరి, అంతట జీవాసురు లందబును
అయ్య నం = ఒర = బ్. మం Ge a
వారితల్లులును పోయిరి, శత్రు తళ ర దులును నెలవు పుచ్చుకొని
తమతమ థావమములకుం బోయిరి. సూర్య పృభుండు భార్యల
తోను మిత్రులతోను వెండ్భికొమారితతోను విమాన మెక్కి
హ్
ఆ మొవటి సుమేరు తపోవనమునకుం బోయొసు, గాజులకును
ల (| క్ష mre వ వన
రత్న ప్రభునికిని తన యభ్యుదయము చెప్పు మని తవమిస్టుని
హారునీ పంచెను,
యి
రా తి మణిమయ పర్థం కాలంకృత మైన వొసగ్భుహ
మును శామచూడామణీ సహాయుం డై క వేశంచను.. అందు
నవవ ప్ర రొ 3 కో
ఆనవవధూమణిని బిగిక "ంగిటంగ్రుచ్చి కమ్మోోవి యాని లజ్జవ
అన్యలవలన లభింపనివి యనాన్యాదిత ఫూర్వము అయిన అతో”
తృవంబులం దేలెను. “ఇతను ఇతగలు నాహృదయమునకు
బై నె ఉందురుగాక్క నీన్చుమా త్రము నాహృదయమున లోపల
నుందువు గాక.’ అని పలికి సూర్య ప్రభుండు ఆ మెను కంజించెను,
రతాంతసుప్తుని కాతనికి ప్రి యా'క్లెష సుఖావహ అయిన నిశా
న్నిద్భలు సమా నొందినవి, తెల్లవాజిగానే పోయి సూరి
వ్రభుతు ఒకచోం గలసి యున్న తన తొన్లిభార్యల నందును
రంజించెను. వారు నవవధూర క్షుని అతనిని పరిహానీంచు
ఆటు
చుండగా దావారిక నివేదితుం డై సుమేణుం డను విద్యా
రు ప సూవర్షవ ఛునికి చెనుః
ధశేక్ళ (డు వచ్చి (ప్రణమిల్లి కా ఆ సిర విన్న విం చెను
సూర్య సృభుని విద్యాధర రాజ్యాభఖిషికము, 857
“దేవా, త్రికూట నా థాది విద్యాధ "రెళ్యరు లెల్ల నన్ను నీ
యొద్దకు పంపినాగు, వారి విన్నపము నవధరింపుము: , “నేటికి
మూం-డవనాండు బుపభాదై లో నీకు ఆభిపేకము శుభము,
ఆాగెలకు ఉపమ మాంఫింప్రుము.” అని” అందులకు సూరస్టి
వభుతు “ మోరే ఎల్ల సంజామును చేయుడు. మేము
టం 9
మామా త ముగానే నిగముగా సున్నాము, అంనణికు ఉచిత
ప రా
ముగా సంవావనము చేసెదము.’ అని మామాటగా నారితో
చెప్పుము.” అనెను, ఆయాజ్ఞ ను గ్రహించి సుమాలు న నెను
సూర వ, భుండును ఒక్కౌకరిని 'దెవతలనుయాజ్ఞ నల్క్భా్యాదులను
రాజులు. విజ్యాధరులను తనయభిషేక మహాోత్సవముసై
విలుచుటుకు ౪ ఖెసొది మితు లను వం వెను,
Ne ఆ!
సూర్య పృభుని విద్యాభర రాజ్యూభి షేకము,
జినముటు సూ్టతో తమ మెన కెలాసమునకు వశకాకిగా
ట్రై అవనే ౧ 5 sen
ఆంచి కాగిరీశులను స్వయముగా పిలిచి రాంబోయును. శు థ్
భూతిధివళ మె చేపర్షి సీన్గ సవ్యం 3 శంకరునింబోలీ రాజిలు
కూ. లీ Cp ౧. ఇట్,
వ య షే సూర వ భో స
చున్న మాక లాసగీరిని సూర వ, భుండు దర్శించి, గ మునకు
ఎక్కువ యెక్కి అటుపయి నెక్క లెక నలుదిక్కు.లు భూడంగా
అచట పగడపు ద్వార మొకటి యగవథడెను, సీద్ధిమంతుండయ్యు
గ ల
అందు వ్రవెశము అసాధ్యము కట ఏకా గోచి త్తుం డయి
చంద *ఖరుని సుతింపసాగాను. అంతట గజముఖుం డై నయొస
Wy *_0
పురుషుడు ఆద్వావముసు డౌటుచి “రమ్ము లోపలికి. “హారం?
958 కథాసరిత్పాగరము, లం. రోత, ౭
చవుడు నీకు వ్రనన్నుం డయినాండు౯ అనెను. సూప నుండు
ఆశ్చర్యపడే లోవలికిం బోయెను, అచట అతి విశాల బస్యేతీన
శిలాతలమందొ పన్ని సజు సూరుర్ణిల దృభతో నాలుంగుచు
క్రరాస్సుండ యున్న యొంటికోఅయేసులు మో ముబొజ్జ దవనము
నానాజంతువుల మూములుగల హ్ మథులచే క”లునందూచున్న
వానిని చూచి పాదముల వ్రాలిను.. విఘ్న రజా ర్కాతుం మ
యతనిని వచ్చినకారణ మడిగి లెలినిలొని “ఈ జు స ఎక్కి
వామ్ము” అని దయతో చెప్పెను. నూర్యప్రభుండు ఆబ రిని
అయిదు యోజనములు ఎక్కి ఒకగొప్ప వర్త రాగ ద్య్యావమును
గాంచిను. లోపలికి వ వశము లఫీంపక ఏనాకిని నామ సహా స్క
ముతో అనన్యమానసుం డై స్లుతీంచెను._ అంతట కుమూన
కుమాహడు విశాఖుండు స్వయముగా ఆః ప తేటుచి,
తన్ను లెలియం జెప్పి, | లోపలికి “ వ్య్వన్కి కొని
పోయెను. అచట ఇ'ఖవిళాఖాఏ పగస్సో సద్భశ సుతే కంచక
పరియు కృంైై జాతమా త త్ర, ఖాధకము అయి: యుప గతా శిశ్నం
గృహముల తను క ౬యిన వసతు... గకాశుల
చేతను పెష్టితుం డై యున్న జ్యలదనల సమ్మృభుని స్కందుని
దర్శించు. ఆశరవణభవ దేసుండును తుష్ష్టంం డై సూర్య ప్రభుని
వచ్చి కారణ మడిగి అప మాము మూావీంచెను,
ఈ క్రమమున సూర కృభుడు సాసునినలగు న
మహాకాళ భ్, నందుల కంత లయిన కడమ త్న
సూర్య ప్రభుని విద్యాధర రాజ్యాఖిపే.కము, 8౫0
దా(రములను అయివింట్ని దాంట్క కొండ వై ఒక స్ఫాటిక ద్యార
మును కాంచెను, అచట చేవచేనుని స్తుతొంపంా నొ"కరుద్రుడు
తలుపు తీసీ సాదరముగా ఇతనిని లోలలికి కొనిపోయను.
దివర్థిగంధ నా తా సదాపుష్పఫల ద్రుమము గంధ రూ
న ల మ్ ఆట ts వ వన ద
ష్ సంగీతము అప్పరొ నృత్తనన తనము సై స్వన్హోభీక యైన
శంకరు నాలయముసు సూరి ర్రోభుడు చూచెను. ఆందు ఒక
చోట పార ( నల య యె సహ. నరిరముమురిడ, న్భాటికసిం
పహషునానీనుం డైన చంద్రా "శేఖరుని నూలపాణిని వింగజటా
క్రో mw 7) రీ క NO చ స్ట్
జూోటుని చ్చసృటిక నన్న ని తల నుని మ "పాళ్యరునిం
గాంచి ఆనంవసాగరమగ్నుం డై సూర్య వభుండు సచేవీకుం
డయిన యాబేవుని పాదముల వ్రాలెను. మెపహాశ్వరుయ ఆతనిని
వీష్ట్రన నేయి వెట్టి లేపి కూర్చుండ బ్యా “ఏల సచ్చినాండో వని
యడిగ . నాకు అభిషేకము సమిీా2ంచినవ్క వ, భువ్రయొక్క
సన్ని ఛానమును పెడ వచ్చితిని. అని సూర్యుప్రభుండు విన్న
వ ౧చుకొ నెసు, “సుత్త నాసన్ని ఛానముస కె వంత శ్ర మపడితి
పల? అచటనే సరించిన రానా! శానిము వచ్చెదను.’ అని
ఆశి ఆశీ
ఛ్క్షఎత్సలుండు. పలికి చెంత నున్న వ్రమథు నొకనిం బిలిచి,
“లెమ్ము. క్రతనిని అభిశే పే-కార్భము బుషభప పర్వతమునకు కొని
పొమ్ము. అది యీ+చక్రవ స్తలకు మహాఖిే బుక స్థానము గదాం
అని యాజ్ఞాపించెను. వంత నాగణో త్తముడు "కత నివ (
చుణుని సూర్య వ్రభుని ప్ర అతుం డై Sen కూర్చుండం బెట్టు
360 కథాసరిత్సాగరము, లం. ౮. త, ౭,
కొని తనస్మె ద్ర భావముచే త త్త ణమే ఆ బుహభపర్షతములో
వదలి అవ్భృశ్యు( "డాయెును, సూర్యు వ్ర భుం డచట నుండంగా,
అతని చెలికాండ్రు, కామమాడామణ్యాది భార్యలు, విద్యాధ రా
ధివతులు, ఇంచాఏచేవతలు, మయాద్యసురులు, మహర్షులు,
& య య
శుతశథగ, సుమేరవ్ఫు సువాసకుమారు(డును వచ్చిరి. చారి
wes
నందణను సూర్యు క భుడు యథార_ ముగా సమానించెను,
సో ంరా ఆలీ
అతనివలన రుద దర్శన వతాంతమును విని వా రందటును
౬ “శి “లా
సంతసిఫ్లైరి,
అంతట నానావమహొపధీసహిత మయిన నదీ నద
సాగరత్య జలములను మణి కనక కుంభములలో శృఖానాదులు
స్వయముగా కెచ్చిరి, అంతలో గారి మేతుం డై మేశ్వరుం
డును అచటికి వచ్చెను. ఆయనపొదములకు దేవాసుర విద్యా
థర నృవలత్ వపహారు ౬ందబును వణమిలీరి, ఆ సురాసుర
తు లో cn
విద్యాధరులు వుణ్యాహఘాోపషము చపెయుచుండంలా మహర్షులు
ఇ « we 5 ag 4 a 9 5 et
సూర్య ప్రభుని సింహాసనమున గనార్చుండ బెట్టి విదా రథ ౮థి
రాజ్యమునకు అభిషేకము వేసిరి, సంతోషముతో విజ్ఞాన
మయు డైన మయాసురుఃడు అతనికి పట్టమును మకుటమును
కట్టను. తూక్యములత్ో దేవదుందుభులు మ్రైలౌను, దివి
యందు అచ్చరలు నృత్యము సరః మహార్షి సమూహము
ఆకామదూడావమణీని కూడ అభఖిపేకము చేసీ సూర ప, భునిక్
మహాోదేవినిగా చేనెను, పిమ్మట, డెవాసురులు పోయా, సూర్య
నూర్య ప్రభుని విద్యాధర రాజ్యాఖే ఫే కము, 861
ప భుతు
యఖ బంధుమిత్రులతో నాడ అచ్చట విద్యాధర చక్ర,
వర్తియై మహోత్సవము వెనెను, కొన్నిదినము లయిన
ARG ల /
తర్వాత వూర్షము శంకరు డాజ్ఞావించినట్లు శ్రుతశర్మ కు
ఉత్తర పెద్యగ్భమును ఇచ్చి, ఇంక కొంచటు భార్యలను పొంది
చిరకాలము విద్యాధర రాజ్యలత్ముని ఆనుభవించుచుం డెను.
బిట్లు మనుష్యుమా తుం డయిన సూర్యప్ర, భుంయు శివ
టం నుళ్ విద్యాధర చ న్ వర్షిత్వమును పొందెను,
స
పట్లు ఆ విదాష్థాధర కా ప ఘుడు వజ్ర, న రోభుండు వత్స రాజు
నెదుట కథ చప్పి ననవాహనద వత్తునిక ఏ ప్రచమిల్లి ఆకాశమున
పోయెను. అతండు పోంగాన్వే రేవ వనరు తన బేవి
మదనమంచుకతో:. గూడ తండి యింట విద్యాధ రం పద
ల టల
మౌని ఎదురుసూచుచు ఉండెను,
నూ? కర్, భలంబకము సమా _ప్పము,
అల౦కారవతీలంబక ము.
౧-వ తరంగము,
అలంకారవతి కథ,
క పర్వతములుసను నికుంభ న
తొోర్విఖర్వితము లగుచు నొగి మ్రైొక్కుగతిం
బ ర్వెడు న ర్తిల్లు సు
పన్నుని, కా బొజ్జనామి పాలించు మనుక్.
ఇట్లు నరవాహానదత్తుడు కాశాంబిలో ఆదియందే
విద్యాధం ధీశులచే సుతుఎ గొనుచు తం డ్కయింటు ఉండెను,
ఒకనాడు గోముఖసహాయు డై పెంటకుం బోయి సెనవెసుకం
జిక్కంగా నొకమహాగణ్యము స వేశించెను. అతనికి కుడికన్ను
అనిరి శుభాగమము ఏచెప్పుచుండగా, డివిపిణాశనమి శ్ మైన
గతనిస్వనము మకర దూరని నమిలి: మోయు. సెంటు
నొక శివాలయమును స్వయముగా వెలసిన దానిని మాచి,
గుక్భామును నిలిపి అందు త బంటు అచ్చట చేవబేవునీకి ఏణా
ఇ ఏవం బు చన జ
గాననేవ చేయుచున్న యొక దివ్యకన్యను అనెక వరకన్యా పరి
వృతను చూచెను. వసవత్కాంతిని గ్గ రయెన యామె చం
నూ యై ఆ 7
మూర్తి సముద,నునుంబోలె అతనిహృదయమును కలంత
ఆరి ©
"వెస్టైను. ఆ మెయు నతనిని ప్ర ణయముగ్ధాలోకనములత్ జూచి
తదేకగతమానస యె స్వరసారణను మజుచి పోయెను, నర
వాహానదత్తుని మన మెటింి గోముఖుడు ఆచెలులను “ఈమె
ఎవరు? ఎవికొమారిత? అని యడిెగను, ఇంతలో ఆకాశ
మునుండి ఆమెకు సాటైయెన "హామారుణ ప్రభ దిగను. పిమ్మట
వాస మైన యొకవిడ్యాధరి దిగి ఆ కన్య ప్రక్క గూర్చుం డెను,
కవ్యయు లేచి ఆమె పాదములకు వ్రణమ్మఖ్లెను, “'సర్యవిద్యా
ధ రాధీశ్వ మయ నిర్విఘ్నముగా నీకు పతి యణగునుగాక*ి ఆ
కన్యకు హ్హా య. ఆశిక్యదిం చెను, అంత సరవాహానదత్తు(డు అమె
యొన్దకుం oo 'సమస్మ.రించెను. ఆసౌమ్యురాలును ఆశీర్ణ
హు ఆంత నతు ఆమెను “అమా, ఈకన్య యొవరు! న్
కేమి కావలయును? చెప్పుము? అని యడిగెను. విద్యాథరి
చెప్పుచున్నది
గౌంజనకుం డయిన పర్యతమందు శ్రీ
నగగము కలదు, అందు ఆలంకాకళీలుం డను విడ్యాధ రళ్వ
రుతు కలడు, ఆ యుదానశునికి కాంచన 5 రభ యను పట్టపు దేవి
సుందరపుర మను
కలదు, వా రికువుకకు కాల క్రమ మమున క పుశ్రైను,
“పడు ధ-పరుు ఆగను అని కలలో పాష తి ఆనతియ్యంగా;
తండ్రి వానికి ధర లీలుం డని 'వేరుపెళ్చెను. వానికి యావనము
se రాదు క “ర డ్
రాయగానే, తండ కృతవిద్యునికి ఆ వుత్లు నిక యావ రాజ్య
సట్టాభిపేకను మనెను, యానరాజ్యుము భయుచు వశి యె
అలంకారవతి కథ, 865
యా కుమారుడు కపరముeం డ తం డ్రికంకు నెక్కు_వగా
ప జలను రంజించెను. విమట ఆ రాణి కాంచన వభ మరల
@ p= ©
గరిణి యె ఒక కన్యక సు గనియెను, “ఈకన చకవ ర నర
భో = Se
వాహనదత్తునికి భార్య యగును” అని దివ్యవాణి ఆ తటిని
పవికశను. ఆమెకు అలంకానవతి యని తండ్రి నారు వెళ్లెను,
ఆ కన్న కృ క మముగా చంద్రకళయుంబోలె బదంగు యుల రాన
ఆమె శ క్రమమున జవ వ్యనిస తండ్రి యొద్ద న సక లవిద్యలు
నేర్చి నానా ss భక్తి క థ్ మింప సుద్ర్యో
జి
గించినది. అంతట ఆమెయన్న ధర్మ య. ల బాయము
వాం డయ్యును వకాంతమున తండ్రి, తో నిట్లు విన్నవించను,
“నాయనా, డతణభంగురము లయినయీభోగముల
మోద నాకు ప్రతి లేదు. అంతమందు విరసము గానిది ఈసం
రములో మ కలద 1? వ్యాసమున వాక్యమును నీవు విన
ల
“తే, పాదలు దటుగుటశై, పాడ వెదుగుం బడుట
కె, కడుం చేమ బాయుటకె, జనించు
బొలియుటకు నై, సుఖంబుల బొందు దుఃఖ
మొందుటకు నై పదార్థము లెందు నిష,”
న జస 5
అట్టి నశళ్వ ౫ భోగములయందు మనసులకు సీమ శతి
యుండును? భోగములు గాన్ని, అక్థరాసులు గాని, పరలోకము
నకు వెంట రావు, ధర "మొకట్య బంధువు అఆదిమా త్ర ము
రర
866 కథాసరిత్సాగరము. లం, ౯, త, ౧,
పురుషుని అడు గయినను పాయదు, కాంబట్టి నేను అడవికి
బోయి ఉ _క్తమ వుయిన తపస్సు కని శాశత ముర సక
పదమును: పోర చెదనంలో ఇట్లు కుమారుడు ధర్మ నీలుడు వలు
కంగా తండ్రి యలంకొరరీలండు బాప్పూకులలోచను(డై యిట్లు
పలుకుచున్నాండు:. “వుల్రైై బాలునికి నీకు అకాలములో
ఏమి యీచి తభమ! యావన మనుభవించిన విమటం గదా
తం =
వెక్టలు శాంతిని విధించియున్నారు. వివాహమై ధర్మస్థముగా
రాజ్యపరిపాలనము చేయుచు భోగము లనుభవించుట కం
కాలము గాని వై రాగ్యమునకుం గాదు. స నీలు. డనియెః
'శమమునకు ఆశవుమునకు వయోనియవుము లేదా. ఈక
రానుగహా పాతమె బాలంయయ గూడ కాంతిని భజించును,
న ye
కాపఫురుషుడు వృద్ధం డయ్యును. శాంతిని “వలల “నూకు
'౮'జ్యమందును వివాహమందును ప్రత్ లేదు, న*కు తపస్సు చీ
శివుని ఆరాధించుటయే జన ఫలము. కుమూరుంయ ఇట్లు
వలుకంగా తం డ్రి అలంకారశీలుడు వానిళట్టుదలను నివారింప
శకము గా దని మొఆింగి కన్నీళ్లు విడుచుచు “పుగ్రైా,
బాలునికి నీశే ఇష వె రాగల మేని, వనికి నాకు లేదా!
అ ఇ థీ శే ల్సి
కనుక నేనును తవముశై అడవికి వప్పెదను* అని పలికి
Q.__
మనుష్టులోకమునకు పోయి వవబాహాణులకు రత్నములను
పజ
బంగాళమును పదివేల బారువులు ఇచ్చి వచ్చి, భార్యతో.
“నీవు నాయాజ్ఞ చే ఇచటనే నగకముందు అలంకారవతిని
అలంకారవతి కథ, 867
రకీంచుచు ఉండవలనీనది, దీనికి ఇశ ఒక సంవత్సరమునకు
ఈతిథియం దే వివాహము శుభలగ్న మున్నది, నరవాహన
దత్తునికి అప్పుడు దీనిని ఇవ్పైదను, ఆ యల్లుండు చ కృవర్తి యె
మన యీ పరమును పరిపాలిం చును.” అని పలికినవాం డై విల
0౦ ఇ ఆ" 4 ఆ) రాం ' ఇ వల్ యో అ
వించుచున్న భనం ఒట్టు పెట్టు నిలవ పుత్రునిత్ తవోనన
మునకుం బోయెను.
భారర్ధియు భఖ రాజ్ఞ పాలన చున బె కొవమరితతోం
గూడ నగరమందే ఉండెను, ఛర్ర్రజ్ఞసు సాధ్వి యువతే
ఉల్లంఘించును ? ఆ కొమురిత యలంకానవతియు. తల్లి న్నేహ
ముచే గూడ వచ్చుచుండగా అనేక శివాలయములకు థో
మించుచుండెను. ఒకనాడు ఆమెతో వజ ప్థీవిద్యి “కాధీర
| ago శీ
మందలి స్వయంభూ నేత్రములను. వూజింపుము, అందువలన
నర్విఘ్నయు గా సర్వవిద "ష్టిధ ౭౦ రై కచ క్రృవర్తిని నరవాహన
దత్తుని వివాహ మగుదువు.” అని చెప్పెను, అంత నామె
తల్లితో (గూడ పోయి ఆ పుణ్య మే శో, ములందు శివుసీ వూజిం
చెను, నంది కే త్రము, మహాోదేవగిరి అమకవర్వతము, సురేశ్య
ర్యాద్రులు, విజయము, కపక్షేళ్వరము, మొద్నలెన మెత్త ము
లయందు గిరిజావతిని పూజించి ఆ విద్యాభ రెం ద్ర కన్యయు
తల్లియు ఇంటికి వచ్చిరి. ఓ సుందరుండాా ఆ యలంకారవతియే
ఈమె, ఆకాంచన వ్ర భనే నేను. ఇప్పుడు ఈమె నాతో చప్ప
కయే యూ శివాలయమునకు నచ్చినది, దానిని నేను ప్రజ్ఞ వీ
అజ
868 కథాసరిత్సాగగము. ల, ౯, త, ౧
విద్భచే నెటీంగి యిచటకి వచ్చితిని, ఆ విద్యనలననే నీవును
వ్రచటికి వచ్చితి వని ఎజింగితిని, దేవతలు తెలిసిన యో నా
కన్యను స్వీకరింపుము. దీనితందడ్రి, చెప్పిన వివాహలగ్నము
తేవు. ఇప్పటికి కౌళాంటికే పొమ్ము. మేమును ఇచటినుండి
పోయొదము, ేవు దీనితం డి అలంకార కీలుడు తపోవనము
నుండి వచ్చి దినిని నీకు స్వయముగా ఇచ్చును,
ఇట్లు ఆమె పలుకూ అలంశకారవతికిని నరవాహన
దత్తునికిని _ఇరువుకకును అనిర్వచనీయ = మైన దశావిశెషము
కలిగాను. అపుడు సాయంకాలము ఆసన్న మై యుండంగా చక్ర,
వాకమిథునము వోలె రా త్రీమా త్ర విరహమును సహింవ లేక
యా యికువ్రురును బాపాకులిత నెత్రులు కాయగా చూచి
జ = fo pe 53 0
కాంచన హ్రభ యి ట్లనియెః. ఏమి ఒకరాత్రి యెడంబెవునకే
మోకు ఈ యథైర్యము? ధీరులు పాకము లేని వికహూమును
చిగకాలము సహింతురు, నీతారాములకథను వినుడు...
రాము(డు సీతను విడ నాడిన కథ,
తొల్లి అయోథ్యాధిషక యైన దశరథుని కొమమండు
భకతళ త్ర ఘ్న్న లక్ష్మణుల యన్న శ్రీరాముడు ఉండెను. ఆయన
రావణుని పరిమార్పుటకు అవతరించిన విష్ణువు. ఆయనకు
జనకునికూంతురు నీత భార్య గె పెొపమియమెొ ముండెను.
తండ్రి, విధియోగమున రాజ్యము భరతుని కచ్చి ఇతనిని న్తా
లత్షణులత్ ( గూడ అడపికి బంవెను, అచట రావణుడు
రాము(డు సీతను విడ నాడిన కథ, 869
మాయచే సీతను హరించి, దారిలో జటాయువును సంహరించి,
ఆమెను లంకకు గొనిపోయొను, అంతట రాముండు వికహా
శాతరుం ౭ సుగీ వుని వాలీవధ చేత వశపటుచుకొన్కి ఆంజనే
యా
యునిం బంవి ఆ మెవృత్తాంతమును తెలిసికొని పోయి, సము ద్ర
మునకు అనకట్టు కట్టి రావణుని సంహరించి, లంకా రాజ్యము
విఫీషణుని కిచ్చి, నీతను శైకొనియెను, వనమునుండి వచ్చి
భరతార్చితవయిన స్ఫ ర+జ్యమును రాముడు వలుచుండంగా,
స్ఫీత్ర గర్భిణి యాయెను, ఒకనాడు రాముడు కొలంచిమంది
వరిజనులను పెంట బెటుకొొని ప జాచేషల నెబటుంగుటక తిరుగు
౬ న్, రు 0
చుండ్క ఒకప్రురుషుడు భార్యను, అది తనయిల్లు వదలి వరుని
యింటికి పోయి వచ్చిన దని దోషము సకటించి చేయి వట్టి
WJ లు
తొలంగం ద్రోయుచుండంగా. చూచి, “5తీోగృహమున ఉండి
వచ్చిన సీతను శ్రి రాముడు గృహాంచే నంట; వతండు అంత
కన్న గొప్పవా(డు, జ్ఞాలయింటికి సోయు నచ్చిన నన్ను
గ్ర హింవండుల అని ఆ భార్యయు చెప్పగా విని ఖిన్ను6 డై
నగరు . సొచ్చి లోకావవాదమునకు భయవడి సీత్రను వనమున
విడిచి పెట్టను. యశస్వి విరహశ్చేశమును సహించునుగాని
ఆయళ స్పును సహింపండు, ఆమేయు na య దైవ
వశమున వాల్సిక్యా శ్రోమమునకుం బోయెను, అతడు ఆమెను
ఓదార్చి అచటనే ఉంచి కాపాడెను,
370 క శాసరిత్సాగ + ము, లం. ౯ తే ౧,
శ ర్స్ స్ జర శ తా రి తష
“నిజముగా నులి మ క్ మ, కౌ ఖు en Se tt షు
వనలీనాయడు! ఈమెను స్ంర్టము సూచషుట్ గ మనకు దోసను,
కలయగును. వాలి నయనే ఊమెంం ఆశ్ విముసంకి సా
తై సో
avai, చ Es tis సమంతలు. క లల. కన్నను న ను న
లో రో ~)
SS ట్ర wm, LSD DOE ఇల్ SEs
యా క్రోమమునకు వోవము.” అని అచటి కడమ ముస లు శీలియః
బలికికొనిరి. వాని నెజీగి వారితో వాలికి ఓ బావాణు
ఆశీ J
లారా, ఈమె శుద్ధాత్తురాలు, నేను సమాధిచేత నెజ:గితనిం
అని చెప్పెను అవ్బటికిని వారిక్ నమ్మకము కలుగ కుండుడు,
సీత “ఓట మహానుభావులార్కా మోకు ెలిసినట్లు నన్ను నోధిం
ఖీ 0
ప
పుడు, నాయందు ద్రోష ముండిన నాకు 23 జవ దండన
చేయింప్రడు.’ అనెను, అంతట కనికరించి ఆ మునులు ఇచట
అడవిలో టీటిభసవస్పని మహాత్యము కలదు. వూగ్య మొక
టీటిభిని ఛ ద్ర అన్యసంగినినిగా శంకించి మిథా్య్థదూపషణ చే నెను,
న ప్ర > గా a an 3 గ
సాధ్వి యయిన యాటటిభి అశరణ మై భూదేవిని లోకపాలు
రను భారి ఆకందించెను, వారు తచ్చుున్లనర మె ఆతిముస
ర్చ ౪ సుం య న! క్ క సు
నిరి ంచిరి, అందు ఈ రామఖార్య మాకు తన పారిశుద్ద వ్రమును
శ యు
రుజువు చేయుంగాకలి అని నియమించిరి. అంత నీత వారితోం
గూడ ఆసరస్సునకుం. బోయి ఆరవు తునికంబు వె టొకనిని
ణి ్ట్సుల్తు
కలలో నయిన తలంవనయిని, ఓ భూచేవీ, ఈసరస్సు ననతలి
గట్టునకు దాటుదును గాక అని పలికి అందా చొచ్చెసు.
రాముడు సీతను విడనాడిన కథ, 871
భూ దేవి యావిర్భవించి ఆపతివ్రతను ఒడిలో గూర్చుండం బెట్టు
కొని అనతలిగట్టునకు కొనిపోయి విడిచెను, అంతట మును
లందటు ఆమహాసాధ్ధికి ప్రణమిన్లీ ఆమెను వదలి నను కోప
మున రాఘనుని శవింవం దలంచిరి, ఆమె కృతాంజలి మై “ఓ
మహసహానుభావులా రా, ఆక్యవుత్ళు నిక్ అమంగళము తలంపకుదుు,
పాపాత్యుర నిని నన్నేశదింప్రండుం అని వేడుకొని, నివారిం చెను,
అందులకు వారు అత్యంత ప్రే లై ఆమెకు మంచి పుత్రుండు
గబుగ నాశీక్వదించిరి,
విమ్దట ఆమె అచటనే ఉండి యథాకాలమున వుస్రునిం
గనెను, వాని! వీ కిముని లవుం డని చేరు పెట్టెను. ఒక
నాండు ఆమె సిశన్రును. కూడ తీనీఫొని స్నానమునకు పోయెను,
ఆసమయమున ప్ల శాలకు వాల్మీ! వచ్చి శిశున్చను గానక ఈమె
శిశువును ఇచట స్. స్నాన్యా “ము పోవును, ల్రపుడు ఆశిశున్ర
ఏడి ? నిశ్చయముగా ఘూతుకమృగము ఏదో బూనిన కొన
పోయి యుండంబోలును, కనుక మణీ యొకనిని వానిచోట
సృజించి యుంచెదను. పాపము! ఆమె స్నాన మాజి వచ్చి
నిళువుం గానక దుఃఖింపకుండుసుగాక .* అని తలపోసి కుళతో
పవిత్రము చేసీ లవునిం బోలిన శిశువునుగా వేసీ లవునిచోట
త వను, ఆమె వచ్చి ఆశిశువునుదూచి మునితో “స్వామి
మీడుగో నాశిశువు ఉన్నాడు. ఈగశెండవ. శిశువు ఎను?
అని యడిగాను. అంతట ముని యథావృ్తమును చ
కీ పుణ్యాత్యు రాలా, కాంగలదానిని ఎరడు తేప్ఫిం (A లయ?
వీడు నీరెండవశిశొను వుచ్చుకోొనుము, పినిని నా ఫ్ర భావము చీ
కుశతో చనితిని గాన వీనికి కుకుం డనివే “గుసుగాక.”. అనెను,
అంత నామె ఆశిశునవును గ్రుపాంచెను. వారికి ఆ మునియీ
సంస్కారములు ఊరును తారు ఆయాాశృమమం దే "వము
చుండరి, బాల్యమంటబే వారికి మహాముని అస్త్పసమూహా
జ జ బో gee స్క జ్జ ఈ 1? ఖు. స aii
మిచ్చి స్వ వలను నేర్చెను ఒరి నాండు ఆతు ట్ర్రయకువు
రులు ఆ శ్ మమృగమును చంపి దానిమాంసమును భతుంచి
వాలీ ౨ కియొక్క యర్బాలింగమును బొమ్మగా 'మైకొని ఆరికు
5న కరి రి, అందులకు వగచి ముని హ్, ర్ర్యనమా న
ఆ కుమారులకు ప్రాయళశ్ళ్చిశ్డె త్హముగ్యా లవుడు కుబేసుని స%స్సు
నకుం బోయి అందుండి పనీంకితామరలను, అతని యుద్య్యానము
నుండి మందారపుప్పములను, తెవలయు ననియు, ఆపుప్పముల
తో ఇరువురు, భ్రాతేలును ఆలింగమును వూజింపవలయు ననియు
విధించెను. ఆ మాట విని వెంటనే లవుడు బాలు. డయ్యుసు
కె లాసమునకు పోయి యా కుబేరుని కాసా రొ పవసములసు
ఆకమించి ఆందలియములను కొటి తామరలను ఫువుషలను
లీ 6
కొని వచ్చుచు దారిలో బడలి ఒక చెటు కి ౦ద విశ్ మించను,
0) WU
రాముడు మరల సీతను గలయుట,
ఈలోపల రాముడు నర మేధము చేయ యత్నంవంగా
అందులకు లతుణుండు సులక్షణుని పురుషుని వదకువాం డె ఆ
ఆటీ చి
రాముడు మరల సీతను గలయుట, య
మాసమున వచ్చి టీ త్తేధర్మమున ౬వుని ఈద నునకు ఎలిచి
క్ జ ప్ర శాన నా డ్ర్ జ్ లే తర
మోహన్నాస్తముచే మోహాతుని. చేసి కష్ట అయోభ్యానగర
మునకు కొనిపోయెసు, లవుడు రానందులకు వగభుచున్న సీతను
ఓర్చి, జాన వృష్టిశో వృత్త మెటీల్కి, వంకే కుశునితో
“నియన్న ను లవుని అవుణుండు కని ఆ న్
యన్నసు లను లలు 6 ట్ వ యోధ్యకు కొనిపోయి
నాండు, ఈయ సములు ఆతనిస జయించి అన్నను విడిపిం
పము.” అనీ ఏపవ్యాస్తృము లిచ్చి వం వెను, కుశుడు పోయి
యజ్ఞ భూమిని ఆక మించి దానిని కాచుటశకె నచ్చిన లత్షణుని
న Uy యా ఆశి
ఆపవ్యుమహ* స్త్రముల చే జయించెను, అంతట రాముండు న.
మునకు చ్చి నాలక్షివభావమువే ఆవిల్లవానని జయింపనేరక
ఆత గ
“అబ్బాయా ఏల యున్షము చనెదను ? నీ పెవరనుి అని
t
యడిగెసు. “లత్నణుడు నాయన్నను కట్టి తెచ్చినాడు. నెను
బి ఈ
ఆయను విడినింప వచ్చినాండను, మేము లపకుశులము, రావు
తనయుల మని మాయమ జానకి చెప్పినది” అని తమవృత్తాంత
—రీ tO
మును చెప్పెను, అంతట "ముండు కన్నీ ళ్లు విడిచి లవ్రుని
శెప్పెంది “ఆపాపాత్తుడను రాముండను. నెనె.” అని చెప్పుచు
వారి నిరువ్చవను కంఠాలింగనము ననెను, అంతట పౌరులు
నీతాబేవిని పొగడుచు చూచుచుండగా రాముడు ఆ శిళ్వు
లను (గృహాంచెను, నీతా దేవిని కూడ వా క్యా శమముసుండి
తెప్పించి ౦ “జ్యభారము పుత్రు లమిా(ద మావి ఆమెతో సుఖ
97 క థాసరి తాగము, లం, ౯ త, ౧,
ముండెను _ ఇట్లు సపలు చికపొహాము నెనగు నె త
య ( 7 Q సం స
మోారు ఒకర" నయిన సహింప లే రేమి?_
కొట్టు శాంచో (నఖ వివాహోత్చుకను తనయ నలం కాగ
పతిని అల్టని ననాహావదగున, ఊటడించి, ఆకాశ మా మున
౧౧ మెక్ ౧
తననగరమునకు పోయెను. _ న్వవాహనదశ్శుడును నలవంతలోో
శ శాందిక బోయెను
పృథ్వీ రూపరాజు కథ,
అచట రాలి న్నివృహ్య క్. ఆలణయుమున్న యానరవాహాన
(|) లు
దత్తుని వినోద వెట్టుహం గోముఖుండు, వృథ్వీరూప రాజు కథను
చవ్చెదను విను నని యి (ఇని
దతీణావథమందు వ వ్రత్హ్టైాన మని పట్టణము. గలదా,
అందు సృథ్వరూవుం డసు pn త పప న్ు
3 న్ యొకు గను శమ జాసు6
ఉండెను. ఒకప్పుడు ఆతని వవును శ్రామణులు జ్ఞాసులు
వచ్చి ఆతని యాయద్భూకూపముసు చూచి యి ట్లనిరి._
“దేవ్యా మేము భూలోక మెల్లం గృున్మరుచుందుము; శొని
రూపములో నీపాటి పురుషుని గాని చ్ర్రీని ని గాని చూడలేదు,
కాని ము_క్లిపు ర ద్వివమున రూవధర మహారాజునకు “హీను
లతా జైన. జనించినతనయ రూపలత అనునది ఒక్కతెయే
ఈలోకములో నీకు సాటి ఆమెకు నీ వొక్క.డప సాటి,
మోకు ఇదణకు కూటమి సంఘటిపిన శోభిలును, ఈ శ మణ
ది గు గం &
వచనములతొొ గూడ మాకనా౭చములు eh సణమా్యామున
పృథ్వీ రూపరాజు కథ, 87»
అ షి జు 5 ల శ అ
ద్ర పశించి "రాజు హృవయమందుం గుచ్చు కోొనినపి. ఆంత
నుత్సుకుం 'డె "రాజు తనది తనరో త్రమునికి కుమారీద త నా
టు న్ా. జాలి జాల
మునికి ఆన తిచ్చెనుః ఓయి నారూవషమును సరిగా వటమున
వాన “కొని ఈ భికువులతో ము _క్రిపురద్వీపషమునకు పొమ్ము.
అంగు రూపథింమపహోరాజునకును అతని కొమరితకును యు క్రి
గా దాసుని చమాపుము. ఆ రాజు అకుమారిని నాకు ఇచ్చునో
చమూసనుము, ఆముగుదను చి త్త ములో వ్రాసి యిటకు తెమ్ము.
ఇ ట్లాజ్ఞాపింగి తనప్రతిమను వ్రాయించి భిమువులతో ఆముచ్చిని
ఆదీవికి పంపెను,
తీమందు పత్ర్రవుర మను నగగము చేరి ఓడ యెక్కి సాగర
మా,మున అయిదు దినములకు ము కిఫపు సపము చరిరి,
౮౧ wee
అచట చి శో వ '6"జద్యారమున “సోకుంాసాట ముచ్చి యీ
లోకములో లేయాూి అని పతాక మె శ్లెను, దానిని విని రూవ
భరమహాో 5౮"జు విలివింవంగాచి శ్రీ, కరుడు పోయి వ్ర ణమిల్లి విన్న
విరు నత ల్. మెల థ్ మించితిన్తి నాకు
సాటిచి త్ర కారుని మాడ నై తిని, 'చేవాసుుమనుజులలో ఎవనిని
వ్రాయుదును! ఆన తిమ్తు.' రాజు రూవలతను రావించి ఆమె
వతివుును వాయు మనెను. కుమారిదతు(డు రాజకన్యను
హూ ల జా
సరిగా వ్రాసి చూపెను. రూవధరుండు మాచి సంతో షీంచి
ఆముచ్చిని వివేకిగా నూహించి వానివలన అల్లుని పొం”,
376 క థాసరిత్పొాగనము, లం, ౯ త, ౧.
నోరి “ఓయి, భూవుండల మెల్ల తిరిగిలివి కదా, ఎచట నె నను
ఇథి ౧
నాకొొమాారితకు సాకి స్రైనిగాని పురుషునింగాని మాచితివా?’
అని యడిగెను, “ఈమెకు సాటి న్ర్రీని గాని ప్రుముషునిలాని
కని యొణుంగను, వతిష్రానవుుమందు వృషథ్వ్యరూపమహో 6 'జు
ఈమెకు తగిసరూవవంతుండు. ఒక్కయు ఉన్నాన. ఆయనతో
ఈమెకు ఘజిల్లెనేని సొంపుగా నుంశును.. రాజ కన్య తుల్య
రూవ దొరకక ఆయన తరణుం డయ్యుసు వివాహ మడక ఈం
యున్నాడు, లోక లోచనోత్పవ మయిన యానాజును మాచి
ను కుతూపహలమువే ఆరూవమును పటములో ప్రాస తెచ్చి
యున్నాను, అని ముచ్చి వాకు చ్చి పటము నూను. ఆ
a నో
రూపములు యాది రోజో ఆళ్చరగ్యము చే తల యూంచి యూంచి,
“చి త్రరువునం దయినను ఇతనిం జూచిన మేము ధస్యులము,
ర
ఎవరు అతనిని సామాత్తుగా చూతురో వారికి సమస్కారముం
7
అనెను. “తం క. ఈలికిన. యూ మాటను క నియు అలఖ్యమును
కసియు ఉక్సుశ యవ రూపలతకు వటి యొమియు అగపడదు
వినబడదు. ఆము కామహమాహీత యగుట యొెటింగి రాజి
కుమారిదత్తునితో స వ్రాతయందు పారయబాటు ఉండదు,
నిశ్చయముగా ఆరాజు నాకొమారితకు తగిన రూపవంతు(డే,
కావున నీవు త్వరగా నా కొమారిత పటమును కొనిపోయి
అతనికి చూపి నాయభిప్రాయము . తేలుపుము. ఆయన కిస మేని
తత్త ణమే వచ్చి నాకస్యను అపా మాసానాం అన్ వానిని
పృథ్వీ రభూపరాజు కథ, 877
ఆభియువులను బవాధనము లిచ్చి సత్కరించి తనదూతతో
కూడ పంచెను,
వారును సముద్రము దాంటి వ్రతిషఘ్టైాననగరము చేరి
రాజదర్శనము వని స. వెట్టి వృ్త స నివే ంచి రూపథర
సందేశమును అెలిపిరి, ముచ్చి అతనికి _రూపలతాపటమును
చూసెను, తానణ్యుసర స్పయిన యా మెచేహమును ప.
చున్న యారాజు అందు మునిగిన తన చూడ్కిని లేవ
డాయెొను. వెన్నెలను చకోర 'మువోలె కాంత్యమృుత లహరిని
తోమెను ఆస్వాదించుచు అతనిమాప్ర తనియ దాయును, రాజు
దిత్రకరునితో “మిత్త్రమా, ఈరూపమును సృజించిన వేధయు
వ్రొసీన సీవ్రును వేందోస్థిలు. పధరమహీపతి యిస్టమును
నే నంగీకరించిరిని. ము_క్రి గ్ఫు కద్విషమునకుం మం ఈ కన్యను
వివాహ మయొ్యొవ. అని చెప్పి ఆ చిత్తకన దూత భియున్రులను
ధనము లిచ్చి సత్కరించి చిళళవ్రునే చూచుచు. ఆదినమును
ఉద్యాా్యానాదులయందు విసుహాతురుం డలం గడిపి, మటునాయడ
లగ్న 'మేక్పణుచుకొని సె స్రైన్యుం డయి నానా హ్యళ్వ
సామంత రాజప్ప త్త్ స మేతుం రై, వధాదూత చి [. కార
ర మణులనుం దోడోొ-న్సి పయనము నడ చెను,
తొలునాడ్కు మంగళఘట మను నాగేంద్ర్యము నెక్కి
సాగి సాయంకాలమున వింఛ్యారణ్య వపఖత్తమున. నమ్మా
మటునాండ్యు శతువగ్షన మను నిఖభరాజము నెక్కి ఆ యరణ్య
wD
878 క థాసరి త్సాగరము, లం గః త, ౧
ముం జొచ్చి పోవుచుండగా అతనిముందు నడచుచున్న బలము
వెనుకకు విజీగి చెల్లాచెనరై పాత్ పోనసాగెను, డానిం గనిని
వ్యెజపడుచున్న యతని కడకు తత్హ్ర ఇమే స డను రజ
పుత్రుడు వనుంగుమిోంద వచ్చి “దేవా ముందు గొప్ప భిల్ల
నైన్యము వైంబడినది, భిల్లులు మన్యేనుగులను వంబరింటిని,
6... యి a2)
వేయిమంది బంటులను, మున్నూ టు గుణ్బములను, సంహరించి
నారు. మననై నికులు రెండు వేలమంపిని ఫిల్టులను కూల్చీనారు,
మన యొక మొండెమునకు వారివి రెండు. విడుగులను బోలిన
వారికోలల కాగర వ నుర నికొలు విజలిగి పాలు బొచ్చినారు,
అని తెలివెను. అంత పృథ్వీరూపుండు కుపితుం డై భిల్లనేనను
తటిమి వైడ్ అర్జనుడు కౌంవనై న్యముం జోలె రూపు
ర జ రు
మాపెను, ' వతపదస్యువులను ప సంహారించిరి,
రాజు ఒకభల్లమున ఖిల్లవతోతలను' డ్ "బ్హంచెను, బాణంసు గంగ
నుండ కాటుచున్న నెత్తు ఈల అతని యనుగు శ తుమ నము
Jo
ఎన్ కొ త్తనీటి 'సెలయే అులతొడ యంజన భూధ రెంద్ర మో
యన నొప్పు చుంజెసు, నిజయము నొంది మవలి రాజనె న్య
షా
మెల్ల వచ్చి కలనికొరంగా హత * గులా న ఎలు చెగాచెద రె
పాటీరి, రూవధన దూత తవవ 55+ శృనముమును పాగగు చుండగా
సం గ్రామము మాని సృథ్విరూపసూవతి గాయపడిన నై నికుల
వతి ఆవినము , ఒక సర స్త్రీీమందు విడిస్కీ మణునాండు
"పేకువను తరలి యథా క్రమముగా కడిలిరే వయిన యా వ
పృథ్వీ రూపరాజు కథ, 879
ఫ్రురము చేరెను. ఉదారచరితుం డను నచటి రాజుచే కృతో
చితసత్క్ )'యుం 2 ఆదినము అచట విశ మించి, మటునా(డు
ధా మ ౬ 0
ఆరాజే సిద్ధము సోయించిన యోడల నెక్కి. ఎనిమిది దినముల
సటురున సము గ్రమును దాటి ము _క్టిప్రురము ౫ రెను,
అతని రాక యొజింగి రూవధరుండు ఉప్పొంగి ఎదురు
వచ్చెను, ఇరువురును ఒండొరునుల కంశాలింగనము చనీరి, "
రూవధరునితో సృథ్వీరూపుడు తన్ను త్రాగునవియం బోలె
వే "రనారీదృష్టులు చూచుచుండగా ఆ పుర వ్ర వేశించెను.
అచట రాణి హేవులతయు రూవధరవుపహారాజును తమకన్యకు
అనురూపుం డెనభ గ లభించినందొాలకు సంతోషించిరి. అందు
ర —O
పృథ్వరూపుండు ఆయ త్రమామలశచే వారిసంపదకు తగిన యుప
చారముల నంది మబునాంతు వేదియందు దాపలతాకరమును
మూర్తీభవించిన మహోత్సనముంబోలె గృహించెను. అప్పుడు
అనో్యన్యరూపదర్శిను తెనవారినృష్ణులు “నీవు సత్యమే వింటివి
లని చవులతో చప్పునపయుంబ'' లె చవ్రలయొద్దకు వ్యాపించి
యుండినవి, వధరుండు ఆ యిమవుకకును లాజమోతుముల
యందు ఇచ్చిన లెక్క లేని రత్నముల చూపటు అతనినే
ర ణ్నాకరునింగా తలంచిరి, సుతావివాహము ముగియంగానె
ఆతడు. చి త్రకర శృమణులను వస్తా భరణములతో ఫూజించెను,
నాడు ఆప్రరమందు పృథీ రూపుడు అక్క_డివాడుక యాహోర
సానములచ యానంగం౦ చెను. పగలు నృ _త్తగీతాదులం గడవంగా
830 కఖాసరి తృాగరము, లం, ౯ ర, ౧
రాత్రి ఉత్పుకుం చై రూపలతతో వాసభవనము ప్రవేశించి,
రతనాలవ క్లైనుంచము, రతనాలరాకట్ల్టు, వుణికంబంబుల్తు మణి
వ్యైలుం గలిగి కనులపండు వె వైన యచ్చోట, ఆమెతో చికసం
కల్పగుణిత మెన భోగశేళిం దేలి నిదంచెను.. వేకునను వంది
0 Wy
మాగధ గీత బోధితుం డై స్ఫన్గమున నింద్రుండు వోలె అట
నుండెను,
అట్లు అచట అతమామ లలవరించిన దివ్యభోగముల
ననుభవించుచు వదిదినము లుండి వదునొకండవనాండు గణక
నిత శుఖిలగ్నంబున శ్వా రచిత మంగళుం డై రూపలతం
దోడొని వెడలెను. కడలివజకు మామగారు సాగ నంవగా
సృథ్వీధయండు రూసలతత్ోను అనుచరులతోను ఓడ ఎక్కె_ను,
ఎనిమిది - -దినములతో' సాగరమును. చాటి ' జ డున నున్న తన
దండును కలనీకొనెను. ఉదాళచరితుడు న వచ్చి ఇతనిని
షత వురమునకు తోడని పోయెను. ఇతండు ఆతనివలన
తాము తొంద ము నెలత చనవముటు వి శ్ర మించి మనల
వయన మారును, వ్రియతమను జయమంగళ మను నాగం
ద్రముపై Se A “ఫ?గిరి తుము ఈ తస ద్ర ము నెక్కి
SNe తనం'కశక జెండా లె త్రీ క నిజ
నగరము అ తిర్టానము వ్ర వేశించెను. అందు ఫురాంగనలు
రూవలతను అచ్చెరునడి అప్ప వాల్బక చూచి రూపగర్వమును
వదలుకొనిరి, రాజధాని ప్ర వెళించి వృథ్యరూపుయ ఉత్సవము
పృథ్వీ రూపరాజు కథ, 681
చీనీ ముచ్చికి గ్రామము లిచ్చి, శృోమణులను యథార్ష్హ్మధనముల
సత్కరించి సామంత సచివ రాజపు త్రులను సవమూనించ్కి ప్రియ
తమ మొన రూపలతతో జీవలోకసుఖ మనుభవించుచుండెను.
ఇట్లు గోముఖుడు నరవాహనదత్తునికి వినోదాన్టము
కథ చెప్ప, ఉత్పుకుం డయిన యతనితో మరల నిట్లనియె.
ధీరులు క్లే శములతో డి విరహమును చిరకాలము సహింతురు,
దేవ్యా నీవు ఒకరాత్రి మొనను సహింప లే వేమి? జేపు ప్రాతః
కాలమున నీవు ఆలంకారవతిని వివాహ మగుదువు. ఇట్లు గో
ముఖుడు వెప్పుచుండంగా, అచటికి అప్పుడు వచ్చిన యాగంధ
రాయణసుతుడు మరుభూతి యి ట్ల నియె,.--గీస్మ రసంతావము
నెబుగని నీవు స్వస్థ ముగా ఏమి చెప్పవు! పురుషుడు కామ
మునకు గుతి కానంత నేవే ఛైర్యవనివేక శీలములను డాల్బును.
వస్త్రాంతమునకు అంటుకొన్న గడ్డి పారకవ లె మరుని దులిపి వేసిన
సరస్వతీ జిన స్క_ందులు మువ్వురే ధన్యులు” మరుభూతి యి
ట్రనంగా గనోముఖుండు బెగడుపడి టోరకుం డెను, అంతట నరవా
హనదత్తుడు గోముఖుని మాటను ఇట్లు సమరం చెను: 'ఏనోద
నార్హము గోముఖుండు అట్లు చెప్పుట యుక్త కే. మిత్రుడు
ees బళి బి యనునా? యశాళశ_కి Me
రుని స్వజనులు సమాశ్యాసింపవలయును; అటు వై ని విషము
సాయకుని చిత్తము” ఇట్లు పలుకుచును పరిజనమువలన ఆ
యాకథలను వినుభును నరవాహనదత్తుండు ఆరాత్రి గడ వెను,
ర్6
882 కథాసరిక్సాగగము, లం, ౯, త, ౧,
మటునాండు అతండు స్రాతఃకాలమందు "లేచి ఆవశ స్ట్
క్రీ యలు తీర్చుకొని యుండంగా, ఆకాశమునుండి కాంచన ప్రభ
భర్తను అలంకారశీలుని కుమూరుని భర శీలున్సి కొమారితను
అలంకారవతిని తోడ్కొని వచ్చి దిగాను, వారందలు అతని
చెంతకు వచ్చి, అతనివలన గౌరవ మొంది ఆతనిని యథోచిత
ముగా అభినందించిరి ఇంతలో వేలకొలది విద్యాధరులు
ఆకాశమునుండి “హీమరత్నాడి భారములను మోాచుకొని
వచ్చి దిగిరి, ఈ వృత్తాంతమును విని వత్సరాజు ప్ర త్త్రుని
యుత్క_ర్ష కు సంతోషించి మంత్రులతో ను భార ఫ్రలత్ ను
అచటికి వచ్చెను,
వత్సరాజు యశార్హ ముగా ఆతిథ్యము చవేయంగా అతని
తో వ్ర ణయానతు( డై అలంకారశీలు డి ట్రనియె, “రాజ్యా ఈ
నాతనయ యలంకారవతి పుట్టగానే గగనవాణి “ఈమె సర్వ
విద్యాధ రేంద్రు లకు చక్రవర్తి "కొంగల యీనీ కొవమరుండు నర
వాహనదత్తునికి భార్య యగు నని పలికినది, కనుక దినిని వ్రితని
కిచ్చెదను. వీరికి ఈలగ్నము శుభము, ఇందునిమి తము వీరి
నందజను తోడ్కొని యిచటికి వచ్చితిని” విద్యాధేంద్రుని
వచనమును వత్సరాజు మహానుగృహా మని పలికి ఆమో+దిం చెను.
అంతట నావిడా్ర్రధరాధీశుండు తన విద్యా ప్ర భావమువలన తన
యణచేతల బుట్టిశజలమును ఆయంగణభూమివై చల్లను. అంత'
నచట. దివ్భావస్త్రచ్చ్ళన్న మైన బంగారవృవేడియు నానాకత్న
నరవాసహూనదత్తుండు సుందరవురమునకుః బోవుట, 888
మయ మై సహజ మయిన కౌతుకగృహమును పుట్టినవి. "లే,
లగ్న వేళ వచ్చినది. స్నానము కానిన్థు.” అని కృతార్గు. డయిన
యలంకార కీలుడు నరవాహనదత్తుని “ “హాచ్చరిం చెను, “స్నానము
చేసి వివాహకంకణము చదాల్సిన యా నరవాహనదత్తుని వేదికి
తెచ్చి యలంకారళీలుడు కృత వధూవేవను తన కొమారితను
అలంకారవలిని చానము చేసెను. అలంకారశలీలుండును కుమా
రుండును లాజమోతములయందు వెండ్డ కొమారితకు వేల
కొలది మణి కనక వస్త భూషణముల బారువ్రులను దివ్యాంగన
లను ఇచ్చిరి. వివాహము ముగియగానే అలంకారశీలుండు
అందణిను సవూనించి నిల్ భార్యాషావుత్రు లను తోడొ గాని
ఆకాళమాక్షమునం బోయెను, ఇట్లు విదారాధర రాజు లెల్ల వచ్చి
నేవించుచున్న. తనూజుని అభ్యుద 'యోన్తుఖుని చూచి వత్స
రాజు చిరకాలము ఉత్సవము చేనెను. నరవాహనదత్తుండు
సద్భ_త్త మనోరమయు ఉదారగుణయు నైన యలంకారవతిని
నాంది, అట్టి వాణిని పోందిన సుకవివలె సుఖముగా నుండెను,
౨._వ తరంగము,
ఆూాయంకక్రీనాూ
నరవాహనదత్తుండు సుందరపురమునకుం బోవుట,
నవవధు వైన యా యలంకారవతితో నరవాహన
దత్తుండు తండ్రి యింట ఆమెయొక్క_ చేటికల దివష్ధినృ _తృగీతము
884 కథాసరి త్సాగరము, లం, ణా ర, జీ 9
లచే రంజితుం డై సచివులతోం గూడ పానగోష్టి సలుపుచు సుఖ"
ముండెను, ఒకనాడు అ _త్లగారు కాంచన వ్ర భ వచ్చి ఆతిథ్యము
నొంది యిట్లనియె, “రా మాయింటికి ఆ సుందరప్రురమును
చూడుము, అచటి యుద్యానవనములలో అలంకారవతీనపవో
యుండ చై విహరింపుము. నరవాహనదత్తుండు వల్లె యని ఈ
వార్తను తం డికి "తెలివి అతని యనుజ్ఞను పొంది, వసంతకునిని
మంత్రులను తోడ్కొని, ఆమె విద్యాపృభావముచే నిర్మించిన
విమానవరము నెక్కి ఆకాశ మార్తమున బయలు పడ లెను,
విమానమందు ఆకాశమునుండి శ్రీ ంద చూడ, నతనికి భూమం
డలము ఒక చిన్న దిబ్బగాను సము ద్ర ము ఒక కందకముపాటి
గాను అగపడెను, అ_త్తతోను భార్యతొ ను క్రమముగాకిన్నరీగీత
నాదితమును స్వర్యధూసంఘ సుందరమును అయిన హీమా
లయమునందు అ మూరు చూచుచు పోయి యా
సుందరపురము చేరెను. అది రత్న ఖచితములును కనకమయ
ములును అయిన ప్రాసాదములచ హూవమువంతమందు6 గూడ
సుమేరు శిఖర ్రాంతిని కలుగజేయు చుండెను. ఆకసమునుండి
క్రీందిక్ వచ్చి విమానము దిగి, లోల ధ్యజాంశుక మె సనాథత్య
దర్శన హర్ష నృత్య పరాయణముం బోలె నొప్పుచున్నట్టి యా
నగరము ప్ర వేశించెను, అత్త నీరాజనమంగళ మాచరించుడు,
అలంకారవతీసమేతుం డై సచివ వసంతక యుక్షుంశు నై రాచ
నగరు వ్ర వెశించి, అచట ఆగినము శ్రా వ్ర భానజనితము లైన
నరవాహనదత్తుండు సుందరవురమునకుం బోవుట. 8685
దివ్ధభోగములలో . గడపుచ్చు నరవాహనదత్తుడు మామ
యింట స్వర్దమందుంబో లె సుఖముగా నుండెను,
నుజునాండు కాంచనప్రభ యతనితో *ఈనగరమందు
ఉమాపతి స్వయముగా వెలసియున్నా (డు, దర్శించి పూజించిన
వారికి ఆదేవుుడు భు క్లము కుల నొసంగును, అలంకాకవతితం త్ర
ఆదేవునికి అచట నొక మహోేద్య్యానము నిర్మించినాండు.
గంగాసర స్పు త్యామును కూడ అన నామమును వ్రచటికి
'తెద్చినాండు, దేవుని పూజించుటకును విహరించుటకును అచటికి
ఈ దినము పాొండులి అని చెప్పెను. అంతట ననవావానదత్తుండు
ఆశివోద్యానమునకు అలంకావతిని నయస్య సచివులను తోడు
కొని పోయిను, ఆ యుద్యానమందు వెట్టబోదెలు బంగారు,
కొమ్మలు రత్న ములు, పృపములు ము _ణేములు చివుళు
పగడములు. అచట నతయ గంగాసకస్సునందు స్నాన మాడి,
ఉమాపతి నర్చించి, రత్న సోపానములు కాంచన తావమరసములు
నయిన వావికలలో జల శ్రీ డ సలివి వానితీరములయందు మనో
రమము లైన వేల్చున్చూకుల పొదరింశ్లలో అనుచర సమేతుం
డై విహరించు చుండెను, దివ్య పాన గానములచేతను మరు
భూతి సరళతచేం జేసిన మృదుపరిహాసముల చేతను ఆనందించు
చుండెను. ఇట్లు నరవాహనదత్తుడు మాసకాలము శ్వనూ
విద్యాకల్పితభోగము లనుభవించుచుు ఉద్య్యానవనములయందు
Uy డించుచుండెను. పిమ్మట కాంచన ప్ప ఛచే చేవోచిత వస్త్రాలం
886 కథాసరిత్పాగరము., లం, ౯ త, నం
కాగములతో సత్కృతుం డై ఆ విమానమునే వధూ మంశి
వయస్య సమేతముగా ఎక్క శొఫాంబిక వచ్చి, తల్లి దంక్ర్రు లకు
నేత్రొత్సవము చేసెను. అచట కాంచనప్రభ వాసవద రేకును
వత్స రాజునకును ఎదుట కొమారిత ace a నిట్ల
నియె,_'నీవు ఎప్పుడును భర్తను ఈర్ష్య ఫోవము వేత దుఃఖ పెట్ట
కము, ఆపాపమువలన విరహము కలిగి గొప్ప యనుకాసము
పుట్టించును, ఈర్ష వచే నేను ఫూర్వము నాపళతిని దఃఖ వెట్టితని,
అందుచే ఇపుడు ఆయన వనమునకు పోంగా, నేను వశ్చాత్తా
నముశే కొలుచున్నాను* ఇట్లు వలిక్కి కన్నీళ్లు విడుచుచు
ఆమెను కౌంగిలించుకొని ఆకసమున గనీ తన నగరమునకు
పోయెను,
హరఠళర్శకథః
మటునా(డు నరవాహనదత్తుండు _ప్రాశశృత్యములు
సలీది మంత్రు, లగోష్టిలో సుండంగా, అలం కారవతీయొద్దకు ఒక
విలాసీని వచ్చ భయకంపములతో “దేవీ, పతక నన్ను
కావుము శకావుము,. వీండుగో ద్రాహణుం డొకంయ నన్ను
చంప దటుముకొని వచ్చి బయట నున్నాడు అతనిభయ
ముచే నేను శరణార్థిని నై. ఇచటికి వచ్చితిని* అని మొటి
జృర్టైసు, “భయపడకు, వృత్తాంతము చెప్పుము. ఎవడు
అతడు? ని న్నెందులకు చంప దజుముచున్నాండు హై అని
యలంకారవతి యడుగగా ఆమె మరల చెప్ప సాగాను
హఠశర్మకథ, 887
“దేవీ నాపేరు అశోకమాల, నేను ఈనగరమంచే బలనేనుం
డనెడు యత్తియుని కూరను, నన్ను కన్యగా నున్నప్పుడు
హళళర్మ్య త నొక ధనికుడు రూప 'లుబ్ధుం డై నా తం డ్రని
యాచించెను. “వికృతరూప్పుని ఘాోకముఘేని అతనిని వివాహా
మూడను, ఇచ్చినను వానియింట నుండను” అని తండ్రతో
నేను చెప్పితిని. నాపృతిజ్ఞ వినియు వాఠశర్మ్మ నాతంప్రయింట
పాయోపవేశము చేనిసు, ఆతండు చచ్చునని వెజుచి నాతండి
Wy
అతనికి నన్నిచ్చి వినెను, అతండు నన్ను బలాత్కారమున
వివాహూ మాడి తన యింటికి కెనిపోయొను, నెను వానిని.
వదల యొక్ య కుమారునియొద్ద చేరితిని, హఠళక్మ
ధనసాధనముచేత ఆ మత్రియుని అభిభవించెను. అంత నేను
మటియొకని నాశయించితొని, హఠశ” రాతి వానియిలు
| WU ఆశ Uy గు
కాల్పివెనెను, అతడు నన్ను విసర్లించెను, నెను మూండవ
జు
మతమతియు నా క్ యించితిని, వానికొంపను గూడ ఆ బాషహడు
wy Uy
రొ త్రి కాప్పివేనెను. ఆ క శ్ర యుండును నన్ను వదలివెనెను,
అంత అడుగయినను అవకాశమోాయక తజటుముచున్న హఠ థ్
నుండి నేను చంవం దటుముచున్న నక్క_నుండి గొక్టైవిల్లవ లో
భయపలాయిత నై వచ్చి, ప్రాచటనే మిోభృ్ళత్యుండయిన పీరళర్మ
యను బలవంతునికి దానీ నై_రని, దాని నెణి(గి హఠళర్మ ఆఫ్
శ స న
వదలి నాతోడివియోగముచే కృశించి తగి శషుడై సన్ను
వేచియే యుండెను. అంత నారాజపు త్రుడు నారవణకొణకు
888 కథాసరిత్సాగరము. లం, ౯. త, ౨,
ఇతనిని వెజులో వేయుటకు యత్నింవంగా నేనే నివారించితిని,
ఇప్పుడు నేను ద్రైవవళమున వెలుపలికి రాగా హఠళర్మ చూచి
క్ర ర్తి దూనీకొని చంప దజుముకొని వచ్చి యున్నా (డు, నేను
వలాబితనై వచ్చి దయార్ల 3 సు పతీహారి లోవలికి వదలంగా
Q__ DO ~— UYU
అటం జొచ్చితిని, అతడు హజారమువెలుపల కనువెట్టుకొొని
యున్నాడు.”
ఆమె యిట్లు పలుకగా నరవాహనదత్తుండు ఆ్రాహ
ణుని ఎదుటికి విలిపించెను. ఆ వికృతరూపుండు (కో థా వేశమున
మండుచున్న చూపులతో అశోకమాలను చూచుచు చేత
క రీ బూని ఫోవముచే వడవడ వణణశుచు వచ్చి నిలిచెను,
సీయి చెడిన బ్రాహ్మణుడా, స్రీ ని దీనిని చంపెద వేమి? దీనికె
ఇతరులకొంవలను శాలిచెద వేమి? వల పాపము చేనెదవు*ి
అని వ్ర భు వడిగాను, బ్రాహాణుం డనెను;ః *ల్తది నాధర్మ భార
నన్ను వదలి ఇతరులకడకు పోయినది. నే నెట్లు సహింతును
అంత నశోకమాల వణయశుచు ఓ లోకపాలురారా, పలుకుడు
నన్ను నాయిచ్చ "లేక బలాత్కారమున ఇతండు వివాహా యై
శ్రింటిక్ గొనిపో లేదా? అప్పుడే ఇతనియింట నుండ నని నేను
చెప్పలేదా?” అని మొణి వెబ్టను,
అంతట దివ్వ వాణి “అశ్లోకమూల చెప్పునది సత్యము:
అ్ల్లే జరిగినది. ఇది మానుషిగాదు, ఈ మెత_త్త్యమును వినుండు.
అశోకవరుం డని విదా్థధ లేశ్వర వీరుడు కలడు. ఆతనికి
హఠ ళ (
హఠ శర్షకథ 830
ఫుతులు లేక ఒక కన డి
అ [మౌ శ, ము కలిగినది. దానిని తండ
అశ కమాల యని చేరు జె వెంచుచుంజెను, ఆమె సా, ఫ
బ్ ర
యావన యయి, తండ్రి ఎవని కీయ బోయినను అత్యంత రా
పాఫిమానముచే ఎవనిని వివాహ మాడ నంగీకరింపదాయెను,
ఆనిర్బంధమునకు అలిగి తండి ఆమెను ఇట్లు శపించెను.-* ఈ పేరి
© mM
a
ణుండు బలాత్మా_రముగా నిన్ను పెండ్లయాడుసు, నీవు వానిని
షర ల ఎలి 7 ఇ అగ న
వదపి వరుసగా ముగ్తురు భర్తలను ఆశృయింతువు. అప్ప టికిని
తోనే మానుషివిగా పుట్టుము, వికృతరూపుం డొక బ్రాహ్హ
అభ్రాహూణుండు. ఉప ద్రవవెట్టణా బలవంతు నొక రాజపు త్రుని
5 AN అ ఆద్య వ 3
దానువిగా ఆ శ్ర యింతువ్రు అప్పటికిని ఆ బ్రాహూణుండు దలండు
నిన్ను కనివట్టి ఉండి ఆతడు చంవందణజుమును, రాజభవనము
చొత్తువు. అచట ఈ ఫొవము నదలును,’” అట్లు తం్ర చ
శాపము నొందిన యా విద్యాధరి యనశోశమూల యీ యీమె,
ఈమెకు ఆశావను తీటీనది, ఈమె ఇప్పుడు తన వైద్యాధర
పదమును బొంది తన మునుపటి దేహమున చేరును, విమ్గట
అఫిరుచితుం డను విద్యాధర రాజును వరించి వివాహమాడి
శావమును సరించుచు శీ డించును. ఇట్లు వలికి ఆకాశవాణి
శీ ల య
విరమింపలా'నె అశోకమూల ప్రాణము "లెడలీ నేల _చ్రాలెను,
దానిని భూచి అలంకారవతియు నరవాహానదత్తుండుసు వరి
వారముతోం గూడ బాప్పాయితేకుణు లయిరి,
800 కథాసరిత్పొాగరము, లం, ౯, త, ౨,
ఆ బ్రాహణుండు దుఃఖావేశము'ే కోపము పోయి
ఇ విలవీంచుచు ఆకస్తికముగా హర్హోత్ఫుల్లాననుం
రాగాంధుః డై
డాయెను. వమి యివి యని re నడుగయగ్యా, విప్రుడు
చివ్చదను
పవి్శనుఖజ నను ఫూవర్యజన్మమును స్మరించితిని,
వినుడు. ' హీమా దియందు మవనప్రువ మని యు_త్హమనగవము
UU
కలదు, అందు స లంబభుజుం డని నిద్యాధ రేళ్ళరుండు కలడు
ఆతనికి స్ట్థూలభుజుం డని తనయుడు కలిగను, ఆరాజపు త్రయ
శ్ మముగా యావనస్థుం డాయెను. అంతట సురభివత్సుం డను
విద్యాధవపతి స్వయముగా తన కన్యను కొని వ్రృలంబ భుజుని
యింటికివచ్చి యతనితో *ళఈీ మెను నాకూ(తును సురభిద తను
నీ కుమారునికి స్థూలభుజునికి ఇచ్చితిని, ఆగుణపంతుండు దీనిని
వివాహమాడునుగాకం అనెను, అందుల కంగీకరించి పృలంబ
భుజుడు కుమారుని విలిచి అతనికి ఈవృ తాంతమును లెలివెసు,
స్టూలభుజుండు రూవగ ర్వయుచచెత “నాయనా, ఈకన్య నాకు
వలదు. ఈమె మధ్యమరూప.. అని నిరాకరించెను, పుత్రాః
అత్యంతరూప మేల? ఈమె గొప్పవంశముది, మాన్యు రాలు,
3 రాలా లి లు
తండ్రి యిచ్చినాండు, నె నను గ్రుహాంచితని, అని తండ
మరల చెప్పినను నూలభుజుడు సముతింప నందున కువితుం జె
థి ఆశ యా
తేల డ్రి వానిని శపించెను._ “ఈ రూపాహంకారముచేత నీన్ర
మనుహ్యలోకములో వికృతాస్యుండవుగా ఘోరరూాపవు(డవుగా
పుట్టుము, శాపచ్యుతను అశోకమాలను బల"త్క్కారమున
అద్య క్ ౧
హఠ శర్శకథ 8౧1
వివాహ మె ఆమె నిన్ను త్యజించి యితరుల నారో యింపవలా
(
దుఃఖకృశుండ వె రాగమోహితుండను వె యిండ్లు కాల్చుట
మొద లయిన పాపములు చేయుదువు.’ ఇట్లు శాప మిచ్చిన
ని
వఅంబభుజుని పాదములవ్రాలి యేడ్పుచు ఆపతి చేత సున భిద త్త
మొణిు యిడెను, “నాకును ఫౌవము వెట్టుము, ఉభయులకును
మాకు సమగతి అగుం గాక, నాయపరాధముచే నాభ _శకు
మాత మే శేశము కలుగకుండుత. ఆ ఫాగనకు సంతసించి
ల ట్ Uo
రాజు ఆమెను ఓదార్చి కొమకునికి ఇట్లు శాపాంతము నను
గృహించెనూ 'అశోకమాలకు శాపము తీటీనప్వుడే ఇ్రతంశును
వూరషజన మును స రించి శావము తీటి ఈదేహమును పొంది _
+ ఆశీ
అహంకారము మాని శాపము మరవక త్వరలొ న్న్ను
వివాహ మె ఇచట నీతో సుఖ ముండుసు” ఇట్లు ఆ రాజు
ర్ “
వలుకంగా ఆనాధ్యి ఎట్టకేలకు యోజుడిబ్లెను. ఫావచ్యుతుం డైన
యాసూలభుజుడను నేనే యని యెటుంగుండు,. అహంకార
థి
దోపషమువే మహాదుఃఖము పాందితిని, గర్వితులకు స్రైయస్సు
ఎక్కడిది? నాకు ఆశాపము ఇప్పుడు తిజినది” ఇ ట్లని హఠ
శర్మ తక్భ ణమే విఖ్యాధం కువూరు. డై విడా్శ్యా ప, భావముచే
అశోకమాలాచేహమును కనికరమున అదృశ్యముగా గంగలో
విచ్చి గంగాజలములు అెచ్చి తణములొ అలంకారనతీవాస
Qa... “
గృహములు శుభనము చెసి, భవిష్య ద్విద్యాధర చక్రవ ర్టీని
నరవాహనదత్తుని నమస్కరించి మింటి శెగస్కీ తన కార్య
692 కథాసరిత్సాగంము, లం, ౯ త, ౨,
నీదిక పోయెను. అందులకు ఎల్ల వాగును Ey] ఎర్యు పడు చుండగా
వ్ర సంగవశమున గోముఖుండు ఈ యనంగనత్కథను చ్పోం
దొడం7ను,
అనంగరలికథః
సూారప్ర్రర మని యన్వళ్గనామము ఒక నగంము కలదు,
అందు మహాదుర్త దును మపహావరాహు6 డని రాజు ఉండెను:
అనపత్యు. డైన యతనికి గార్వా రాధనముచేత పద్మ సత్రిచేవి
యందు అనంగరతి యను నొకతెయే ఫొమార్లిత కలిగినది,
ఆమె కాలక్షమమున యావనవతి సై రూపాభిమానిని మె
ఎందటు రాజకుమారులు అడిగినను ఎవనిని వివాహ మాడ
నొల్ల దాయెను, ఈూరుం డై మంచివిద్య యొకటి చక్కగా
నేర్చినవానిక తన్నా ఇయఫ్థివలసీన దని ఆమె తననిశ్చయమును
తెలిపను. 9 ట్లుండంగా ఆ మెవృత్తాంతమును విని ఆమెకోరిస
గుణములు కలవారు నలుగుపుు వీరులు ఆమెను బడయం గోర
దతిణబేశమునుండి వచ్చిరి, వారు ద్వారపాలకుల చ తమ'రాక
రాజాన కెటింగించుకొొని యాస్థానము నొచ్చిరి, వారిని మహో
వరాహరాజు అనంగరతియెదుట *మీపే రేమి? విద్య యేమి?
జాతి యేమి? అని యడిగాను, వారిలో నొకడు వెచ్చెను__
దేవా, నాపేరు పంచపడ్డికుడు, నేను శూద్రు (డను, దినములకు
అయిదు చాంఫులు నేయుదును. వానిలో నొకటి బ్రాహణునికి
దానము చేయుదును రెండవది పర మేళ్యరునిక్ష మూడవది
ఆనంగరతలీకథః 998
నేనే ధరించును; నాలవది నాకు భారి యుంజెనేని దానికీ
ఇత్తును. అయిదవడానిని అమ్మి జీవనము చేయుదును రెండవ
బాగు చెప్పెను.నేనువై శ్యుండను, నాపేరు భామాజ్ఞుండు,
సర్వ మృగ పకల భాషలను ఎటుంగుదును.! మూడవవాడు
పలికెను. నేను త 'త్రీయుండను, వేరు ఖద్దధరుండు, ఖద్దయుద్ధ
మున న న్నెవండును గొలువ లేడు.) నాలవవాండు నేను
ద్విబో _తృముండను, నాపేరు జీవదత్తుండు, చచ్చిన శ్రీని గర
స. శ న్న 0. ( క్ వ న శ
వ్రృసాదముచీతను విద్యా ప్ర భానము తను నేను బదికించెదను
అనెను. పట్లు అందటు పలికి శూ దు వై ES య శ్రి యులు
ముగ్గురు మరల తమతమ రూవ "ర్య బలములను చెప్పుకొనిరి,
బావాణుడు రూవమువమూాతము లేక బలములను చెప్పు
నజ ట్ల
కొనెను. అంతట మహావరాహరాజు దావారికునికి “ఇప్పుడే
వీరిని అందణును కొనిపోయి నీయింట వి ul మింప౯జేయుము ,’
అని యాజ్ఞావించెను, చిత్త మని డౌవారికుండు వెంటనే వారిని
తనయింటికి తోడో_ని పోయెను,
అంతట రాజు కొమారిత యనంగరతితో “ఫు త్రీ, ఈ
నలువ్రరువీరులలో నీకిష్ట మయిన వాం డెవడు? అని యడిగెను,
ఆమె పలీశను._'నాయన్సా ఈ సలువురలో ఒకని నైన నేను
ఇచ్చగింపను, ఒకండు నూ ద్రుడు, 'నేతగాండు, వానివలన నేమి
వయోజనము ? రెండనవా(డు వైశ్యుడు పమ్యాడిభాపల
నెణింగిన నేమి ప్రయోజనము! నేను తర్రియ నయ్య వారి
894 కి థాసరి త్భాగరము, అర ణో ర, అనీ;
సెట్లు నన్ను అర్పించుకొందును ? మూడవవాడు గుణ
వంతుడు, నాకు సనర్దుడు అయినను నేవాజీవి, దరిద్రుడు,
పాణ వుముకొనువాండు. రాబాకొమారిత నె వానియిలాల
౮ జి మ ల.
నె టగుదును ? నాలుగనవాండు జీవవత్తుడు బెాహణుండు,
మ క్ల J
అతడును నాకు ఇష్టుడు గాడు; విరూపుడు కర పీనుగు
పతితుండు; వానిని నీవ్ర దండించుట యుక్తము, వానిక్ నన్ను
ఎట్లు ఇత్తువు! నాయనా, నీవు రాజవు నర్హా శృమధర్శ న.
లా స ఇ దా అక ఇ
గదా. ఖద్దళూరుం డైన ర బుకం#ు ధర శూరుడు శ్రష్టుయ
వేలకొలది ఖడ్డకూరులకు ధర శూరుడు పతి యగును,” ఇట్లు
పలికిన తనయను అంతఃప్రురమునకు పంవీ రాజు స్నానాది కృత్య
ములకై ఆసు
మణునాండు ఆవీరులు జావారికుని యింటినుండి వెడలి
కౌతూపహాలము చేత నగర మెల్ల దిమ్మలు చుండిరి, అంతలో
ప కబళ మనుమదవు కునుంగు కట్టుగంబము విటిచి తబేలా
నుండి వెలువడి జనులను శ్రాక్కుళొని వచ్చుచు ఆ వీరులను
కని చంపుటకు తజుమసాగెను, వారును దానిమిోందికి ఆయుధ
పాణు లై పరు వెత్తిరి. వారిలో త ల్రియు6 డయిన ఖద్దధరుండు
కడమ మువ్వురను నివారించి తాను ఒకండే గర్భించుచుచున్న
యాయేను(గుమోందికిపోయి దాని తుండమును ఒక్క ప్రేటుతో
'తామరతూంటింబో లె ఖండించి, దాని కాళ్ళ నడుమనుండి వెలు
వద్కి లాఘవము మాసి వెనుక వై పున రెండవదెబ్బ కొల్టిను,
ఆన౦గరతికథి, 695
మూడవ దెబ్బకు దాని రెండుపాదములను ఖండించెను. అంతట
వనుంగు చావు మీంకారము చేసీ నేలంగూలి ప్రాణము విడివెను,
ఆపరాక్రమమును చూచి జను లందటు ఆక్ 'ఏరుపడిరి. మహో
వరాహారాజు కూడ దానిని విని ఆశ ఎర్బువ డెను.
మటునా(డు రాజు వనుంగు నెక్కి ఈఖడ్డధథ రాదివిరులను
నలువురను తోడ్కొని వేంటటకుం బోయెను. అచట తేండును
సై నికులును వ్యాసుమృగ వరా హోది జంతువులను చక్కాడు
చుండగా, ఏనుగుల ఘీంకాగములను విని కోపమున నీంహా
ములు గుహలు పలువడి వారిమోంది!ి వచ్చినవి, అట్లు వై 6
బశుచున్న యొకసింవామును ఖద్ర్దధరుండు ఒక కత్తి దెబ్బతో
రెండు తుంజెములు చేనెను. మటియొక నింహమును ఎడమ
చత శాలు పట్టుక "ని గిటిగ్నిటు అ ప్పి నెల గ్ ట్ర్ 'కాలధర్య్మము
నొందించెను, భామాజ్ఞ జీవద స పంచవట్రికులు ఒక్కొాకయడు
ఒక్కొక సింహమును అశ్లే అెగటార్చిరి. ఇట్లు తేని కన్నుల
యెదుటనే ఆ వీరులు పాదణచాగు లై అవలిలగా ఆ సింహవ్యా
మ్రూదుల నన్నిటిని రూపు మావిరి. రాజు ఆశ్చర్యపడి సంతో
పించి వేట సాలిచి నగరమునకు వచ్చెను. ఆ వీరులును డా
వారికుని గృహమునకు బోయిరి,
“రాజు అంతఃప్రరమునకుం బొ ీయ్కి బడలీ యుండియు త
తృణమే కొమారితను రప్పించి, "వేటలో తాను జూచిన యా
సీషుల పకా క్ర ముములను వివరించెను. ఆమెయు అళ్చర్యపటెను,
రా జనిమె_*వంచవట్టిక భాహాజ్ఞులు అసవర్ణులేని జీవదత్తుండు
వివ్రుం టైనను రూవపహీనుండును వికర్ణుడు నేనియు, వ శ్రియం
డయిన ఖద్దధరునియందు దోషము ఏ మున్నది ? అతడు బల
విక్కమశాలి, సుప్పమాణు(డు, సురూవుండు అట్టి మదపు
శునుంగును కొట్రనాండు, సింహములను వేలం చెట్టి రాచనాడ్య్ము
దరిద్రు(శు నేవకుండు నని దోషము చెప్పుదువేవ్కి నేను అతనిని
ఇతరులకు వొరనుగా నేవ్యునింగా నిమిషములో చేనెదనుః
ఫు త్రి , నీకు ఇష్టమేని వానిని వరింపుము”* అనంగరతి యి ట్ల
నియ; “అ టయిన ఆవీరుల నందును వ్రట రావించి గణకుని
అడుగుము. అతం జేమి చెప్పునో మాతము. రాజు వారిని
వీలివించి వారియెదుట స్వయముగా గణకుని *వీరిలో అనంగ
రతికి ఎవరితో పొంతనములు కుదురునో చెప్పుము.’ అని యడి
గను, గణకుండు వారినతు త్రము లడిగి తెలిసికొని చాలనేప్రు
గణించి రాజుతో “దేవ్యా కోపము గాబేని మనవి చేసెదను,
వీరిలో ఒకనితో నయినను అమ్మాయికి పొంతనములు కుదుర
"లేదు. ఈమెకు వివాహ యోగము లేదు, ఈమె శావమువలన
జనించినది, విద్యాధరి. ఆశాపము ఇకను మూండునెలలకు
నివర్పించును. కనుక వీరు ఇచ్చటనే మూండునెలలు కసు పెట్టు
కని యుందురుగాక, ఈమె యప్పటికి స్వలోకమునకు పో దేని
అటుమిని వివాహము కావచ్చును మావహూూ ర్థికు డిట్లు
ఫలుకంగా అందభును నమ్మిరి,
అన౦గరతికథ, 897
ఆ వీరులు మూండునెలలు ఆ నగరమందే కను పెట్టుకొని
యుండిరి, పిమ్మట కాజు వారలను గణకుని అనంగరతిని ఓలీవించి
ఆకన్ని కముగా అప్పుడు మునువటికన్న అధిక సుందరి యయిన
యాయనంగరతిని చూచి సంతోషించెను, గణకుండు ఆమెకు
కాల మాసన్న మాయె నని తలంచెను. రాజు “ఆ మూండు
మాసములు గడచినవి గదా, ఇప్పుడు ఏమి చేయ. దగునో
చెప్పుము. అని అడుగునంతలో ముఖమునకు సై (టచెజుంగు
ముసుం గిడి ఆమె మానుషచేహనమును వదలెను, వమి యి ట్లున్న
దని రాజు స్వయముగా ముసుంగు తీసీ మోము చూడణా
మృత యె యుండెను, కనుందేంటు సోలి మోముందమి కళ దప్పి
6... ౧౧ క్
మంజుల హంసనాద మేది మంచుదెబ్బ పడిన పద్దినియుంబోలె
నుండెను. ఆ శోశావేగము పిడుగు చెబ్బయుంబోలె నవియింప
ఛీ “ne? స్త్
ఆ భూభృత్తు స్వవత చేద మూర్భితుం డై నిశ్చెష్టుం డై నేల
చ్రాలెను, రాజ్ఞి పద్య రతియు సొమ్తనీల్లి తొ డవు లనెడు పువులు
రాల ఏనుగు లేంవిన పూలగి _్రీయుంబోలె నెల గూలెను,
పరిజనులు ఎలుం 7 త్రి రోదనములు నేయంగ్కా ఆ వీరులు దుఃఖా
శ్రాంకు లై యుండగా, రాజు లెలివి వచ్చి జీవదత్తుని పిలిచి
“ఇప్పుడు ఇతరులకు శ కాలేదు, నీ సమయ మిది, మృతి నొందిన
శ్రీని బ్రదికించదనని ప్రతిజ్ఞ చేసితివి నీవిద్య నిజమేని నా
కో ల ఇ ఉద ప్రో
కొమారితను బ్రదిశింపుము, వి వునికి నీశ దానిని ఇచ్చెదను,
67
అనెను, జీవదత్నుండు రాజపుత్తి వె అభిమం తితజలంబులు సల్లి
మాది ery] sa ww ౧
చాముండా దేవిని వేండెనుః-
* అటాటహాససహితా,
రు అట
కరంక మాలాకులా, దురాలో కా,
చాముండా, వికరాళొ,
సాహాయ్య మొసంగు నాకు సత్వర మంబా
అట్లు జీవదత్తుండు యత్నము చేసినను ఆబాలకు ప్రాణము
రా దాయెను. అంత నతండు విషణ్జుం డ్రై యి ట్రనియె..._వింధ్యు
వానీనిశేత -ఈంబడిన దయినను నావిద్యు నిహల మయినది,
ఉపహాస భాజన మెన యీ నా బదుకు ఏల?” ఇట్లు పలికి జీవ
౧__ Wy గగ
దతు(డు తల ఖండించుగొనువాంజె పట్లాక తిని ఎ తంగానే నింగి
వాం ec. టి --౨ి లావి
నుండి వాణి పలికెను: “జీవత్తుండా సాహసము సేయకు; విను,
ఈ యనంగరళ యనంగ వభ యనెడు "వేరి విదాక్థిధర కన్యక.
తన్లీ దండ్రుల ఫావమువచేత ఇంత కాలము మనుమ్య్యూంగన యె
యుండినది, ఇప్పుడు ఈచేహమును వదలి తనలోకమునకుం
బోయి తన డేహమును పొందినది. నీవ్ర మరల పోయి వింధ్య
వానీనినే కొలువుము,. ఆ దేవి పృసాదముచే ఈ విద్యాధరినే
పొందుదువు. ఈ మె దివ్యభోగములలో నున్నది, నీవుగాని "రాజు
గాని ఈమెకె వగవ వలదు.” లిట్లు వలికి దివ్యవాణి విరమిం
6౧. ౧m
చెను, అంతట రాజు కొమారితకు సంస్కారము జరిపి దుఃఖము
నూనెను, రొాణీయు ఓీదారెను,
అన౦గదవ్రభకథః 899
కడవు మువ్వురు వీరులును వచ్చినడారినే పోయిరి,
జీవదత్తుండు శృద్దాళు వై వింధ్యవాసిని నుపాసించెను, ప్రసన్న
యై దేవి స్వస్నములో వర మిచ్చెను, “పుత్రా, నీ తపస్సునకు
సంతోషించితిని. లే లెమ్ము ; వినుము. ప్రాలేయాచలమందు
వీరప్టురం బని నగరము కలదు, అందు సమరుం డని విద్యాధరా
ధీశుడు ఉన్నాండు, అతనికి అనంగవతీ చేవియందు అనంగ
పభ యని కొొమారిత కలిగినది, ఆమె రూపయావనగర్వముచే
ఎవని గాని వతినిగా అంగీకరింప కుండంగా, ఆ మొండితనమునకు
కోపగించి తస్లీదండ్రులు “సన మనుహ్య స్త్రీ వగుము. ఆటు
లయినను భ_ర్తృసుఖము నెబుంగక కన్యవ యె పదియాటు
అంటి రు
వత్సరము లుండి ఆ ేహమును వదలి బ్రటకు వత్తువు, అంతట
నీకు మ _రుర్ధింశు విరూపుడు ఖడ్డసిద్భుడు పతి యగును, అతడు
మునికన్యను కామించిన దోషమున శాపము నొంది మమషుర(
డై నవా(డు, నీకు ఇచ్చ లేకపోయినను వాండు బలాత్కారమున
నిన్ను మం స్రల్'కమునకుం గొనిపోవ్రను. నిన్ను మజియొకండు
కొనిపోవుటచే వానికి నీతో వియోగము కలుగును, పూర్వ
జన్మ మందు వా(డు ఎనమండుగురను పరభార్యలను హాగించి
నాడు సుమా, అందువలన ఎనిమిదిజన్మ ముల ననుభవింవం
దగిన దుఃఖమును వాయ ఒకజన్మ ములోనే అనుభవించును,
నీవును విద్యలు పోయి మానుషి వె యొకజన్య మంచే ఎనీమిది
జన్మములదివోలి గొప్ప దైన దుఃఖమును అనుభవించెదవు,
000 క థాసరిత్సాగరము, ల౦ ౯, త, ౨,
ఎల్లవారిః పాపాత్తుల సంపర్కము పాప భాగము నొసంగును,
స్రీలు పాపాతుండైన భర్తతొ డి సంపర్కము సమపాపము
నిచ్చును, నీకు వూరజన్నస తి యుండదు, పలువురు మర్త్య
భర్తలను పొందుదువు. "వీల యన నీవు తగినవరుల ననెకులను
“మొండితనముచేత నిఠాకరించితివి గదా, నిన్ను యాచించిన
విద్యాధరుండు మదన వ భుడు మనుష్వుం డై' రాజై చిట్ట
చివరకు నీకు పతి యగును, అంతట నీను శాపము తీటి మరల
ఈలోకమునకు వచ్చి, మరల విద్యాధరుం డగునట్టి యా మదన
న భునే యోగ్యుని పతిగాం బడయుదువుల అని శవించిరి, ఆశావ
'మొందినయాకన్యయే భూమిలో ఈ యనంగరతిమై, ఇవుడు
తలిదండ్రులయొద్ద మరల అనంగ ట్ర భయే యున్నది, నీవు విర
పురమునకు బోయి ఎటీంగినవాడయ్స్యు లోక వాదర తీతు
డైన దాని తండ్రిని యుద్ధములో గెలిచి దానిని వే.కొము.
ఈఖడ్డమును పుచ్చుకొమ్లు. ఇది చేత నున్న నీకు ఆకాశగను
నము అజయ్యత్వమును కలుగును,” దేవి ఇట్లు a కత్తి
యిచ్చి య ఎంతరి తురా లాయెను,
జీవదత్తుండును మేల్క-ని చేతిలో దివ్యఖడ్డముం గాంచి,
సంతోషముతో లేచి అంబికకు ప్రణమిల్లి, ఆమె ప్రసాద మను
నమృతముచే తపః శ్ మ మెల్ల శమింప్క చేత ఆక _త్తిం గొని మింటి
శిగనసీ హిమాలయము చేరి వీకష్టరమందలి యావిద్యాధరపతిని
సమరుని పోరికిం జీర పోర నోర్చి తద్ధత్తమైన యావిద్యాధ
ఆన౦గప్రృథకథ, 00]
రాంగనను అనంగ ప్రభను వివాహమై దివ్యభోగము లొందుచు
అచట కొంతకాల ముండి మావుతోను భారర్భితోను ఇ
ట్రనియె, “మే మిరునవ్రురము మనుష్యులోకమునకు పోయెదము,
నాకు కోరికగా నున్నది, ప్రాణులకు జన్నభూమి నికృష్ట
మైనను శ్ర యము గదా.” మామ అంగీకరించెను, అనంగ వ్ర భ్
ఎట్టకేలకు ఒప్పుకొనెను, అంత నామెను ఒడిలో? బెట్టుకొని
జీవదత్తుండు నభోమార్లమున మ రిలోకమున నవతరిం చెను,
అచట నొక రమ్యుపర్యతమును చూచి యనంగవ భ అందే
మ!
విశ్రాంతి నొందం గోరెను, వచె యని యతండు ఆమునోం
గూడ అటనే దిగి ఆమెయొక్క_ విదార్థపృభావనుచే కల్పితను
లయిన యాహోరపానములను నేవించెను, అనంతర వూతం
విధివేరితుం చె అనంగవ భను వ మెన మధురముగా పాడు
శో a ©) ర
మనెను, ఆమె భ_క్టితో శివస్తుతి పాడ నారంభించెను. ఆ గీత
ఒందు న. ల
మాధుర్యము చె ఆబ్రాహాణుండు న్నివ పోయెను,
ఆలోవల హరివరుడను నొకరాజు వేట బడలిక చత
రథము వదలి ఒంటరిగా నెలయటినీళు వెదకుచు ఆగీతశేబ్దము
చేత జింకయుం బోలె ఆకృష్టుం డై అచటికి వచ్చెను. అతనికి
ముందుగా శకునములు శుభము చెప్పెను. ఆరాజు దజయ
వచ్చి యనంగప్రభను వాస్తవ మయిన యనంగుని పృభనుం
బోలె చూచెను. ఆ గీతనాపములకు* నివ్వణ పోయియున్న
యతనిహృదయమును మదనుండు ఇచ్చ వచ్చినట్టు కోలలం
903 క ఖాసరి తగరము, లర, రో, త, 9
గాడ నేనసెను ఆమెయు ఆ యందగానిని చూచి మదన
వికారమునకు లోనె తం జెవరు? పృుష్పచావను వదలి
రా
వచ్చిన మదనుండా? లేక, గీతతుష్టుం డైన శివుని యనుుగృహ
మిట్టు మూ_రిభవించి వచ్చుచున్నడా యెమి? అని తలపోస్సి
అతనిని “నీ వెవరవు ? ఈవనమున శేల వచ్చితివి ? చెప్పుము.’
అనెను. అతడు ఉన్నమాట చెప్పి ఆమెను *“ఓతావమరసాననా,
నీ వెవలెవు! ఈ నిద్రితుం డెవడు? చెప్పుము అని యడిగెను,
ఆమె సం గ్ర హాముగా ననియెను. “నేను విద్యాధరిని, ఈతడు
ఖద్దసీదుండు నావతి, నిన్ను భూచినమా త్రాన నీయందనుర ఎక
నె తిని, రము; ఇతండు లేవక ముందే త్వరగా నీ పురికి పోదము,
న్ తీ
సర్నమును అచట సవి స్థరముగా చెప్పెదను.” అందులకు
రాజా అంగీకరించి తే లోక్య రాజ్యము తనకు లభించినటు
సహ్య గ
సంతోషించెను, "ఈ రాజును ఒడిలో పెట్టుకొని త్వరగా
ఆకాశమున బోయెదనుఎ* అని అనంగ ప్రభ మనసులో తలంచి,
ఆ భ_ర్హృద్రోహదోషముచేత విద్యలు హ్? తట్ల దండ్రుల
శాపమును తలంచుకొని విషాదము నొందెను. దానిని మాచి
రాజు కారణ మడిగి ఆమెతో ఫది దుఃఖమునకు కాలము
గాదు. నీ పతి మేలుకొనును. ఓ వేయని ఇది చెవాయ త్ర
, టో €౧___ —
మయిన కార్యము, వ్రందులకు దుఃఖము వ్యర్థము, తన తల
నీడను విధిగతిని ఎవడు తవ్పించుకొన గలడు? రా పోదము.
అని వలీకి ఆమెను తన మాట కొొడంబటిచి తన యొడిలోం
క ప స P 003
బెట్టుకొని నిధానము దొరకిన నిజు వేదవ లే తుష్టంం డై త్వరగా
పోయి రథము చేరి భృత్యులచే అభినందితుం జై మనో వేగ
మయిన రథమున రమణీ సమేతుం తై నిజనగరమునకు బోయి
వ్రజలకు నే తొత్సవము చేసెను, హరివర మను వేరి యాస్వ
నగరమందు ఆ హరివర రాజు అనంగ ప్ర భతో దివ్యభోగము లను
భవించుచుండెను. ఆనంగ వ్ర భ శావవమహిమచేత తనసర్వ వ్ర
భావములు కోలుపోయి అతనియందే అనుక క్త యె యచటనే
యుండెను,
ఈలోపల ఆకొండలో జీనదత్తుండు మేలుకొని అనంగ
వ్రభను మాత్ర మే గాక తన కత్తిని గాడ గానక, “అ యో;
అనంగ ప్రభ ఏది? ఖడ్గమును హరించి ఎచటిశైన పోయినదా?
లేక, ఆమెను ఖడ్గమును ఎవరై న హరించిరా?అని ఉద్భాంతుం
తై నానావిధముల తలపోయుచు మూండుదినములు మద
నానలముశే దందహ్యూమానుం డై ఆకొండలో పరిభ్రమించు
చుండెను. అటనుండి దిగి పనిగినములు అడవులలో వెదకి వెదకి
ఆమెయడుగుల జాడ నైనను ఎచటను కానక, “అయ్యా! పావీ!
దైవమా, ఇచ్చియు మరల ఖడ్డనీస్ధిత'' గూడ (| యను అనంగ
వ్రభను హార్షించితివి!? అని యంగలాద్పుచు తిరిగి తిరిగి జక
Wm ఈ వో జ 3 అధ్య రు
్రానుములో సంపత్సేమృద్ధ మై యొక బ్రాహ్మ ణగ్భహామున
పోయెను, అచట అందగ ప్రాయు సువ స్రయునైన యిల్లాలు 2 య
ey)
ద తయనునది అతనిని ఆసనమున కూమ్చుండంబెట్టి 'చేటికలతో
నల
004 క థాసరి త్సాగవము, Sen ర్క త, Dd
“త్యరగా జీవదత్తునిపాదములు కడుగుండు, ఇతండు విరహమువే
భోజనము మాని ఇది పదుమూం:డవ దినము అనెను, అందులకు
విస్పితుం డై జీవదత్తుండు “ఇచటికి అనంగ పభ వచ్చినదా? లేక,
ఈమె యోగినియా? అని వితర్కించుచు కాలునేతులు గడుగు
కొని ఆమె పెట్టిన భోజనమును భుజించి, ఆమెకు ప్ర ణమిల్ళీ,
మహో ర్తిచె అడిగాను._“ఓమహోనుభావురాలా, ఒకటి చెప్పుము,
నావృత్తాంతము నె న్లైజీగితివి! రెండవది కూడ చెప్పుము,
నా చి య ఎటం బోయినది? నాఖడ్డ మే మయినది?”
పతి వ్రత ప్రియదత్త యనియెొ.._సెను కలలో నైనను
భ_ర్పకంశు అన్యుని తలంవను, పుత్త, శతృ సమానులనుగా
ఇతరపురుషులను భూచెదను, ఎప్పుడును అతిథిని అర్చింపక
పంపను, ఆమహిమచేత నేను భూత వర్తమాన ఛవిమ్యత్తుల
నెబుంగుదును. నీ వ్రియను అనంగ ప్రభను నీవు విధియోగమున
నిద్రించుచుండంగా ఆవమార్చమున గీ తాకృష్ణుండై నచ్చి స్వనామ
ఫురవాసి హారివరరాజు కొనిపోయినా(డు. ఆమెను నీవును
పొంద జాలవు. ఆచెడిప అతనిని గూడ వదలి మటియొక నిని
తగులుకొని పోవును అనంగ ప్రభను సాధించుటకై దేవి నీకు
ఖద్ర మిచ్చినది, ఆ దివ్య ఖడ్డము దానిని సాధించినది, వ్రతరుండు
హరింపంగా మరల దేవి యొద్దకే పోయినది, చేనియే నీకు
స్వప్నములో అనంగపృభా శావవృత్ర్తాంతమును. చెప్పునప్పుడు
నీకు సంభవింవెడు వృత్తాంతమును కూడ చెప్పినది; దానిని
అన౦గరతికథ, 09
మబచితివా ? భవితవ్యము విషయమై ఈవార్థిమోహము ఏల?
దీనిని మానుము, మరల మరల అతిదుఃఖకర మయిన యా పా
పాసుబంధమును మానుము. అన్నా, అన్యాస క్ష క్ర యాపాపాత్ము
"రాలు మనుష్యత్వము హాందినది ; నీకు దోహ re
పాపమున విద రలు కోలుపోయినది, అస్ప్రాయది నీ కేల?
ఆపతి నత యిట్లు బోధింవంగా జీవదతుడు అనంగ పభ
(WU కన ఆ Ke
మింది. పెట్టి మాని ఆమెతో ని ట్లనియె--'ఓ వతి వృతా, నీ
మాటో నాయజ్ఞానము ఘూోయునడిః అమా, పుణ్యాత్తులతో యం
సంగము ఎవరికి శ్ర యస్సును చేయదు? పూర్వ ' పాపవశమున
నాకు ఈదుఃఖము కలిగినది. దానిని కడిగికొనుటకై మత్సరము
మాని తీరములకు పోయెదను. అనంగ ప్ర భకౌజుకు ఇతరులతో
(నరము వూనుటకే ? సా శేమి కులము? కశ ధమును జయింతు
నేని ఈలోకము నంతయు జయించినవాండ సె” ఇట్లు అతడు
పలుకు చుండగా ఆమెపతి థార్మి కుడు అతిధినత్పలుండు వ
జీవదత్తునికి ఆతిథ్యము నొసంగి నోశాపనోదనము చేనెన
జీవదత్తుండు అచట విశృమించి వారి నిరువ్రురను కం
తీరయా త క పోయెను, వరుసగా వృథివిలోని సకలతీగములను
థి 7% థి
తిరిగి అనేక కాంతారములందు కష్టముల ననుభవించి కందమూల
ఫఘలాశనుం 2 చివరకు ఆవింధ్య వాసిని యొద్దకే పోయి అచట
నిరాహారుం డై కుశా స్తరానినుం డై యు గ్రతీవము. సలిశెను,
తుష యె యందబిక యనియె--
6 ఇాా
006 కథాసరిత్సాగరము. లం, ౯, త, ౨,
శ! పుత్ర, మీరు నలువ్రురును నా వ్ర మథులు, పంచమాల
చతుర్య కృ వ 1! ఆ ముగ్గురు, వారికన్న నీవు
అధికుండను వికటవదననాము(డవు. మీరు జఒకనాడయ గంగ]
సపులినంబున విహో రార్థ ము పోయి అచట జలకమాడుచున్న
యొక మునికన్యను చావలేఖ యను వేరి దానిని కవీలజటముని
కళూంతును చాచి యందటు మదనా ర్హులె దానిని ప్రార్థి ంచితిరి,
“పాండి నేను కన్యను. ఆని అది పలుకగా వారు మువ్వురును
ఊర కుండిరి. నీవు దానిని బలాత్కాగమున చేయి పట్టు
కొొంటివి. *నాయన్నా నాయనా కావుకౌను * మని అడి అంగ
తార్చెను. చెంగట నున్న ముని వచ్చెను, అతనిని చూచి నీవు
వదలితివి. అతండు మిమ్ము “ఓపాపాత్తులారా మొ రందలును
మనుష్యజన్మ మెత్తుడు” అని శపించెను, వారు శాపాంత
మడుగం6ంగా ముని “మిరు -రాజసుతను అనంగ ప్రభను కఠోరంగా
ఆమె విద్శ్యాధరలోకమునకు ఎప్పుడు పోవునో అప్పుడు వీరు
ముగ్గుకును శావవిము కు లగుదురు. ఉఓవికటవదనుండా నీవు,
ఆ విద్యాధరిని ఎపుడు కోలుపోదువో అపుడు మహాదుఃఖము
పొంది చిరకాలము దేవి నారాధించి శావము కుడ వగుదువు,
నీవు ఈచాపలేఖ హస్తమును స్ప ్రశించితివి_ గాన్న పరదా
'రావహార పాపము నీయందు అధికము,’ నాకింకరులు మిరు
ఆబుషి శొవమువలన దవతీణావథమందు మహావీరులరుగా
పుక్టితరి. నీచె చెలికాం "స్క పంచపట్ట్రిక భాహిజ్ఞ ఖడ్డధరు లయిరి;
అనంగ ప్రృభకథః (౧7
నీవు జీవదత్తుండ వయితివి. అనంగరతి విద్యాధరలోకమునకుం
బోలానే ఆమున్రురు నాపృసాదంబున శావముక్షు లై ఇచటికి
వచ్చినారు. నీన్రును నన్ను EC బ్రివ్రుడు 'నీశాపము
తీటీనది. శ్యోసన్న నయిలిని. ఈ యా? గ్నాయ ఇారణను సెర్చి
నీ దేహమును త్యజింపుము., ఎనిమిది జన్మముల ననుభవింపం
దగిన యాపావమును ఒక్క._మాజు కౌల్బుము” ఇట్టు పలికి
థారణను నేర్చి దేవి అద్భశ్య ఆయెను. అతడు ఆధారణచే
మక్ష్య దేహమును పాపమును కాల్చి గణో_త్తముం డాయొను,
దేవతలకు. గూడ ప, న్ర్రీసంగమ పాపానుభవము ఇట్టిదయి
యుండగా ఇతరులగతి చ వలయునా ?
అనంగ పభ హరినరుని యంతష్రరములలో ప్రా, థాన్యము
నొందెను. ఆ రాజు రాజ్యమును మం ల్ ఒప్పగించి ఏవానిశము
ఆమెతోం గ్రీడించుచుండె డెను, నస. Bo నొద్దకు మధ్య
దేశమునుండి అ పుం డను కొ త్తనాట్యాచామ్యయ వచ్చెను.
రాజు వాద్య నాట్యములలో వాని నెప్బును చూచి సమానించి
అంతఃపునములకు నాట్యము సెర్చు మని వానిని ప కన
వాడు అనంగ ప శోభకు మిక్కలి చక్క_౯గా నృత్యము నే ర్చెను,
ఆ మెనృత్యము ప్తి సవతులు కూడ ఆమెయం దనుర_క్ట
లయిరి. సహవాసమువేతను నృ త్తశిమోరసముచేతను అనంగ
అ భ్ నాట్యాచార్యునియందు అనుర క్ట యాయెను, ఆమె
యొక్క. రూపన్ఫ త్రములచే ఆకృష్ణు(డై ఆ నాటాష్థి చార్యుడు
00౩ కథాసరితాగరము. లం, ౯, త, ౨,
కూడ కామునిచ న మేమో న_ర్రింవింపంబ డెను. ఒకనాండు
వ కాంతవుందు నాట్య శాలయందు అనంగ వ్ర భ తనంతట తానే
వానిని ర తానకము వ కొనెను. రతాంతమందు ఆమె అత్యంత
సానురాగ మై యతనితో ని ట్లనియె,_'నీవ్ర లేక నేను నిమిష
వుయిన నిలువలేను, హరివరరాజు మనవృత్తము నెజింగిన
వమింపండు, కనుక రాజునకు తెలియని చోటికి ఎచటికై నను
పోవుదము రా, నీకు రా జిచ్చినట్లిది శశమహయోఘహా దికము
య (లు! |
విస్తారము కలదు నాకును అమితము _ఆభరణజాత మున్నది,
త్వరగా న పోవుదము.’ ఈ మాటకు నాట్య
చార్యుండు అంగీకరించెను, అనంగ ప హహ మగవేసము వేసికొని,
తనకు మిగుల నంతరంగమి త్ర మైన యు వేటిని తోడ్కొని,
నాటా చారు నియింటిక బోయెను, వెంటనే నాటా చార్యుడు
(a
ధన మంతయు లొట్టిపిట్టలమిాంద ఎక్కించి బయలు వెడ లెను,
వానితో ఆమె గుజ్జు మెక్కి. పయనము చేనెను. మొదట
వై ద్యాధరలవ్న్షేని వదలి రాజ
న్ శి
చారణలక్షీని కోరినది! చీ!
వానితోంనాడ దూరము పోయి అనంగ ప్రభ వియోగపుర
మను నగరము చేరి అచట వానితో సుఖ ముండెనుు ఆమె
లభించినందున ఆనటా Ww ణ్యు తనల: నరనావనుం సా రకముగా
ని ఆ u యించినది కప్పుడు
శ్రి
న్ర్రీలమునస్సు ఎంత చపలము!
తలంచి సుఖ ముండెను,
అనంగ ప్రభ కథ, 909
ఇంతలో ఆమెపోక యెటింగి దూఖముడే హరివరుండు
ప్రాణక్యాగోన్తుఖుందు కాయగా మం వ సుమంత్రుండు అతని
నాళ్వౌసించుచు ని ట్లనియె._ “దేవా నీ వెజులగనిది వ్
మున్నది? స్వయముగా ఆలోచించుకొనుము; పతిని ఖడసీద్లుని
ఏ ద్ధి
వదలి నిన్ను చూచినమా త్రమున వలచి వంట వచ్చిన యా
పడంతికి నీయందుమాత్ర, ము నిల్భుకడ ఎట్లు గలుగును? ఎవనినో
నీచుని తగులుకొని, మంచివ స్తువువై యిచ్చలేక, తృణదృష్ట్యను
రాగము చేత తృణరత్న శలాకయుం బోలె పోయినది, నిక్కము
గా ఆమెను నాట్యాచార్యుండు కొనిపోయినాండు,. వాండు
లేడు. సంగీతగృహమందు వా రిరువురును ఉండి రసో తెలియ
వచ్చినది. దేవా. ఎజిగియు*ఆమెయందు ఈపట్టుదల నీ శేల? '
సంధ్యవ లె విలానిని అందజియందును తుణరాగిణి మం శ్రి
యిట్లు పలుకగా రాజు విచా మవలంబించి “ఓహో ! ఈ
బుద్ధిమంతుండు నాకు నిజమునే చెప్పినాడు! పరసంతవిరసయు
కషయు ప తిక్షణవివ రినియు నె భవనీతియుం బోలె విలానిని
లు WU = rt @
అనిత్యసంబంధ గదా, పడినవానిని ముంచుచు ఉత్కలికలు
చూాపుచు ఉండునట్టి యగాధనదులలోను అట్టి స్ర్రీలలోను
పాజుడు ఎవడు పడును? వర్థసనములందు భయపడనివారు,
WE
విభవములందు గర్వింపనివారు కార్యములందు "వినుదివియని
వారును ఎవరో అధీరులు లోకమును జయించినవారు* అని
910 కథాసరిత్సాగగము, అర, ణా త్, జి
యాలోచించి వగమాని నుం త్రి బోధ గ్రహించి హరినరుండు
తన రాణులతోనే సంతుష్టుం డై యుండెను,
అనంగ వ్ర, భ వియోగప్రరమందు నాట్యాచార్యునితో 6
గూడ కొొంతకాల ముండెను. అచట నాట్యాచార్యు నికి దైవ
యోగమున సుదర్శనుం డనెడు పడుచు జూదగానితో చెలిమి
కలీగాను. వాడు అనంగ వ్ర భయెదుటనే నాటాస్ట్రచారుని సర్వ
ధనమును త్వరలో జూదముచే హరింవెను, ఆ రోషముచేతనుం
బోలె ఆమె నిర్ధనుని నాట్యాచార్యుని వదలిన దై తానుగానే
సువర్శనుని పతిగా కలనీకొనెను, ఆలిని ధనమును కోలుపోయి
నాట్యాచార్యుడు చేయునది లేక విర కు డై జడలు దాల్సి
తవస్సుశై గంగాతికమునకుం బోయెను,
అనంగప్రభ నవ నవప్రియ యై జూదగాం డైన యా
సువర్శనునితో నే యుండెను. ఒక రాత్రి సుదర్శనుని ధనము
నంతయు దొంగలు వల్లు చొరంబడి హారించిరి, అంతట
ధనము లేమిచే దిగులువడి అనుతవించుచున్న యా యనంగ
వ్ర ఛతో సుదర్శనుడు. డై వోపహతశచేతస్కు.(డై “హిరణ్య
గుప్పుం డని నాకు న్నేహితుడు మహాధనుండు కలడు అతని
య్య ఏ మయిన అప్పు అెచ్చుళొందము రమ్ము అని పలికి,
ఆమెను నోడ్కొని హిరణ్యగువ్తుని యొద్దకు పోయి బుణ
మడిగెను, వర్తకుండు అనంగ ప్రభను, ఆమె అతనిని చూచి పర
స్పరము అన్యోన్యసాభిలాషు లయిరి. వర్తకుండు సుదర్శనునితో
ఆనంగప్రుభకథః 011
ఆదరవూర్వకముగా *జేవు ఇచ్చెదను బంగారము మోకు,
ఇవ్వడు మాయింటనే భోజనమునకు నిలువుడు”+ అనెను,
ఆమాట వినియు ఆయిరునవ్రరఫావము అన్యాదృళముగా
నుండుట కనియు సుదర్శనుడు నాకు 'జేహము సనీ లేదు,
నేను నేడు భుజింవను అనెను, “మిత్రమా, ల ట్లయిన్క నీ
భార్థను మాత్రమెన మాయింట భోజనము సేయనిమ్లు, ఈమె
ఇదే తొలిమాటు గదా మాయింటికి వచ్చుట. అని పారణ్యు
గుప్తుడు బలవంత వెళ్లను, సుదర్శనుడు జూదగాం డయ్యును
ఊరకుండెను. వైశ్యుడు అనంగ ప్రభను లోపలికి తీసికొని
పోయి అతర్కి_తోపనతయు లసన్మదవివాసయు నయిన యా
యనంగ ప్రభతోొో య థేచ్చముగా పానాహాో రాదులు సలిపెను,
సుదర్శనుండు ఆమె బయట వచ్చు నని కను పెట్టుకొని యుండి
వ_ర్తకభృత్యులవలన ఇట్లు పాచ్చరిక పాందెను,.--*ఆమె
భోజనము వేసీ యింటికి పోయినది. పోవుచుండగా నీవ్రు
చూడ వై తివి, నీ పల ఇంకను ఇచటనె యున్నావు ! పింటికి
పొమ్తు, సుదర్శనుడు “అది లోపల నున్నది, పోలేదు నేను
పోను. అని వెప్పంగా వానికి పాదప హారము లిచ్చి ఆకింకరులు
తఅువుం గొట్టిరి. అంతట సుదర్శనుడు దూఖంచుచు పోయి
“ఆహా ఏమి, వైశ్యుడు నాకు మిత్తే మయ్యును నాభౌార్యను
హరించినాండు, ఇచటనే నాపాపమునకు ఫల మిట్లు అనుభవ
మునకు వచ్చినది, నేను ఒకనికి ఏమి వేసితినో నాకు మణి
919 క థాసరి త్సాగరము, లం, ౯ త, ఖని,
యొకండు అదియే చేనసీనాండు, మరల నాకు ఇట్టి పరాభవము
రాకుండ జన్మ రాహిత్యము చేనికొనెదను.’ అని యాలోచించి
కోవము మాని బదరికా శ్రా మమునకుం బోయి జన్మ రాహిత్య
మునకై తపస్సు చేసెను,
ఆమెయు సురూపుని వైశ్యుని చ్చి యుని వతినిగాం బొంది,
పువ్వునుండి పువ్వునకు వచ్చిన భృంగిన లె, [ డించుచుం డెను,
మహాధనుం. డయిన యాయనుర_క్ట వణిజుని ధన ప్రాణములకు
స్వామిని యాయెను. అచటిరాజు వీకబావుండు. ఆజగదేక
సుందరి నెటింగియు ధర పరు(డై హరింపకుండెను, కొన్నాళ్ళకు
వైళ్యుడు వ్యయాతిరేకముచే నిక్షనుం. డాయెను. బంధకి
'యేలునింట కులస్ర్రీవో లె శీ కృశిం చును గదా. అంతట
హీరణ్యగుప్తుడు వ్యాపా రాగము మూలధనము గొని సువర్ల
భూమి యనుదీవికి పయన మాయెను, విరహమునకు తాళ లేక
ఆయనంగ ప్రభను వెంటం గొని మార్హవశమున సాగరపుర
మను నగరమునకు బోయొను, అందు సాగరవీరుండను వెంబడి
వాడు కడలివలన బృదుకువాయ ఇతనితోం గలనెను. వాండు
ఇతనికి ఓడ లెప్పించెను. అందులో ఇతండు పియాసహితుండై
యెక్కెను. ఓడ యెక్కి సాగరవిరనితో పోన్రచుండంా
ఆంత నొకనాండు మెజయుచున్న మెజువుంగన్నులవాండు
ఉస్తండు. సంహారభ యంకరుండు కాలమేఘుండు వచ్చి ప్రబల
అనంగ పు భ కథ, 018
వాయు వ్రేరణచే ఏనుగుతొండములాన్రు ఛారలుగా వర్షింవ
సాగాను. పేడ కరళ్ళ లో మునుగసాగాెను. పరిజనులు ఆ ౮ ౦ద
నము చేయందొడలరి, హిరణ్యగుప్తుడు తనమనోరథమువ్*లె
ఓడ భంగవడుచుండంగా ఉ త్ర్లరియమును నడుమునకు కట్లు
కొని అనంగ ( భ ముఖమును గానక “హో, వు.
ఎట నున్నావు అని మొటువెట్టుచు సం ద్ర ములో దుమిళెను,
హకొంతదూరము ఈందుకొనిపోయి, దైవవశమున ఆదారిని
వచ్చిన యొక వ్నర్తకనావను కని వట్టుకొని యెక్కెను, సాగగ
వీరుడు పలకలను తాళ్లతో కలియంగట్టి కెప్పచేస్కి అనంగ
పృభను అందు ఎక్కించుకొని, తాను సూడ ఎక్కి, ఆమెను
ఛయము తీర్చుచు చేతులతో నీళ్లు త్రాయుచు నడపుచుం డెను,
తణములో ఓడ పగిలెను, త. పోయ్యి సము ద్ర ము
కోపము తీటీన సాధువువ లె _స్టీమితపడెను, హిరణ్యగుప్తుడు దైవ
వశమున మంచిగాలి కొట్టగా అయిదు దినములలో శేవు పొంది
దిగి ప్రి యావిరహదుఃఖతుం డై విధివిలాసమునకు ప్ర తీకారము
లే దని యెటింగి కృమముగా తననగరము చేరి ధైర్య మవ
లంబించి మరల వ రర వేని ధన మార్జి ంచి సుఖముం డెను,
అనంగ ప్రభయు వలక పై క. ఉండి గట్టు చేరెను,
ధీవ రేం్యద్రు, దు,(డు nn ఓదార్చి సాగరఫురములో తనయింటికిం
తి ణు అచట రాజ సమెైళ్వర్యుండు వీరుడు క స్స భఘుర్ది
యావనుడు ప్రాగొత ప్రదాయి అజ్ఞావిథాయి అగు నతనినే ఆమె
ర్8
914 క థాసరి త్పాగరము, ౦, గాం ర, జం
| జగ | ధీ
"కామించి పతినిగా చేకిెనెను, థ్ ప్లచారి త్ర యయిన ని
ద
మెబుక పల్థములు చూడదు గదా. ఆమె ఆ చెంబడిదొరతో
అతని నైళ్యర్యుము నెల అనుభవించుచు వానియింట ఉండి
౬ లై ౧౧
ఒకనాండు వీథిలోం బోవువానిని విజయవర్మ యను త త్రియ
కుమారుని అందగానిని మేడతుదనుండి మాచి వలచి దిగి వచ్చి
నిన్ను చూచి వలచి వచ్చితి నన్ను వైకొనుమూ అనెను,
వాడును స్వక్షముసుండి తనశ్రై దిగివచ్చినదానింబోలె తలంచి
హృషుడై ఆలె లోక్యసుందరిని గ హించి తనయింటికి ఫొని
ట్ ఆ "ఆ ©
పోయెను, ఆమె మెచటికో పోయె నని తలంచి సాగరవీరుండు
దుఃఖతుండై సర్వస్వ త్యాగము చేసీ దేహత్యాగము చేయుటకై
గంగకు పోయెను. వానికి అశ్టిదఃఖము ఎట్టు కలుగకుండును!
చెంబడితన మెక్కడ! అట్టి విద్యాధరి సంగమ మెక్క_డ !
అనంగ ప్రభ విజయవర్హ్మ తో అనర్షళముగా సుఖములను
అనుభవించు చుండెను, సిమ్మట నొకనాండు ఆ పురి రెజు సాగర
వర్మ యనునతయ పరము మాడందిరుగుచుండెను. తనవరి
యా తననగరమును మాచుచు ఆరాజు విజయవర్శునియింటి
వీథిని పోవుచుండెను, రాజు వచ్చుచున్నాండని యెజింగి చాడ
కుతూహలిని మొ అనంగ పభ మేడ యెక్కి. అతనిని చూచిన
వ 4... ©)
మాడ్రాన మదనవశయి అతని యేనుగు మావటీని “ఓయి
మావటి నే నెప్పుడును వనుంగు నెక్కి యొజుగను, నన్ను
ఎక్కి.౦ఫప్పుము, ఎట్లుండునో మూచెదను, అనెను, ఆథోరణుండు
అన౦గపుభకథ, 015
రాజామొగము చూచెను. రాజు ఆకాశమునుండి జాటీనచం ద
కళ రరూ యననొప్పుచున్న యామెను చకోరమువోలె త్రనియసే
దృష్టులతో 6 జూచి మోహించి మావటీనితో “ఓయి వనుం
గును దగ్గణికు నడిపి ఆ రమణి కోరికను తీర్చము. ఆ యిందు
నదనను త్వరగా దీనిమోందికి ఎక్కింపుములి అని యాజ్ఞా
పించెను, అంత మావటిండు ఆ విడియేనుంగును ఆమె యున్న
మేడ క్రిందికి Da య సన దగ్గుకు రాయగా జూచి ఆమె తన్ను
తేనియొడిలో పడ వై చికొనెను, మొదట ఆభ ర్హ ద్వేష. మేమి!
ఇప్పుడు ఎందటు భ ర్హలకును ఈతనియమి ఏమి? ఆమెకు వీతృ
శాపమున బెట్టి మహావివర్య్యయమను కలిగినది? వడుదు నను
భయముచేతనుంబోలె ఆమె యతని కంఠమును ఆలింగించెను,
తత్స ఎర్మ్నొమృతసిక్రాంగుం డయి యా మహారాజు మహానందము
పొందెను, యు_క్టిగా త న్నర్పించుకొని ముద్దుగొన నువ్విళ్లూరు
చున్నట్టి యాభామను చేకొని రాజు వెంటనే నగరి కేగి
అచట ఆమె వృత్తాంతమును విని ఆమెను అంతఃపుర మునకు
బంపి మహాోదేవినిగా చేసికొనెను. ఆమెను రాజు హరించినాం
డని తెలిసికొని ఆతు శ్రియకుమారు(డు విజయవర వచ్చి రాజ
భృత్యులతో వెన్ను చూపక పోరి మడినెసు, శూరులు స్త్రీ
నిమి త్త మైనపరాభవమును సహింపరు గదా. “ఈవరాకి ఏల?
మమ్ము భజింపుము,' అని సుర శ్రీలచే చేళొనబడియెనో యన
నతండు వీరస్వర్షమునకుం భోయెను,
018 క ఛాసరిత్సాగరము. లం, ౯, త, బు,
ముదిమి నాకెిర్ణ మూలము డాసియున్నది.” ఇట్లు పలికి సుతుడు
అంగీకరింపకున్న ను సాగరవర్న పి యాసహితు డై వయాగకుం
= Uy
బోయెను. కుమారుడు తం ట్రే ని సాగ నంవీ తన నగరమునకు
వచ్చి తనరాజ్యమును క మముగా కానించుచుం డెను,
ల
సాగరవర యు అనంగ వ భాసహితుం చె ప్రయాగలో
- U యా (UU :
తపస్సు చేసి వృషధ్వజుని సంతోష వెళ్టైను, శంకరుడు అతనికి
స్వవ్నములో అగపడి యి ట్లనియె.._-పుత్రై, నీ తవస్సునకు
సంతేసించితిని, ఈ యనంగ వ్రభయు నీవును విదార్థిధరులరు,
జేపు శౌవము తీజి నిజలోకమునకుం బోయెదరు.” విని రాజు
"మేులుకొ నెను, అనం ప్రభయు అశ్లే కల గని మేల్కొనెను,
ఆకలలను ఒకరితో నొకరు చెప్పుకొనిరి. ఆమె సంతసించి
రాజుతో” “ఆర్యువుత్రై, వ్రప్పుడు నావూర్వజన్య్మము చక్కంగా
సృరణకు వచ్చుచున్నది, నేను వీరఫురమందు సమరుం డను
విద్యాధ రంద్రు ని కొవమారితను, అప్పుడును నాపేరు అనంగ
ప్రభః తండ్రి శావమున ప్రచటికి వచ్చి విద్యలను కోలుపోయి
మానుషి నై నన్ను మజుచితిని. ఇప్పుడు 'మేలుకొంటిని* అని
చెప్పుచుండ, ఆకాశమునుండి ఆమెతం డ్రి సమరుండు దిగాను,
అతనికి సాగరవర్మ నమస్కరించెను, అనంగ వ్ర భ అతనిపాద
ముల వ్రాలెను, ఆమెకు తండ్రి పుత్రి ఒకక కలిగే విదర్ధిలు
వెళొమ్ము. నీశావము తిజీనది, నీవు ఎనిమిగ్ జన్మముల దుఃఖ
మును ఒకజన్మ ముననే అనుభవించితివి* అని పలికి ఆమెను
య ఆ శ {i
అన౦గప్రథభకథ 919
ఒడిలో కూర్చుండ? బెట్టుకొని విద్యలను మరల ఇచ్చెను.
సాగరవర్మ త -కనిషునా “స విదార్థిధరరాజన్రు ; మదన
పృ్కభుడవ్రు, నెను సమరుండను. ఇది నాకొమారిత అనంగ ప్రభః
ఫూవ్యము దీనిని యావనవతిని వరులు ఎండటో యాచించిరి,
వది వారిలో నేెవనింగాసి రూప సగర్విత మె యె ఇచ్చగింపకుండెను,
తుల్య్భగుణు(డవు నీవు ఆత్యుత్సుకతత్ " యాచించితిఎ, విధి
యోగమున నిన్ను6 గూడ 9ిది అంగీకరింపదాయెను. అంత
నేను మళ్ష్యలోకమునకు పొ మ్మని దీనిని శపించితిని. అప్పుడు
నీవు అనున_క్రిచేత, మ్వ్యు్యులా*కమందును. బది నీకు భార్య
కావలయు నని, కోలుకొని, వరదుని గిరిజావతిని థ్యానించి, నీ
విడ్యాధరతనువును పదలీ మనుష్యుండవుగా వుట్టితవి, అంత
నీకు ఇది భార ర్య ఐనది. ఇంక గండి మిరు మోల్ గోక మునకు. బట్టు
సమనుండు వలుకంగా నాగ ప ఫపూవ్వజన్య ముసు స్మరించి
"వంట'నె ఆమనుష్యు వానను ప్రయాగ (మందు వదలి వెసి
మదన వప వృభు డాయెను,. అనంగ మరల వివ్యలు పొంది
తడవ ఫోనే అన్నవో లె త 'దేదీష్యమాన మొన
విదాస్ట్రధరి యా+*యెొను, అన్యోన్య దివ్యరూప దర్శనానుర క్షు వైన
యా యనంగ ప్రభా మదన ప్ప భులును ఆ'ఖేచరపతి సమరుడును
అందటు ee శగని వీరపురమునకుం బోయిరి. పెంటనే
సమరుయ తన కొమారితేశు అనంగ పృభను మదన ప్రభుని!
ఇచ్చి వివాహము చేనెసు. మదన్రభుయాను శావము కొ
౧20 క-థాసరత్స్చాగవము, లం, ౯ త, ౨,
yy తియు క్ష మైన యామెను దోడ్కొన్మి నిజనగరమునకుం
బోయి సుఖ నుండెను. ఈ రీతిగా దివ్యులు తప్పు నడవడులశో
శాపచ్యుతు చె మనుష్యులోకములో జనించి ఆదోషముల
ఫలమును అనుభవించి తమ ఫూర్వ సుకృత విశెషముల చేత
మరల నిజపదమును పొందుదురు,
ఇట్లు నరవాహనదత్తుండు గోముఖ మం త్రీవలన అలం
కారవతీ సమేతుం జై కథ విని సంతోషించి దినకృత్యములనై.
Gers
3౨. వ తరంగము,
పస్తు
మబునాండు అలంకారవతి సమేతుం డై యున్న నంవా
హనదత్తునితో మీ త్రుడు మరుభూాతి నిన్న వించెను: “చూడు!
మాడు, దేవా, నీసింహద్యాగమునందు జడదారి కార్చటికుండు
మిక్కిలి ధూళి గన్ని దివారాత్రము చలిలోను ఎండలోను ఒక
తోలుచీలికగోచి మాత్రము పెట్టుకొని కాచి యున్నాండు.
అకాలమున ఎచ్చు ఇచ్చుటకంశు కాలమున కొంచె మిచ్చినను
మేలు. కనుక వీడు చానకముందే వినవై కనికరింప్రము.
అని, దానిని విని గనోముఖుం డనియె,._ మరుభూతి చెప్పినది
సరియే గాని దేవా ఈవిషయమున నీతప్పు లేదు. పాపము
త యించువజకు దాత యయుష్థిను ల్ భువు ఇయ్యండు; పాపము
పాపము తిని కార్చటికుని కథ, ౧21
తయించెనా వ్రయత్న పూర్వకముగా ని వారిం చిననుః వయ్య నే
ఇచ్చును, బడి కఠ వశము గదా,
పాపము తీఅని కార్చటీకుని కథ,
పూర్వము ఈ లోకములో లతవ్రగ మని యొక నగర
ముండెను, అందు దాత గణ లతుదత్తుండు అని ఇ"జు ఉండెను,
అతడు యాచకునికి లతకు తక్కువ యిచ్చి యొజుంగండు,
ఎవనితో వలుకునో వానికి లత్షు ఎవనితో సంతోషింవెనో
వానిని నిర్హారిద్ర ద్ర్యునే చేనిను. అందువలననే అతనికి లవ
దత్తుం డని హం కప్గాను. అతని సింహదాగ్టరమున లబ్బదత్తుం
డను కార్చటికుడు తోలుగోచి మా త్రము గలిగిన ప
చలిలోను వానలోను మండు వేసవి రో జ కదలక నిలిచి
యుండెను, ఆటు ఎంతకాలము కష్ట్రవడుచు నిలిచి యున్నను
వానిక్ ర'జి చాత యగమ్యును ee సయ్యుును ఏమియు
ఈ లేదు. ఒకనాడు శాజు వేంటకుం బోరును. కార్చటికుండు
దుడ్డుగుదియ శోతం గొని కూడం బోయును, అడవిలో రాజు
ససై స్యుం డై వాహనమంద కతల ధసుస్సు ఎక్కు. క
ర్రయోగముసి వ్యా సుములను నరాహాములను లెళ్లిను
చంప్రుచుండెను. కార్పటికు(యు రాజు స్తూల పొావచార్నియే దు
తోనే వ్యాఘ్ర వరాహ హరిణములను అనెకములను క్ర
చంవెను, రాజు దానిని మాచి, “ఆహో వీండు ఎంతటి కహూరుయి!!
అని ఆళ ర్ట్టిపడి సంతోషించెనే గాన్ని వానికి ఏమియు వ్రయ్య్
9292 క థాసరిత్పాగరము, లం. ౯. త, ౩3,
లేదు, వేట సాలించి వచ్చి రాజు నగరు సొచ్చెను, కార్చటికుడు
ఇప్పుటి యట్లు సెంహద్యారమందు నిలుచుండెను, ఒకమాటు
లషదత్తునకు ఎల్లజగడము చే డాయాదులతో మహాయుగము
జరిగెను. ఆ యుధ్దమునందు రాజు నెదుట శకార్చ్పటకుండు గట్టి
చండ్రదుక్ణు తల చెబ్బలతో శత్రువుల ననేకులను లి.
రాజు శ తువులను జయించి తన నగరమునకు నవ్వును, అట్లు
కార్చటికున పరాక్రమము చూచియు వానికి ఏమియు ఈయ
లేదు. రాజును కార్పటికుడును ఈరతినీ ఉండంగా అయిదు
సంవత్సరములు గడచినవి. కార్చటికుండు తన దుగ్గుకణ్ణచేతనే
జీవించు చుండెను,
ఆజువ సంవత్సరము రాయగా రాజు ఒకనాడు చైవ
యోగమున వాన్నివె కనికరించి యిట్లు చింతింశును. వీనికి
ఎంతకాలము కష్ట్రవడినను సవ్చ(ట్క్ ~~ త్తయ్యు నై ) లన,
వవ్నుయ చనా. పనుకో ఇచ్చి మూచెదను, Bre
పావతయ మయినదో లేదో, ఇవ్చటి శై నను లక్ష్మ వినిక దర్శన
మిచ్చునో ఈయదో, మూవెదను గాక ఇట్లు ఆలోచించి రాజు
స్వయముగా కోశాగారమునకుం బోయి యొక మాతులుంగ
ఫలమును బరిణవలె చేసి రత్నములతో నిండించను, బయటనే
నిండోలగంబు తీర్చను, వార. సామంత. మర త్ర లంద టును
వ్ర వేశించిరి. వారిమధ్యలో కాక్చ*3కుండు గాడ వ వెళింపంా
3 ప తస laa జ శ ఇల 5
పాపము తీఅని కౌర్పటికునీ కథ, 025
కుడు సంతోషించి రాజునొజకు వచి ఎదుట “నారు ంధను,
గ్ ప!
వానిని రాజు వ దయినను మంచి సూ కిని పొడు మనెను,
"కార్బటికుండు న య
గీ, నిండినట్లివాని నిండించు నెప్పుడు
6...
సాగరమును నదుల సమితివో లె,
మెట్ల నయిన మెట్ల దొట్టు సినయట్టు
లు ఠఉు లు ర
దానిని విని మళ్ల పాడించి కాజు మిక్కి-ల సంతసించి గొప్ప
గొప్ప రత్నములు నిండి యున్న యా మాతులుంగఫలమును
ఇచ్చెను, ఈ రాజు ఎవనికి సంతసీం చునో వాని దారి ద్ర రామును
పోగొట్టును, పాపము ఈ కార్చటికుడు కేవలము అదృష్ట
వీంనుండు, రాజు సంతోషించియు వీనికి ఈమాతులుంగమును
స్తచ్చినాండు. అనృషప్టహూనులకు కల్పన్భతుముగడ మోదుగు
అగును, * అని ఆ యోలగనులో అంబణజున పరమాస్థము
'నటులక విషావముతో ఒండొ రువులతో ౧ బల్కికొసుచుండిరి,
'కార్చటకుండు మాతులుంగమును గ్ కాంచి వెడలిపోయి
చింతించుచుంజెను, వాని యొదుటికి రాజవందియను భితు
వొకండు వచ్చి వానికి తన శాటి యిచ్చి మనోహర మయిన
యా మాతులుంగమును ెకొని రాజదర్శనము చేని దానిని
కానుక వెళ్ళను. “రాజు దానిని గుర్తుపట్టి శ్రామణుని “భదంగా,
ఈఫలము నీ శెక్కడిది * అని యడిగెను. కార్చటికుం డెచ్చు
924 కథాసరిత్సాగరము, లం, ౯, త, 3,
నని యతండు పలికెను. రాజు “ఆహా! వీని పాపము ఇప్పటికిని
వీణింవందాయెను గదాం అని విషూదపడి ఆశ ర స్థివడ యా
ఫలమును ₹్రాకొని సభ చాలించి తళ ణమే లేచి పోయి దీన
పను, J శాట్ క
కృత్యములు జరివిను, కార్చటికుండు ఆ కాటిని అమ్మై అన్న
పానములు నెబివేర్పుకొని మరల యా ప్రకారము సీంహ
ద్యానమున నుండెను,
వమటబునాండు రాజ యథా వ్ర "కారము ఆస్థానము నలం
కరించెను. అందులకు స్రరజను లందటును యథా ప కారము
Uy
వచ్చిరి, కార్చటికుండును వచ్చెను. వానిని రాజు చెంగటికిం
బిలిచి కూర్చుండంచెట్ట ఆనూ_క్టినే మరల పాడించి కరుణించి
రత్నగర్భ మయిన యా మాతులుంగమునే మరల ఆతనికి
ఇచ్చెను. “ఆహా! ప్రభువు వీనివై రెండవపర్యాయము అను
(గృహించినను వృథా అయినది ! ఏమి యిది ! అని సభాసదు
లందటును ఆగ ఎఎరర్టీపడిరి, కార్పటకుడు ఫలమును గైకొని
వా్థ్రకులు. డె రాజూన్తుగ హమును సఫలమునుగాం దలంచి
0 U
సభ వెడలి పోయిను. అంతలో దేళాధికృతుం ద్కండు వచ్చి
రాజదర్శనము చేయువాడై, శుభశకునము గోరుచుండి, యా
ఫలమును గాంచి రెండు వస్త్రములు వెల యిచ్చి దానిని
గ హించి ఓలగంబు నొచ్చి, రాజునకు పణమిల్లి, ముందు ఆ
టో రీ గా
మాతులుంగమును, వీమ్వట తాను తెచ్చిన నజరును అర్బించెను,
ఈపండు నీ శెక్క.డిదని రా జడుగంా కాప్పటికుసిసలనిది యని
పాొసము తీజిని శౌర్పటికుని కథః 925
అధికృతుండు పలిశెను, “అహో! ఇవ్పటికీని లన్నీ వానిని
కటాశీంపదాయెం గదా! యని రాజు మనస్సులో చింతించి,
మిగుల విపాదను నొంది ఆఫలమును చేతంగొని యాస్థానము
చాలించి లేచెను. కార్చటికుండును ఆవస్తములలో నొకటి
బజాటులో అమ్మి అన్నపానములు తీర్చుకొని రెండవదానిని
రెండు తుంజెములుగా చింపి తాను ధరించెను,
మూడవనాడు కాజు నిండోలగంబున ఆ సూ క్షినే
మరల పాడించి కార్చటికునికి ఆమాతులుంగమునే ఇచ్చెను,
అందటును ఆశ్చర్యపడిరి, కార్చటికుండు వెలువడి ఆ వీజవూర
మును రాజవిలానినికి ఇచ్చాను. జంగమ నున 'రాజసమాన తరు
వల్లియుంబోలె ఆ విలాసిని యతనికి అ గ ఫలసూచక మయిన
కుసుమముంబో లె సువర్ల ము నొసంగెను. దాని నమ్మి కార్చటి
కుడు ఆడినము సుఖ ముండెను, ఆమె రాజదర్శనము చేసీ ఆ
ఫలమును నజరు వెళ్లను. నీకికి యొక్కడి దని రా జడుగంగా
కార్చటికునివలనిది యని యామె చెప్పెను. “ఇప్పటికిని లక్షీ
వానిని కటాహీంపదాయె గదా, ఈ పుణ్యహీనుండు నా కరుణ
నిష్ఫలము గా దని యొలుంగండు, ఆహో! ఈ మహారత్నములు
నాయొద్ద కే మరల మరల వచ్చుచున్నవి!' అని తలపోసి యా
ఫలమును పదిలపటిచి అహ్న కకృత్యములకు రాజు లేచెను,
నాలవనాండు సభలో సామంత సచివాదు లెల్లరు నిండి
యుండ, ప్రభువు కార్బటికుని తన చెంత గూర్చుండం బెట్టుకొని
926 కథాసరితాగరము, లం, జ త, 3,
ఆ నూ క్లిని పాడించి ఆమాతులుంగఫలమునే ఇచ్చెను, అది
వానిచేత బడెను త్వరలో చేతికి తగిలియు తగులకయె నెలవై.
బడి రెండుగా చి ద్ద లాయెను. మూం వీడణానే దానినుండి
మహార్ధృ్యము లయిన గొప్ప రత్నములు రాలి సభ నెల్ల దేదీప్య
మానము శావించినవి. వానిని చూచి ఎల్లవారును “అహో!
వ్రభు కటాతుము ఇట్లు ఉండంగా మేము పరమార్థ మెటుగక
మూండుపినములు వరివరివిధముల థ్ మల పాలె యుంటిమి!”
అనిరి, ఆమాట విని రా జనియుః_'వీనికి నీరి దర్శన మిచ్చునో
ఈయదో అని ఈయు క్లినత నేను పరీమీంచితిని, ఈమూండు
దినములు వీని పాపము తీఅకుండినద్కి ఇప్పుడు తీటినది. కాననే
ఇప్పుడు వీని! లక్షి దర్శన మిచ్చినదో ఇట్లు పలికి ప్రభువు
"కార్చటికునికి ఆరత్న ములను (గ్రామములను ఏనుగులను గుణ
ములను బంగాళమును ఇచ్చి సామంతుని చేసి ఎల్ల వారివలన
పొగడ్త లంది ఆస్థానమునుండి లేచును, కార్చటికుండు కృతార్గుం
డై బసకు పోయెను, ఇట్లు పాపము తీటీననే గాని ఎంత కష్టపడి
నను. ఏమ్ శోసినను భృత్యులకు స్వామి స్కసాదము కలుగదు,
ఈకథను చెప్పి మం &, ముఖ్యుడు గోముఖుండు నర
వాహనదత్తునితో “దేవ్యా ఈ నీ కార్చటికునికి పావత్ష్షయము
కాలేదు, కావుననే వానివై నీకు ప్రసాదము కలుగలేదు.) అని
వెండియు పలికెను. ఆమాటకు ప్రభువు సరియే యని తన
- వ 5
కార్బటికనామునికి తత్త ణమే ్రానుములు హస్త ఫో పామ
వీరవరునికథ, ౧27
కోట్లు మంచి వస్తాభరణములు ఇచ్చెను. ఇట్లు కార్చటికుండు
రాజతుల్యు. డామెను, ప్రభువు కృతజ్ఞుం డై ెంతనుండువారు
సజను లెను నేవ నిష్ఫల మగునా ?
జ శ
వ లర రాహు సంక ఈ
/
ఈరిలిని నరవాహానదత్తుండు అచట కాలము గడపు
చుండగా ఒకానొకప్పుడు దావముణాత్యుంయు ద్యిజకుమూరుండు
ప ఖంబ మావు. వను. వివి తు. వాము వచ్చి విన్నవించు
ల [| థి
కొనెను; “దవా, నీక ర్రి విని వచ్చి నవవ వాల నాశ్రయించితిని,
గజవాజి రథములచే నీవు భూమిలో వోన్రనవ్వుడు నిన్ను నేను
అడు గెనను ఎడంబాయను, ఆకాశమున బోవు నప్పుడు
౧
ర మన రా రు రన పతం య 6వ
మాత్రము పంట ళాల ను. నివు బీజ రథ రంద్రుండవు అగుదు
సని ప్ర నీష కావున ఇట్లు విన్నవించితిని, నాకు ఒక దినమునకు
నూటు సువర్ల ములు జీత మూవలయును* ఇటు వ పలికిన మహా
తేజునికి ఛ్రాహ్హణునికి ఆ ప్రభువు ఆతని కోరిన'క్లే కొలువును
వర్రీ
ఒసంగెను, తా గోముఖుం డి ట్రనియె;--
వీత వరునిక థ,
దేవా నేవకులు రాజులకు వారుగా నుందురు,
అందులకు ఈకథను వినుము. వి శ్ర మ వుక మని గొప్పపట్టణము
కలదు, అందు విక్ర క ముతుంగుం క రా జుంజెను, నీతికోవిదునికి
అతనికి తె కై క్ల్యము' ఖడ్గమందుం గాని దండవమందుం గాద సంత
తాస లకీ ధర్మ వమందుంగాని స్ర్రీవృగయాదుల( గాదు, అత(డు
928 కథాసరిత్సాగగము, లం, ౯ త, 3,
రాజై యుండంగా రజస్సునకు కులయము, సాయకములకు గుణ
విచ్యుతి, గోష్టములకు అవిబారమును. ఒకనాడు అతనికడకు
మాళవవేరీయుడు అందగాడు శూరుండు వీరవరుం డనువేరి
బ్రాహ్మణుడు సెవ్యాము వచ్చెను, అతనిభార్య ధర్మవతి,
కూతురు వీఠవత్తి కుమూరుండు సత్త (వరుడు; ఇదె అతని
యింటి సకలపరికరము. సవాగ్థ మె అతనికి వేటు పరికరము
ఉండెను. వ మనంగా, మొలను కత్తి ఒకచేత కరతల, ఒకచేత
డాలు, మంచియగ్లమును, ఇదే పరికరముగా అతండు వచ్చి,
క ప్రభువును కొలువు వేడి, దినమునకు వఏనూటు దీనారములు జీత
షడిగొను. రాజు అతని తేజస్సును చూచి ఇతని వి శేషమును
చూతును గాకి అని, అతనికి ఆప్రకార మే జీత మొసంగి (ఇన్ని
డీనారములను శెండుకేతులవా(డు ఇతండు ఏమి చేయునో కను
వెట్టుం డిని ఆతనివై బచాగుల నుంచెను. వీరవరుుడు నూటు
దీనారములు భోజనాస్టము భార్య చేతి కిచ్చి నూటికి వస్త్ర
మూాల్యాదులసు కొని నూజు దీనారములను స్నానానంతరము
హరిహరాదుల పూజకు వ్యయిం చెను, మిగత రెండువందలును
బ్రాస్తాణులకును దీనులకును దానములు చేసెను. ఇ ట్లతండు
అనుడినమును ఆ యెదు వందలను వినియోగించు చుండెను,
మభార్థహ్నము వణకు ఆకదినము రాజద్యారముకడ నిలిచి
యుండును, ఆహ్నీ కాదికము ముగించుకొని వచ్చి మరల అచ
టనే రా శ్రి యంతయు నుండును, అతని యా దినచర్యను
వీరవరునికథ, 929
నిత్యము బారులు తెలియ. జేయుచుండిరి, వీరవరుండును ఆరీతిని
స్నానాది సమయముల. దక్క ఏవానిళశము రాజ ద్యారమందు
ఆయుధపాణి యె నిలిచి యుండెను,
ప ఓ్లుండంగా వికవరుని జయింపవం గోరియుంబోలె కూర
స్కకావమును సహింపక గర్జి తో గృమయి ఘనాగమమువచ్చెను.
మేఘము ఘోరముగా ఛారాశరావళులను వర్షించుచుండంగా
వీరవరుండు సింహద్యారమున స్తంభమో యన కదల కుంజెను,
విక్రమతుంగుండు ఆతనిని వలువూజు మేడనుండి బూచి రా తి
అతనివృత్తమును అెలియం గోరి మేడ యొక్కెను *ఎజరు
సీంహద్యారములో? అని రాజు శేక వేసెను, “నేను ఉన్నాను.’
అని వీరవరుండు ఉ తరము చెప్పేను, “ఆహా! ఇతండు మహో
సత్తు గండు గొప్పస్థితికి తగినవాండు; ఇట్లు వర్షించుచున్నను
సింహద్యారనును ఎడలబాయండు*ి అని రాజు తలపోయు
చుండగా దూరమున ఒక స్త్రీ యేడ్చు వినబడెను, నానా
ములో దుఃఖతులు లేరు, ఈమె యెవరు? ఎందులకు ఏడ్చు
చున్నది?” అని యాలోచించి రాజు వీరవరుని *వీరవర్యా ఎవ
కెయో ఒకన్తీ దూరమున వడ్చుచున్నది విను, ఆమె ఎవరో,
ఆమెకు ఏమి కష్టమో విచారింపుముల అని యాజ్ఞాపిం చెను,
అతడు సరియే యని క త్తి కట్టుకొని కరతలను జళిపించుచు
బయలు వెడలెను, మేఘము మెజవులత్డ రోదోరంధ్ర ము
ష్ట్ర వి ంచుచున్నను అతండు వెడలుట గన్ని రాజు
కౌతుకముతోను కరుణతోను మేడ దిగి అతనికి తెలియనీక
వెంట బోను చుండెను. వీరవరుండు వడ్పును 'వంబడించుచు
ఉొరివెలుపల ఒక సరస్సునొ ద్దు పోయి అచట “హో నాథా!
హో కృపాళూ! ఈూరుండా! నీవు వదలిన నేనెట్లు బ్రదుకుదుసు!
VAL ర్రీ 6
అని ఆసరస్సునడుమ వడ్చ్పుచున్న న్రని చూచి అమ్మా, న్ కాక
తెన్ర? నీనాథుం డెవడు? ఆతనింగూర్చి యేల విలవపించెదవు?
అని యడిగను,
ఆవనిత యిట్లు వక్కాణించెను;--వుత్రా, వీఠరవరా,
గా అ
నన్ను భూదేవతను గా నెటుంగుము, అట్టి నాకు థార్మికుం
డయిన యా విక్రమతుంగుండు ఇప్పుడు నాథుండు, 'నేంటికి
మూడవనాడు. ఇతనికి మృత్యువు కలుగును. ఇట్టివతి నాకు
మగల ఎచట కలుగును కుమారుడా? కావున అతనికై విలపించు
చున్నాను. సు ప్ర భుం డను చేవకుమూరుండు స్వర్ష మందు ఉండి
పూర్వము ఎట్టుమాచనో అస్సై నేనును దివ్యదృష్టి చేత భవి
ప్యుత్తును చూడగలను,
సుప్పభు(డు తనపుణ్యము తయించుటయు తనకు ఏడవ
నాండు స్వర్శమునుండి థో ంశంబును పందికడుపునం బుట్టువును
దివ్యదృష్టి చేత, నెటీంగి సూకరీ గర్భ వాస శ్లేశమును తలంచి
తలంచి ఆ దివ్థిభోగములు పోవునే యని దూఃఖంపసాగాను.
“హా! స్వర్ణమూ ! హో! అచ్చరలారా ! హో | నందనవన లతా
౧
కో ఉోో 9
గృవాంబులాశా ! పందికడువులో ఎట్లు నివసింతును ? పిమ్మట
వీరవరునికథ, 981
బురదలో నేెట్టుందును!' ఈవిలావములు విని అంద్రుండు వచ్చి
వానిని దూఃఖహెతు వడిగాను. అతడును చెప్పెను. అంతట
నింద్రుండు “అందులకు ఉపాయమున్న ది వినుము. “పం నమః
నివాయి యని జపించుచు “ఈశ్వరుని శరణు చొరుము, ఆతని
శరణు బొత్తువేని నీ పాపమును పో నడంచి పుణ్యము పాందు
దువు. దానిచే వందికడుష్రునం బుట్రవు, స్వరమునుండి కుచో నలో
అని యుపదేశించెను. అంత సు వభుండు వల్లి యని “ఓం నమః
శివాయి యనుచు శంభుని శరణుంొచ్చెను, తన్యయుం డై
ఆబుదినములకు అతండు శివ వ్ర సాదము చేత సూకరిగర్భమును
తవ్పించుకొనుటయే గాక, స్వరమును గూడ దాటి పెకి
పోయిను కీడవనాండు నానిని స్వర్దమునం గానక యిం ద్రుడు
వై లోకమునకు పోయె నని యెటింగను, సు ప్రభుడు ఈరీతిని
తనకు 'రాంబోవ్రనమంగళమును కనినయక్షు నేనును రాజునకు
రా నున్న మృత్యువును ఎఆింగి దఃఖంచుచున్నాను,
భూ బేవి యిట్లు పలుకగా వీరవరుండు “అమ్మా, త్తం ద్ర
వచనమున సుప్రభునికి ఉపాయము కలిగినట్లు _రాజునకును
రమోపాయము ఉన్నం జెప్పుము” అని యడిగెను. *ఒకటియే
ఉపాయ మున్నది, అది నీశే స్వాధీనము.” అని వృథిని పలికెను,
'అ ట్లయిన త్వరగా 'న్చుము దేవీ, నాస్రాణములచేత( గాని
నా భార్యారాపు తుల ప్రాణముల చేతను గాని రాజు బ్రదుకునేని
నాజన్మ ము సఫల నుగును ”* అని పీరవర్లుడు చెప్పెను, అంత
౧32 క భాసరి త్సాగరము, లం, జొ, ర, 5,
భూ చేవి ఓరీ రాచనగరి వంత చండికా బేవి యున్నది గదా,
ఆమెకు తత్ధ ణము నీపుత్తు 'త్తుని బలి యిత్తువేని రాజు బ్రతుకును,
వేచే ప్రపయము తేద అనెను, సీరవరుండు అమో, ఇప్పుడే
ఆట్టుచేనెదను,’ అనెను, “నీవలెశస్వీ మిహితము ee
మట యెవడు ? పో నీకు మేలు వ. గాక,’ అని పలికి
భూదేవి యంతర్శితురా లాయెను. చెంత నున్న రాజు సర్వ
మును వినుచుండెను, పిమ్మట విక్ర, మతుంగు! డు వెంట వచ్శన్న
ముగా వచ్చుచుండగా, వీరవరుండు ఆ నికీథవుందు ఇంటికిపోయి
భార్యను ధర్మవతిని నిద్ర లేవి భూచదేవిమాటంబట్టి రాజువైై
తనపు త్రుని చండికి బలి చేయవలయు నని ఆమెతో 'చప్చిను.
ఆమెయు “స్యామిహితము ఆవశ "కావున శీత్తుని లేవి
చెప్పుము, అనెను, అంతట బాలుని లేపి వానితో వీకవరుడు
“రాజుకొటుకు భూదేవి మాట పృకారము నిన్ను బలివేయ వలని
యున్నది" అని చెప్పెను. ఆ పళ విని యన (ర్థనాము(డు ఆ
బాలుడు స సత్త ్యవరుండు “నాయనా, నా ప్రాణము వ వభ కార్య
మునకు ఉపయోగపడునేెని వుణ్యవంతుఃడను త నేను ఎవరి
యన్న ముభుజించితినో, ఆబుణము తీష్చుకొనవలయును, కావున
నన్ను గొనిపోయి ఆయనకొొటికు చండీ చేవిశి బలి యిమ్తు.
అనెను, అందులకు వీఠరవరుండు “నీవు సత్యముగా నా కొమార
డవే.'! అని సంతోషముతో బలికెను. ఇది యెల్ల బయటనుండి
౮ా, అ 3
న్్ వి కృమతుంగు(డు “ఆహో ! వీ చెల్ల సమానసత్తు సలు! అని
వీరవరూినికథ, ౧38
యాశ్ ఏర స్టిపడెను, అంతట వీఠకనరుండు ఫలి తుని స త్త ప్షవరుని
బుజముమెం గొని బయలు వెడలెను, భార్య థర వతియు
కొమూారితను వీరవతిని గొని అతనిపంటనే పోయెను,
వి కృమతుంగ మహారాజు వారివంటనే శో చ్చన్ను6 డె
చండి కాగ్భహమునకు పోయెను. ఆచట తం వ్ర బుజమునుండి
దిగి సత్త సవరుండు దేవిని నమస్కరించి యిట్లు విన్నవిం చెను,
“జేవీ నాశిరమును బలి గొనుము, మాప్తభువు విక్రమతుంగ
మహో రాజు ఇాశ్యతముగా పవృథివిని ఏలు చుండును గాకి
ఆమాటకు తండ్రి సంతో పించి కత్తి దూసి కుమారునిశిరమును
ఖండించి “రాజునకు uw యము కలుగు గాకి అని పలుకుచు
చండికా దేవికి అర్పించెను, స్వామి భక్తులకు పు త్రునియందుం
గాని తమయందుం గాని స్ప ఎపహా యుండదు గదా, “బి! వీర
పరః! నీవు కొమారుని 'వ్రాణము నిచ్చి స్వామి ప్రాణమును కామా
డితివి!' అని ఆకాశ వాణి వలీశెను, రాజు ఆ త్యాశ్చర్యమగ్నుం
డ్ర అది యెల్ల చూచుచు వినుచు ఉండంగా, వీరవతి యను కన్య
అన్న తలను ఎ మ. కౌంగిలించుకొని ముద్దు పట్టుకొని “హా!
అన్నా!” ని ఏడ్చి గుం డెవగిలి చచ్చిపోయెను, కొవరితయు
గతించుట చూచి వీరవరునిభార్య ధర సత శేలు మోడ్చి వీర
వరునితో నిట్లనియె, “రాజునకు మేలు చేనితివి కనుక్క ఇశ
నాకు సెల విమ్లు, నెను ఈ యిరున్రరు విల్లలతోను అనల
ప్రవేశము చేనిదను. ఏమియు సెజుంగని యిట్టవను నికూన కూడ
934 క ఛాసరిత్సాగగము, లర, ౯ 9, రే
అన్నె వగచి ప్రాణములు విడిచినది. ఇద్దణు పిల్లలును
పోయినవిమట నాకు ఇంక నేమి బ్రదుకు! ఇట్లు నిశృ్చయముతో
ఆమె ప వీరవరుండు 'అస్లే ళా ఏమి చెప్పుదును!
సుతశోకమయ మయిన సంసారములో నీ కేమి సుఖము కలదు?
కనుక నీకు చిత వేర్చెదను, కొంచెము ఓర్చుకొనుము అని
పలికి చండికాలయ నిర్తాణార్థ్రము అచట వేయబడి యున్న
కొయ్యలతో చిత చేసి దీపషముతో దానిని తీగుల బెట్టెన
అంత ధర్మవతి అతని పాదములకు ప్రణమిల్లి 'ఆర్యపుత్రై, సేపే
నాకు జన్లాంతరమందును పతివి జ ఆ. రాజునకు మేలు
కలుగునుగాక. అతని పలికి పతివ్ర తోచితముగా జ్వాలాజటాల
మయిన యా యగ్నిలో చల్ల నిమడుగునం బోలె వ్ర "వేశించెను,
అదియును ప్రచ్భన్నుం డై మాచి వికృమతుంగండు “విరి బుణ
మును నేను ఎట్లు తీర్చుకోగలను? అని వమియు తోయక
ఆలోచించు చుండెను.
అంతట ధీరుడు వీరవరుండు ఇట్లు తలపోనెను. “స్వామి
కార్యము నజ వేటీనది. దివ్యవాణి కూడ వినంబడినరి, రణీ
యము ప్రియము నయిన సకల కుటుంబమును వ్యయము చేసీ
రాజూన్నమునకు బుణము తీర్చుకొంటిని, ఒంటిగాండ నై తన
పొట్ట పోనికొనుట వమి బ్రదుకు ? కనుక నన్ను బలి వేసికొని
న వల Bee భట ఇట్లు వీరవరుడయు స త్త ర్త
వీరవరుని కథ, కేక
నిష్టుడు సంకల్పవూర్వకముగా ఆదేవిని ముందుగా సో లీ ము
నెను! _
ముెహీళ గరి వ్ర ఉతాభయదాయినీ సంసారపంకమగ్ను ని
శగణాగతుని నన్ను లేవ నెత్తుము. నీవు భూత్రముల ప్రాణశ_్రివి,
నీనలన ఈజగత్తు చేప్రించుచున్నది. నీవు సృష్టికి పూర్వము
నందు స్వయంభూత నయి ఉచ్చం డాకాండ బాలమారాండ
కోటిపం_కీవో యన లెజిదూడరాని తేజస్సుతో వెలుంగుచు
లోకములను వలుం గొంపంచుచు, కడ్ద ఖేట కోదండ శర శూ
లాడి థారి యయిన భుజచక్ర వాళముతో శంభునికి అగవడి,
ఆయనవలన నిట్లు స్తుతులం బడసీతివి. “చండీ చాముండా
మంగలా త్రిపురా జయా నీకు నమస్కారము. అద్వితీయా
అఖండా శివా దుర్హా నారెొయణి సరస్వతీ భద్రకాళి మహో
లక్ష్మీ సిద్ధా ర మారా, నీను మహో రాజ్ఞి వీ గాయ [ వి "రెవ
లివి వింధ్య వాసినివి ఉమను కాత్యాయనివి శై లాసవానీనివి,’
ఇత్యాది నామములతో శివుడు స్తుతించుచుండణా విని
స్కందుండు వసిష్టుండు బ్ర ప్థోదులును నిన్ను స్తుతించిరి. అమ
రులు బుషులు నరులును నిన్ను స్తుతించి కోరికలకు ఎక్కువ
గా సిద్ది పొందున్నారు. ఓ వరదా. నానై కరుణింపుము,
మచ్చరీలోపహారవూజను గ పీంరపుము, నా రాజునకు మేలు
కలుగును గాక,
036 క థాసరి త్పొాగరము, లం, ౯+ త, చే
త్తు పలికి వీరవరుడు తన తలను ఖండింప నుంకించు
చుండంగా ఆకాశ వాణి పలికెనుః.- “పుత్ర, కా సాహసము
చేయకుము, నీసత్త్వమునకే నేను సంతనించితిని. నీ కష్ట
మైన వరము కోరుము” డేవీ, తుష్టురాల వేని వికృమతుంగుండు
ఇంక నూలు సంవత్సరములు బ్ర దుకును గాక, నా భార్యయు
శిశువ్రులును బ్రదుకుదురు గాక అని వీరవరుడు వేంజెను,
'అక్లే అగునుగాకి అని మరల వాణి వినబడెను. ఆ మువ్వు
రును తత ఇమే అతత దేవు క చి దికి లేచిరి. వీరవరుండు
సంతోషించి వారిని ఇల్లు నేర్చి తొను మరల పోయి. రాజద్యా
రమున నిలిచెను,
వికృమతుంగుండు అది యెల్ల బూచి సంతోషపడి ఆశ్ ఫ్
రపడి వ్ర చృన్నుండు గానే తన మేడమిందికి పోయి *నీంహ
ద్యారములో ఎవరు? అని పలిశెను, విని వీరవరుండు క్రింది
నుండి “నేను ఇక్కడ నున్నాను. ఆ శ్రీని ని మూడ బోయితిని:
ఆమె ఎవరో చేవత, నేను ప ఆమె అంతన్థానము
పొందినది. అని చెప్పెను. సర్వ వృత్రాంతమును ప్రత్యతముగా
చూచిన రాజు ఆ మాట విని విచారించెను “అహో! ఇత
డెనండో మహాపురుషుడు, ఇట్టి ఫ్లైాఘ్యకృత్యము ేసీయు
చిప్పుకొనండు, గంభీరుండు విశాలుండు మహాసత్తు గండు నయ్యు
సముద్రుండు మహావాతస్పర్శకును కదలని యీావీరునికి సాటి
గాడు. పరోక్షముగా రాత్రియందు పుత్ర దారవ్థయముచే
వీరవరునికథ, 0౩/
నాప్రాణమును “నాపాడినయితనికి ఏమి వృత్యుపకారము నను
చేయగలను ! * ఈరీతిగా తలపోసీ రాజు మేడదిగి లోపలికి
సోయి ఆశ్చరర్థిమగ్ను డయి రాతిని గడవి తెలవాజంగానె
©) ౧0)
ఆస్థానమందు అందజఅయొదుటను విళవరుని శా | చరితాద్భుత
మును అత డుండంగానె వక్కాణించెను, ఎన్లరును వీ,వరుని
వాగడుచుండలాూా, రాజు అతనికి సప్రుతునికి వట్టముగటైి,
ry లు లు
పెక్కు దేశములు గుజ్జములు రత్నములు ఏనుగులు పదికోట్ల
సువర్షములు అలువదియింతల జీతమును ఇచ్చెను. తత్త ణమే
వీరవరుండు సకుటుంబము?గా ఉచ్చి ? తాతపత్రు, "రాజ
డై
తుల్యుం డై కృతాస్తం డాయెను,
€౬..... (ణి
ఇట్లు కథ చెప్పి ముగించుచు గోముఖమంత్కి నరవా
హనదత్శునినో మరల ని ట్లనియెః “దేవ్యా ఇట్లు స్వామికొొలికు
దేహావేష్ వదలినవా రయి రెండు లోకములను తమ స్త
మహిమో జయించున్య యెకవీరు లగు భృత్యులు "రాజులకు
ఎక్క_డనో వుణ్యవి శషముచే దొరకుదురు, స్వాకృతియు మహా
సత్తు పడును అయిన యాక్ట, త్తవాండు నీనేవకుండు బ్రాహ్మణ
వీరుడు వ లంబబౌపాువు కూడ అబ్లివాండు గానే అగపడు
టం ర
చున్నాడు. మతిమంతు( డైన యామరం త్రి వలన ఈకథ విని
వమహోదారుండు రాజప్ప త్రుడు మిగుల సంతోషించెను,
కాలాల.
రవ తరంగము.
వ్ర లంబబావహావుక థ,
ఈరితిని తం (స్కయింటు గోముఖాఏిమంత్రు, లచే సవ్య
మాను డై అత్యంశొను ర_క యయిన ఉప త.
విహరించుచు ఉండి, నరవాహనదత్తుండు, ఒక నాండు, వ్రలంబ
బావను ముందు నడువ, గోముఖసమేతుండై రథ మెక్కి అను
చరులతోంగూడి వనమునకు వేటకుం బోయెను, రథాశ్వములు
ఎంత వేగముగా వరు “గె తినను సలంబబావాును వానిని అతి
వాట్ ల
క్రృమించి ముందే పోవుచుండెను. రాజు సింహచ్యాఘాదులకు
రథమునం దుండియే బెణములతోం గనాల్చు చుం డెను, శో లంబ
బావను పాదచారిగానే వానిని కళితో సంహరించెను,
'ఏమి ఇతని శరము! ఏమి యితని పిక్కబలము! అని నర
వాహనదతుండు ఆ వివవీరుని చూచి చూచి ఆశార ర సృపడెను.
కాలి టల
పెట ముగించి బడలి సారథి గోముఖ సమేతుం డై వ ప్రభువు
రథ మెక్కి. మహోవీరుః డయిన వ్రలంబబాహూునవు అగో గా
దప్పిచే జలము వెదకుచు మణేయొక మహావనము చొవ్చెను.
అచట వికసించిన బంగారుకములములతో నిండిన యొక మహో
సరస్సును బహూుునవిబింబ మయి గత మయిన యాకసనో
స్ట.
యన నొప్పుచుండంగా చూచి అందు నీరాడి జలము త్రాగి
శ్రీహరి నలువు కచ్చంల నిచ్చుట. ౧9
అనుచరులును స్నాతవీతు లయిన పిమట్కు ఆసరస్సులో నొక
చోట దూరమున నలునురు పురుషులను య
A
శ్రీహరి నలువు రచ్చరల నిచ్చుట,
దివ్యాకృతులు దివ్యవస్తులు దివ్యాభరణ భూషితులు
నయిన యాషప్రునుషులు సరస్సూనుండి బంగారుతామరలను కోసీ
కొను చుండిరి, నరవాహనదత్తుండు కాతుకముచే వారిని దిని,
వారు నీ పవర వని యడుగగా తనవేరును వంశమును
చప్పెను. వారును అతనిదర్శనముచే సంతసిఫ్లి అతం డడుగంగా
ఇ ట్లనిరి? “మహాసముద్రమునకు నడుమ నారి కేళద్వీప మని
యొక ద్వివము కలదు ; అందు నాలుగు పన్వతములు దివ్య
భూములు మైనాకము వృషభము చక్రము బలాకము అను
నవి కలవు. ఆందు మేము నలున్ఫుకరము నివసింతుము, మాలో
ఒకండు రూపస్య యనువాయ నానారూవములు దాల్చును,.
ఒకండు వ ప గొప్పప్ర, మాణములను చిన్నప, వ మూణము
లను చూచును. కం మూడవవాడు ఆ లఫ్టిజ్షూనము
కలవాండు, నాలవవాండు షా. సకల్బదై వత నిఏకలవాండు,
మేము ఈ బంగారుకములములను చేకొని శ్వేతద్వీపములో నీ,
పతిని పూజించుటకు పోవుచున్నాము, మెము అందజిుము శ్రిపతి
భక్తులము కదా, ఆయన వ్ర సాదముకోతనే గదా మాకు ఆ
వర్యతములయందు ఆధిపత్యము నలు సంపదలును కలిగి యు
న్నవి, నీవ్రను రమ్ము, 'శ్వెతద్వీపములో హరిని చదూపదము, నీకు
010 కథాసరిత్సాగవము, లం, ౯ తే. ఈ
ఇష్ట మేని ఆకాశ మాస్షమున గొని పోయెదము.' ఇట్లు ఆదేవ
పుత్రులు పలుకంగా వై యని ననవాహనదత్తుండు సులభ జల
ఫలాదిక మయిన యా స స్టరమందు గోముఖాదులను నిలిపి,
ఆనన ర లో కూర్చుండి, ఆకాశ మాసమున బోయి దూర
ముననుండియే ఏను, ప్ర క్క_ను జలధికన్యయు పాదాంతవందు
భూ చేవియుం గొలుచుచుండంగా సవ్మిగృహములయిన సంఖ చక్ర
గదా మ్య్మములు 'నేవించుచుండంలగా, నారడాది వుహ్వులును
గంధర్వులును స్తుతులు పాడుచుండయా, సన విద్యాధరులు
తెలచుచుండంగా, గరుడుడు ఎదుట కూర్చుండంగా, శేషశాయి
యె వెలుంగొందుచున్న శ్రీమహావిష్ణువును ఆనలువురు చేవ
పుత్రులతో దర్శించెను. సాధుసమాగమము ఎవరికి అభ్యుదయ
మును ఈయదు! చేవపు తులు హరిని అరించిరిి కశర్ణిపాదులు
స్తుతించిరి. నంవాహన వత్తుయను కేలు మోడ్చి వరిని ఇట్లు
నట శివ ౧౧
బాగడెను,
ఇహ లమ కల్పల తాలింగిత చేహ వుయిన భ కకల్చ
0. అలి
మహీరుహమా ఆఫీభదాయీా నీకు నమస్కారము, సవానస
లా ఆశ
వాని దివ్భహంసా సతతోదితనాదా పరాశాశవిపశరీ సమస్కాా
రము, సర్యాతళాయీ సర్వాంతర్యామి త్రి గుణాతీతరూపా
పూర్చ మాడ్డుణ్యమూ రి నీకు నమస్కా_రము, స్వా థా యోద్య
నృృదుధ్వని యే ఆరూ. బహుచగణు'( డయ్యుసు oy స
నాభికమలములో వట్బరణాయమానుండుగా సున్నాండు, నీకు
శ్రీహరి నలువు రచ్చరల నిచ్చుట, 941
భూమి పాదములని ఆకాశము శిర మని దిక్కులు శో, త్రృములని
సూర్యచంద్రులు నేతము లని బహాండము జఠర మని నీవు
a (Wy టి
అనిర్యచనీయుండ వని వెద్దలు వర్షి ౦తురు, చేవా, ఛామనిధి
వెన నీవలననుండి బా భూత, గ్రామము మండుచున్న యగ్ని
నుండ స్ఫులీంగసంఘాతమువో లె పుట్టుచున్న ది, సాయంకాల
మున పత్షీసంఘము వాసవృతమునుంబోలె ఈ భూతసంఘా
తము పవపళయకాలమందు మరల నిన్నే చొచూచున్నది. నీవే
© aA wn
డఉల్ల నీతుండ వె నీయంశములనే ఈ లొ “కళ్యరులనుగా అనంత
"వేలాతముఖిత మయిన సము ద్రము తకంగములనుబో లె సృజీంచు
చున్నావు, నీవు విశ్వరూవుండ వయ్యును అరూవు(డవ్ర, విశ్వ
కర్మ వయ్య్యూను ఆకర వు; విశ్వా థారుండ ను అనాధథా
రుండవు, నీత_త్త్వ్వమును ఎవడు ఎటుల నెర్మును ? నీకటాత్ష
ముచే చేవతలు ఆ యా సంపదలను పాందిరి, నన్నును కరుణా
వూన్లకటాతుముత్” * చూడుము.
బట్టు పొగడుచున్న నవాహనవత్యేని శ్రీహరి సృసాద
పూన కటాతమునం జూచి నారదునితో “మహామునీ మున్ను
పాల సముద మునుండ పు(ట్షైన 'యె నా కలికి యచ్చరలను స్.
ల ర్ న
ఫంద్రునియొద్ద ఇల్లడ యుంచితినో వారిని అతని యొద్దనుండి
నామాటవలన అతని రథములోనే ఎక్కించి త్వరితముగా
బ్రిచటికి కొనితెము.” అనియె, అంతట నారదుడు వై యని
=
పోయి ఆయచ్చరలను ఇంద్రరథనున మాతలి సమేతుడై
942 కథాసరిత్సాగరము, లం, ౯ త, ఈ,
కొని తెచ్చెను, ఆయన అచ్చరలను లెచ్చి వ్ర ణమీల్లంగా
భగవంతుడు నరవాహనదత్తునితో *“నరవాహనదత్తా, వీరిని
ఛవిష్యద్విద్యా భరచక్రవర్తి వైన నీకు ఇచ్చితిని, నీవు వీరికి
తగినభ రను. వీరును నీకు తగినభార్యులు, నిన్ను మదనునియన
తారముగా శివుడు సృజించెను గదా అని యాన తిచ్చెను,
ఆ వసాదమునకు హృష్షుం డై వత్స రాజతనూజు(డు వణమిల్లం
గా శ్రీహరి మాతలితో *నీవ్రు ఈనరవాహనదత్తుని అచ్చరలతో
కూడ అతని క్ష్ట మయిన మార్తమున అతనినగరమునకు ఈ
రథములో కొనిపామ్థు* అని ఆజ్ఞాపించెను, అంత నరవాహన
దత్తుడు అవ్సరస్సమేతుం డై సర్వజగ ద్రతకుం డైన శ్రీహరికి
వ్ర ఇమిల్లి మాతలిసారథిక మైన యారథమును ఆ దేవవుత్రు
లతోం గూడ నెక్కి వారు పిలువగా అఆనారిశేళద్వీవమునకు
పోయెను,
అచట రూపసి ప్ర భృతు లయిన యా దివ్యపురుషులు
నలువురు తన్ను అర్చించుచుండంగా అం ద్ర సారధితో 6 గూడ
మైనాకవృవభాదులగు నా నాలుగు వర్వతములయందు అచ్చ
రల గూడి మధుమాసాగమ సంఫల్ల నానా తరువల్ల రు లయిన
యా యుద్యాన వనరాజులయందు కౌతుకముతోో శ్రీ డించెను,
మాడుము -ఈతరుమంజరులు వచ్చుచున్న కాంతుని వసంతుని
విపుల వుప్ప విలోచనముతో చూచుచున్నవి! ఇందు తమ
పుట్టినింట సూర్యుకరతావజ నుయిన నంతావము కలుగకుండును
శ్రీహరి నలువు రచ్చరల నిచ్చుట, 948
గాక యనియుంబోలె కమలనులు సరస్సును కప్పి'వై చినవి
చూడుము! వ్రచట తుమెదలు జ్జ గల మయిన కరి కారమును
దీనీ విసౌరభ మని, నీచుం డయిన శ్రీమంతుని సాధువులు
వోలె వదలు చున్నవి చూడుము! ఇట కిన్నరీగితములచేతను
కోకిలకూజితములవచేతను అళిరుతములచేతను బుతురాజునకు
సంగీతము వర్గిల్ణుచున్న ది, చూడుము! * ఇత్యాది వాక్యములు
వలుకుచు ఆ దేవపుత్తులు నరవాహనదత్తునికి తమ యువ
వనావళిని చూప్రుచుండిరి. వారి నగరములయందు నరవాహాన
దత్తుండు వసంతోత్స వోద్దాను వనృత్య తస్పెర చర్చరులను
చూచుచు శ్రీ డించుచుండెను, అచట చేవోేచితభోగములను
అచ్చరలతో అనుభవించుచుండెను. సుకృతి యెచటికి పోవునో
అచట సమృద్ధము లయిన భోగములు ముందుగానే పోయి
యుండును గదా, ఇట్లు మూండునాలుగు దినము లుండి నర
వాహనదత్తుండు ఆమి త్త్రులత్ నేను నాయనను మూచుటకు
మానగరమునకు పోయెదను. మారును అచటికి నాతో వచ్చి
నన్ను కృ తార్జుని చవేయుండుల అని కోరెను. వా రనిరిః.
“ ఆనగరముయొక్క_ సారము వయిన నిన్ను చూచితిమి ఇంక
నేమి? నీకు విద్యలు లభఖించినపిమ్సుట మమ్ము స్మ రింప్రముల
అట్లు పలికి వారు సాగ నంవలగా నరవాహనదత్తుండు
ఆయిం ద్ర రథ మెక్కి నూతలితో “నామిత్రులు గోముఖాదులు
ఏ దివ్యసర స్టేరనున నున్నారో ఆదారిని నానగరికి రథమును
044 క థాసరిత్పాగరము, అం, దం గ్ర, ర,
తోలుము.' అని అతడును సరియే యనా, అచ్చరలతో
రథ మెక్కి గోముఖాదు లున్న చోటికి బోయి, వారిని చూచి
వారితో “మీరు మామార్చమున త్వరితముగా ఇంటికి రండి,
అచట అంతయు చెప్పెదను, అని పలికి తాను ఆకాశమునం
బోయి స్వనగరము చేరి మాతలిని సత్కరించి ప
ఆయచ్చరలతో తన నగరు చచ్చెను, అచ్చరలను అంతః
పురమున నిలిపి తాను పోయి తం డి డ్రి సొదములకును తల్లికి వాసవ
దత్తకును, తల్లికి పద్దావతికిని ప్రణమ్మిళ్లెను, వారు తనివి తీజుక
చూచుచు సంతోషించిరి, క రథారూఢుుం డై సనారథి
మె గోముఖుండు ప్రలంబబాప పాువుతోం గూడ వచ్చెను, అంతట
తండ్రి యడుగంగా నరవాహనవత్తుండు మంత్రి వర్ణము నెదుట
తన యద్భుత వృత్తాంతమును వక్యా ణించెను. “కశ్వరడు
ఏ పుణ్యాత్ను నికి అనుగ హము చేయం నతన నాన కల్యాణ
మిత్ర సంయోగమును ఇచ్చును,” అని యందటును పలుకు
చుండగా రాజు సంతోషించి కుమూరునివై ప హర్యను గృహము
కలిగినందులకు మహోత్సవము నెను. గోముఖుండు
తెచ్చి తనకును తన భార్యలకును పాద పృ ణామము చేయించిన
యా యచ్చరకోడండృను బరా. ఈ చూచి రాజి
సంతోషించి, చేవరతి చేవరూవ చేవమాల దేవ నీయ యని
వారి నామములు చేటికలవలన నెజీగొను, ఆకె శాంవీనగరి
“నే నెక్కడ, నాయందు అవ్నరస శెక్కడ? నరవాహన
రుద్ర, సెట్టికథ, 945
దత్తుడు నన్ను భూలోకములో అమరావతినిగా చేసినాడు! *
అనుసంతసమునం బోలె సిందూరము చల్లుచు ర_క్షహతాకల
నాడించుచు నొప్పారుచుండెను. విమ్మట నరవాహనదత్తుంయు
తనె ఎదురు సూచుముండిన తన భార్యలను సంభావించను,
బారు ఆ నాలుగు దినములను నాలుగు సంవత్సరములుగా
గడపిన తమ విరహవేడలను వర్ణించి అతనిని సంతోషవెట్టిరి.
గోముఖుండు వనవాసములో రథాశ్వములను కాపాడుచుండిన
వ లంబబావావుయొక్క._ సింహోది వధ నె "ర్యమును వర్ణించెను,
బట్టు శో త్ర చేయము లగు సల్లాపములను వినుచు నయనామృత
మగు కాంతల రూపమును మాచుచు చాటుకారు. డయి
సచివసమేతుండై మధుపానము నేయుచుు నరవాహనదత్తుండు
ఆకాలనును సుఖముగా గడపు చుండెను,
రు ద సె ట్ర కథః
ఒకనాండు అతడు వయస్య సమేతుం టై తలంకార
వతీ వాసగ్భహస్థుం డై వెలుపల వాదష్థిముల మ్రోంతను విని
(6 ఐల 2
ఏల వ్రచటు ఆకస్మికముగా తూర్యుములు మ్రైోంగు చున్నవి?
అని తన నేనాపతిని హరిశిఖుని "హెచ్చరించెను. అతండును త
శ ణమే పోయి శెలిసికొని వచ్చి. యిట్లు విన్నవించెను: “చేవా
[ర (౧
ఈనగరములో రుద్దుః డని వర్తకుం డున్నాండు, అతడు ఇట
నుండి బేహారమున నై సువర్షద్యిపమునకు పోయి యుంభెను,
60
046 క థాసరి త్సాగరము, లర, ణొ, ర్, అ,
అతండు సంపాదించి తెచ్చుకొన్న ధన మెల్ల దారిలో ఓడ పగిలి
నందున మునిగి పోగా, తానుమా య ము బ్ర దికి వచ్చి ఇట చేరి
ఆటు దినము లాయొను, ఇచట ఇంతలో అతనికి తన తోటలో
దై వవళమున మహోనిధి యొకటి దొరశెను. అతని దాయాదుల
వలన ఆవృత్తాంతము వత్సరాజునకు అెలియంగా ఆవర్తకుండు
స్వయముగా వచ్చి ప్రభువుతో ఇట్లు చెప్పుకొన్నా(డు, “దేవా
నాకు రత్నరాశి సమేతము లయిన నాలుగు సువర్ష కోటులు
దొరకినవి, వలినవారి యాజ్ఞ యేని వానిని తెచ్చి సమర్చించెదను.
నట్ట _త్తంతయు జలాళశయుండు హరించె నన్న కనికరమునం
బోలె బ్రహ నీ కిచ్చిన యీధనమును అజడాశయు(డు ఎవడు
హరించును? పొమ్ము. నీ భూమిలో నీకు దొరకిన ధనమును
య థేచ్చముగా నీవె అనుభవింపుము*” అని వత్సరాజు ఆన
తీయంగా అతండు హర్ష నిర ప్ల టే "రాజుపాదముల నాలి
తూర్య్భములు మ్రోంగించుచు అనుచర సమేతముగా ఇంటికి
పోవుచున్నా(డు,.' ఇట్లు హరిశిఖుుడు పలుకగా నరవాహాన
దత్తుడు తండ్రి థార్మికతను పొగడుచు తనమంత్రులతోో ని
ట్లనియెః “విధి ధనములను హరించు నేని మరల వెంటనే ఇయ్య
నెల? చి త్రము! విధి మనుష్యుల యుచ్బాయ పాతములచే
శీ డించుచుండును ! * గోముఖుండు పలికెను విధి విలాసము
ఇట్ట బె; ఇందులకు సము ద్ర నూరుని కథను వినుము.
సముద్రుకూరునికథ, 947
సముద కూరుని కథ,
పూర్వము హర్ష సుర మని ఒక నగర ముండెను, దానిని
హర్ష వర్మ యను వ్ర భువు ధర్మ వ్రముగా పరిపాలించుచుం డెను,
అందు కులీనుడు థారికుడు ధీరుడు మహోధను(డు. ధీర
సత్తు పదు నగు వర్తకుండు సము ద్ర కూరుం డనువాం డుండెను,
అఈడు ఒకంనాండు వ్యాపారార్థమై సువర్ణ ద్విపమునకు పోవు
వాండ్రై ఓడయెక్కె_ను, మార్షము స్వల్చావళిష్టముగా నుండంగా,
తుపాను కొట్టి ఓడ పగులంగా అతడు నడుము బిగించి కట్టు
కొని నముద్ర ములో దుమికి ఈందుకొని బోన్రచుండంగా, నొక
పురుషశవము గాలికి అతనియొద్దకు కొట్టుకొని వచ్చెను, అంత
నతండు దానిమిోంద నెక్కి. యీందుచు అనుకూలవాయువుచే
ఆద్వీవము చేరెను, అచట ఆశవముయొక్క_ నడుమున నున్న
శాటితో నొక ముడియం గాంచి దానిని విప్పి, అందు రత్నాఢ్య
మును దివ్య మును ఐన యొక కంఠాభరణమును చూచి, వెలలేని
యాయలంకారమును పుచ్చుకొని స్నాన మాడి దానిముందణి
సము ద్ర ములో నష్ట వుయిన తన ధనమును తృణముగా తలంచి,
సంతోషించెను. ఆకంచును చేతం గొని కృమముగా కలళప్రర
మను నచటి నగరమునకు పోయి, యొక దేవాలయము చొచ్చి,
అచట జలవా్యాయా మాయాసముచే నీడలో విధివశ మున
ఒడ లెటు(గక ని దించెను, అంతలో నచటికి ఆరతుకులు వచ్చి
అతని చేతి కంథకమును గాంచి, “ఇదే రాజసుత చ క్ర నేన కంఠ
948 కథాసరిళ్ళాగరము, లం, ౯ త, ఈ,
మునుండి దొంగిలిందంబడిన కంటు! వొంగ దొరకినాడు!' అని
పలుకుకొని వర్తకుని లేపి రాజకులమునకు కొనిపోయిరి. రాజడు
గంగా వ_ర్భ్గకుడు ఉన్నది యున్నట్లు చెప్పెను, వీడు దొంగ
అసత్యము పలుకుచున్నా(డ్కు ఇదిగో కంఠకము చూడుడు.
అని దానిని చూపుచు రాజు సభ్యులతో పలుకుచుండంగా గడ్డ
యొకటి ఆకాశమునుండి వ్రాలి, దేదీపమాన మైన యాకంఠా
లంకారమును తన్నుకొని ఎగిరిపోయెను. రాజు వర్తకునికి
ఉరి ఆజ్ఞాపించెను, వర్తకుండు అతిదుఃఖతుం డై శివుని శరణము
వండుచు వడ్పుచు ఉండెను. అంతట ఆకాశమున ఆశరీరవాణి
బట్టు పలికెను: “రాజ్యా ఇతనిని చంపకుము, ఇతండు సాధువు;
సముద్ర శూరుడు అను వణిజుండు, వ్యాపారవళమున ఇపుడు
నీ దేశమునకు వచ్చినాండు, ఈ కంఠకమును దొంగలించిన
దొంగ ఆరశు్షకుల భయముచే వలాయితుం. డై సము ద ములో
పడి రా త్రి చచ్చినాండు, ఇతడు ఓడ వగులంగా వాని శవమును
చూచి ఎక్కి సము ద్ర మును డాంటి ఇచటికి వచ్చినాండు, వాని
నడుమున నున్న శాటినుండి యీకంఠకమును ఇతండు విప్పు
కొన్నాండు, మోయింటి నుండి ఇతండు దొంగిలించిన వాడు
గాదు, థార్మికుని వ్రతనిని వదలుము, సమ్గానించి పంపుము,’
రాజు విని సంతోషించి అతనిని వదలి ధనము లిచ్చి పం పెను,
అతడు ఆ ధనముతో సరకులు కొని స్ఫబేశము పోవు
వాం డై ఓీడ యెక్కి, సము దృము డాంట్కి ఒక సాతుతో చేరి,
సము ద కూరుని కథ, 940
ద్క
శృమముగా ఒకనాడు అడవిలో సంజవేళ పోవుచుండెను,
అచట సాతు విడినీనది ఆరా త్రీ సముద్రశూరుడు మేలు
కొనియుండంగాా దొంగల దండు వచ్చి సాతును కొట్లు చుండం
గా అతడు తన సరకులను వదలి అలతీతముగా వలాయితు.
డై ఒక మజ్హచె సైతాను, దొంగలదండు ధన మెల్ల కొల్ల
గొనిపోంగా అతండు దూఖంచుచు భయవడుచు ఆరాత్రిని ఆ
చెట్టుమోందం గడవెను. వేకువను అతండు దైవికముగా వె!
తలయె_త్తి చూడా ఆకులనడిమినుండి.. దీషప్రభ అగపడెను,
ఆశ్చర్యపడి యెక్కి. పోయి చూడగా, అచట నొక గద్దగూంటి
లో విక్కు రత్నాభరణములు దేదిస్యమానములు రాశిగా
నుండెను. వాని నెల్ల నతండు కైకొనెను, అందులో స్వక్షద్వీవ
మున గద్ద తన్ను కొని పోయిన కంథకము కూడ ఉండెను, అట్లు
అమితధనమును పాండి వాకుడు సంతోషించి చెట్టు దిగి
గరృమముగా తన హార్షవురము చేరెను, అచట మణి ధనాశ
మాని సముద్రశూరుండు స్వజనులతో. కూడి సంతోవముగా
కాలముగడుపుచుం డెసు, సముద్రములో పడుట ధననాశము,
సముద్రము చా(టుట్క కంఠకము దొరకుట్క అది పోవుట,
నిష్కారణనముగా దండ్యం డగుట, తత ణమే తుస్టుం డయిన
ద్వీ వేశ్వరువలన సత్కారము, మరల సముద్రమును దాంటుట,
దారిలో దొంగలు సర్వస్వమును హరించుట చివర చెట్టుమోంద
ధన్య ప్రా వ ఇది యెల్ల విధియొక్క_. విచి శ్రీ విలాసము గదా,
0:0 క థాసరిత్పోగరము, లం, ౯, త, ల
పుణ్యాత్తుండు దుఃఖము లనుభవించినను తప్పక సుఖ మనుభ
వించును,
ఇట్లు సోముఖుండు చెప్పగా అంగీకరించి నరవాహన
దత్తుడు సభ చాలించి స్నానాది దివస కృత్యములనై లేచెను,
సమరతుంగుని కథ,
మటునా(డు నరవాహనదత్తుండు ఆస్థానమున నుండగా
బాలనేవకుకు సమరతుంగుం డను రాజపుత్తుంయు “దేవా,
నా దేశమును సంగ్రామవీరుం డను నాదాయాది వీరజితుండు
మొదలగు తన నలువురు పు త్రులతోంగూడి నాశము చేసీనాండు,
నేను పోయి ఆయేవురను పట్టి కట్టి తెచ్చెదను, దీనిని యేలిన
వారు ఎటిగి యుండవలయును, అని విన్నవించి పోయెను,
ఆతనిదండు కొంచె మనియు పరులనై న్యము అధిక మనియు
విచారించి చత్సరాజసుతుండు వానితో గూడ తన బలమును
పంచెను. అతండు వరువుచే ఆదండును తోడుకొనకయే పోయి
ఆయేవురను తన బాహువమూ త్ర ముచేతనే రణములో జయించి
కట్టి కెచ్చెను. అట్లు వచ్చిన యావీరుని ప్రభువు సమానించి,
“చి త్రీ ము! ఆ శౌంతవిషయులను సబలులను ఇం డి "యోపము
లను వవ్రురను త్ శత్రువులను జయించి యితండు, పురుహోస్థమును
సాధించినాఃడు.’ అని పొగడెను, “దేవ్యా, బట్టికథను ఇంత
వజకు విని యుండని యెడల, చమరవాల మహారాజు కథను
చెప్పెదను వినుము.’ అని గోముఖుండు ఇట్లు చెప్పసాగెను,
చమరవాల మహారాజుకథ, 51
చమర వాల మహారాజుకథ,
హా_స్లినావుర మని నగరము కలదు. అందు కోళదుర్త
బలాన్వితుండు చమరవాలు€ డను రాజు వలుచుంజెను, దా
యాదులు సమరబలాదులు ఏవురు అన్ని పృక్య్క_లను_ రాజులు
గా నుండిరి వారు ఒకప్పుడు “ఈ చమరవాలుండు మనలను
ఒకొక్కరినిగా సదా బాధించుచున్నాండు, మన మందణిము
కలిసీ వీనిని కొట్టుదము” అని కలియ బలికికొని అతనిపై
దండెత్తుటవైై జోస్యుని మంచిలగ్నము పెట్టు మనిరి, అతండు
శుభలగ్నము కానక అశేకునములు చూచి “మోకు సంవత్సర
ములోపల లగ్నము "లేదు, లగ్న శుద్ధి "లేకయే వెడలుదు లేని
మాకు జయము కలుగదు. అతని మొశ్వర్యమును చూచిన
మాత్రాన మోకు ఈ వృ థాఖిని పెళ మేల ? లక్షకి భోగము
ఫలము; అది వానికంకు మీకే అధికముగా నున్నది, ఇందులకు
బద్ధలు వర్తకుల కథను చెప్పెదను వినుడు, అని యిట్లు
చెప్పం దొొడగౌను,
అర్థవర్శ భోగవర్శ ల కథ,
శాతుకప్టర మనెడు నగరములో బహుసువర్ష్మకుం డని
అన్వర్థ నాముభేయుండు రాజు ఉండెను, అతనికి శ వ యుండు
వడుచువాండు యశ్ వర్త యని యొక నేవకుండు ఉండెను,
దాత యయ్యును అప్ర భువు ఆ నేవకునికి మూత్రము ఎప్పుడును
952 కథాసరిత్సాగరము, లం, ౯, త, ఈ
వమియు అయ్యం డాయెను, అతండు అడిగినప్పు డెల్ల సూర్యుని
చూపి *నీకు నేను ఇయ్య. దలంచుచునే యున్నాను, ఈ దేవ్చండు
వయ్య నీయందు, ఏమి చేయుదును! అని పలుకు చుండెను
అతండు దుఃఖతుం డై డ సమయము ఎదురు సూచు చుండంగా
సూర్య గ్ర, గ హణము కలిగెను. ఆసమయమున మహాదానములు
నేయుచున్న రాజును దటీసీ యశ్ వర్మ “దేవ్యా నాకు ఇయ్య
నతని అడ లక ఇప్పుడు క త్రువుచే గ్రున్తుం డై యుండ
గానే నా శేమయిన నిమ్ము. అని 'పండెను, రాజు ఆమాటకు
అలరి వానికి విస్తారముగా వస్త్ర హిర కక్యాదిక మును ఇచ్చెను,
ఆ ధనము వ్థయితేము Bens ప్రభువు మరల ఇయ్యాకుండం గా,
తన భార్యయు మరణము. బొందంా, యశ్ వర్ష నింధ్య
వానీనిని గొలువం బోయెను, “నిగనము జీవన్ఫృతము నైన
అకు యు న a
యోాదేహామువలన నా కమి వ యోజనము చినిన దెవిమ్రైల
వదల నయిన వదలెనుు లేక, అభీష్ట మయిన వరమయినను
పొందెను. ఇట్లు నిశ్చయించుకొని అతండు వింధ్య వానిని
ళో అ 5 -~ af re
మ్రోల ద ర్భాసనానినుం డె త దెకాగ్రచిత్తుం డై డై మహాతపస్సు
చేనిను, దేవి వానికి స్వప్నములో అగపడి “పుత్ర, నీతపస్సు
కు మెచ్చితిని నీకు అర్థ శ్రీని ఇత్తునా, భోగశ్రీని ఇత్తునా?
అని యడిగెను, “తల్లీ నాకు వానిలో భేదము తెలియదు ”
అని యశోవర. పలికెను, “నీదేశములో భోగవర, అర్షవర
మ్య శ "థి ౫
అని యిరువురు వణిజులు కలరు, పోయి వారిసిరిని చూచి వచ్చి,
కవరు భోగవర్శలకథః 953
అందులో ఎవనిసిరి నీ క్ మగునో దానిని వేయము, ’ అని
"దేవి ఆన తిచ్చెను,
అంతట నతు మఖజునాండు పారణ చేసీ తన యూంరికి
కౌతుకష్టరమునకు పోయి ముందుగా అచ్చట వాణిజ్యము చేత
పరిమితి లేని పూవు ర త్నాదికము నార్తించి యున్న యర్గవర
జ న్ ౫
యింటికి పోయి ఆత్రండు భోజనమునకు నిలువు మనంగా నిలిచి,
ఘృతమాంస భూయిప్టముగా అర్థవ్యుతొ (నాడ భుజిం చెను,
అవర అకవలము చేతితో ఫొంచెము వీండిని కొంచము
మాంసవ్యంజనమును భుజించెను, 'సావుకార్మా ఏమి చక్క_ఆగా
భోజనము చేయవు” అని యశ్ వర్త యడుగలూ అగ్థవర్మ “నేడు
నీబలాత్కారముచే ఈమా అ మైన ఘృత మాంసస కువ్రులను
భుజించితిని, న ము నేయియు విండియు మా ల మును
భుజింతును, మందాగ్నెనైన నాకు య. నెక్కు_వ జీర్ణము
కాదు అని యు త్తర మిచ్చెను. యశ్ వు వానినీరిని నిప్ఫల
మని మనస్సులో నిందించెను. రాత్రి ఆర్థవర యనోవర 3
ఇ థిరా వ.
అన్నము పాలును తెప్పించెను, యన్ నర్మ వానిని తృ_ప్టిగా
భుజించెను. అర్ల్హవర. ఒకవలము తీరము (తాను, విమట
థి శి లో ఆశీ
వ్రరువురు ఒకచోటనే పరుండి నిది,చిరి. కలలో యశోవర
© శ
అడు ఈగో ఆ అష
అచ్చట దండహాస్తులె వచ్చిన కొందజు భయంకరపురుషులను
మయూవెను, వారు చీ! వనికిమూలీనవాండా! ఈదినము కము
కంచు ఎక్కువ నేయియు మాంసమును భుజించితివి ! పలము
954 కథాసరిత్సాగరము. లం, ౯. త, ౪.
పాలుకూడ తాగితివి!? అని అరవర ను బెదరించి దుడులతో
కా, థి -+ య
కొట్టరి ఎక్కువగా తిన్న ఘృత పయో మాంస భ_కృములను
కడుప్రలోనుండి లాగి వైచిరి. అట్లు కల గని 'మేలుకొన్న
యశ్ వర్మ యెదుట అక్థవర్మ కడుపులో శూల కలిగి వడువ
హస నేవకులు కడుపు ss అస వర్మ ఎక్కువగా తిన్న
తిండి యెల్ల క్రక్కుకొనెను. శూల శోంతించిను. యశోవర్మ
(6 ! |
చీ! చీ! వల యో యగ శ్రి, ! దీనిభోగము ఇ ట్లున్నది ! ఇట్టిసీరి
వలదు.’ అని తలపోయుచు ఆరా శ్రి సశెషమును గడ వెను,
మటునా(డు ఆ వ రర్హకుని ఆమం ల్రించి యశ్ వర్మ భోగ
వర యింటికి పోయి అతండు వేడగా ఆదినము అచ్చట భోజ
నార్ధము నిలిచెను. వానియింట ధనసంవద యేమియు అగవడ
లేదు. ఇల్లు వస్త్రములు మంగళాభరణములును సొంపుగా
నుండెను. యన్ "వక ర యెదుటనే భోగవర్ష్మ తన వ్యాపారము
ఆరంభించెను. ఒకరిసరకు మణియుకరికి అమ్మి దఖారిదీనారములు
సంపాదించి వానిని కింకరునిచేత 'విచి (న్న పాన సంపాదనా
రము తన భార్యకు పంచెను. ఆత్సణమం దే ఇచ్బాభ రణు6 డను
చెలికాం డొకండు వచ్చి యతనిని తనయింటికి భోజనమునకు
రమ్మనియు కడమచెలికాండ్రు అందటును వచ్చి యున్నా రనియు
్రితనినే ఎదురుచూచుచున్నా రనియు నిర్భంధించెను, 'ఈడినము
నేను రాను ఈ యతిథి వచ్చియున్నా(డు.' అని భోగవర్మ
పలుకలా, 'ఈయనకూడ నీతో రావలయ్సు, ఇతండు మా శ్రే ము
అర్థవర్మ భోగవర్మ లక థ, 0రీర్
మా మిత్ర్యము కాడా? లెండు”* అని ఇచ్చాభరణు(డు వారి
ర క
నిరువురను కొనిపోయెను, అచ్చట భోగవర్మ మృష్టాన్నము
భుజించి పానము సేవించి సాయంకాలము తనయింట మరల
యనశోవక, సమేతముగా విచి తాన్న పానములు ఆరగించెను,
మ. టో
రాలి వరిజనులను పానారము సమృదిగా సారాయి కలడా
(WU థి య
అని యడిగెను. వారు లే దనిరి, “ఆఫర రా త్రమున జల మెట్లు
(త్రౌాగుదుము? అని పలుకుచు వ కుడు పరుంజెను. వాని
పార్శ గ్రమందే యశోవవ శయనించెను. అతనికి స్వవ్నములో
—3
కొందటు ఆయిల్లు సొచ్చినట్టును వారిని తమవెంట వచ్చిన మటి
కొందటు 'శఠులార్యా వీల ఈయపరరాత్ర మునకు భోగవర్మ
కొొటకు మోరు సారాయి ఉంపక పోయితిరి?' అని చెవరించి
లగుడములతో కొటినటునుు “ఈ తప్పు తమింపుండుి అని
డ్రై ౧
నట్లును, అగపడెను. అంతట యశ్ వర్ష మేలుకొని తలవని
తలంపుగా వచ్చుచున్న భోేగవర యొక్క. యాభ్లోగ శ్రీకి ఆశ్చర్య
జ జ శ <9 ర్ +
పడ కంర మయ్యూను అన నీరి భోగపాన మగుటచే
మంచిది గా దని తలపోయు చుండగా, తెల్లవాణెను, అంతే
యశ్ వర్మ నెలను పుచ్చుకొని వింధ్య వానీనీపాదమూలమునకు
పోయి తపస్సుచేసి ఆబేవిని ప్రసన్ను రాలిని చేసికొని భోగ శ్రీని
"వేంజెను, ఆమెయు ఇచ్చెను, యశో వర్త వంటికి పోయి దేసి
౧56 కథాసరి'త్నాగరము, అంతల
వసాదముచే చింతితోవగామిని యగు భోగ శ్రీ ననుభవించుచు
సుఖ ముండెను,
ఇట్లు భోగసంపన్న మగు సిరి కొంచె మయినను మేలు;
ల్లి రి లక ర్స్ | బ్య
భోగహీన మగు నీరి మహావిసన మయ్యును నిష్న్రయోజ
నము. ఏల కార్భణర్థ యు క్ర మయిన చమరవాలుని సంపదకు
దుఃఖం వెదరు? దానభా గాఖ్య యగు మోాసంపదను మూాచుకొొన
రేమి? అతననె వెడలుట శెయము గాదు, యాతకు మంచి
= ల లో
లగ్నము "లేదు జయము కలుగదు,
బట్టు గణకుడు చెప్పినను ఆయేవురును కూడి చమర
వాలుని మందికి దాడి పెడలిరి. వారు తనయెల్లకు వచ్చుడు,
చమరవాలుండు స్నానము శోసి హరుని పూజించి అణువది
శుభనామములతో స్తుతించెను. “రాజా, న్్్యయముగాొ పోరు,
శత్రువులను శాలిచాదను. * అని ఆశరీరవాణి పలికెను. అంతట
ర
ంతోషించి సన్నాహ మ చవమకవాలుండు ద్ శత్రువుల డక్
డలెను, అతని శ త్రువుల బలములో ముప్పది వెల యేను
గుల్కు మూండులతుల గుణల్బములు, ఒక కోటి పాదాతికమును
ఉండెను. తన బలములో ఇ్రరువదిలశుల పాదాతికము, పదివేల
యేను(గుల్కు లత గుట్ట్ణములును ఉండెను. మహాయుదము
తొ డగయా, వీళుం డను నన్వన్థనాముండు వ్ర తిహారుండు ముందు
పోవు చుండగా, చమరవాలుండు స్వయముగా మహావరాపా
ని
దేవుడు మహారవముం బోలె రణాంగణము వ పెళించెను,
ణు లో
చమరచవాలమహారాజుకథ, ౧?
స్వల్పనై న్యుం డయ్య్యూను పరులనుహోచె న్యమును మరించి వారి
Qa గ్ల (0
హాయ గజ వదాతులను రాసులుగా కూ ల్పెను, ఎదురు కొనిన
సమరబలుని చవమరవాలుండు ఈగుతోం పొడిచి పాళముతో
లాగి కట్టివై చెను. వెంటనే "రెండవళ త్రువును సమరసూరుని
ఎదలో కోలం గూల నేసి పాళముతో లాగి కక్టైను. మూ(డవ
వానిని సవురజితుని వీరు డను నా ప్ర తహోరుండతు కట్టి చవుర
వాలుని మోల తెచ్చి వెక్టెను, అతని నేనావతి 'చేవబలుండు
Co
నాలవ రాజును శ తాపచంద్రుని కలలతో (గూల నేనీ లెచ్చి
ఎదుటనుంచెను. దానిం గని అయిదవ శాజు ప్ర 'తావనేనుండు
కోోోపముకో చనురవాలుని మాయి! వచ్చెను, చవమురవాలుండు
వాని బాణములను స్వ బాణములతోోం గొట్టి మూండుకోలల
నతని లలాటము నేనీ కాలసాశముంబోని పాశముతో నతని
నాకర్షి ంచి తనకడ కట్టి వయిచెను. అంత వారినేనలు పలా
యమానము లయి దిక్కామొగము లాయెను. అమిత మైన
"పీమరత్నాదికమును రాణివాసముల గుంపును ఆరాజులవి,
చవురవాలునికి వళ మాయెను, ఆ రాణివాసములలో వ్రృతాప
నేనుని భార్య ఉ_త్తమాంగన యశ్ లేఖ యను మహాదేవి అతని
చేం జిక్కైను, అంత నతడు నగరమునకు మరలి వచ్చి వీర
దేవబలులకు వ్ర తీపోర నేనాధిపతులకు పట్టము గట్టి చెల లేని
బహుమానము లిచ్చెను, త త్రథర్మ జిత యని వ్ర తాతని నని
భార్యను యశో లేఖా దేవిని తన రాణివాసముగా చేసికొనెను,
958 కథాసరితాగరము., లం. ౯ ర, ౫,
ఆమెయు చపలమొ తాను అతనికి ' భుజార్జిత యని అంగీకరించెను,
పిమ్మట ఆయశోళే లేఖ వేడంగా క్ ఆయేవురు రాజు
ప పొగ రణంచి చెజినుండి విడుదల చేసీ సత్కరించి వారి
'రాజర్థిములకుం బంవెను, విమట చమరవాలభూవతి రాజ్య
మును నిష్క_ంటకము వేసి సకలైశ్వర్యములు కలిగి శాత్రవ
విజయపతాకయుంబోని యశో లేఖతో అప్సరోధికలావణ్యతో
శ్రీడించు చుండెను, ఇట్లు ద్వేషోకులు లై ఆత్తపరతారతమ్యు
పక త్వరపడి మార్కొను శత్రు వులను పలువురను
ఒకయడే ధీరుడు అనన్యసామాన్య పరాకృముండు రణములో
'వెలార్చును,
ఇట్లు గోముఖుడు కథవెస్పలగా. విని మెచ్చి నరవా
హనదత్తుండు స్నానాది కృత్యములశై సభ చాలించి లేచెను,
ఆరాత్రి స్రీ గోప్పిలో సంగీతముచే స్వయముగా పొడు
చుండెను. గగనవాణియు అతని వ్ర యలతోంగనాడి శేషవచన
ములు పలికను,
£
రి
౧౧
౫ . వ తరంగము,
రికా
మబునాడు అలంకారవతీవాసగృహమునందు నర
వాహనడత్తుండు సకల మం న్, సమేతుం టై యుండంగా మరు
భూతినేవకుండు సౌవిదల్లుని సోదర్యుండు వచ్చి “దేవరా నేను
చిర డాతృ ప్రసంగులకథ, 059
ఈమరుభూతిని, “రెండువత్సరములు కొలిచితిని, ఇతడు నాకును
నాభారష్టీకును అన్న శ్రానములు మా శ్రీ మిచ్చినాండు, మొదట
బతండు నాకు సంవత్సరమునకు ఏంబది దీనారములు జీతము
ఇచ్చునట్లు మాటలాడినాడు, వానిని మాత్రము ఈయండు,
నేను పోయి వ్ర మని అడుగంగా నన్ను తన్ని వంవినాండు, అందు
చేత నేను తమ సింహద్వారములో ప్రాయోవవేశము చేసీ
యున్నాను, వలినవారు విచారింవరేని నేను అగ్ని వ్ర వేశము
చేనెదన్తు ఇంక నేమి చెప్పుకొందును?’” అని విన్నవించు
కనెను. అంత మరుభూతి *చేవా, వీనికి దీనారములు వయ్య
వలయు ననుట వా_స్థవమ్మే అయినను ఇప్పుడు నాయొద్ద లేవు.’
అని పలికెను, అందటు నవ్మ్విరి, అంత నరవాహానదత్తుండు అత
నితో 'వమి నీకు ఈమూర్భబుద్ధి! తత్షణము లేశిపోయి వానికి
దీనారములు ఇచ్చి వేయుము.’ అనియె, అతండు లజ్జితుండై
వెంటనే తెప్పించి వానికి నూలు దీనారములు ఇచ్చెను, గోము
ఖుండు ఆసమయమున *బేవా, మరుమభూతిని అనంగూడదు,
బ్ర హసృష్టి నానాచిత్ర ములుగా నున్నది! చిరదాత యను రాజు
యొక్కయు అతని నేవకుండు ప్రసంగుండను వానియొక్కయు
కథను చెస్పెదను వినుము. అని యిట్లు చెప్పందొడంగెను,
చిరదాతృ సంగుల కథ,
శ
వూర్యము చిరపుర నును నగరమున చిరదాత యను
గాజు ఏల చుండెను, అశతండు సుజనుం డై నను అతని ఫరివాగ
960 క ఛశాసరిత్సాగరము, అం, ణం త్, గ్య
జనము దుర్తార్ధులుగా నుండిరి, ఒకప్పుడు చేళాంతరమునుండి
వ్రసంగుం డను నొకడు ఇరువురు మి శ్తులతోం గూడ వచ్చి
అతనిని నేవించుచుండెను. అట్లు ఐదు సంవత్సరములు గడచి
నవి. రాజు వానికి ఉత్పవాదిసమయనులలోంూడ వమియు
అయ్యం డాయెను. వ్ర భువునో మనవి శచేనీకొనుటకు పరివార
జనుల దౌొరాత్త ఫ్టముపెత పృసంగాదులకు అవకాశము కలుగ
కుండెను, ఒకప్పుడు రాజు కొనురుుడు బాలుడు మృతి
బొందెను, దుఃఖతుం డ్రై యున్న రాజును భృత్యు లందజును
చుట్టుకొని యుండిరి, వారినడుము ప్రసంగుండు కూడ నోరా
కులుండై యుండి సఖులు నివారించు చున్నను రాజుతో నిట్లు
విన్న సించెను, “జేవ్యా మేము చిరకాలము సేవించుచున్నను,
మాకు ఏమియు వయ్య నై తివి ఐనను నీ కుమూరుం డైనను
పిమట ఇచ్చు నను నాశచే ఇటనే కొలుచుచునె ఉంటిమి.
అతనిని దైవము హరించినది, ఇంక మాకు ఇచట నేమి వని?
పోయెదనుం ఇట్లు పలికి రాజుపాదముల వ్రాలి సఖులతోం
గాడ వెడలిపోయొను, “ఆహా! ఈ సవకులు నాపుస్తు నీయందు
గాడ ఆళ వెట్టుకొని యున్నారు. వీరు నాకు స్థ సెవకులు,
వీరిని వదలం గూడదు,’ అని తలంచి రాజు వారిని మరలించి
మరల దారి ద్ర రము నెటుంగ కుండునట్లు అవక వనుర అనా
నెను. ఇళ్లే లోకుల స్వభావములు విచిత్రములుగా నుండును!
ఆరాజు కాలనులో ఈయక అకాలములో ఇచ్చెను గదా!
కనకవర్జునికథ, 961
కనకవర్దునికథః
రిట్లు కథ చెప్పి ఆఖ్యాన వ్ర వీణుండు గోముఖుండు మరల
వత్స రాజసుతాేశమున వక్కా_ణింపం వొడంగను, పూర్వము
గంగాతటములో మంచిపరిపాలనలో కనకప్రుర మని ఒక నగర
ముండెను. అందు బంధంబులు కవివాక్కులయంద, శోదములు
షృత్త్రములయంద, భంగములు నార్యలకములయంద, ఖ రావళి
సస్యసం గ హాణములయంద. అందు వాసుకితనయు ఉన పయ
a) యై (J
దర్శనుం డనువానికి యశోధర యను రాజపు త్రియందు ఉద్భ
వించినవాండు కనకవర్హుం డను రాజు వలుచుండెను, అతడు
సర్వభూభారమును మోచువాం డయ్యును అ శేషగుణభూపషితుం
డయి యుండెను. యశోస్సునందు రులు గాని ధనమందుం
గాడు పాసములకు వజిచును గాని శ తువులకు "వజవండు,
పరాపవాదములయందు అెలియనివాండుగాని శాస్త్రములలో
తెలియనివాడు గాడు, అల్బత్యము ఆమహాోత్తుని కోవమంచే
గాని వసాదమందు "లేదు, బద్ధముప్రిత్వము ఇావవమంచే గాని
డానమందుం గాదు, అఖిల జగ ద్ర శుకుని అతనిని చూచిన
మాత్రాన అబలాజననులు వమారవ్యు థాకులము లగుచుం జెను,
అతం డొకనాండు సోప్మ ంబు ఉన్మదవారణము రాజహాంసప
వారము సోత్పవానందిత వజంబు నె ఆత తుల్యగుణ మెన శర
నా. Qqa___ —3 Q___
త్కాలమున కమలామోదము వెదచల్లుచు చల్లగాలి వీచు
చున్న శ్రీ డార్భము ఎక్కను,
064 కథాసరిత్సాగరము, లం, ౯, త, ౫,
ముఖమున అంతఃురమునకు వీలిపించెను, అప్పుడు ఆమె చల్లగా
చందనపు మైవూంత ఫూనికొని మృణాలవబోరములు దాల్చి
తామరాకు పాన్చువై దొరలు చుండెను. సఖు లామెను కదళీ
పత్ర్రపవనముల వీచు చుండిరి, ఆమె పాండుయూము యయి
స్పష్టము లయిన స్మర జ్వర లతణములతో నొప్పు చుండెను,
“చిలులారా ఈ చందన లేప కదళీదళ మూరుతములు వల ?
వృథా శ్రమపడియెద "రేల? ఇవి చల్లని వయ్యును మందభాగ్యు
శాలిని న్ను దహించుచున్నవి+ అని .ఆమె వారించుచుంజెను,
చెలులు ఆ యవస్థను గని ఏమి చేయ నగు నని తలపోయు
చుండిరి. నేను ఆమెకు ప్రణమిల్లి ఎదుట గూర్చుంటిని, “జజ్జా,
ఇట్టేరూపనును చిత్ర, ములో వాస్ యిమ్ము,* అని పలిక్కి ఆమె
చేత వర్ధిని పట్టుకొని, చేయి కంపిల్లుచుండ, మెల్లగా భూమి
మింద రూపాధికుని ఒకానొక పడుచువానిని (వ్రాసీమూ వెను,
నేను అట్టివానిని సుందరుని వ్రాసి “సాతూ త్కామచేవునే
ఈమె నాచేత 'పగ్రాయించినది ! అయినను చేత ఫూలవిల్లు
(వ్రాయించినది కాదు కావున ఇతం డెవరో కామరూపుం డైన
పురుషుడు ఇతనిని ఈమె భూచినదియుం గాదు విన్నదియు(
గాదు, ఇతని నిమి త్రమే ఈ స్మ రవిజృంభితము కలిగినది. కనుక
నేను, వెంటనే. ఇటనుండి 'పోవలయును, ఈమె తండ్రి. 'జీవళ
4 గ దండుండు, ఈ వృత్తాంత మెటింగిన నన్ను తుమింపండు!
అని తలపోసి నేను ఆ ధాజకన్థను భుదనసుందరిని నమస్కరించి,
కనకవర్హునికథ, 965
ఆమెవలన సత్కారములు వడనీ వెడలితిని, .ఆమె పరిజనము
ఒండొరులతో పలికికొన్న మాటలవలన నేను ఈపాటి ెలిసి
కొంటిని; ఆమె నిన్నుగుజించి విని*నీయందు అనుర_క్ట మె
యున్నది, అంత నేను ఆమెను గు_ష్బ్టముగా చిత్రపటములో
వ్రానీకొని నీపొదమూలమునకు త్వరితముగా వచ్చితిని నీ
యాకారము చూడగా నిన్నే ఆమె నాచేత వ్రాయించిన దని
నాకు స్పష్ట మయినది, ఆమెను పలుమాటు వ్రాయుట శక్యము
గాదు కావున నీకు సమానురా లయినను ఆమెను ఇచ్చట
ఇప్పుడు నేను వ్రాయను.....
అంత రాజు అతనిని యా చిత్తరువు నయిన చూపు
మనెను, చిత్ర కారుడు గొట్టములోనుండి మదనసుందరియొక్క_
పటమును తీసి చూచెను. కనకవర్గుడు చిత్రగత మొనను
విచిత్తరూప మైన యామెను చూచి వెంటనే మదనవరవళుం
డాయెను, బవసువర్లము లిచ్చి రోలచదేనుని సత్కరించి ఆమె
పటమును చేతంగొని లోపలి యంతిపురమునకుం బోయి అచట
ఆమెయొక్క_ రూపలావణ్యమును చూచుచు నేత్రములు తనియ
తదేకమయమానసుః డై సర్వ వ్యాపారములు మాని యుండెను,
అతనిని రూపమాత్సరష్థిముచేతనుం బోలె మదనుండు తతి గొని
కోలల చేసి ధైర్య మెడలించెను, తన రూపమునకు లో నైన
వనితలకు తాను అమితనుగా కలిగించిన యాం_్టి రాజునకు
ఇప్పుడు నూజింతలుగా ఫలించెను, 'కొన్నాళ్ళకు రాజు విరవా
966 కథాసరిత్పొగరము, ౦౦ ౯+ త, స్మ
పాండు హొముం డై కారణ మడిగిన యా ప్ప సచివులకు తన
మనోగతమును వివరించి వారితో కలియం బలికి ేవళ కిని ఆ
కన్యను గూర్చి యాచించుటశై దూతను సంగస్వామీ యను
వానిని విప్రుని కాలజ్ఞాని కార్య వేదిని కులీనుని మధురోడా త్ర
భాషణుని పంచెను. ఆ,బ్రాహణు(డు మహార్హ వరికరస మేతుం
డై కుండిన నగరమునకు బోయి ేవళక్షిని దర్శించి తనదోర
వై అతనిని కన్య నిమ్మని యడిగెను. కన్య ఎ ట్లయినను ఒకరికి
బ్రయ్యవలనీనదే గదా. మాకు రగినవాండే కనకవర్ష ' మహీ
పాలుండు ఈమెను అడుగుచున్నా (డు, కనుక ఇతనికి ఇచ్చెదను”
అని దేవళ_క్రి యాలోచించి సంగమస్యామిపలుకు లాదరించి,
ఆతనికి ఆమె రూపమువలెనే అద్బుతమైన తదీయ నృ _త్తమును
ఛూవపి ఆరూపమునకును నృత్త త్రమునకును చ్చి వీ తుం డై న సంగమ
స్వామిని సత్కరించి, కొమరి'తెను కనకవర్షన కిచ్చైద నని పలికి
పంచెను, వివాహమునకు లగ్నము ఇెట్టుపొని మాకు ముందు
గా తెలిపి బయలువెడలి రావలనీన దని కసకవర్దునికి తెలుపు
మని ఆయనతో గూడ తన ప్రతిదూతనుు పంపెను,
సంగమస్వామి ప్ర తిదూతతోం గూడ పోయి 'కనకవర్ష
రాజునకు కార్యసిద్ధిని నివేదంచెను,. అంతట వ్ర తిదూతను
సత్కరించి నుడనసుందరి తనయం దనుర_క యని ఆతనివలన
పలుమూాటు విని లగ్నము నిర్ణ యించి దుళ్వారవీర్యుం డైనయా
రాజు కుండినపురమునకు తరలి విదర దము చేరణా, చేనశ డీ
కనకవర్జునీకథ, 967
ఎదురు కోలు వచ్చి ఈతనిని తోడ్కొని పోయెను, కుండిన నగర
మందు పౌర స్త్రీలకు నేశ్గొ'త్సవముగా ఊరే కనక వరుడు
వివావార్థము అలంకృత మె మె న లో మై యున్న ఈాదనగలు
సొచ్చెను. ఆదినము సపరివారముగా శ్వశురకృతాచార రంజితుం
డై అచట వి శ్ర మించెను. మటునాండు చేవళ క్రి అతనికి
మదనసుందరి నిచ్చి వివాహము వేసి తన రాజ్యము తప్ప కడమ
సకలధనమును అరణమివ్చెను, అచట కనకవర్షుండు వడుదినము
లుండి నవవధూసమేతముగా నిజనగరమునకు పోయెను, జగ
దానందదాయి యతండు కౌముదీసమేతుం డైన చంద్రుండుం
బోలె కాంతాసమేతుం డ్రై రాణ్యా ఆనగర మెల్ల మహో
త్సవముగా నుండెను, అతనికి అంతఃపుర స్త్రీలు ఎంద టున్నను
నుదనసుందరి అచ్యుతునికి రుకి ణి వోలె ప్రాణాధిక వ్రీయగా
నుండెను. ఆదంపతులు అన్యోన్య వదనాస_క్త కములు చారుపత్మ
ములు నగు తమ లోచనములచే స్మ రసాయకములచేతనుంబోలే
కీలితులై యొప్పారుచుండిరి,
జకనాండయ వికసత్కేసరావళి యై మానినీమానమాతం
గమును చీల్చుచు మధ్గు కేసరి వచ్చెను, లగ్నాళిమాలా మారీ
కుండు కుసుమాకరుండు నై పున్పబాణుండు విక సచ్చూతవల్లీ
ధనుర్లతను ఎక్కువెస్టైను, మలయ _మారుతుండు సముద్దీ
పీతకామును లైన యధ్యగ నారీమానసములను ఉపవనములనుం
బోలె కంపిల్లం జేయుచు వీవందొడంగెను, నదులకు వూరములు,
968 కళాసరిత్సాగరము, లం, ణో త, స్మి
తరువ్రులకు పుష్పములు, చంద్రునికి కళ లును, మీణించినట్టివి
మరల వచ్చును; చేవులకు యావనముమా శ్ర ము మరలశఠాదు;
వ్రణయకలహములు మాని య'ఖేష్టముగా దయికాసమేతు
లె శ్రీ డింప్రుండుల అని యువజనులిను బోధించునవియుంబో లె
కోకిలలు కూయు చుండెను, ఆ సమయమున మధూద్య్యాన
మందు విహోరార్థము కనకవర్ష మహారాజు సర్యాంతఃపుర కామినీ
సహాయుం డై ప్ర వేశించెను రక్షము లగు పరిజనాంబర
ములచే అశోకముల శోభను, వరాంగనా గీతములశేత కోకిల,
భ్రమరనాదనులను, హరించుచు ఆరాజు స ర్వావరోధస మేతుం
డయ్యును మదనసుందరీ దేవితో నే కుసుమాపచ యాది | క్రీడలం
జేళలెను. అనంతరము అంతఃవురికా సమేతుం డై గోదావరి
జొచ్చి జలశేళి నోలలాడెను. మొగములచే పద్మములను,
నయనములచే నుత్సలబములనుు పయోధరములవే రథాంగ
యుగళనులను, నితంబములచే నిసుక తిన్నెలనుు జయించి
యతని వరాంగనలు మోభపెట్టిన యాయాసమును ఆ తటిని
తరంగరూప భ్రూభంగములచే శెలిసినదియుంబోలె నొప్పా రెను.
జలవిహారముచే నంబరము "లెడలంగా నభివ్య_క్రము లయిన
వారియంగముల సౌస్ట్రవమును గాంచుచు కనకవర్షుండు వారితో
శ్రీడించును. ఒక రాణిని విస్తస్తవసన మై హమకుంభ ద్వ
'యోపమం బై యున్న కుచయుగ్నంబున కరవారితోో గొప్పెను,
ఛానిం గని మదనసుందరి ఆమెవై ఈసు వూని * ఎంతసేపు
కనకవర్జునికథ, 969
నదిని కలంచుట! ’ అని పలికి వెలువడి వస్ర్రాంతరము తాల్చీ
వ్రీయునివై తప్పుచెప్పుచు తనభెలులతోం గూడి నగరి శేగొను,
ఆ యభి ప్రాయ మెజింగి జల శ్రీ డమాని కనకవర్గుడు ఆమె
వాసగ్భృహమునకు వచ్చెను. అచట పంజరములలో నున్న
చిలుకలు గూడ తన్ను లోపలికి పోనీయక నివారించుచున్న ను
సోయి అతండు కోవకలుషిత మె యున్న దేవిని చూచెను. ఆమె
ఎడమచేత వదనాంబుజమును ర్న స్వచ్చమౌ _క్రసదృళము
లయింన ాప్పబిందువులు గురియుచు గద్దదస్వరనుత్ దం
తాంశుహారిణియు నపభ్ర్రంశముగ్ధయు (నైన వాక్కుతో ఇట్లు
పాొడుచుండెనుః.
క, విరవాము నోరుతువేనిం, | బరివర్గన సేయు జెందమా, మానంబుకొ
విరహము నోరువచేనిం, | బరివర్ణన సేయు వేగపడి మౌనంబుకా,
క,చక్క_లదీనినెటిం౧ యిం|దొక్క_మతముయబూనుపదము లుభయతటముల కా
చెకొ...లిపెదేని, నడుమక | దక్క_కపడి నాశ మొందెదవు సుమ్ము చెసక +
కోపావస్థయందునై తము అట్లు మనోహోరిణిగా నున్న
యాలేవమను రాజు లజ్ఞాభయములు వెనంగొన మెల్లన దట్
నెను. పరాబ్దుఖగా నున్న ప్రియను కౌగిలించి సవినయ మధుర
వచననులతో నెంతయు ననునయింపం దొడంగెను, పరివార
జనము తనతప్పిదమును వ క్రొక్తులచే సూచించుచుండలగా
కనకవర్గుడు తన్నుతానే నిందించుకొనుచు మదనసుందరీపాద
ముల వాళెనుు ఆమె తన నేతములనుండి రాలిన బాపహ్బ
లో లీ
970 కథాసరిక్పాగరము, లర, ౯ త, ౫,
ములచేత మూర్తీభవించిన , దుఃఖము చేతనుంబోలె అతనిం
దడుపుచు ప్రసన్నమై కంఠాలింగనము చేసెను. రాజు సంతుష్టుం
టై కువితతుష్ట యయిన యా మెతో ఆరాత్రి భోగముల గడవి
ని ద్రించెను, స్వప్నములో ఆరాజునకు వికృత స్త్రీ ఒకతె
అగపడి యతనిమెడనుండి ఏకావళభని శిరస్సునుండి చూడారత్న
మును హరించెను, ఆంత నాన్మాప్తా ణష్థంగ దేముడు బేతాళుండు
అగపడి రాజుతో చాహుయుదము చేయందోడంగను; రాజు
వానిని 'నేలంగా ల్బెను; వాండు రాజును వీపుపై నెక్కించు
కొని వతీవలె ఆకాశమార్లమునం బోయి సము ద్ర మధ్యమున
విడిచి వెప్టిను ; రాజు "ఎట్టకేలకు అందునుండి గట్టు చేరెను;
అంత మరల కంఠమున నకావళియు శిరమున మూా-డామణియు
ఉండెను... ఇట్లు కల గని మేలుకొని అెల్లవాజంగా తన
యొద్దకు పరిచితుండు ఒక తవణకుండు రాయగా రాజు అతని
ఆస్వస్నమునకు ఫల మడిగాను! అ చీ యము చెప్ప రాదు, అడిగి
నప్పుడు చెప్పక యె ట్లుందును ! వీకావళి చూడామణులు నష్ట
మగుటచేత చేవితోను పు త్రునితోను నీకు వియోగము
కలుగును, సముద్రమును చాంటంగానే నీకు మరల వశావళీ
రత్నములు కలుగుటవలన దుఃఖాంతవముందు నీకు మరల ేవీ
పుత్త సమాగమము కలుగును, అని శపణకుండు పలుకగా
ఆలోచించి రాజు 'ఇంతవజకు నాకు కుమారుడు . లేడ;
కుమారుడు కలుగును,’ అని వచించెను. ఆసమయమున వచ్చిన
కన కవర్జునిక థః, 971
శ - జక గ్
"రావూాయణపాళకునివలన పు శ్ర్రార్ధ మై ప్రయాసపడిన దశరథ
మహారాజు కథను ఆలించెను,
అంతట రాజు తనకు పుత్ర పాపి చింత గలుగుడు,
తువణుండును పోవుడు, ఆదినమును విమనస్కు_.. డై గడవెను,
రాతి, నిద, వట్లక వకాకియె శయనగతుం. ఉ యుండగా ఒక
ఆ టి య ల్లా
స్రీ తలుపు తెజవకయీ లోవలికి వ్ర న. రాజు ఆగ ఏరస్టిపడి
లేచి వినీతుం టై చ ణమిల్లంగా ఆమె ఆశీర్వదించి యి ట్లనియెః-
“పుత్ర నేను నాగరాజు వాసుకి కొమరితను, నీ తండ్రి!
Pe నావేరు రత్న పభ, నిన్ను రహీంచుటకు ఎప్పుడును
నీ యొద్ద ద్ద తేదృశ్యురాల నయి వసించుచున్నాను. -ఈదినము నీవు
మిగుల pe కాంతుండ వె యుండుటంబటి నీకు అగవడితిని,
లో చె ర
నీదోఃఖుమును నేను మాడ నొల్లను. అ త్త యిట్లు వలుకంగా
రా జనియె... “అత్తా ఈ నీ వ్ర సాదముచేత నేను కృ తార్జుం
డను, నా దుఃఖమునకు పుత్రుడు 'లేమియే కారణము. దశర
థాది రాజరులు కూడ పూర్వము స్వ న్హార్ధము వుత్తుని కోరిరి,
నాబోంట్లు కోరరా? ఆమాటకు రత్న, భ్ అల్లునితో అ
ట్లయిన, పత్తా , ఇందులకు ఉపాయము చెప్పెదను దానిని
చేయుము, చ్హ్ంస్యామి కడకు పోయి తపస్సు చేయుము, నీ
తలవిాంద కుమారుని థార దుస్పహముగా ,పడును, దానిని నీ
బేవామందు ప్ర వేశించియున్న నా పృభావముచేత ఓర్తున్రు. ఇతర
విఘ్నములను కూడ జయించి అభీష్టనిద్ధిని పొందుదున్సు. అని
74 కళాసరి తాగరను, అలం, ణొం త, ౫,
అని శవీంవెను, వీడుగు దెబ్బవంటి యీనూటకు రాజి
మూర్చితుం జై లేచి దేవుని స్తుతించెను, స్తుతుల కలి దేవుడు
“రాజూ తుష్టి నొందితిన్సి శాపాంతము చెప్పెదను వినుము,
నీకు ఈవియోగము ఒక సంవత్సరము కలుగును. ఆలోపల
మూడు అవమృత్య్యువులను తప్పించుకొని విమట వారిని
రీ
చేరుదువు.’ అని పలికెను, రాజు ప ఇమిలి ఆప సాదామృతము
yom టి
చేత తనినీ నిజనగరము చేరెను,
శృమముగా మహారాజునకు మదనసుందరీ చేవీయందు
చంద్రునికి జోత్స్న యందు అమృతస్యందమువో లె కుమా
రుడు ఫుస్టైను, సుతముఖము చూచి రాజును రాణియు పట్ట
రాని హర్ష మును పాందిరి, ఆసముయమున రాజు ఉత్సవము
చేసి బంగారమును వర్షించి తననామమును సార్థకము చేనెను,
అయిదురాత్రు,లు గడవంగా ఆజివరా ల్ పురుటింట సకలరయా
విథానములును సమ్మగ ముగా నుండంగాన్సే ఒకచిన్న మేఘము
ఆకాశములో పాడమి క్ర మముగా వర్ణిల్లి , ఉవేవీతుం డైన
త త్రువు చ మాదవంతు(డగు తేని రాజ్యమును బోలె ఆకాశము
నెల్ల ఆకృ్కమించెను, వాత మత్త మతంగజము మదథారవో లె
వగ థారలు గురియుచు చెట్లు వెకలించు, పరుగులు వాటు
చుండెను, ఆసముయమున సార్లళం బయినను ఆ జూతగృహమును
ఉఓశానొక స్రీ క్షృురికాహా స్త వ్ర 'నేళించిన దె మదనసుందరీ'బేవి
_గ్గనముల పాలు ద్రాగుచున్న శిశువును హరించి పరిజనమును
క నకవర్జునిక థః 975
మెకములో ముంచి పాటిపోయెను. హో హో! 1రావునీ నా
సుతుని కొనిపోయినది!' అని అజచుచు రాణి ఆరాతనీ
వెంటనే పోయెను, ఆరక్కనీ బాలునితోంగాడ ఒక సరస్సులో
మునింగెను. రాణియు సుతతృన్లచే కూడనె అందే మునింగాను.
తుణములో మేఘము పోయెను, అెల్లవాతెను,. పురుటింటి
పరివారము ఆ క్రందించు చుండెను. రాజు విని అచటికి వచ్చి
వ్రీయావుత్రులు లేమీంగని మూర్చితుంతై. మేల్కొని “హో దేవి!
హోపుత్త్రకు శికూ! * అని యేడ్చుచు, సంవత్సరభోగ్య మయిన
యాకుమార శాపము స్మ రించి “దేవా మందపుణ్యునికి నాకు
సవిష మయిన యమృతము వోలె కాప సంవృక్స మయిన
వరము నె ట్లాసంగితివి! హో! హా! యుగసహ్నస్త, దీర్ధ మగు
నీవత్సరమును జీవితాధిక యగు మదనసుందరీదేవి లేక నే నెట్లు
గడపుదును ! ” అని యేడ్చుచుండెను, మంత్రులు ఎంత ఓదా
ర్చినను దేవితో పోయిన భృతిని మరల పొందండాయొను,
కృమ్మకృమముగా మదనా వేగవివళుం డై పురము వెలు
వడి క్రున్తురుచు వింధ ఫ్ కాంతారము చేరెను, అచట బాలమృదగ్న
నయనములచే ప్రియా లోచన సౌందర్యమును, చమరీవాలసం
చయములచే తల్కేశ పాశమును, కరికరేణుగవమనములచే ఆమె
నడకను స్మ రించి, అత్యంతము మదనానలదంద హార్థిమాన
మానసుం డై తిరుగుచు, ఆశటికి ఎండకు డన్న, వింధస్థపాద
మూలమున నెలయేట నీరు డావి చెట్టునీడ వి శ్రోమింఛెను
లో
978 కథాసరిజ్సాగరము, లం, ౯, త, ౫,
సుతులను శైకొనుము, ఈ పృథివీ రాజ్యమును వీలుము, నీ
ఫావము తీజినదింి
రాజు ఆ భార్యా సుతాగమమును స్వవ్నముగా తలం
చెను, చిరకాలము జండొరునులను కొంగిలించుకొనిన యా
దంపతుల విరహశ్లేశ ము హర్ష బాప్పాంబువులతోోంభాడి బాణి
పోయెను. ముకాఫలుండు రాజును కనకవర్షుం డని తెలిసికొని
ఆయన పాదముల వ్రాలి కుమింప జేసి తన పల్లికి కొనిపోయి,
తనచేత నయిన యుపచారములుచేసి సఫు త్ర భార్యని అతనిని
ఉవచరించెను, అటనుండి రాజు దూతలను పంపి, తన మామను
"జీవళ కిని తన నగరమునుండి స్వనై న్యమును, రప్పించి. పిడి
అబల Qe
యేనుగుమోంద మదనసుందరి బేవిని ఎక్కించి కుమారస్వామి
చేతనే హిరణ్యవర్షుం డని కృతనామథేయు డైన యా కుమా
6౫ (క
రుని ముం దిడుకొని, శ్వశురునితో అతనియింటికి తరలి, స్వల్ప
దినములలో నిదర్భరాజథాని మైన కుండిన నగనగరముచేరి అందు
శ్వశుర సత్కుం డ్రై తనయ దార "నేనా యుతుం డై సకల
భోగములలోను కొన్నిదినములు గడవెను, పిమ్మట అచటి
నుండి వెడలి ,కనకపురమునకు పోయి పౌరనారీనయనములకు
నుహోత్సవము గావించి అచట మదనసుందరిని పట్టాభిపేకము
చేసి సశ్వాంతఃపుర ముఖ్యనుగావించి, వో తుల నెల్ల సత్మ_
రించెను,: ఆ'దేనితోను. . పుతునితోను సుఖముండి నితో|్యత్సన
మహీపాలునికథ, 979
ములు చేయుచు మరల విరహ మెలుం/గక ఆ కనకవర్హుండు
ఈ చతురంత మహీమండలమును చిరకాలము ఏలు చుండెను,
ఇట్లు గోముఖునివలన నరవాహనదత్తుండును అలంకార
వతియు కథ విని మిక్కిలి సంతోషించిరి,
౪ఇ-వతర౦గము,
ఆాజశ్రకేట్రేనిప్రవలరా
ఈ వ్ర “కారము మ్రీయాసఖుం డై నరవాహనదత్తుండు
గోముఖోదిత కథకు సంత షింపంగా, ఆ యీర్ష్యచే మరుభూతి
వికృతుం డై యుండెను, అంత నాతని చూచి రాజు మంచిమాట
లాడుచు 'మరుభూతీ, నీవును ఒకకథ చెప్ప రాదా!” అనెను,
అతడు సంతోషించి ఇట్లు చెప్ప నారంభిం చెను.
మహీపాలుని కథ,
పూర్వము కమలవర్మయను ేని నగర మైన కమలపుర
మున చంద్రస్వామి యని బ్రాహణొ _తృముండు ఉండెను, అతనికి
లక్ష్మీ సరస్వతులకు మూండవది. దేవమతి యనునది భార్య మై
యుండెను. ఆ యిరువురకు సులకుణు. డొక కుమారుడు కలి
ఇను; వాని జననసమయమున ఆకాశవాణి యిట్లు పలిశెను,
“చంద్రస్వామిా, ఈశిశువునకు మహీపాలుం డని చేరు పెట్టుము,
ఇతడు రాజై చిరకాలము భూమిని పాలించును.” ఈ దివ్య
చాక్కు. విన్మి చంద్రస్వామి ఉత్సవము చేన్కి కుమారునికి అళ్లు
660 క థాసరి త్నాగరము, లం ౯ రే, ౬
చేరు పెప్టైను. క్రమముగా మహీపాలుండు ఎదిగి సకల విద్యల
తోడ శస్త్రాస్త్రవేదమును గూడ చక్కగా నేచ్చెను, అంతట
ఆ బ్రావాణుని భార్య చేవమతి సర్యావయవసుందరి నొకకన్యను
కనియెను. ఆమెకు' తండ్రి చంద్రవతి యని వే రిజెను. మహీ
సాలుండును చం ద్ర వతియు ్రవమముగా తం డ్రి యింట “పెరుగు
చుండిరి, అట్టుండంగా ఆదేశమున వజవు గలిగి సస్యము లెల్ల
ఎండకు మాడి పోయి మహాదుర్శితము సంభవించెను, ఆద్రేస
'ముచే అచట రాజు తానే దొంగవ రన మారంభించి సన్హార్హము
మాని "అధర్మ ముచే వ్రజలధనమును హరింపం దొడంగాను. చేశ
మెల్ల ఇట్లు నించుచుండంగా, , జేవనుతి భర్తతో “రా” నాతం డి
ఇంటికి పోవ్రదము, ఈశిశువులు అన్నము లేక ఇచట చచ్చి
పోయినను పోవుదురు.’ అనెను, చం ద్ర స్వామి ఆమెతో “అట్లు
చేయం గూడదు, దుర్భితుములో ఇల్లు వదలి పోవుట నముహో
పాపము, నేను శిశువులను కొనిపోయి నీతం డ్రియింట వదలి
శీఘ్రముగా వచ్చెదను నీవు ఇచటనే యుండుము” అని పలికి,
ఆమెయు అంగీకరిందంగ్యా ఆమెను ఇంట నిలిపి శికున్రుల నిద్దణిను
తోడుకొని మానుయింటికి పయన మాయను,
దారిలో ఎడమెడముగా నున్న యెండుచెట్టును ఎండకు
కాలిన యిసుకయు గల యడనింబొచ్చి, అందు శిశువ్రలకు దప్పి
శాలా వారిని ఒకచోటం బెట్టి చంద్రస్వామి తన్నిమిత్త మై
జలము "వెదకుదు దూరము పోయెను ఆ సమయమున. నీతషూ
మహీ పాలు నీక థ, 981
దళిష్ట్థ (డను శబరనాయకుండు వనిమోంద ఎచటికో పోవుచు
అతని తావునకు వచ్చెను. ఖిల్లండు బ్రౌహణుని అడిగి జలార్షి
యని తెలిసికొని, అతనిని నీళ్ల యొద్దకు కొని పొమని, భృత్యు
లను నై (గచేసీ ఆజ్ఞావించెను. ఇద్దటు భిల్లులు సరళ మతిని
చంద్ర స్వామిని తమపల్లికి తోడ్కొ_నిపోయి కట్టివై చిర. చంద్ర
సామి బలిక తన్ను కట్టి రని ఎటీంగి అడవిలోని తన శిశువుల
గతివై యేడ్చుచుండెను. “అయ్యో! మహీపాలా |! అయ్యో!
| 5 జో జగ
చంద్ర వతీ ! అడివిలో మిమ్ము సింహ వ్యా ఘ ములకు ఆహారము,
చేసితిని ! నన్ను దొంగలు పట్టుకొన్నారు, నన్ను రహీంచువా(డు
లేడు.’ అని ఏడ్చుచు చం ద్ర స్వామి దుఃఖావిష్టం జై సూర్వుని
గని “ఆహో! అజ్ఞానము మాని ఈ ప్రభువును ఈ దేవుని స్తుతి
చేనెదను గాక.) అని తలంచి యట్లు చేయ నారంభించెను.
'వరాపరా కాశ కొయిబోగ్తి వగు విభునికి బాహా్యాభ్యంతర తమః
వ్ర స నీకు పృణమిల్లి తిని, నీవు త్రీజగ ద్వ్యావి విష్ణుండవు,
నీవు శ యోనిధి యగు శీవ్రండవు, నీవె నిద్రించిన విశ్వమునకు
జ ఆ ర్తి
చేష్ట కలిగించు ప్రజాపతివి, తేబోపహీను లగు నగ్ని చంద్రులు
ప్ర కాశింప్రదురుగాక యని దయచేతనుం బోలె నీన్ర వారియందు
నీ లేజస్సును ఉంచి రాత్రి అంతన్థానము పొందుచున్నావు,
రీ భఛాస్వంతుండా, నీవు ఉదయింపంగా రాతుసులు పాటి పోవు
దుర్చు. దొంగలళ _క్రి తగ్గును గుణకరితులు సంతోషింతురు,
ట్రై లో వ్యైకప, దీవు దేవ్యా శరణాగతుని నన్ను రథతీపుము
059 కథాసరి కాగరము, లర, జ త, టం
క పే
ఈ నా దుఃఖాంధకారమును చీల్బుము,.’ ఈ రీతిని భకిత్
చం ద్రన్వామి స్తుతింపంంగా ఆకాశమునుండి ఇట్లు వాక్కు. వినం
బడెను: చం ద్ర స్వామి, తుష్షుండ నయితిని, నీకు వధ తప్పును,
నా ప్రృసాదముచే నీకు పుత్రైది సంగమము కలుగును. దివ్య
వాణి యిట్లు వలుకంగా ఖైర్యుము కలిగి చం ద్ర సామి శబరులు
సిద్ధపటిచిన స్నానభోజనములు సేవించెను,
ఈలోపల చెల్లెలితో ( గూడ అడవిలో ఉండి మహీ
పాలుండు తండ్రి రామికి వడ్చుచు అశుభము శంకించుచుం డెను,
ఆ దారిని సార్గథరు( డను నొక;గొప్ప సార్ధవావాుండు వచ్చి,
వానిని వృత్తాంత మడిగి విని కనికరించి ఓదార్చి, లత్ణవంతుని
ఆ శిశువును ఇెళ్లెలితోం గూడ తన దేశమునకుం గొనిపోయెను,
మహీపాలుడు బాలు. డయ్యును తన్ను పుత్త న్నేహముతో
వెంచుచున్న యూవర్తకునియింట అగ్ని గై. యాపరాయణు డై
యుండెను,
జకనాండు తారాపురరాజు తారాధర్షుని మం త్తి అనంత
స్వామి యను బ్రాహాణుండు గజ వాజి పదాతి యుతుం డై
కార్భవశమున ఆ మార్లమున పోవుచు తనమి త్రీ మయిన యా
వర్తకుని యింటికి వచ్చి, అచ్చట విశ్రాంతుః డయి జపాన్ని
కా ర్యాది రతుని: శుభాకృతిని మహీపాలుని కని, తద్భ్భ కాంత
మదడిగి, . సార్థవావాని న ఆ చిన్నవాడు బ్రాహణుం డని
యొతింగి తాను అనవత్యుం డగుటచేత వానిని వాని చెళ్లేలిని
మహీపోలుని కథ, రై
“వీరిని నా కిమ్దు. నేను పెంచుకొనియెదను* అని ' వర్తకుని
అడిగి అతండును ఇయ్యంగా శైళొని, తారాష్రురమునకుం
బోయెను. అందు మహీపాలుండు మంత్రి,పెంపకములో ఉండి
సకల సంవత్సమృద్ధ మయిన యతని యింట విద్య నేర్పుచుండెను,
ఈ లోపల భిల్ల రాజు సింహదంస్ట్ర డు పనికి వచ్చి,
చంద్రస్వామితో “బ్రాహ్మణా, చాకు స్వవ్నములో సూర్య
దేవుడు ఆజ్ఞాపించినాండు, నిన్ను పూజచేసి భోజనము పెట్ట
వలసీనది గాని చంపవగూడదు అని, కనుక, లే నీ యిచ్చ
వ్ర గ పొమ్లు.” అని చెప్పి ము త్తెములు క స్తురియు
నొసంగి కొందజిను అనుచరులను వెంట నిచ్చి తరలించెను,
చం ద్ర స్వామి అచటినుండి తరలి వనములో ఎచటను కొమరుని
కొమరితను గానక, తిరిగి తిరిగి సము ద్రశిరమందు జలపురమను
నగరము చేరి యొక బ్రాహ్మణుని యింటికి అతిథిగా పోయి
భుజించి తన వృత్తాంతమును ప్రసంగవళమున చెప్పుకొనయగ్యాా,
ఆ గృహస్వామి చంద్ర స్వామీళ్ళా “అయ్యా, కనకవర్మ యను
వర్తకుడు స్వల్పదినముల క్రిందట ఇచటికి వచ్చియుండెను.
అతనికి అడవిలోపల దారిలో బద్దలు బ్రాహణ శిశువులు
దొరకినారు. అతిసులతణులను అ శిశువులను *శళొని అతడు
నారికేళదీ (పమునకు పోయినాడు, వారివేరుమా త్రము అతండు
చెప్ప లేదు. అని చెప్పెను, అంతట చం ద్ర స్వామి వారు. తన
ిశువ్చలే యని ఆ ద్వీపముఃనకు పోవుటకు నిశ్చయించుకొని,
dg4 క -ఛాసరి'తాగరము, లం ౯ తం ఓ
రాత్రి గడప్కి మటునా(డు నారికేళ ద్గీపమునకు పోవుచున్న
విన్టువర్మ యను నొకవర్తకునితో ఒడంబడిక చేసికొని అతని
యోడలో ఆ ద్వీపమునకుం బోయెను. అచటి వర్తకులు ఈతనికి
'కనకవర్శ యను వర్హ్తకుండు ఇచట వచ్చి యుండెను. అడవిలో
దొరకి రని ఇద్దణును వి వ్ర దారకులను లెచ్చి యుండెను. వారిని
తోడ్కొానియే యిపుడు కటాహద్విపమునకు పోయినాండు *
అని 'చెప్పిరి, అంత చంద ద్రున్వామి దానవర్మ్మ యను వణిజునిత్రో
మాట లాడుకొని అతనియోడ యెక్కి. కటాహ ద్వీసమునకు
పోయెను. కనకవర్శ కరర్చూరద్వీపమునకు పోయె నని అచటి
వారు చెప్పిరి, ఇట్లు క్రమముగా చంద్రస్వామి కర్పూర సువర్ణ
సింహళ న్వసములకు వ ర్థకులతోయనాడ పోయియు కనక
వర్మను కలయ లేం డాయెను; అతండు చి శ్రకూట మను తన
నగరమునకు పోయొనని సీంహళమువారు పలికిరి. అంత కోటీ
థ్య్వరుండను వణిజునితోం గూడ అతని యోడ యెక్కి చంద్ర
స్వామి సముద్ర ములను దా చిత త్రకూటవురమునకుం హు.
కనక వర్మ ను వ హన్ శిశువుల శ వవ్విళ్లూపచు తనవృత్తాంత
మును అతనితో వెప్పుకొనెను, అతని దుఃఖమును విని కనక
వర్మ తనకు అడవిలో దొరకిన యిరువురు శిశువులను భూ వెను.
వారు ఎవరో అన్యులు చంద్ర స్వామి రిళువ్రలు. కారు, ఆంత
చంద్రస్వామి “ఇంత తిరిగినన్కు అయో ! నా' శిశువులు దొరక
ఛాయమెను, బ్రహ్మదేవుడు కుప్ర భువునలె నాకు ఆశ చూపును
మహీపాలటునీక థి 09
గాని నెటివేర్చండు నిష్ప్రయోజనముగా దూరము త్రిప్పి
నాడు.’ అని యేద్చుచుండెను,
కనకవర్శ "'యోదార్చంగా చం ద్ర సామి “భూమి యెల్ల
తిరిెగెదన్సు సంవత్సరములోపల _ నాశిశువులు దొరకరయేని
గంగాతీరమున తపః పపూర్వకముగా 'దేహత్యాగము చేసెదను.
అని విజ చేసెను. ఆమాట విని సమోపమున నున్న యుక
జ్ఞాని అయ్యా, నికు నారాయణీ బ్యేవి వ్ర సాదమువేత డారక
సమాగముము కలుగును,’ అనెను. అంత నతడు సంతోషించి,
భాస్కర సృసాదమును స్మరించుచు, వణిక్పూజితుండై , అటనుండి
టన కమ క్ర క అ గ పోరములలోను గ్రామముల
యందును, న. అక ్వుకుచు ఒకనాడు సాయం
కాలమున గొప్పగొప్ప చెట్లు గల యొక యడవి చేరి అచట
రో తి గడవుట నై సలాంబువులచే ఆహారము కావించి నీంహూ
వ్యాఘ్తాది భయముచ చె ప్లెక్కి ని దృ పట్టక చూచుచుం డెను,
క రా శీ, ముందు అలతి నారాయణీ వ్ర ముఖ మయిన మాతృ
వర్షము వచ్చెను, నానారూపము లగు నిజోచితోవహారములను
చేతులం గొని మాతలు ఛై రవచేవుని రాకను ఎదురు సూచు
చుండిరి, వల =ఈదినము దేవుడు ఇంకను రాడు? అని వా
రడుగంగా 'నారాయణీజేవి నవ్వెను గాని చెప్పలేదు. వారు
నిర్బంధింపంగా ఆమె “ఈ విషయము. లజ్ఞాకరముగా నుండును,
ఆయినను చెప్పెదను వినుడు. అని ్పందొడంగను,
086 కథాసరిత్సాగరము, ల6 జ, త, ౬,
ఇచట సురఫుర మను, నగరములో సురనేనుం డని రాజు
కలడు, అతనికి విద్యాభరి యని సురూప కన్య కలదు. అతండు
దానిని విమలుం డను నృపుని కుమారునికి వ్ర భఛాకరుం డను
వానికి ఇయ్య నిశ్చయించుకొనెను, విమలుండను ఆమె తన
కుమారునికి తగిన దని విని దూతముఖమున ఆమె తండ్రిని తన
కుమారునికై ఆమెను యాచించెను. సుకనేనుండును సంతో
పించి యథావిధిగా ష్య ఈ ప భాకరునికి ఇచ్చెను, ఆమె
విమలపురమునకుం బోయీ రా తి భర్త రతో శయనించెను,
నంభోగము లేకయే భ ర్తని ది స్త అంత నామె అతనివి
నఫుంసకుం డని కని పట్టి “అయ్యో! పషండుండు నాకు పతి
యయినాండు[ అని దుఃఖంచుచుు రొ త్రీ గడప్కి మటునాడు
“విచారింపక నన్ను నపుంసకునికి ఇచ్చినాడవు.” అని తం డికి
జాబు (వానను, ఆతడు జాబు చూచుకొని విమలుండు తన్ను
మోసము చేనె నని విమలునివై క్రోధము వహించి నీవు
మోసము చేసి నా సుతను నపుంసకుం డయిన నీకొమరునికే
గ పీంచితివి అందులశై నిన్ను సంహరించెదను. ఫల మను
భవింపుము.' అని యతని! లేఖనము ,వాగెను. విమలుడు
wy
మంత్రులతో లనాడ 'లేఖమును చదివి మూచుకొొని,. దుర్భయుని
సురశేనుని తప్పించుకొనుటకు ఏమియు నుపాయము కానక,
చింతించుచుంజెను, అంత పింగదత్తుం డను మంత్రి విమలునితో
దేవ్యా .ఒక'యుపాయ మున్నది దానిని చేయును, మేలు
మహీపాలు నీక థః 087
కలుగును, స్థూలశిరు డనీ యమం డొకండు కలడు, అతని
మంత్రము నాకు లెలియును, దానిచే నారాధించిన ఆయముండు
బ్రహ్టవరమును ఇచ్చును. ఆ మం త్ర మును నావలన గృహించి
దానిచే ' యతుని ఆరాధించి నీ కుమారునికై లింగమును
యాచింపుము, అందుచే సుర నేనునితోడి వైరము శమించునుళలీ
అని పలికెను, విమలుడు ఆమం శీ, మును తెలిసికొని యతుని
ఆరాధించి సుతునికొటికు లింగమును యాచింవెను, స్థూల
శిరుండు లింగ మిచ్చెను, సృభాకరుడు పురుషు 'డాయెను,
యముండు నపుంసకుం డాయెను, విద్యాధరి తనపతి వ్రభాకరుండు
పురుషు డగుట యొజింగ్కి అతనితో య ఖేస్ట సంభోగము లను
భవించి “నేను మదదోవముచవేత భ్రమపడితిని, ఈయందగాండు
నఫుంసకుండు. గాడు, పురుషుంజే, ఇందు సంబేహము లేదు.”
అని తలంచి లబ్దిత భై ఆవిషయమును తండ్రికి వ్రొనెను,
అతండు శమించెను, ఈ వ 1 వృత్తాంతము నెటీంగి భె ఖ్ కోవించి
స్థూలశిరుని వీలివించి “లింగము వదలి నపుంసకుండ వైళిన్ని
గావున నీవు నపుంసకుండవుగానే యుండుము. ప్రభాకరుండు
ఆజీవము పురుషుడుగానే యుండును గాక,’ అని శవించెను,
ఇట్లు యతుండు నపుంసకుం డై దుఃఖించుచున్నాండు, వృభా
కరుడు పురుషు డై భోగసుఖము వసస ఇనా ౬%
ఈవనిచేత చేవునిరాకకు కొంచెము విలంబము కలిగినది, తర
లోనే జేనుడు వచ్చును,
988 కథాసరిత్పాగరము. లం, ౯ త ౬
బట్టని నారాయణీదేని పలుకుసమయమంబే చేశ [|
రుడు ఖై రవుండు వచ్చెను, సర్పోపహారములతోను 'యోగినుల
చేత పూజితుం డై శణము నించి క్రీడించెను. అది యెల్ల
"చెట్టుమోందనుండి చూచుచు చం ద్ర స్వామి నారాయణీ బేవి
యొక్క. దానీజనములో నొకళఠెవై కన్ను వై చెను. అదియు
అతనిం గాంచెను, సరువుం అన్యోన్య సాఖిలాషు లెరి, నారా
యణీజేనియు ఆ యవస్థ లో నున్నట్టి యాయిరువు రం గనియెను,
ఛై రవు(డు మాతృకలకోం నాడ పోంగా నారాయణి వెనుకం
బడి ఇెట్టువైనున్న చంద్రస్వామిని దిగి ర మని అతనిని ఆ
దాసీని ja శేమి అన్య|్యోన్యాభిలాష కలదా? అని యడిగాను,
కలదు దేవీ,’ అని యిరువురును నిజము పలుకగా, దేవికోపము
మాని చంద్ర స్వామితో? బలికెను. “మో సత్యమునకు సంత
సీంచితిన్సి శపింవను, ఈచదానిని నీ కిచ్చెదను, అరువురును సుఖ
ముండుండు.” అంత వి ప్ర్రు(డు “దేవీ నామనస్సు చంచల మైనను
నిరోధింతునుగాని పరస్త్రీని స్పృశింపను. ఇది మనస్సుయొక్క_
ప్ర కృత్కి కాయికపాపమును మాత్రము తప్పింపవలనినదిల అని
పలికెను. అంతట చేని ఆధీరవచనములకు సంతోషించి,
పుత్త్రదులను కీ ఘ్రముగా కలసీకొందు వని వథ మిచ్చి,
విపోదిహర మయిన యొక వాడని కలువను ఇచ్చి, దాసీతోం
గూడ ఆంతే రానము పంచెను,
ముహీపొలునీ కథ, రహ్త్ర
'అతండు ఆ యుత్సలమును గ్రహించి కిల్లవాజగానే
తరలి అటనట తిరిగి తాశావురము చేరెను. అందు ల్రతని
పుత్రుడు మహీపా(డును ఫు త్రీకయు అనంతస్వామి యను
మం త్రియింట నున్నారు గదా, ఆ మంత్రి అతిథి వియుం డని
చం ద్ర న్యామి విని అతని యింటికే పోయి, దాగరమందు అధస్థ
యనము చెప్పుచుం డెను, వ్ర తీహారుడు నీవేదింంగా మం త్రి
చం ద్క సాషమిని దర్శనమా శ్రీ ముననే విద్వాంసునింగా నెటింగి
భోజనార్థము నిలువు మనెను. అట్లు నిమంత్రి తుండై చం ద్ర
స్వామి స్నానార్థ మై పాపహర మైన యనంతేహ్రదమునకు
పోయెను, స్నానమె వచ్చు నాతనికి మార్హమందు నగగ
మంతటను అయ్య! అయ్యో !* అని ఏడ్చు వినబడెను,
కారణ మితం డడుగంగా జనులు చెప్పిరి, “ఇచట మహీపాలుం
డని బ్రాహ్మణ వుత్రు(డు, అడవిలో సార్భ వారు డను సార్థవాొ
వునికి వొరికినవాండు అతనివల్లనుండి అనంతస్వామిచే చెల్లి
లితోలసాడ సులకుణుం డని ల హింపంబడి పిల్లలు "లేమిచే,
“వెంచుకొనంబబడినవాండు తన సద్దుణములచె తారావర్శ రాజున
కేగాక్ట ఈ రాష్ట్రమున కంతటికి వ్రియమైనవాండు, ఇప్పుడు నల్ల:
తోంచువాతం బడినాండు, అందులకే యీ నగర మెల్ల ఇట్లు
శ ఎత్తూ మట్ య
ఘోపిల్లుచున్నది* ఈమాట విని చాంజే తన కొమరుం డని
i ఆ ॥
తలంచ్చి చంద్రస్వామి భీస్టు ముగా మంత్రియింటికిపోయి, అచట
నెల్లవారును చుట్టుకొని యుండంగా సుతుని చూచి, డేవీద త్తే
00 కథాసరిక్పాగరటు., అరి, గొ, త, టం
సీలోత్సలమును చేతంగొని సంతోషముతో వీల్ల వానినుక్కు_నం
చెప్టిను. ఆ గంధముచే మహీ పాలుడు నిర్విషుం డై నిద్ర
నుండియుంబో లె "లేచెను, ననరమందు సకలజనులును చ
ఉత్సవము చేనీరి, చం ద్ర స్వామిని ఇతం జెవరో చేవాంశుండు
మహోనుభాన్సం డని అనంతస్వామియు, సొరులున్తు రాజును,
బవుధనము లిచ్చి పూజించిరి.
చం ద్ర న్యామి సత్కృతుం డై మం త్రి యింటనే కుమారుని
మహీపాలుని ఫొమరితను చం ద్రవతిని చూచుచు ఉండెను, పారు
ఒండరువుల నెటింగియు బయటం చెట్టరైరి, కార్భ్థిపరులగు
బుద్ధిమంతులు అశాలమందు రహస్యమును వెల్లడి చయుదురా?
పిమ్మట మహీపాలునికి అపు తు. డైన తారావర్మమహారాజు
గుణాకృష్ణు(డై బంభువుతి యను తన కన్య నిచ్చి వివాహను
చేన్సి యర్థ రాజ్య మిచ్చి, కృడునుగా సకల రాజ్యమును ఇచ్చి,
సుఖముగానుంజెను, మహీపాలుండు తనకు రాజ్యము "రాంగానే
చంద దృస్వామి తన తండ్రి, యని ప్రకటించి, చెల్లెలిని తగినవరుని
కిచ్చి వివాహము శని బు. రాజ్యము చేయు చుండైను.
ఒకనాడు చంద ద్రన్వామి యదృచ గా Dy సు రమ్ము,
స్వ దేశమునకు పోయి నీ తల్లిని కొనిన్నత్తము? నీవు రాజ.వైతి
వని యెణీ(గి” ఆమె తన్ను - మజుఛితి వని కోపించి - ధుఃఖముచే
కవేళ శవించినను భవించును, తల్గిజండ్రు లచే కప్తు.డగువాని!
చక్రు పెట్టికథ, 991
సుఖము కలుగదు, అందులశై ఒక వణిక్చు త్త కథ చెప్పెదను
వినుము,’ అని యూ కథను వక్కాణింవెను,
చక్ర సెట్టికథ,
ధవళ మను నగరమున చక్రు డను వణిక్కుమూరుండు
ఉండెను, వాండు తప్లీదండ్రులు వా దని వారించు చున్నను
లశుష్థిము నేయక వాణిజర్థిమునశై స్వర ద్వీపషమునకుం బోయెను.
అయిదు సంవత్సరములకు అమితధనమును ఆర్జించి అ్రంటికి
వచ్చువాం డై ఓడను రత్నములతో నిండించుకొన్మి సబురుమై
వచ్చు చుండెను, వ్ర యాణము .అల్భావశిష్టమై యుండగా
మహావాత వేగాకులమై వరించుచు మేఘము లేచెను, తల్లి
దండ్రులను అవమానించి వీంజేల యిటు రావలయును అను
క్రోధము చేతనుంబో లె మహాతరంగములు ఓడను బ్రద్దలు
కట్టినవి. అందలిమనుష్యులను కొందఅను మొసళ్లు భతీరచినవి,
ఫొందటను అలలు కొట్టుకొనిపోయినవి, చ కు, ని ఆయుర్చలము
వలన అలలు కొట్టుకొనిపోయి గట్టున పొపవై చినవి. అఛట
లేవ లేక పడి యుండి చక్టోస్ట్యి స్వస్నమందుంబోలె పాశ
హస్తుని ఒక పురుషుని గాంచెను, అతండు చక్రుని పాళముతో
కట్టి లేపి కొనిపోయి ఒకచోట సభలో సింహాసన నీను. డై
యున్న యొక పురుషుని యెదుట నుంచెను, ఆ ప్రభువు, ఆజ్ఞా
సింషగా ఆ పాళవాస్తుందే చక్రుని కొనిపోయి లోవామయ
మయిన యొక యింట పడవై చెను, అందు నెెత్సిమోింద శొలిన
ర్ట కథాసరిత్సాగరము, లం, ౯, తే, ఇ,
లోహచక్రృము. గిజగిజు తిరుగుచుండలూ దివానికశోము వీడ
నొందుచున్న యొక పురుషుని చకుండు గాంచి నీ వెవగవు?. ఏ
దోషముచే నీకు ఈవీడ కలిగినది ? ఎట్లు జీవించియున్నావు *
అని యడిగెను, వాం డి ట్లనియె,
“నేను వణిక్పుత్తుడనుు వేరు ఖడ్డుండు, నేను తల్లి
దండ్రులమాట విననందున కోవముచే వారు “మము తేలనున్న
కాలిన లోహచకృమువలె బాధించుచున్నావు గావున దురా
చారునికి నీకు ఇట్టిపీడయే కలుగునుగాకి అని శవించిరి, అంతట
నేను వడువం దొడంగుడు, *“వడువకుము, నీకు ఇట్టివీడ ఒక
మాసము మాత్ర మే కలగును, అనిరి, నేను ఆ దినమును శోక
నుతొ6 కడపి రాత్రి శయనగతుండ నై స్వవ్న మందుం బోలె
భయంకరుని ఒక see నిం గాంచితిని, అతండు నన్ను బలా
త్కారముగా కొనికెచ్చి యాలోహగ్భహమం దుంచి నానేె_ర్తి
మోద ఈమండుచున్న తిరుగుడుచ క్రమును వెట్టినాడు.మూతా
వితృశాపముచే నాకు ప్రాణములు పోకయున్నవి, ఆమాస
కాలము కడచినది, చక్రము నన్ను ఇంక వదల లేదు,”
ఖడ్డుం డిట్లు చెప్పుకొనలగా చ శు (డు కరుణావిష్టుం డై
యి ట్లనియె.._ “నేనును 'భనార్థము MMe నై
తల్లి దండ్రులమాటను పాటింప స్ తిని. నాకు దొరకిన ధనమెల్ల
నష్ట మస నని తల్లిదండ్రులు .నన్ను శపించిరి. అక్లే నాకు
ద్వీపాంత రార్భిత మయిన థన మెల్ల నష్ట మయినది, .చురల వ్యా
చక సెట్టీకథ, 998
పారము చేసీనను ఇచే ఫలము. నాకు బ్రశను జీవితముచే వమి
ఫలము ? ఆచశ్ర ము నాన్వెత్తిని పెట్టుము, ఖడ్డుండా నీశాపము
తీజునుగాక ఇట్లు చక్రుండు వలుకంగా ఆకాశవాణి 'ఖడ్లా,
నిన్ను చృకృము వదలినది. దానిని వీని తల నుంపుము.” అనెను.
అంత ఖడ్డుడు చ శ్ర మును చక్రుని తలను బెళ్టెను, ఎవో
అదృళ్యపురుషుండు ఖద్దుని తలిదండ్రు లయింటికి కొనిపోయెను,
ఖడ్దుడు పిమ్మట వారియాజ్ఞ ను మోజక సుఖముగా నుండెను,
చకు,డు చకమును శిరమునం గొని దానిని గూర్చి యి
లో Uy
ట్రనియొ..__'లోకములోని యితర పాపులనుకూడ సాపమునుండి
కాపాడుము. అంది పాపము టీణించువజుకు నీను నాతలవైనే
యుండుము.’ ఇట్లు పలికిన యా మహోసత్తుునివై తుష్టిమెై
mn OO Qe COQ.
పువ్వులవాన గురియుచు చేవతలు వలికిరి.....బళి బళ! మహా
సత్యా, -ఈకరుణచే నీ పాపము తుయించినది. నీకు అతయ
మగు ధనము కలుగును.’ అంత చృక్రుని శిరమునుండి ఆయినుప
చక్రము పోయి అద్భశ $ మామెను. అంతట ఆకాశమునుండి
ఒకవిదాధర కుమారుడు తుష్టి చే ఇంద్రుడు పంపిన మహోర్థ
రత్న సముడదాయమును ఇచ్చి చృకుని తన యొడిలో కూర్చుండ
బెట్టుకొని ధవళనగరమునకు కొనిపోయి విడిచి తాను నిజ
"ఛామమునకుం బోయెను, చక్రుయ తల్లి దోండ్సులనుగాడి బంధు
వులకు 'నేత్రోత్సవముచేసి తన వృత్తాంతమును. వారికి చెపి
ధర్మము మోజక సుఖ నుండెను,
63
094 క థాసరితాగరము, 00, FF త్, ట్;
ఇట్లు కథ చెప్పి చంద్రస్వామి మహీపాలునితో *వుత్రా,
తల్లిదండ్రు, లను విరోధించుటకు ఫల మిట్టిది. వారియందలి భ కి
కామభేనువు, అందులకు ఈకథను వినుము.’ అని మరల నిట్లు
చెప్పం దొడంగాను,
మహాతపునికథ,
పూర్వము వనచారి మపహాతపుం డను నొకముని తపము
సేయుచు వెట్టునీడం గూర్చుండుడు అతనివై చెట్టుపై నుండి
లు రాం 6 1౬.
కొంగ యొకటి నెట్ట వేసెను. అతండు కోపముతో దానిని
చూచినమాత్రాన ఆది బూడిద యె నేల గూలెను,. మునికి
ఆతహః ప భావమునక అహంకారము కలిగెను. ఒకనాడు
Wy) a
ఒక నగరములో ఆ ముని ఒక ట్రాహూణగ్భృహమనునకుం బోయి
అందలి యిల్లాలిని భితు యడిగెను. కొంచెము నేష్టండుము,
భర్త పరిచర్య చేయుచున్నాను వచ్చెదను * అని ఆపతి వ్ర త
పలికెను ముని కోపముతో మూడలా ఆమె *మున్సీ నేను
కొంగను కాను జుమా,” అనెను, అందులకు ఆశ ్పర్యపడి ముని
ఆట గూర్చుండి “ఈమెకు ఇదియ్మెట్లు తెలిసీనది?' అని' చింతించు
చుండెను. ఆమెయు అగ్ని కార్యాదికముననై భర్త ుక్రూమ
ముగించి మునికి భికు తెచ్చెను. ముని చేతులు మోడ్చి “అవూ,
నాకొంగ వృత్తాంతము పరోతకు మయ్యును నీశెట్లు తెలిసినదో
ముందు చెప్పుదువేని నేను విమ్మట. భితను గృహించెదను.”
అనెను, “నేను భర ఎభ_కికంచు నేలు..ధర్మ మెలుంగను, "ఆ
మహాతపునిక థ, 995
ముహీమచే నాకు ఇట్టి జ్ఞానబలము కలదు. ఈ చెంత ధర్మ
వాస్ట్రధుం డని యొక కసాయివాండు కలడు. పోయి వానిని
దర్శింతు వేని నీ యహంకారము పోన్టను. నీకు మేలు కలుగును.’
అని యాపతి వ్ర త పలుకంగా ముని ఆతిథ్యము గ్రహించి ఆమెకు
వ్రణమిన్లీ పోయి, మఅునాండు ధర్మవ్యాధుని వెదకి బజాబులో
మాంసము వి క్ర యించుచుండంగా కనివట్టి దగ్ధజుం బోయెను,
మునిని చూచిన మాత్రముననే “ఆ పతివ్రత నిన్ను
ఇ్రచటికి వంవీనదా ట్రాహ్ త్త్రమా అని ధర్మ వ్యాధుండు
అడిగెను. ముని ఆశ్చర్యపడి “మాంస మముకొను నీకు ఇట్టి
జ్ఞాన మెట్లు కలిగినది? అని యడిగెను, “నేను తల్లిదం డ్రులకు
భ్క్టుండను, వారు నాకు వపరాయణమ్ము, వారికి స్నానము
చేయించి నేను స్నానము చేయుదును, వారికి అన్నముపెట్టి
వారి భోజన మయినవిమ్మట నేను భుజింతును. వారిని వరుండం
చెట్టి నేను పరుందును. ఇతరులు కొట్టిన జంతువులమాంసను
చేను వృ క్రమముగా స్వధర్మ నిరతుండ నయి విక శ్రయింతును;
ధనాశచేం గాదు, జ్ఞూనవిఘ్న మయిన ప నేను
ఆ పతి వ్ర తయు వదలితిమ. అందువలన మాకు ఇట్టి జ్ఞానము
కలదు, కనుక నీవును అహంకారము మాని శుద్ధ్యర్థము ముని
చో తుండ వె టై స్వధర్మ ము ఆచరింపుము, అందుచే నీకు వరజో $9
sy అవి ధక్మవార్రధుం సుపదేశింపగా ముని అతని
యింటికి బోయి అచట వానిచర్యను చూఛి తుష్టుండై, వన
906 . కథాసరితాగరము, లం, జొ త, ౬,
మునకుం బోయి ఆ యువజేశమును ఆచరించి సిద్ధు డామెను,
ఆ వల్శిన్నతయు ధర్మవ్యాధుండును ధర్మ చరష్థిచే సిద్ధు లయిరి, పతి,
యందును తల్లి దండ్రులయందును భ_క్టి కలిగిన, ఇట్టి వ్ర భావము
కల్లును, కనుక నిన్ను చూడంగోరుచున్న తల్లిని మూతువ్న రము,
౧ గు వాలీ
ఇట్లు తం డ్రి చెన్పలో మహీపాలుండు అంగీకరించి, తల్లిని
చూడ(బోవువా(డై, థర్శపిత యయిన యనంతస్యామికి ఆ
యుద్యమము తెలిపి సకల రాజ్య భారమును ఆయనకు ఒప్ప
గించి రాత్రి తండ్రి తోం గూడ బయలువెడలెను. క్రమముగా”
స్ఫుదేశము చేరి వసంతుండు వికవధువునుంబో లె మహీపాలుండు
తల్లిని సంతోష వెళ్చైను. కొంతకాలము బంధుసత్కారములు
పొందుచు మహీపాలుడు అచటనే యుండెను. నడచిన
వృత్తాంతములను తం డ్రి అందటకును చెప్పుచుండెను. ఇంతలో
తారాపుకములో మహీపాలుని భార్య బంధుమతీదేవి లెల్ల
వాజుంగానే మేలుకొని వతి యిచటికి పోయినదియు నెజటులగక
విరహాతుర మొ _ప్రాసాదోపవనాదులయం డెచటను వినోదము
నొందక బాప్పుథారలు రెండవపహారముగా రాలు చుండంగా
ప్రలపించుచు మరణో ద్యత యాయెను, మంత్రి అనంతస్వామి
“అమా, మహీ షాలు(డు "కారస్టవశ మున బోయినాండు, త్వరగా
వచ్చెద నని చెప్పినాడు. దుఃఖవడకుముం అని ఓదార్చంగా
ఆమె ఎట్టకేలకు ధైర్య మవలంబించెను, విమ్మట నామె భర
నృశ్రాంత న్ చేధాంత ఛాగతు లయిన బ్రాహ్మణో త్త
త్రీ భువన రాజు కథ, 907
ముల నెల్ల సత్కరించుచుంజెను. వారిలో దానార్థ మె వచ్చిన
యొక పేద బ్రాహ్మణుని సంగమదత్తుం డనువానిని ఆనవాలును
"వేరును చెప్పి తనభ _గృవృత్తాంత మడిగెను, ఆ ాహణుండు
“అట్టివాని నెవనిని నేను కాన నైతిని అయినను, బేవీ, నీవు
అ్రైర్యపడ వలదు, మంచి కర్త లు చేయు చుండిన, కొలంది
కాలమునకు అభిష్ట సంయోగము కలుగును, అందులకు నేను
చూచిన యా యాళశ రసమును చెప్పెదను వినుము,” అని
యిటు వలి కను,
ag)
లి భువన రాజు కథ,
ఇర ర ది
నేను తయా, త్రాపం యణుండ నై పహీమాద్రియందు
మానససరస్సునకుం బోయి అందు అద్దమువంటి యొక మణి
మయ గ ్రసామునుగాంచితిని, అందునుండి ఆకన్తి కముగా చెడని
ఖద్ద పాణి యొక స్రరుషుడు దివ్య సారిగ ణాన్వితుం డై గ పక్కి,
అచటి యుద్యానమందు ఆన్త్రీలతోం గూడ పాన క్రీడ ననుభ
వించు చుండెను, నేను దూరముననుండియీ వారి కగవడకయే
కుతూహాలము చే చూచుచు ఉంటిని. అంతట ఎక్కడనుండి యో
యందగాండు -ఒకీడు నా యున్న, తొవునకు వచ్చెను. అతనికి
నేను చూచిన యా విశేషమును చెప్పీ యా పురుషుని శ్రీ
లను చూవితీని, చానినిమాచి ఆ పురుషుడు తన వ ఎత్తాంత
మును నాకు చెప్పెను,
998 క థాసరిత్చాగరము, V0. ణం త, కుం
“నేను త్రిభువనపురమున త్రిభువనుం డను రాజను,
అందు నన్ను ఒక పాశువతుండు చిరకాలము ఆ శ్ర యించెను,
వీల నన్ను ఆశ్రయించెద వని నే నడుగంగా తాను బిలఖడ్డము
సాధింప నున్నా. డనియు నేను తనకు సాయము చేయవలయు
ననియు వేండెను, నేనును అంగీకరించితిని. అంత నతడు
నన్ను ట్ యవణ్యమునకుం బోయి పోోవూదులచే
ర్మాత్రి వివరమును కనివట్టి నన్ను “ఓయి మహావీరుండా, నీవు
ముందుగా వందు ద్ర "వేశింప్రము, నీకు దివ్యఖద్దము వొరకంగానే
వెలువడి వచ్చి నన్ను వవేశవెట్లుము, ఇట్లు చేనెద నని నాకు
ల లు టా
వ్ర తిజ్ఞ చేయుము.” అని వలిశెను, నేను అతనికి ప్ర తిన వేసీ వివ
రములో వ్ర వించి లోవల నొకరత్నమయోేహమును కంటిని,
అందునుండి వ్ర థానయైన యసుర కన్యక ఒక తె వెలువడి నన్ను
లోనికి తోడుకొని పోయి నాకు ఖడమును ఇచ్చి “ఈ ఖద్దము
సర్వసిద్ధి వృచము ఆకొశగతిదాయి, దీనిని వదిలముగా కాపాడు
కొనుము. ’ అని వలికిను. నేను ఆమెతో గొంతకాల ముంటిని,
జ్ఞ_్లీ తెచ్చుకొని వెలువడి పాశువతుని ఆ యసురమందిరమునకు
కొనిపోయితిని, నేను అచట సపరివార మైన మొదటి యసుర
కన్యత్ “ను అతండు మణియుక యసురకన్యతోను ఉంటిమి, ఒక
నాడు నేను పొనమత్తుండ నై యుండగా, పాశువతుండు నా
స క్క నున్న నాదివ్యఖడద్ద మును వంచించి హరించి తన వసము
(UU) ౧
చేసీకొని దొనివలనం గలిగిన స. వ్ర భఛావముచేత
1000 కథాసరిత్సాగరము, లం, ౯ త, ౬
వాలును వేరును చెప్పి వృత్తాంత మడిగాను. ఆ విప్ర (డు వలి
శెనుః దేవీ నీభ కను నేను చూడ లేదు, నాకు సుమనసుం డని
అన్వర్థ నామము. నీకు మనస్సు తుష్ట మగు నని నా మనస్సు
చెప్పుచున్నది. చిరకాలమున కైనను నీకు వీయసమాగమము
కలుగును. అందులకు ఈ కథను వినుము,
దమయ౦తి కథ,
ఫూగ్వము నలు డని నిషధబేశమున రా జుండెను,
అతని రూపమునకు ఓడియే కాముడు త్రివురారాతి నెత్రాన్ని
'యందు వడి. చేపహూమును త్య జించెను, ఆయన తనకు తగిన
భార్యను సదకుచు దమయంతి యొకతె కలదని వినెను, దమ
యంతి తండ్రి, ప ఫా భీముడు తన కన్యకు తగిన భర్తను
వెదకుచు నలుడు తప్ప ఆమెకు తగిన వరుండు మతి లేం డని
శెలిసీకొనెను. ఈ లోపల దమయంతి యొకచీ(డు తన నగర
మున జలవిహా రాగ్భమై సరోవరములో గిగియెను. అందు ఒక
రాజహంస కమలోత్సలములను కొబుకుచు నుండగా చూచి
ఆమె క్రీడాదరముచే దానిని ఉత్తరీయము వైనిగప్పి పట్టుకొ
నెను. ఆ దివ్య హంస మనుష్య వాక్కులతో దమయంతితో
“రాజపుల్రి నీకు ఉపకారము చేసెదను నన్ను వదలుము,
నలుం డని సద్దుణ గుంఫితుడు నివధరాజు కలండు, అతనిని
దివాంగనలు కూడ పోరముంబోలె హృదయములం డాల్తురు,
అతనికి నీవ్ర తగిన భార్యవు, ఆయన నీకు తగిన భ ర మిగ
త్రీ భువనఈాజాకథః 909
నన్ను పట్టుకొని బిలము వెలువలికి త్రోనివై చెను, అది మొదలు
yc
వండెండు సంవత్సరములు వాడు ఎక్కడ నెన వెలువడెనేని
ల వ
పట్టుకొ”ొందును గాక యని బిలముఖములను వెదకుచున్నాను,
వాడు ఇన్నాళ్లకు ఇప్పుడు ఈ నాయసురకన్యతోనే క్రీడించుచు
ఇక్కడ అగవడినాండులో
వట్లు తి భువనరాజు నాతో పలుకుసమయముననే ఆపాశు
వతుండు పాసమదముచే ని ద్ర పోయెను, రాజు ని (ద్, ౦చుచున్న
యాతని చెంతనున్న, యా ఖద్దమును హరించి దాని మహిమ
చేత మరల దివ్య వఖానమును పొందెను, పాశుపతుని తన్ని
లేపి చెదరించెను గాని చంపడాయెను. తాను పరివారస మేతగా
మరల తనకు దొరకిన యా యసుకకన్యతోంగూడ సీద్దితోనుం
బోలె బిలప్రవేశము చేనెను, పావము! పాశువతుండ, సిద్ధి
జప || 9. ఆభ
థ్ షాండాయెణి! చిరసిద్ధార్థు లయను కృతఘ్నులు థో ంశేము
పొందుట నిశ్చాయముగదా, దీనిని నేను సామాత్తుగా చూచ్చి
జేవీ జేశములు (గృుమృరుచు ఇటకు వచ్చితిని. "జేవీ నీకును
చిరకాలమున కైనను వీ య సంయోగము తప్పక కలుగును,
త్రిభువన రాజునకు గాలేదా, శుభకర్షులకు చెబుపు రాదు,
ఇట్లు ఆ బ్రాహాణుండు పలుకగా బంధుమతి సంతో పించి అత
నిని బవాధన మిచ్చి కృ ఆార్థునిం జేసెను,
మణునాండు మణి యొక బ్రావాణుండు దూర దేశము
నుండి అచటికి వచ్చెను. అతనిని బంధుమతి భ _ర్వయొక్క_ ఆన
యిరువుర యీతుల్యసం యోగమునకు నేను కామదూతనయెస్థి
దను.) అనెను. దమయంతి ఆ దివ్యహంసమునాక్కు_ తప్ప
దని తలంచి అట్లే చేయు మని దానిని వదలెను. శ్ర వణమార్ల
వ్ర విష్ణుండయిన యానలు(డు తన మనస్సును హరించెను గావున
దమయంతి “నలుని త్రప్ప మజీయొకని వరియింపను. అని
హంసతోం బలిశెను.
ఆ 'హంస అటనుండి పోయి సిషధ దేశమున జల శ్రీ డా
పరాయణుడై నలుడు అధథ్యాసించియున్న సరస్సున చి వ
శించెను, నలముహారాజు మనోరమ మయిన యారాజహంసను
చూచి వినోదముచే తన యు _త్తరీయమును మింద వైచి పట్టు
కొనెను. హంసయు “రాజా నన్ను వదలుము నేను నీకు
ఉపకారము చేయవచ్చితిని. వినుము; నిదర్నరాజు ఫీమునకు
దమయంతి యని కొమరిత భూలోక తిలో త్తమ దేవతలకుసు
కోరందగినది కలదు. నీగుణములు నేను చెప్పగా ఆమె నిన్నే
వరియించినది. ఆ వృత్తాంతమును నీకు నేను చెప్ప వచ్చితిని.’
అని పలికెను, సత్ఫలోజ్ఞ గలము లయిన యాహాంస వచనముల
చేతను వుప్పేషు విశిఖములచేతను నలమహారాజు ఒక్కుమ్తుడి
కొట్టువజెను, 'విహంగో త్తమా, మూ_ర్టీభవించిన మనోరథ
సంప త్తియుంబోలి ఆమె నన్ను వరించుటచే నేను ధన్యుండ
నయితిని అని వలికి నలమహారాజు హంసను వదలను,
1002 కళ్రాసరి త్సాగరము. ౦౦ ౯ త, క్ు
హంసయు దమయంతికడకుం బోయి ఆమెకు ఆవృత్తాంతమును
చెప్పి యథా కామముగాొ పోయెను.
దమయంతియు, యు_క్టిగా తల్లిచే నల ప్రీత స్వయం
వరము చాటు మని తేండ్రిని ఏ జేడించను. త నా |
లోక మెల్ల పా క వీలుచుటకు దూతలను పంచెను,
రాజు 'లెల్లరును పధస్యనగయునకు స్వయంవ రాన్థ్రము పోవు
చుండిరి, నలుండును రథ మెక్కి. తరలి పోవుచుండెను. ఆ సమ
యమున ఇంద్రాదిలోక పాలురు నారదమునివలన దమయంతీ
సియంవరమును ఆమెకు నలున్నివై6 గూర్తి యు వినిరి, వం ద్ర
వాయు య మాంగ్ని వరుణులు కలయంబలికికొని దమయంతీబద్ధ
మానసు _లె విదర నగరమునకు పోవుచున్న నలునికడకు వచ్చి
వ్ర ణతుండైన యతనితో “రాజా నీవు పోయి మామాటగా
దమయంతితో *“వూయీన్సరలో ఒకనిని వరియింపుము, మరణ
భర్తు డయిన మనుష్యుని ఏల కోరెదవు ? మేము అవమురులముల
అని పలుకుము. మావరముచే నీవు ఇతరులకు అగవడకయి
ఆ మెయొద్దకు పోవుదువుల అని కోరిరి, నలుండును అంగీకరించి
ఆప్రకారమే అదృశ్యు(డై అంతపురము చొచ్చి దమయంతికో
ఆ దేవా్ఞాను విన్నవించెను, ఆ సాధ్వి విని “సరియే దేవతలు
గొప్పవారే, అయినను నేను వారలను కోరను, నాకు నలుండే
భర్తల అని పలికెను. ఆమె యిట్లు నిశ్చయముగా చెప్పంగా
నలుడు ఆమెకు తన్ను తెలుపుకొని తర రునారకి డక వచ్చి,
దమయ ౦తీకథ, 1008
ఆవృత్తాంతమును నివేదించెను, * ఓయి సత్యవాదీ, మేము నీకు
వశ్యులము, నీవు తలంచిన మాత్రాన మేము వచ్చెదము., ” అని
పలికి దేవతలు దమయంతిని వరించువా?రై నలరూపము దాల్చి
మనుష్యుధర్మము నవలంబించి స్వయంవర వుందిరనులో నలుని
చెంతం గూర్చుండిరి,
అంత దవుయంతి వచి, కవుముగా ఖాత ఒక్కొక
రాజును తెలుపు మ. ఎక్యడను క. మ.
నలునిచోటికి వచ్చినటై, భ్రాత నలరూవులను ఛాయాని మేషాది
చివ్నోలను ఆజుగురను కని చింతించుచుండంగా, వాికులిత
హృదయ మై “నిశ్చయముగా లోకపాలురు వీవురును నన్ను
నంచించుటకు ఈమాయ వన్నినారు. అజవవాంతటు నలుండు,
నాకు నలుడు తప్ప మణియొకండు వరుడు గాండు*అని తలంచి,
నలె కాయ_త్స మానస యై, దేవతల వైపు తిరిగి యీ రీతిని
విన్నవించెనుః- “హీ లోకపాలకులార్యా స్వస్నమం దైనను
నామనస్సు నలుని తప్ప మజీయొకన్నివై నుండ చేని నాయందు
కరుణించి ఆ సత్యను చె మొ నిజరూవములను దాల్చుండు,
ముందు వరింవంబడిన వరునికంకు బ్రితరు లందటును కన్యకు పర
పురుషులు వారికి ఆమెయు పర భార్య, బ్రట్టుండంగా మీకు
ఈ యజ్ఞాన మెట్లు గలిగినది ! ఆమాటవిని ఇంద్రాది దేవతలు
వవురును నిజరూసములు చదాల్చిరి, నలమహారాజు మాత్రము
వక రూపముననే యుండెను. దమయంతి సంతసించి అతనియందు
1001 కథ్రాసరి త్చాగరము, లం ణా త ౬,
ఫుల్లేందీవర సుందరములను దృష్టి. వరణమాలలను వై వెను, దివి
నుండి ఫువ్వులవాన గురిసను, ఫీచురాజు నలునికి. దమయంతికి
వివాహమంగళము జరివెను, చదేవతలును రాజులును విదర
రాజుచే ఉచితసత్కా రములు వడసి నిజభణామములకు' పోయిరి,
ఇంద్రాదులకు దారిలో కలిద్య్వాపరులు ఎదురువడిరి,
వారు దమయంతీ స్వయంవరమునకు 'పోవుచున్నా రని యెజింగి
ఇంద్రాదులు “ మో రేల విదర., బేశమునకు పోయుదరు ? నలుని
దమయంతి వరియించినది, మేము అటనుండియే వచ్చుచున్నా
రము,” అనిరి. పాపాశయలు కలిద్యాపరులు ఆమాటకు మిము
బోంట్లను * దేవతలను వదలి ఆమె మరుర్ణిని. వరియించినది
గదా! అందులశై అవశ ఫ్టము వా రిరువురను ఎడంబా-వదము,
అని పృతినవట్టి పోయిరి. నలుండు ఏడుదినములు మామ యింట
నుండి కృతార్థు. డై దమయంతిం దోడ్యొ.ని నిషధ దేశ మునకుం
బోయను. అచట ఆ ధంపతుల ప్రేమ గెరిళ్ల ర్వాధికముగా నుం
డెను. శర్వునికి గర దేహార్ధను, నలునికి దమయంతి ఆత్మ గానే
యుండెను. కాలక్రమమున దమయంతి నలునివలన ఇం ద్ర నేను
డను కొమరుని ఇంద్ర నేన యను కొమరితను కనియెను. కలి
ఇంత్కాలమును తనపృతిన నెజుపర్చుకొనువాండై యతనియందు
వ్ర 'వళించుకొజుకు యఖథాశాొస్త్ర వ్నర్తనుం డైన యతనియందు
దోషమే మయిన పుట్టునా యని వేచియుండెను. ఒకనాండం
నలుడు పానమదనుచే మజచి పాదృప్రమోలనము చేయక
దమయ ౦తీ॥క థ్, 1005
సంధథోర్థిపాసన చేయక ని ద్రించుచుండెను. _దివానిశోము వేచి
యున్న కలి ఆ రం ధ్యమున నలుని శరీరము చాచ్చను,. అంతట
నలమహారాజు ధర్మ ము నత్శిక్కమించి యభథారుచి దురాచారు6
"డాయెను. జొదడము లాడుట, దాసీజనములతో గమించుట్క, అస
తము లాడుట్క పగలు ని ద్రించుట, రాత్రులు మేలుకొనుట్క
నిష్కూరణముగా కోవించుట, అన్యాయముగా ధనము కొనుట,
సజ్జనులను అవమానించుట్క దుర్జనులను సమ్హానించుట, ఇట్టి
పనులు చేయుచుండెను, అర్ట్లే ద్యాపరు(డు నలుని తము డైన
పుష్క.రునియందు సమయము గని చొచ్చి నలునివలెనే వానిని
దురాచారుని “గావించెను.
ఒకనాడు. నలుడు తమ్ముని యింట అంద మయిన తెల్ల
యొద్దును దాంత మను వేరిదానిని కని తన కి మని యడిగెను,
పుష్కరుండు ద్యాపరవ్రే, రణచే అన్నవె భ_క్తిచెడి దానిని
నలునికి ఈయక నీకు ఈ వృషభము కావలయునేని నాతో
జూదమాడి కెళొనుము,” అని పలికెను, నలుడు తెలివి మాలీ
భాద మాడం దొడంగాను, పుష్కరుని పందెము ఆ యొద్ద
నలుని పందెము వనుంగులు మొదలగునవి. పుష్కరుడు సదా
గెలుచు చుండెను, నలుడు సదా ఓడుచుండెను, రెండుమూడు
దినములలో బలమును కోశమును నలుడు పడెను. ఎండలు
వారించినను కలిసమావిష్టు. డై నలుడు జూదము మానం
డాయెను, అంతట రాజ్యము పోయిన దని నిళ్న్ళయించుకొని
1006 క శాసరితాగరము. లం, జో, ర, ౬,
దనుయంతి తన శిశువుల నిరువురను మంచి రథ మెక్కి_ంచి తన
తం డి యింటికి బంపెను, నలుడు రాజ్యుమంతయు తమ్మునికి
ఓడెను. పుష్కరుడు జయోత్సవముతో నలుని నీ యితర
ధనము లెల్లను అయినవి దమయంతిని ఒక్షును, ' అనెను, ఆ
మాటకు నలుండు గాలికి నిన్వువలె మండుచు ఉండెను, బదులు
పలుకలేదు, పందెము వేయలేదు, అంత పుష్కరుడు “భార్యను
పందెము ఒగ్గ వేని ఆమెతోయగహాడ ఈనాదేశము వదలిపాముి,
అనెను, అంతట నలుడు దమయంతిం దోడ్కొ-ని వెలువడెను,
రాజపురుషులు వారిని ఎల్ల వజికును పంపి వచ్చిరి. ఆహో! నలు
నికి గూడ కలి యిట్టియవస్థను కలిగించె ననగా క్రిమి ప్రాయు
లయిశ యితరుల గతి చెప్పవలయునా? చీచీ! ధర్మదూరము
నిఃన్నేహాము అయిన యీజూదము రాజర్దులకుం గూడ నిట్టి
యావదలను కలిగించినది, కలిద్యాపరుల జీవిత మిది.
అట్లు తమ్ముడు సకలైశ్వర్యములు హరింపంగా నలుండు
దమయంతీ సహాయుం డయి విదేశమునకుం బోవుచు ఆశటికి
బడల వనమార్హమున నుండెను. ఆమెపాదములు వ ్యరకుు
కుతములగుడు నచట నొకసర స్రీరమున నిరువురు విశ్రామార్థము
కూళ్టుండిరి, అంత నచటికి రెండు హంసలు వచ్చినవి, ఆహో
రార్భము రాజు వానిని పట్టుకొనుటకై వానిమిాంద తన యు త్త
రీయమును విసరెను ఆ యంచలు ఉత్తరీయమును హరించు
కొని పోయినని, “హంసధూపున ఆ యతునులు వచ్చి నీ వన్ర
మునుగూడ హరించు కొని పోయిన్సని* అని ఆకాశమునుండి
నలునికి వాక్కు. వినబడెను. అంత నారాజు దుఃఖతుం డై ఏక
వస్తుం డై కూర్చుండి దమయంతీ దేవికి విదర్భ నగర మార్గమును
చూపించెను. “ప్రియా ఈదారి విదర్భ దేశమునకు సీతండ్రి,
యింటికి నడచును, అది అంగదేశమునకు దారి, ఫది కోసం
మునకు దారి.” ఆ మాటలు విని దమయంతి “ఆర్యపు త్రుడు
నన్ను వదలివేయ నున్నాడు కా(బోలున్కు కాబేని ఈమార్ద
ముల నేల మూషును? అని భయపడెన్కు వారు ఆవనములో
ఫలము లారగించి ఠా తి కుళశయనమున పరుండిరి, దమయంతి
దారి నడచినబడలిక చే త్వరలో ఒడ లెటుం/క నిద్ర పోయెను,
నలుడు కలీిమోహితుం డైని ద్ర పోక దదుయంతిని ఎడలటాయ
నుదోస్ఫగించి దమయంతియొక్క_ వ స్త్రార్ధమును తటిగి తొను
చుట్టుకొని ఆమెను విడనాడి వెడలిపోయెను,
దమయంతి రా తి యెల్ల నిద్రించి మేల్కొని పతినిగానక,
తన్ను వదలి పోయె నన్ తలంచి విల దొడంగాను. బా!
ఆర్యపుత్రా మహాసత్త్యా, శ త్రువులయందును దయగలవాండా,
మద్వత్సల, ఎవరు నిన్ను నావై నిష్కురుణునిం గావించిరి,
ఒంటరిగా కాలినడకచే అడవులలో ఎట్లు తిరుగుదువు? ఎవరు
నీకు శ్రమాపనోదనార్థము పరిచర్య చేయుదురు! రాజులమౌళి
నూలాపరాగములచే రంజితము లయిన నీపాదములను దారిలో
ఇప్పుడు ధూళి కలుసము చేయుచున్నది గదా! హరిచందన
1008 కథాసరిత్సాగరము, లం, గాం త్, కం
భూర్షమునకుంగూడ కందున డైన నీయంగము మభ్యాహ్నో
'ర్కాతపమును ఎట్లు సహించును ? నాకు బాలుం డైన పుత్రుం
'జేల? కొమరిత యేల? నేను పతి వ్ర తనయెని చేవతలు నీకు మేలు
చేయుదురు గాక. ఇట్లు ఏకాకిని యె వడ్చుచు దమయంతి
అతడు వూర్యము చూపిన మార్టమునం బోవుచుండెను, ఎట్ట
కేలకు నదులను శై లవనావళులను దా(శును గాని నలునివై
భ_క్టినిమాత్రము వదలలేదు. ఆమె పాతి వృత్య తేజస్సు ఆమెను
మార్ల ములో 'రకీంచెను. ఎట్లనిన, లుబ్ధకుం డొకండు ఆమెను
పాపమునుండి రథతీంచి కామాతురుం డై తణములో భస్తమై
పోయెను. అంతట చైవవశమున వచ్చిన యొక బిడారుతో చేరి
ఆమె శృమముగా సుబావుమజహోరాజు నగరము చేరెను,
అచట రాజసుత మేడనుండి దూరమునండే ఈమెను భూచి
ఆ సౌందర్య్యమునకు ప్రే వే,మించి రప్పించి తమతల్లికి కానుకగా
నొప్పగించెను, ప ఆదరించి అడుగగా దమయంతి
తన్ను భర్త వదలి పోయె నని పలిక్కి కాలము గడవుచుండెను,
ఈలోపల ఆమెతం డ్రె థీమ'రాజు నలవృత్తాంతము విని
వారి నిరున్రరను షట... ఆప్త జనులను నలు దిక్కుులకుం
బంవెను, వారిలో సుపేణు డను నొకమం తి చబచావాణరూప
లీ
మున ఆ సుబావా రాజధానికి వచ్చెను, అచట ఆగంతువులను
వెదకుచున్న్య యా దమయంతిని అతడు మూాచెను.: ఆమెయు
తం డ్రియొక $= మంత్రిని అతనిం జూచెను, ఇరువ్రురును ఒండొరు
దఘయం౦ంలీ కథః 1009
వుల ఆనవాలు పట్టి వడువం దొడంగిరి. సువొవాుురాజి ఆ
వృత్తాంతము విని “వారిని విలీపవించి దమయంళ్ తనభగివీసుత
యని తెలిసీకొని తన భర్తకు తెలిపి ఆమెను సమానించి రథ
మెక్కించి సుజేణునితోను ౫ నైన్యములోను తనపురికబంె వ.
దమయంతి తన బిడ్డలను కలనిఫొని తండ్రి, చేత నలుని
వెదకించుచుండెను.
క, “వనమున నిద్రిత్ చాల౯ా
మునుకొని విడనాడి వడిం గుముద్వతిం -గాంతకా
గాని యంబరఖండంబుకె
గనయిడశే యేయణగి తెటకొ ఘాతుకచంద్రాశి
అని నలుం డుండందగు తావుల బిగ్రరగా పాడుం డని
భీమరాజు చారుల కాన తిచ్చెను,
ఈలోపల నలమహారాజు ఆవనములో రాత్రి అక్ధవస్తా
వృతుం డై దూరము పోవుచుండెను. ఒకచో ప స్నో
“నేను కాలకముందే నన్ను వెలికి దీసి కావు కావుముం అని
“మొటు వినంబజెను, అంతట నలమహారాజు దావానల సమో
వమున చుట్టచుట్టుకొని అట్లు మొటు' వెట్టుచున్న యొకనాగముం
గాంచి, ససవహ్ని చే ఉగ పీతిహ_స్త సముతో సిగం బట్టుకొనం
బడినదో యన శిరమున ఫగారత్న వ్ర భాజాలజటిల మైన యా
నాగమును దజిసి కృపతో నెత్తి రొమ్మున గొని “దూరము
పోయి క్రీ ౦ద విడువ'బోయెను. ఆ అంత వ నాగము మరల “'బ్రశ
ఆక బిగ్గరగా లెక్కించు చుం బోయి తుదను నన్ను,
వదలుము.’ అని పేంజెను. “వక్ర , చే, స్త ణి, చత్వారి, పణ,
పట్ , స్ప అష్ట నవ, దశి అని బుకీరానే బుజముమో(ద
64
1010 కళాసరిత్సాగరము, లం, కా తీ ఇ,
నున్న పొము లలాటమునం గబిచెను. అంత నలుండు చేతులు
కుటుచ లె విరూపుం జై నల్ల నాయెను. సర్పమును బుజము
నుండి దింపి రాజు పామును “నీ వెవరవు ? నాకు ఏమి యిట్టి
వ్ర త్యువకారము చేసితివి * అని యడిగను, “రాజూ నేను
కర్కో_టకుం డను నాగరాజను, మేలుకొటుకే నిన్నుం గజుచితిని,
అజ్ఞాత వాసమున వైరూవ్యము గొప్పవారికి కార్యసిద్ధిని కలి
గించును. అగ్ని శౌచమనువేరి యీవ(స్త్రద్వ్యయమును కె కొము.
దీనిని ధరింతువేని నిజరూపమును పొందుదువు.’ అని పలికొ
వస్త్రద్యయ మిచ్చి కర్కోటకుడు పోయగ్యా నలుడు ఆవనము
నుండి (క్రమముగా వెలువడి, కోసల దేశ మునకుంబోయి, తత్పతిని
బుతువర్ల రాజును దర్శించి, అతనియింట హ్రస్వ బావా వను
వేర సూదుండుగా కొలువుండి, దివర్థిరసము లయిన బోనముల
వంటచేతను రథవిద్య శే చేతను అచట వ వనీద్ధుం డాయెను,
అచట నలుడు హస్వబావాు వను వేరం గొలుచు
చుండంగా, నిదర్భనాథుని చారులలో నొకండు వచ్చి, అచట
హ్రస్వబౌవ్యా వని క్రొత్త సూదుడు సూద రథవిద్యలలో
నలతుల్యుండు కలం డని అచటివారివలన విని అతంజే నలు డని
తలంచి, అతండు రాజాస్థానమున సుండంగ్యా పోయి యు క్రిగా
నచట ఆ పద్యమును పాడెను,
అందలివారు ఉన న్మ_త్తవాక్యాభమును ఆ వాక్యమును
సరకు , గొన రి, పత న యెన నలుడు ఇట్లు పలికెను
దమయ౦తికథ, 1011
గీ శీణుం డంబరై కకోణంబు గొని చంద్రు,
డన్యమండలమున కరుగువా6ండు
తిరుగ. చాం గుముద్వతికి గానంబడకుంట
యతని ఘాతుకత్వ మనుట యెట్లు లి
ఈ యుత్తరము విని చారుడు అతండే నలుండని వివ
త్తుచే అట్లు విరూపుం డై యున్నాం డని నిశ్చయించుకొని
వెడలిపోయి విదగ్శనగరము చేరి రాజునకు రాణికి చమయంత
కిని చూచినది విన్నది ఎల్లను వర్తి ర్మించెను, ఆంత దమయంతి
తండ్రిత్ క్రో “నిస్సం చేహముగా అతడే ఆరవు తుడు గావల
అము సూద వ్యాజమున నున్నాండు కనుక అతనిని రవ్చీంచు
టె బుతుపర్ష రాజునే ఇక్కడికి రావింపవలయును; అందు
లక ఆతనికి దూతను వంవవలయును, దూత బుతుపర్డుని
చూచి యిట్లు వలుకవలయునుః__*నలమపహాో రాజు ఎచటిళో
పోయినాడు ఆయన వార్త తెలియలేదు. కావున రేపు ఉద
యమున దనుయంతి పునస్స (యంవరను శావించును, కనుక
మీరు ఇప్పుడే శ్మీఘ్రుముగా విదర్భనగరమునకు 'పోనలయును.
అని... ఈమాట విని బుతువ రుడు రథవిద్యావిశారదుం డైన
నలునిమహిమశే ఒకదినమునశే ంతదూరము వచ్చును. అని
పలికెను. ఆతడు అంగీకరింపంగా దమయంతి కోసల దేశము
నకు దూతను యథోచితముగా సందేశము కణబిసి పంచెను.
దూతయు పోయి బుతుపర్లునితో నలుడు వ్ర క్క. నుండంగా
వినయముతో ఆ దూత్యమును నివేదించెను, 'హ్రసబావూ;
రథజ్ఞానము. నీకు కల దని పలికితివి గదా, నీకు నేర్చుగలచేని
ఈదినమే నన్ను విధర్శనగరము చేర్చుము” అని బుతుపర్డండు
1012 కళథాసరిత్సోగరనము, లం, ౯ త, ౬
అడిగెను. అమే చేర్చెదనని నలుడు పలికి వెంటనే ప
లను వూంచి రథమును సజ్జముచేనె నెను, “ఈస్వయంవర ప్ర ప వాద
నన్ను రవ్పించుకొనుటేే శ్ర pres కల్పించినది, స్వవ్న మం
దైనను వాస్తవముగా ఆమె ఇట్టితీలంపును దాల్పదు, కనుక
అచేటికీ బోయి చూచెదను గాక,’ అని తలంచి హ్రస్వటా
వండు సజ్జ మయిన యారథమును బుతువ ర్ల్యని కడకు తోలు
కొని వచ్చాను,
బుతుపర్లుడు రథము నెక్కంగానే నలుడు గరుడుని
వేగమును తీరస్క_రించు వేగముతో తోల నారంభించెను.
దారిలో రథవేగముచే ఉత్తరీయము జాజీపడిపోంగా బుతు
పర్ణరాజు దాని తెచ్చుగొనుటశై నలుని రథమును ఆంప్రు
మనెను. “రాజూ. నీ యుత్తధీియము, ఎక్కడ నున్నది ? ఈ
మణములోనే రథము అనేకయోజనములు డాంటి వచ్చినది
గదా.’ అని నలుడు వలిశెను, _ అంతట బుతుసర్లు(శు నలుని
తనకు ఆ రథవిద్య నేర్పుమనియు, తాను ఆతనికి అతుజ్ఞాన
మిచ్చెద ననియు, ఆ యతవిద్య చే అతములు వళ్య మగు
ననియు సకల వస్తు సంఖష్టయు తెలియు ననియు, వలీకి
అందులకు తార్కాణగా అప్పుడు చెంతనున్న యొక చెట్టు
యొక్క ఫల ప్ల ర్ల సంఖిట్టను చెప్పెను, అంత నలుడు లెక్క.
పెట్టగానే చెట్టులో పండ్లు ఆకులును అన్నియే యుండెను.
అంత నలుడు ' “కశవిద్యను బుతుషదన్లునికి ఉపదేశించి అతని
వలన అశవిద్థను గహించెను. నలుడు ఆవిద్య్భను మజీ
యొక చెట్టున పరలీంచి, సిద్ధిని సేశ్చయము చేసికొనెను,
దమయ ౦తికథ, 1018
అంత నలునిశరీరమునుండి నల్హనిపురుషుడో" కండు చెలువడేను.,
నలుడు వానిని నీ పవండ వని, యడిగెను, “నేను కలిని, దమ
యంతి నిన్నా వరించిన దన్నయీసుచే నీ చహము చవొచ్చితిని,
ఆకారణమున నీనీరి యెల్ల జూదములో నష్ట మయినది, నిమ్మట
కర్కోటకుడు నిన్ను వనములో కజుచినను ఆకాటునకు కాల
వెతివి. దానిచేత నేను దగ్గుండ నై నీయం దుంటీని, నిప్కూ_ర
ణముగా పరావకొరము చేయువారికి ఎవరికి మేలు కలుగును ?
వత్సా, పోయి వచ్చెదను. ఇతరులపై నాకు య "వేళశములేకపో
చేదు. అని ఆపురుషుండు పలికి అంతర్జా Sees నలుడు
యథావూర్వము ధక ర బుద్ధి యాయెను. మరల రథ మెక్కి.
నలుడు బుతుపకుని ఆదినమే విదర్ననగరమునకు కొనిపోయును,
బుతుపర్డుని ss మడిగి పురజనులు వరిహానీంచిరి.
అతడును రాచనగరి చెంత నొక లోంగిట విడినెను
అంత దమయంతి ఆభఘోష విని నలూడు వచ్చె నని
తలంచిసంతోషించి, తత్త్వము తెలిసికొని రమని ఒకచేటిని
పంచెను. శచేటికయు వచ్చి విచారించి పోయి ఆమెతో
“దేవీ, చేను పోయి విచారించితీని. ఈ కోసలరాజు నీవు
మరల స్గయంవరము చేయుదు వనీ మిథాక్టప్ర వాదము వీని
వచ్చినాడు, హ్రస్టబాఫాం వను నూదుండు రథవిద్యావిశార
చుండు ఇతనిని ఒక దినములోనే ఇచ్చటికి తోలుకొని వచ్చీ
నాడు, ఆసూదుని నల్లనివానిని విరూఫుని నేను వంటసౌలలో
1014 కథాసరిత్సాగరము, లం, ౯, త, ౬
చూచితిని. అతని ప్రభావము అద్భుతముగా నున్నది. పాత్ర
ములయందు స్వయముగానే నీరు నిండును, స్వయముగానే
కొయ్యులు నుండును, తణములో నానాదివ్య భోజనములు సిద్ధ
మయినని. ఈ మహ*శ్చర్యమును కని నే నిటకు వచ్చితిని? అని
విన్న వించెను, అంత డమయంతి “అన్నీ నరుణులు నాభ రకు
వశ్యులు, ఆయన రథవిద్యా రహస్యములను ఎటి(గినవా(డు,
సూదుండు, 'ఇతండే నాభర్త గావలయును, ఏ కారణముననో
విరూపుం. డయినాండు. నావియోగముచే ఇట్లు కాంబోలును,
కనుక చక్కగా విచారించెదనుల, అని సంకల్పించి తన శికు
వుల నిరువ్రురను అతని కడకు దోడ్కొనిపా మని చేటి నాజ్ఞా
పంచెను. నలుడు తన శిశువులను జూచి ఒడిలో కూర్చుండ
బెట్టుకొని చాల సేపు సంతతథారగా వడుచుచుండెను. “నా
చోలురు ఇరువురు ఇట్టివారే నూతామపహా.ని గృహమున
నున్నారు, వీరిని చూడంగా వారు స సృృతికి వచ్చిరి, అంతట
దుఃఖమై కన్నీ ళ్లు వెట్టుకొంటిని i ష్ నలుడు వలీశెను,
ఆచేటి అది యొల్లం గని రు దమయంతికి నివేదించెన్.
ఆమెయు అస్థ ప్రబలి మటునాండు ఆ చేటిని విలిచి “సన
నీవు పోయి. బుతుపళ్లునసూదునితో నామాొటగా ‘నీకు సాటి
సూవక్తారుండ్భు "లేం డని వింటిని కనుక ఈ వూట నూయింటికీ
వచ్చి వష్థంజనము. చేయుము. ” -, అని పలుకుము. ” అని యాజ్ఞ
వీంచెను. .అశ్లు చేటి ఫోయి నలుని విలిచెను.. నలుండ్లును బుతు
ద మయ 6ళికథ, 1015
షర్లుని యనుమతి'ఛే దమయంతికడకు వచ్చెను. దమయంతియు
అతనిని “సత్యముగా చెప్పుము నీవు సూదవేషమున నల
మహారాజవు గావాా అట్టయేని చింతాబ్ధీమగ్నను నన్ను
గక్టెక్కి_ంపుము.’ అని యడిగెను, నలుండును న్నహహర్ష దుఃఖ
త్రపాకులుండై తలవాంచి అక్రు గద్దదముగా నిట్లు పలికెను.
“ఆ నలుండనే నేను, సత్యము, పాపుండను, కులిశకర్కళుండను,
నిన్ను సంతావ పెట్టి అనలుండ నైతిని. “అ ట్టయిన నీకు ఈ
నె రూప్య్థ మెట్లు కలిగినది?” తని దమయంతి యడుగ, నలుడు
కరో టకసఖ్యము మొదలుగా కలినినమన పరష్థింతము తన
వృత్తాంత మంతయు వెన్చి కర్కోటశద_త్తమును అగ్ని కౌచ
మను వస్త్రయుగమును దాల్చి నిజరూవము పొందెను,
దమయంతి అవ్నావ్షనిజరూపవుని నలుని మరల గాంచి
వికస ద్వదనారవింద మై, కన్నీటిథాశలనే హృదయ దుఃఖ
దవాగ్నిని చల్లార్చుకొనునదివో లె నొప్ఫార్సి అనిర్వచనీయ
హర్షములో మునింగెను. ఆమె పరిజనములు వ్ర మదా వేశ
మున బోయి ఆ వృత్తాంతమును తెలుపగా విదర్న్శరాజు
వచ్చి ఆ నలదమయంతులను అభినందించి పురిలో నెల్ల
మహోత్సవము గావించెను. భీమరాజు సంత్రోషమున చేసిన
సక్కారములు వడనీ బుతుపర్లమహోరాజు సంతోషించి
నలుని ప్రతివూజించి, నెలవుగొని కోసలమునకుం బోయెను,
విమ్మటు నిషధరాజు ఆ కలీదౌొ-రాత్మ న విజ్బంభితమును వర్ణిం
ఛుదు కొంతకాలము చ్ర్రాక్మాప్రీయాసహితుం డై అచట'నే
1016 కళఖాసరి ఛా సగరము, ఓర, ణం త, టం
సుఖముండి, మామగారి నైన్యములను గొని నిషధమునకుం
బోయి అతువిద్యుచే. పుష్కరుని ఓడించి, ద్వాపర విము న్డ్చే
నమ్రుడైన యాతనికి ధరాతుం డై, కొంత చేశ మిచ్చి దమ
యంతీ ప్రా _పృహృష్టుం దై, సుఖముగా రాజ్యము చేయు
చుండెను...
వెండియు సుమననుండు . బంధువతితో ని ట్లనియె,
“జీవీ ఈరీతిని నొ ప్పవాగు దుఃఖము లనుభవించి క్
పొందుదురు, సూ ర్యాదులు అ స్తమించి గదా ఉదయము
పొందుదురు, కనుక వుణ్యాత్తురాలవు నీవును త్వరలో నె నీ
పతిని కరాడుదువు. థైర్భముగా నుండుము, 'ఖేదము మానుము.
పతిని రప్పించు పుణ్యకర్మలు చేయుము అట్లు పరా లలు
పలికిన యౌాసజ్జనుని _ద్విజవరుని బవుధనముల సత్కరించి
బంధుమతి ప్రాణనాథుని రాక నెదురుసూచుచు ఉండెను. అల్ప
దినములకే మహీపాలుండును తల్లిని తోడ్కొని వితృసమేతుం
డై పూర్ణిమాచంద్రుయ.. సముద్రజల లక్ష్మీని బోలె జనులకు
శల క వచ్చి నండి మత సంతోష. వె వెట్టి రాజ్య
మేలుచు ఆమెతో యశథేచ్చ భోగము లనుభవించు చుంజెను.
బట్టు తనమం త్రినురుభ్యూతివలన నరవాహనద త్త దేవుడు
వనితాపఖ్టుంద్రై చిత్ర త్రశేఫను విని మీగుల సంతోషము పాం'దెను,
ఇలంశాకవతీ లంబికదు ముగిసినది,
న